AP Inter 1st Year Telugu Question Paper March 2019

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers and AP Inter 1st Year Telugu Question Paper March 2019 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Question Paper March 2019

Time : 3 Hours
Max. Marks : 100

సూచన : ప్రశ్న పత్రము ప్రకారము సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒక దానికి పాదభంగం లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1. తోడంబుట్టువు లందఱుం ………………. కావింపవే
జవాబు:
తోడంబుట్టువులందఱుం బడిన యా దుఃఖంబు చిత్తంబు సం
పీడం బెట్టెడు సౌకుమార్యవతి డప్పిం గూలెఁ బాంచాలి వా
ర్దోడై వచ్చిరి వారు లేక యిట మీతో రాను వారెల్ల నా
తోడం గూడఁగ వచ్చునట్లుగఁ గృపాధుర్యాత్మ కావింపవే
ప్రతిపదార్థం :
తోడంబుట్టువులు = తోడబుట్టిన వారు (సోదరులు)
అందఱుం = అందరూ
పడిన = చనిపోగా
ఆ దుఃఖంబు = ఆ బాధ
చిత్తంబు = మనసును
సంపీడనం బెట్టెడు = కలిచివేస్తోంది
డప్పింగూలెన్ = అలసి దాహంతో కూలిపోయింది
సౌకుమార్యవతి = సుకుమారి
పాంచాలి = ద్రౌపది
కూలెన్ = మరణించింది
వార్డోడై (వారు + తోడై) = వారందరూ నాతో బయలుదేరి వచ్చారు.
వారు లేక = వారంతా లేకుండా
ఇట = ఇక
మీతో రాను = మీతో రాలేను
వారెల్ల = వారందరూ
నా తోడం = నాతో
కూడగ = కలిసి
వచ్చునట్లుగన్ = వచ్చేట్లుగా
కృప = దయ
ధుర్యాత్మ = మనసంతా నిండినవాడా
కావింపవే = అనుమతించు

భావము : అంతట ధర్మరాజు ఇంద్రునితో మహాత్మా ! నా తోబుట్టువులందరూ మరణించారు. సుకుమారి ద్రౌపది అలసి దప్పికతో చనిపోయింది. ఆ దుఃఖం నా మనసును కలచివేస్తోంది. వారందరూ నాతో బయలుదేరి వచ్చారు. వారు లేకుండా నేను రాలేను. కనుక వారు కూడా నాతో వచ్చేట్లుగా తాము నాపై దయతో అనుమతింతురు గాక అని ధర్మరాజు అన్నాడు.

2. ఎన్నో యేండ్లు ……………….. పాషాణముల్
జవాబు:
ఎన్నోయేండ్లు గతించి పోయినవి గానీ, యీ శ్మశాన స్థలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యుఁ డొంకడైనన్ లేచిరాఁ డక్కటా
యెన్నాళ్ళీ చలనంబు లేని శయనం బే తల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్.
ప్రతిపదార్థం :
అక్కటా = అయ్యో
ఎన్నో యేండ్లు = ఎన్నో సంవత్సరములు (అనంతమైన కాలం)
గతించిపోయినవి = గడిచిపోయాయి
ఈ శ్మశానస్థలిన్ = ఈ శ్మశానవాటికలో
కన్నుల్ మోడ్చిన = ప్రాణాలు కోల్పోయిన
మందభాగ్యుఁడు = దురదృష్టవంతుడు
ఒకడైనన్ = ఒక్కడంటే ఒక్కడైనా
లేచిరాఁడు = తిరిగి లేచివచ్చాడా
ఎన్నాళ్ళు = ఎంత కాలము
చలనంబు లేని = నిశ్చలమైన
శయనంబు = శాశ్వత నిద్ర
ఏ తల్లులు = ఎందరు తల్లులు
అల్లాడిరో = గర్భశోకంతో శోకించారో
నిక్కం = నిజం
పాషాణములు = కఠిన శిలలు
కన్నీటంబడి = కన్నీటిలో
క్రాఁగిపోయినవి = కరిగిపోయినవి

భావము : అయ్యో ! ఎన్నో సంవత్సరములు (అనంతమైన కాలం) గడిచిపోయాయి. కానీ ఈ శ్మశానవాటికలో ప్రాణాలు కోల్పోయిన దురదృష్టవంతుడు ఒక్కడంటే ఒక్కడైనా తిరిగి లేచి వచ్చాడా ! ఎంత కాలం నిశ్చలమైన ఈ శాశ్వత నిద్ర. ఎందరు తల్లులు గర్భశోకంతో అల్లాడిపోయారో కదా ! ఇక్కడి శిలలపై పడిన కన్నీటికి కఠిన శిలలు కూడా కరిగిపోయినవి. ఇది నిజం.

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. తిన్నడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన తీరును తెలపండి.
జవాబు:
తిన్నడు శివలింగాన్ని చూచి గగుర్పాటు అనెడి కవచంతో కూడిన శరీరం కలవాడై ఆనందం వలన కలిగిన కన్నీరు హెచ్చగా, ఆ శివలింగమునకు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి సమీపించాడు.

ఓ సామీ యిటువంటి కొండపై గుహలో ఒంటరిగా పులులు, సింహములు బాధపెట్టు భయంకరమైన అరణ్యమధ్యంలో రావిచెట్టు నీడన, నది ఒడ్డున ఏ కోరికతో గుడి నిర్మించావు ? నీకు ఆకలి అయినచో ఏ బంధువులు అన్నపానీయములు తెచ్చియిస్తారు. నువ్వు ఇక్కడ ఎందుకుండాలి లింగమా !

కొండలలో, అడవులలో సంచరించి బలిసిన అడవి పందులు, లేడులు, జింకలను ముక్కలుగా చేసి పలు విధములుగా చిన్నక్క పెద్దక్క రుచికరంగా వండుతారు. పిట్టలను కూడా వండుతారు. ఈ అరణ్యంలో నివసించుట ఎందుకు ? ఓ శివ లింగమా ! నాకు మరొకమాట ఎదురుచెప్పక ఉడుమూరుకి రమ్ము.

ఓ శివలింగమా ! ఆలకించు అక్కడ (ఉడుమూరులో) నీకు పరమాన్నమునకై నివ్వరి బియ్యము, బడిపిళ్ళు, గునుకు బియ్యము, వెదురు బియ్యం, చమరీ మృగం పాలు ఉన్నాయి. పుట్టతేనె, పెరతేనె, పుట్టజున్ను (జుంటితేనె), తొఱ్ఱతేనె కలవు. వాటితో మాటిమాటికి ముంచుకొని తినుటకు కాలుటచే పొడిగా మారి, పొడుములాగా రాలే నింజెట్లు అనే జాతి దుంపలు కలవు.

నేరేడు పండ్లు, నెలయుటి పండ్లు, కొండమామిడి, దొండ, పాల, నెమ్మిబరివెంక, చిటముటి, తొడివెంద, తుమ్మికి, జాన, గంగరేను, వేలఁగ, పుల్లవెలఁగ, మోవి; అంకెన, బలుసు బీర, పిచ్చుక బీర, కొమ్మి, ఈత, గొంజి, మేడి మొదలైన ఫలములు మా చెంచుజాతి స్త్రీలు కలిసి మెలసి తీసుకువస్తారు. నీకు వాటిని ఇస్తాను. దయచేసి రావయ్య.

ఇల్లా ? వాకిలా ? ఇష్టమయిన స్నేహితులా ? వయసులో ఉన్నా బంధువులా ? యిల్లాలా ? కొడుకా ? ఎవరున్నారు ? (ఎవరు లేరు), ఏ సుఖ సాధనములు లేకుండా జీవితం గడుపుట సాధ్యమా ? (కాదు) ; మా బోయపల్లెలో నీకు కావలసిన వన్నీ ఉన్నాయి. నీకు సమృద్ధిగా ఇస్తాను. అయ్యో ! ఒంటరిగా ఉండక ఓ శివలింగమా మా బోయపల్లెకు విచ్చేయుమా.

శివుని మూడవ కంటిచూపుకు దగ్ధమయిన మన్మథుడిని తమ చూపుల ప్రసారంతో జనింపచేయగల సుందరమైన ఎఱుక కాంతలను నీ సేవకు ఇస్తాను. నన్ను అనుగ్రహిస్తే ఇప్పుడు నాతో రమ్ము. రాకున్న నిన్ను విడచి నేను వెళ్ళను. ఇక్కడే నీతోడిదే లోకంగా ఉంటాను. నీ దయను పొందుతాను. నీ మౌనాన్ని నీకిష్టమై నపుడు విడుము. నిన్నిపుడు కష్టపెట్టెను అని తిన్నడు శివునితో పలికి శివభక్తి పారవశ్యంలో మునిగిపోయాడు.

2. కపాలమోక్షం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
ఏ భావమూ లేని నిశ్చల సమాధి స్థితిలో కన్నులు మూసుకుని వేదములలో చెప్పబడిన వాడైన ఆదిశంకరుడు ధ్యానంలో – గాఢంగా లీనమై ఉండగా ఓంకార ప్రణవాక్షరం గట్టిగా హుంకరించింది. సమస్త ప్రకృతిలోని చరాచరములు కంపించిపోయాయి. పంచభూతాలు విజృంభించాయి. కనులకు కాటుక పెట్టనట్లుగా కర్మసాక్షి సూర్యుడు చీకటిని వెదజల్లాడు.

ఆకాశగంగలో ప్రకాశించే అలల నుండి హాలాహలం వెలువడసాగింది. ఆదిశేషువు పడగల మీద ఉండే మణులు కాంతి విహీనమయ్యాయి. పూదోటలు వికసించలేదు. వసంత ఋతువు రావడం లేదు. మూడు లోకాలలోని మునిశ్రేష్ఠులు బాధతో మూలిగారు. అనంతకోటి జీవరాశులు గగ్గోలు పెట్టాయి. హరహర మహాదేవ రక్షించు, రక్షించు అని నమస్కరించాయి.

మహిమాన్వితుడైన ఆ శివుని మనసులో సానుభూతి కలిగింది. అపుడు కనులు తెరచి ఆకలి, ఆకలి అంటూ తన భిక్షాపాత్రయైన బ్రహ్మకపాలం కోసం చేయి చాపాడు. అగ్ని నేత్రుడైన శివుడు ఉగ్రంగా చేసిన తపస్సుకు జన్మించిన వేడిలో · జ్ఞాపికగా ఉన్న బ్రహ్మకపాలం కరిగిపోయింది. కోపంతో పళ్ళు పటపట కొరికాడు.

శివుని ఆగ్రహాన్ని చూసిన పంచభూతములు, పిశాచములు సింహనాదం చేసాయి. స్తుతిచేసే వందిమాగధులు వణికిపోయారు. భయపడిన నంది రంకె వేసాడు. భూలోకంలోని మహమ్మదీయ, క్రైస్తవ సమాధులలోని, హిందూ శ్మశానవాటికలోని కపాలములు వికవిక నవ్వాయి. ఆ పుర్రెలు గగుర్పాటు చెందాయి. అస్థిపంజరములు ఘల్లున మోగాయి.

హిమాలయ పర్వత శిఖరాగ్రాన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అగ్నిదేవుడు ధరించిన శివుని వీర్యాన్ని దాచిఉంచిన బంగారపు కుండ కదిలింది. సువర్ణమే ఉదరంగా కలిగిన అగ్నిదేవుడు జ్వలించి స్థలించాడు. గంగానది ఎద పాలపోటుతో తొట్రుపడింది. గంగ గర్భంలోని శివతేజస్సు మానవరూపం దాల్చడానికి సమాయత్తమైంది. సింధు, గంగానదుల గర్భంలో, సముద్రపు లోతుల్లో బడబాగ్ని అనే శివుని నేత్రాగ్ని సర్దార్ భగత్సింగ్ రూపంలో జన్మించింది. ఆ తేజస్సుకి భారతభూమి జ్వలించి పోయింది. ఆకాశమంతా ఆ ధూమం వ్యాపించింది.

శివుని నేత్రాగ్నియే తానై జన్మించిన భగత్సింగ్ కాలంలో భారతమాత ఆంగ్లేయుల కిరాతక పాలనలో అల్లాడుతోంది. ఆ వాతావరణంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. చివరకు ఆ భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి తన ప్రాణత్యాగం చేసాడు. ఈ విధంగా జీవితమంతా పోరాటంలోనే గడిపాడు.

తన ప్రాణత్యాగంతో దేశ ప్రజలలో దేశభక్తి అనే అగ్నిని పలికించిన వీణయై, స్వాతంత్ర్య సాధనకు తన శిరస్సును అర్పించినవాడై ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని నింపిన భగ్న గేయమై పరమ పవిత్రమైన ఓంకారంగా మారి, ఆ పరమ శివభక్తుడు (భగత్సింగ్ నాస్తికుడైనప్పటికీ అతని అసమాన దేశభక్తిని వీరశైవుల భక్తితో కవి పోల్చాడు). మోక్షాన్ని పొందాడు. వీరుడైన భగత్సింగ్ కపాలం శివుని చేతిలో రివ్వున వాలింది. ఆనందంతో కెవ్వున కేకేసాడు. శివుని నుదుటనున్న మూడవ నేత్రం కంపించింది. అండపిండ బ్రహ్మాండం ఆనందంతో తాండవ నృత్యం చేసింది. కనులలో ఆనందాశ్రువులను నింపింది.

భూభారం వహించే ఆదిశేషువు పడగల మెత్తని శయ్యపై భూమాత వాలింది. ఎడారిలో పూలు పుష్పించాయి. ఈ భూమిపై ఎందరో జన్మించారు. ఇంకెందరో మరణించారు. లోకాలను దహించివేయగల హాలాహలాన్ని అంటిన ఈ పవిత్ర హస్త స్పర్శ, హాలాహలాన్ని మింగిన ఆ పెదవుల స్పర్శ, కపాలమోక్షం అందరికీ లభించదు.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. హస్యం యొక్క లక్షణాలను తెలుపండి.
జవాబు:
నవ్వు పుట్టించేది హాస్యము. నవ్వతగిన విషయాలేవో, నవ్వకూడని విషయాలేవో తెలిసిన సహృదయునికి నవ్వు పుట్టించేది నిజమైన హాస్యం. హాస్యానికి కొన్ని లక్షణాలున్నాయి. అవి :
అసహజత్వం :
ఒక విషయంలో వుండే అసహజత్వం (Incongruity), వైపరీత్యము నవ్వు పుట్టిస్తుంది. మనిషి రెండు కాళ్ళతో నడవటం సహజము. ఒంటికాలుతో నడవటం అసహజం. మనుషులు గుఱ్ఱాలను ఎక్కితే బాగుంటుంది. కాని, గుఱ్ఱం మనుషులపైకెక్కితే విపరీతంగా నవ్వువస్తుంది. పత్నికి పతి దైవ సమానం అనే మాట సహజం. పత్నియే పతికి దైవం అంటే నవ్వుకు కారణమవుతుంది.
ఇలాంటివే చిలకమర్తి వారి ప్రహసనాల్లో చెవిటి వాళ్ళ సంభాషణ, నత్తివాళ్ళ సంభాషణ, పానుగంటి వారి బధిర విధవా ప్రహసనం అసహజత్వ హాస్యానికి ఉదాహరణలు.
సహజమైన విషయాన్ని అసహజమైన దానిగా ప్రదర్శించటంలోనే రచయిత ప్రతిభ కనబడుతుంది.

ఆశ్చర్యము (Surprise) :
ఒక కథో, ఉపన్యాసమో వింటున్నప్పుడు దాని ముగింపు ఇలా వుంటుంది అని మనం ఊహిస్తే, అందుకు భిన్నంగా వేరేగా ఉన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. తద్వారా హాస్యం పుడుతుంది. స్వల్ప విషయాన్ని గొప్ప విషయంగా, అద్భుత విషయంగా చెప్పడం వల్ల ఆశ్చర్యం కలిగి నవ్వు వస్తుంది.
ఒక మాటకు ఉన్న అర్థానికి భిన్నమైన వేరొక అర్థాన్ని స్ఫురింపజేస్తూ మృదుమధుర మందహాస పరిమితమైన హాస్యాన్ని సృష్టించటం అసహజ హాస్యం లోకే వస్తుంది.

అసందర్భ శుద్ధి లేకపోవటం :
సందర్భ శుద్ధి లేని ప్రసంగాలలో ఉండే వికృతి (Impropriety) నవ్వు తెప్పిస్తుంది. ఆ నవ్వు నిర్మలంగా ఉండదు. అయినా అదీ హాస్యమే.

అప్రియమును ప్రియముగా మలచుట :
కష్టం కలిగించే విషయాన్ని మెత్తని మాటలతో చెప్పటం వల్ల హాస్యం పుడుతుంది. అసత్యాన్ని సత్యంగాను, దుఃఖాన్ని సుఖంగాను, సుఖాన్ని దుఃఖంగాను, అప్రియ విషయాన్ని ప్రియమైన దానిగాను మలచటం, నేర్పుతో హాస్యాన్ని సృష్టించట మవుతుంది. దీన్ని distortion అంటారు.

అతిశయోక్తి :
అతిశయోక్తి (Exaggaration) కూడ ఒక ముఖ్య హాస్య లక్షణం. అయితే విషయం నిజంగా అతిశయోక్తి అయితేనే హాస జనకం అవుతుంది. పరమ సత్యం” అయితే నవ్వురాదు. అతిశయోక్తుల్లా కనపడేవి నిజంగా అతిశయోక్తులా సత్యమైన గాథలా అని నిశిత దృష్టితో పరీక్షించాలి.
అతిశయోక్తి హాస్య జనకం కావాలంటే దాని పునాదులు అసత్యం మీద వేయాలి. అప్పుడే అది నవ్వు పుట్టించే శక్తిగల అతిశయోక్తి అవుతుంది. ఇవి ముఖ్యమైన హాస్యలక్షణాలు.

2. ‘కలవారి కోడలు కలికి కామాక్షి’ లోని సారాంశాన్ని వివరించండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షి ఒక జానపదగేయం. ఉమ్మడి కుటుంబంలోని కట్టుబాట్లు నమ్మకాలు, ఆచారాలు అలవాట్లు ఈ పాటలో చక్కగా ప్రతిబింబించాయి.
కామాక్షి కలవారి కోడలు అనటంలో ఆమె పుట్టింటి వారు పేదవారై వుంటారని సులభంగానే అర్థమవుతుంది. కామాక్షి అత్తగారువాళ్ళు చాలా సంస్కార వంతులు. లేనింటి పిల్ల అని తక్కువగా చూడలేదు. ఆమె అందాన్ని చూసి కోడలుగా తెచ్చుకున్నారే గాని, ఆస్తులు, అంతస్తులు చూసి కాదు.

కామాక్షికి వాడిన కలికి అనే విశేషణం వల్ల కామాక్షి అందాల బొమ్మ అని తెలుస్తోంది.
పురిటి మంచం చూడటానికి, కామాక్షి పెద్దన్నయ్య ఆమెను పుట్టింటికి తీసుకు వెళ్ళటానికి వస్తాడు. అప్పుడు కామాక్షి పప్పు కడుగుతోంది. గబగబా చేతులు కడుక్కుని అన్నకు కాళ్ళకు నీళ్ళిచ్చింది. నీళ్ళిస్తుంటే ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి అన్న గమనించాడు. ఆ కన్నీళ్ళకెన్నో అర్థాలు.

చెల్లెలి కంటతడి చూసిన అన్న గుండె కరిగింది. పేద యింటిపిల్ల. కలవారింట్లో ఎన్ని కష్టాలు పడుతోందో అని ఆరాట పడిపోయాడు. తన ఉత్తరీయపు కొంగుతో కళ్ళు తుడిచాడు. పుట్టింటికి ప్రయాణం కమ్మన్నాడు. పల్లకి తెచ్చాడు.

ఇంట్లో అందరూ తలో విధంగా కామాక్షి అన్నను పలకరించారు. వియ్యంకుడు అంటే కామాక్షి తండ్రి రానందుకు మామగారు రుసరుసలాడారు. ఎవరో ఒకరు వచ్చినందుకు అందరూ సంతోషించారు.
కామాక్షి అన్న తను వచ్చిన పని చెప్తాడు. ఆచారాన్ని పాటించటం కోసం అతను రావటం చూసి అందరూ సంతోషించారు. కామాక్షి వినయంగా అత్తగారిని తన అన్న వచ్చాడు పుట్టింటికి పంపమని అనుమతి అడిగింది. ఆమె మనసులో మురిసిపోతూ మామగారిని అడగమంది అలా అనటంలో ఆమె అనుమతి, అంగీకారం కామాక్షికి ఆనందాన్ని కలిగించాయి.

కామాక్షి మామగారిని అడిగింది. ఆయన బావగారిని అడగమన్నాడు. అంటే మామగారి అనుమతి లభించినట్లే! కామాక్షి బావగారిని అడిగింది. అడుగుతున్నప్పుడు తల్లిలాంటి తోటికోడలు గుర్తు వచ్చి గొంతు గద్గదమైంది. ఆమె, కామాక్షి చేసిన చిన్న చిన్న పొరపాట్లు కప్పి పుచ్చి, రహస్యంగా తనకు బుద్ధులు చెప్పిన తల్లి. ఆమె కామాక్షితో నీ భర్త నడుగమంటుంది. స్నేహితుల మధ్యలో ఉన్న భర్తను సైగ చేసి పిలిచి అడిగింది. అతడు చాలా సరదా మనిషి. నగలు పెట్టుకుని, సుఖంగా పుట్టింటికి వెళ్ళుమంటాడు. కామాక్షి పల్లకిలో వెళుతుంటే ఎల్లుండీ పాటికి నేను మీ పుట్టింట్లో ఉంటాను ఎందుకు బెంగ అని కూడ అనుంటాడు.

ఈ పాటలో చెప్పిన విషయాలెన్నో వున్నాయి. చెప్పకుండా మన ఊహకు వదిలినవీ ఉన్నాయి. చెప్పినవి క్లుప్తంగా, అందంగా చెప్పటమూ ఉంది.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. కుంకుడాకు’ కథా సారాంశాన్ని రాయండి.
జవాబు:
పారమ్మ, గవిరి ఇద్దరూ ఒకే వయసున్న పల్లెటూరి పిల్లలు. పారమ్మ అప్పలనాయుడు కూతురు. గవిరి చినదేముడు కూతురు. అప్పలనాయుడు పలుకుబడిగల మోతుబరి రైతు. చినదేవుడు కూలి పని చేసుకునేవాడు. వారి మధ్య అంతరమే వాళ్ళ పిల్లల మధ్య ఉంటుంది. పారమ్మ ఊరగాయ రుచిగా ఉందని అనగానే గవిరి రొయ్యలు తిన్నానని అబద్ధం ఆడుతుంది. మీరు రాత్రి వండుకోలేదని పారమ్మ ఎత్తిపొడుస్తుంది.

గవిరి తండ్రి కూలి చేసి ఏమైనా తెస్తేనే వారికి ఆపూట గంజి అయినా తాగి కడుపు నింపుకుంటారు ఆ కుటుంబం. తల్లిదండ్రి గవిరి కష్టపడితే గాని తిండికి కూడా గడవని ఇల్లు అది. ప్రతిరోజు కోనేటికి పోయి ఇంటికి సరిపడా నీళ్ళు. మొయ్యాలి. కర్రా కంపా, ఆకు అలము ఏరి పొయ్యిలోకి వంట చెరకు తేవాలి ఇదీ గవిరి పరిస్థితి. పారమ్మ బడికి పోతానన్నప్పుడు కూలీచేసే వాళ్ళకి చదువెందుకని గవిరి నిరాశగా అంటుంది. గవిరితోపాటు పొలాల్లోకి వెళ్ళి పారమ్మ పొలాల్లో దొరికే పెసరకాయలు చింతకాయలు ధైర్యంగా తీసుకొని తింటుంది. గవిరి కడుపు కాలుతున్నా సాహసం చేయలేదు. పేదరికం వల్ల ధైర్యం చాలదు గవిరికి డబ్బులేని వాళ్ళు చిన్న దొంగతనం చేసినా పెద్ద నేరమౌతుంది. డబ్బున్న వాళ్ళు చేస్తే అది కప్పిపుచ్చుకోగలరు. అందుకే పారమ్మకు నిర్భయం. ఎవరైనా చూస్తే మాడు పగులుతుందని గవిరి హెచ్చరిస్తే “నేను అప్పలనాయుడు కూతుర్ని ఎవరు ఏమంటారు” ? అని తిరిగి సమాధానం ఇస్తుంది.

తట్టనిండా కుంకుడాకులు ఏరుకొని కాంభుక్త గారి కళ్ళం వైపు నడుస్తారు ఇద్దరూ. అక్కడ చింతకాయలు చూసి పారమ్మ రాయితో కొడుతుంది. మూడు కాయలు పడతాయి. తీసి పరికిణిలో దోపుకొని తింటూ ఉంటుంది. గవిరి ఒక కాయ అడిగినా ఇవ్వదు. కావాలంటే నువ్వూ రాయితో కొట్టు అని అంటుంది. గవిరి ఒక రాయి తీసి వేస్తుంది. క్రింద పడిపోతుంది. మళ్ళీ ఇంకొక రాయివేస్తే కొమ్మ విరిగి పడుతుంది. పొయ్యిలోకి చాలా మంచి సాధనం అని చితుకులు తట్టలో వేసుకుంటుంది. ఎదురుగా కాంభుక్తగారు ఎవరది అని గద్దిస్తాడు. కోపంగా ఉన్న కాంభుక్తని చూసి గవిరి భయపడిపోతూ పొయ్యిలోకి చితుకులు అని అంటుంది. కాంభుక్త కోపంగా తట్టని ఒక తన్నుతంతాడు. ఆకులన్నీ చెల్లాచెదురైపోతాయి. వాటిని పోగు చేసుకోవాలనుకున్న గవిరి నడుంమీద చేతికర్రతో ఒక్క దెబ్బవేసాడు. అంతేకాదు ఆ తుప్పవార ఏందాచావంటూ దొంగతనం అంటగట్టాడు. తాను దొంగ కాదు కాబట్టి ధైర్యంగా నేనేమి దాచలేదు అంటూ ఎదురు తిరిగింది గవిరి. నిజం చెప్పినా కొట్టడానికి వచ్చిన భుక్త గారిని బూతులు తిట్టింది గవిరి. అది సహించలేని భుక్తగారు పాంకోడు విసిరాడు. గవిరి కాలికి తగిలి క్రిందపడింది. ఏడ్చిఏడ్చి కళ్ళు తెరిచేసరికి సాయంత్రం అయ్యింది. ఆ చింత కంప తనకి అక్కరలేదని అక్కడే వదిలేసి కుంకుడాకులు తట్ట నెత్తిన పెట్టుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడింది. కాలు నొప్పితో మంటగా ఉన్నది. కాలు దెబ్బని చూసుకొంది. బొప్పికట్టి ఎర్రబడింది. తన నిస్సహాయతకు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది.

2. అంపకం’ ఆధారంగా తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
‘అంపకం’ అంటే పంపించుట. ఈ పాఠ్య భాగంలో అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని అత్తగారింటికి పంపించే సన్నివేశం. ఆ సందర్భంలో తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని రచయిత చక్కగా వివరించారు. శివయ్య పార్వతమ్మల గారాలబిడ్డ సీత. ఒక్కగానొక్క కూతురు అవటం వల్ల అరచేతుల్లో పెంచారు. యుక్త వయస్సు రాగానే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు. శివయ్య కూతుర్ని అత్తగారింటికి పంపుతున్నాడు. ఒకటే హడావిడి కాలుగాలిన పిల్లలా ఇల్లంతా తిరుగుతున్నాడు. అరిసెలు అరటిపళ్ళ గెల అన్నీ వచ్చాయా అంటూ హైరానా పడిపోతున్నాడు. సున్నుండల డబ్బా ఏదంటూ పార్వతమ్మని ఊపిరి సలపనియ్యడం లేదు.

సీత పట్టుచీర కట్టింది. కాళ్ళకు పసుపు పారాణి పెట్టారు అమ్మలక్కలు. తోటివాళ్ళు ఆట పట్టిస్తున్నారు. అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానని మనసులో బాధగా ఆలోచిస్తూ కూర్చుంది సీత. శివయ్య పెరట్లో వేపచెట్టుకు ఆనుకొని తన తల్లి వెళ్ళిపోతుంది అని బెంబేలు పడిపోతున్నాడు శివయ్య.

పార్వతమ్మ పురిట్లోనే కని సీతను శివయ్య చేతుల్లో పెట్టింది. ఆనాటి నుండి శివయ్య కూతుర్ని విడిచి ఒక్క క్షణం ఉండలేదు. నాలుగేళ్ళ ప్రాయంలో బడిలో వేసాడు. బడి నుంచి రావటం ఒక్క నిముషం ఆలస్యమైతే పరుగు పరుగున వెళ్ళి భుజంపై ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. సీత చెప్పే కబుర్లకు ఆనందంగా ఊకొట్టేవాడు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవాళ్ళు. సీతకు ఏ కూర ఇష్టమైతే ఆ కూరే కలిపేవాడు. భోజనాలయ్యాక పెరట్లో సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటే సీత పడుకొని కథలు చెప్పమని వేధించేది. శివయ్య కథ చెప్తుంటే నిశ్చింతగా నిద్రలోకి జారుకునేది.

రేపటినుండి తను ఎవరికి కథ చెప్పాలి ? సన్నజాజి పూలు ఎవరిమీద రాల్తాయి ? అని ఆలోచిస్తూ ఆవేదనతో శివయ్య హృదయం బరువెక్కుతోంది. పొద్దున్నే ఎవర్ని పిలవాలి పూజలో కర్పూర హారతి ఎవరికి అద్దాలి ? అని ఎన్నో ఆలోచనలతో శివయ్య హృదయం పరితపిస్తోంది.

సీత పెళ్ళి కుదిరింది. తను చేయబోయే శుభకార్యం అని ఒక పక్క సంతోషం. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నప్పుడు తన సర్వస్వాన్ని, బ్రతుకుని ధారపోస్తున్నట్లు భావించాడు. ఇంకా ఏమిటి ఆలస్యం అని ఎవరో అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు శివయ్య. సామాన్లన్నీ బళ్ళలోకి ఎక్కించాడు. ఆఖరున సీత వచ్చింది. తండ్రిపాదాలు పట్టుకొని వదల్లేకపోయింది. శివయ్య కూలబడిపోయాడు. తన గుండెచప్పుడు, తనప్రాణం, తన రెండు కళ్ళు అయిన సీత వెళ్ళి పోతుంటే దుఃఖం ఆగలేదు శివయ్యకు. ‘ కన్నీటితో నిండిన కళ్ళకు సీత కనిపించలేదు. ‘ఇదంతా సహజం’ అని ఎవరో అంటూ ఉంటే శివయ్య కళ్ళు తుడుచుకున్నాడు. బళ్ళ వెనుక సాగనంపాడు. ఊరు దాటుతుండగా జ్వాలమ్మ గుడి దగ్గర ఆపి కూతుర్ని తీసుకొని వెళ్ళి మొక్కించాడు.

“నాకు కూతుర్ని ఇచ్చి ‘ఇలా అన్యాయం చేస్తావా ?” అని అమ్మవారి దగ్గర మొర పెట్టుకున్నాడు. ఊరు దాటింది ఇక ఆగి పోమన్నా వినకుండా బళ్ళ వెనుక నడుస్తూనే ఉన్నాడు. ఒక చోట బళ్ళు ఆపించి అల్లుణ్ణి దింపి “నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్న పిల్ల ఏదైనా తప్పుచేస్తే నీకు కోపం వస్తుంది. అప్పుడు కాకి చేత కబురు పెట్టు చాలు. నేనేవస్తాను. నీకోపం తగ్గే వరకు నన్ను తిట్టు కొట్టు. అంతే గాని నా బిడ్డను ఏమి అనవద్దని బావురు మన్నాడు. శివయ్య బాధని అర్థం ఛేసుకున్న అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. ఈ విధంగా ఆడపిల్ల తండ్రిగా శివయ్య ఆవేదనను రచయిత చక్కగా రచించాడు.

3. ఎచ్చరిక పాఠ్యభాగ సారాంశాన్ని తెలియజేయండి.
జవాబు:
పెంటయ్య నర్సిరెడ్డి పటేలు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. పొలం నుండి నాగలి కొట్టంలో పెట్టి వెళ్ళబోతాడు పెంటయ్య. పటేలు పెంటయ్యను ఉద్దేశించి “నీ కొడుకు పనిలోకి రానంటున్నాడట” అని అంటాడు. వాడు నా మాట వినటం లేదండీ అంటాడు పెంటయ్య. అయితే అప్పు ఎలా తీరుతుంది? మీ అప్పు తీరుస్తాను ఎవరికైనా ఋణం ఎందుకు ఉంటాము అని పెంటయ్య అనగా నీవు కాదు నీ కొడుకు తీర్చాలి. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చిన నీవు ఇంకా ఎంతని కష్టపడతావు అని జాలి పడ్డాడు పటేలు పెంటయ్య మీద. ఇంటికి బయలదేరిన పెంటయ్యకు బండిలో పటేలు కొడుకు ఎదురయ్యేడు. ఏం పెంట బాగాన్నావా? అనగానే ఆఁఏదో బాగానే ఉన్నానని సమాధానమిచ్చాడు పెంటయ్య.

పెంటయ్య తన కొడుకును బడికి పంపుదామనుకుంటాడు. పటేలు వాడికి చదువెందుకురా? ఈ భూమి ఈ వ్యవసాయం ఎవరు చేసుకోవాలి అని అంటాడు. పెంటయ్యకు తన పరిస్థితి అర్థం అయింది. అప్పుడే బర్రెను తోలుకొచ్చిన రాములు దూడను బర్రె దగ్గరకు వదలగానే తన్నింది. కొమ్ములతో నెట్టేసింది. దూడ మూతికి ముండ్లు ఉన్న బుట్ట కట్టేసి ఉంది. అందుకనే అది అలా చేసింది. పటేలు దూడమూతికి ముండ్ల బుట్ల వీరి నెత్తిన అప్పు బరువు పెట్టాడని రాములు అర్థం చేసుకుంటాడు. అందుకనే పనిచేయనని అంటాడు. వాళ్ళ అప్పు ఎంత ఉందో తేల్చమని అంటాడు. పంతులు గారు వచ్చి కాగితాలన్నీ చూసి రెండు వందలు తక్కువ రెండు వేలు అప్పు ఉన్నట్లు లెక్కలు చెప్పగానే మూడు తరాలుగా వీళ్ళ కింద పనిచేస్తున్నా ఇంత అప్పు ఎందుకుందో అర్థం కాలేదు రాములుకి. ఈ కాగితాలన్నీ ఎందుకు దాచారు? మా కష్టాన్ని జమవేయలేదా? కేవలం వడ్డీల కింద లెక్కగట్టి అసలు అలానే చూసిస్తున్నట్లు గ్రహించాడు రాములు. వాళ్ళ ఇంట ఆవును, మేక పోతును తీసుకున్నారు వాటికి అప్పులో ధర కట్టి తగ్గించాలి కదా అని అంటాడు.

మా తాత కష్టం, మా అయ్య కష్టం, నా కష్టం కలిపినా మీ అప్పు తీరలేదా? మా రెక్కల కష్టం అంతా ఎటు బోయినట్లు మా కష్టానికి మేము కొలిచిన ధాన్యానికి బదులు అప్పు తీరినట్లు ఏమన్నా వ్రాసారా? పంతులు కాగితాలు తిరగేసి కొంత ధాన్యం ఇచ్చినట్టు మళ్ళీ తీసుకున్నట్లు ఉంది. పెంటయ్యకు తన తండ్రి యిస్తాం మాటలు గుర్తు కొచ్చాయి. వారి ఆస్తి ఎలా పెరిగిందో అర్థం అయింది. మా పిల్లలు కష్టం చేసినా ఈ అప్పు పెరుగుతుందే కాని తీరదు అని గట్టిగానే అన్నాడు. నర్సిరెడ్డి పటేలు ఏదైనా పార్టీలో జేరినావా అన్నాడు అనుమానంగా పూటకు లేని వాళ్ళము మాకెందుకు పార్టీలు అని అంటాడు పెంటయ్య. పార్టీ గీర్టీ కాదు పెంటయ్య బిడ్డ మొగుడు దుబాయ్ వెళ్ళాడు. వాళ్ళను చూసి ఈ రాములు ఇలా మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా మా బాకీ తీర్చి ఎటైనా పొండి అన్నాడు పటేలు దానికి రాములు కష్టం ఎక్కడైనా తప్పదు పంతులు అని అంటాడు.

ముసలి ఎద్దుని దొడ్లో వదిలి వెళ్ళారు దానికి ఇన్ని నీళ్ళు పెట్టి గడ్డి వెయ్యమంటాడు పటేల్ కొడుకు సీన్ రెడ్డి తో ఇంకెన్నాళ్ళు ఈ ముసలి ఎద్దును మేపడం అని విసుక్కుంటాడు. ఆ ఎద్దును ఏడేండ్ల క్రితం తొమ్మిది వందలకు కొన్నాను. దానివల్ల ఎంతో కలసి వచ్చింది. కాబట్టి చచ్చిందాకా సాకి బొంద పెడతానని పటేలు అంటాడు. అది విన్న రాములు ఆ గొడ్డు కన్నా మా బ్రతుకులు హీనమైపోయాయి. ఇప్పటికైనా తెలుసుకోమని పెంటయ్యతో కొడుకు రాములు అంటాడు. మూడు తరాల నుండి మేము చేసే చాకిరీ కలసి రాలేదా ? అని అనగానే పంతులు కూడా ఆలోచనలో పడ్డాడు. మా లెక్క సరిగా తేలిందా సరేసరి అప్పటివరకు మేము పనిలోకి రాము అంటూ తండ్రి పెంటయ్య రాములు వెళ్ళిపోతారు. పెంటయ్యకు తన కొడుకు ఉదయిసున్న సూర్యునిలా కనబడ్డాడు. వారి మాటలకు పటేలు నోటమాట రాక నిలబడి పోయాడు. పటేలు కాళ్ళ క్రింద భూమి కదిలి పోయినట్లు అనిపించింది.

4. ‘దహేజ్’ కథ లోని వివాహ సంప్రదాయాన్ని వివరించండి.
జవాబు:
సుల్తానా రెహమాన్ల వివాహం జరిగింది. పెండ్లికి వచ్చిన వారు పూర్వపు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు. నిక్కా అంటే పెళ్ళి. ఒకప్పుడు ఈ పెళ్ళి వేడుకలు ఏడు రోజులు జరిగేవి సాయిబుల ఇళ్ళలో ఒకరోజు పెళ్ళికి ముందు రోజు రాత్రి చేసే కార్యక్రమాలు దీనినే షుక్రానా అంటారు. రెండోరోజు నిక్కా అంటే పెళ్ళి జరిగేది. ఆ మరుసటి రోజు వలీమా అంటే మరుసటి రోజు పెండ్లి కొడుకు ఇంటి దగ్గర నిర్వహించే విందు వినోదాలు తర్వాత ఐదు శుక్రవారాలు ఐదు జుమాగీలు

ఇప్పుడు ఆ పద్ధతులేవీ లేవని వాపోయింది. ఓ మధ్య వయసున్న పెద్దమ్మ పెళ్ళికొడుకు అక్క పర్వీన్ మేకప్ వేసుకుంటూ” ౦తో పోలిస్తే ఎట్లా ఇప్పుడు ఎవరికి టైము, తీరిక ఉన్నాయి? అప్పుడు కాళ్ళతో నడిచే కాలం అది. ఇప్పుడు విమానాలతో లగెత్తే కాలం వచ్చేసింది. ఒక్కరోజులోనే అన్నీ సాంగ్యాలు అవజేస్తున్నారు” అని అన్నది.

ఇంతలో ఓ అవ్వ “అవునే తల్లి మేము కూర్చొని నీళ్ళు తాగేవాళ్ళం కొంతకాలానికి నిలబడి నీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు పరిగెత్తి పాలు తాగుతున్న కాలమిది ఇంకా రాను రాను ఏం చూడాలో?” అని అన్నది. ఇంతలో కళ్యాణ మండపాన్ని పూలతో అలంకరించారు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మండపంలో కూర్చున్నారు. మండ పైకి వచ్చి వధూవరుర్ని ఆశీర్వదించండి అంటూ, పెళ్ళిళ్ళ పేరమ్మ జులేఖ అందర్ని పిలిచింది.

పెళ్ళి మండపంపై పూలచారులు రంగులైట్లతో అత్తరు గుబాళింపులతో అందంగా అమర్చిన మంచం పూలతో అలంకరించి ఉంది. రంగురంగుల దోమ తెరలురాజఠీవిని ప్రదర్శిస్తున్నాయి. పెళ్ళి కూతురు సర్గా ముసుగు అనగా పెళ్ళి సమయంలో వేసే ముసుగులో ఉంది. మంచానికి ఆవలి వైపు పెళ్ళి కొడుకు ఆడపడుచుల కలకల నవ్వుల మధ్య కూర్చున్నాడు. వధూవరుల

మధ్య ఎర్రని తెర అడ్డంగా ఉంది. ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. ముసుగులోనుండే అద్దంలో పెళ్ళికూతురు మొకం చూడమన్నారు. అలాగే చేసాడు పెళ్ళికొడుకు. తొలిసారి వధువును చూసినప్పుడు శుభ సూచకంగా ఉంగరం తొడిగే ఆచారం ఉంటుంది. కలకండను వరునికి ఆడపడుచులు అందిస్తారు దానిని సగం కొరికి వధువుకి ఇస్తాడు.

ఆడపడుచులు వధువును ఆటపట్టిస్తారు. వరుని దగ్గరకు వచ్చి కలకండ తీయగా ఉందా? వధువు తీయగా ఉందా అని అడుగుతారు. కలకండ తీయగా నా నాలుకకు అనిపించింది. వధువు నాబ్రతుక్కి తీయగా ఉంది వధువు అని అంటాడు పెళ్ళికొడుకు. వధువును భుజాన్ని వేసుకునే సంప్రదాయం ఉంటుంది. బ్రతుకంతా ఆమె బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నట్లు అనుకుంటాడు. పెళ్ళికూతురు తండ్రి దహేజ్ అనగా సారె అత్తగారింటికి కూతుర్ని పంపుతూ అక్కడకు సరిపడే వస్తువులు అన్నీ దహేజ్ అమరుస్తారు. పెళ్ళి కొచ్చిన వారందరూ వాటిని చూసి ముచ్చట పడతారు. కాపురానికి కావాల్సిన సామాగ్రీ అంతా దహేజ్లో ఉంటుంది. దీనిలోనే ‘కఫన్’ అని ఎర్ర గుడ్డ తెల్ల గుడ్డ కూడా ఇచ్చే సాంప్రదాయం ఉంటుంది. భర్త ఉండగా భార్య చనిపోతే ఎర్ర కఫన్ గుడ్డ, భర్త పోయాక భార్య చనిపోతే తెల్ల కఫన్ గుడ్డ ఈ సారెలో దహేజ్లో పెళ్ళి కూతురు తండ్రి ఇస్తాడు. ప్రతి ఆడ బిడ్డ తండ్రి దీనిని గుర్తుంచుకోవాలని అంటాడు వధువు తండ్రి.

V. క్రింది వాటిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. దీనికిట్టి దురవస్థ వాటిల్లె నీడ్య చరిత!
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : ద్రౌపది ఎందుకు నేలకూలింది అని భీముడు అడిగితే ధర్మరాజు బదులిచ్చిన సందర్భంలోనిది.
అర్థం : ద్రౌపదికి అందుకే ఇటువంటి దురవస్థ వాటిల్లింది.
భావం : పాండవులు, ద్రౌపది, కుక్క అలా వేగంగా వెళుతుండగా ద్రౌపది నేలకూలింది. అది చూసిన భీముడు అన్నగారితో ద్రౌపది వలన ఏనాడూ కించిత్తు కూడా ధర్మహాని జరగలేదు. మరి ఇలా ఎందుకు జరిగింది అనగా ఆమెకు అర్జునుని పట్ల పక్షపాతం. అందువల్ల ఆమె సుకృతాలు ఫలించలేదు. కనుకనే ఇటువంటి కీడు జరిగింది అని ధర్మరాజు పేర్కొన్నాడు.

2. ధర్మము వహించు జనుండు కృతార్థుఁడెయ్యెడన్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : కుబేరుడు రావణునకు నీతులు చెప్తున్న సందర్భంలోనిది.
భావం : అన్నకు, తండ్రికి, గురువుకు ద్రోహము చేసిన వాని ముఖము చూసిన మహా పాపములు వస్తాయి. శరీరము అశాశ్వతము. సంపదలు పుణ్యముల వలన వస్తాయి. కావున ధర్మమును ఆచరించువాడు కృతార్థుడని ఇందలి భావం.

3. అధికార ముద్రికలంతరించె.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.
సందర్భం : కవి శ్మశానం యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణించే సందర్భంలోనిది.
అర్థం : రాజముద్రలు (అధికారం) అంతరించిపోయాయి.
భావం : ఈ శ్మశానంలోనే గొప్ప కవి యొక్క కలం నిప్పులలో కరిగిపోయింది. ఇక్కడే దేశాన్నేలే రాజు యొక్క అధికార దర్పం, అధికార చిహ్నాలు అంతరించిపోయాయి. ఇక్కడే నవవధువు యొక్క మాంగల్యం నీట’ కలిసిపోయింది. ఇక్కడే ప్రఖ్యాత చిత్రకారుడి కుంచె నశించింది అంటూ శ్మశాన గొప్పతనాన్ని కవి చాటాడు.

4. సవతి బిడ్డల పోరు మనకేలా.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం : తెలుగు ప్రాంతాల మధ్య ఐకమత్యం ఉంటే అభివృద్ధి సాధిస్తామని, మనలో మనకు గొడవలేమిటని చెప్పిన సందర్భంలోనిది.
అర్థం : సవతి తల్లి బిడ్డలలా ఈ గొడవలు మనకెందుకు.
భావము : మూడుకోట్లకు పైగా పరిజనం కలిగిన బలం మనది. మనందరం కలిసి ఉంటే చుట్టుపక్కల రాష్ట్రాలలో మనకు గౌరవం, పేరు, ప్రతిష్ఠలు ఉంటాయి. ఓ తెలుగోడా మనందరికీ తల్లి ఒక్కటే. మనము తెలుగుజాతి వారము. సవతి తల్లి బిడ్డల్లా మనలో మనకు ఈ కలహములు మంచిది కాదు. అభివృద్ధి నిరోధకము అని భావము.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానములు రాయండి. (2 × 3 = 6)

1. నకులుని గుణాలను పేర్కొనండి.
జవాబు:
నకులుడు పాండురాజుకు, మాద్రికి పుట్టిన కవల సంతానం. సహదేవునికి అన్న. తన సోదరుడి మరణం చూసి ధైర్యం కోల్పోయి ప్రాణాలు కోల్పోయాడు. శౌర్యం, ధైర్యం, సుజనత్వం మున్నగు విషయములలో మేటి. ఎంతో అందగాడు. మన కురువంశంలోనే కాక, లోకంలోనే ఇంతటి గుణశ్రేష్ఠుడు లేడు అని భీముడు నకులుని గురించి పేర్కొనగా, దానికి ధర్మరాజు లోకంలో తనని మించిన, పోలిన అందగాడు మరొకడు లేడని ఎంతో అహంకరించేవాడు. ఆ గుణం వలనే అతకి దురవస్థ కలిగిందని ధర్మరాజు పేర్కొన్నాడు.

2. నందీశ్వరుడు రావణుణ్ణి ఎందుకు శపించాడు ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగం కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది. రావణాసురుడు తన అన్న నీతులు చెప్పినందుకు కోపించి అతనిపై యుద్ధము చేసి విజయం పొంది పుష్పక విమానమును తీసుకొని కైలాసమునకు చేరబోయాడు. పుష్పకము కైలాసద్వారము వద్ద నిలచిపోయింది. దీనికి కారణము శివుడని గ్రహించి రావణుడు శివుని దూషించాడు. అపుడు నందీశ్వరుడు పెద్ద శూలమును ధరించి రావణుని ముందు నిలచి పుష్పకము కైలాసమును చేరకపోవటానికి గల కారణం అక్కడ శివపార్వతులు విహారము చేయుటయే అని చెప్పాడు. రావణుడు పెద్ద శూలముతో అపర శివుని వలే ఉన్న వానర ముఖమును పొంది ఉన్న, నందీశ్వరుని చూసి హేళనగా నవ్వాడు. అపుడు నందీశ్వరుడు కోపముతో నన్ను ‘కోతి ముఖముగల’ వాడనని అవహేళన చేస్తావా ? ఇదే ముఖములు కలిగిన వానరులు, తమ గోళ్ళనే ఆయుధములుగా చేసుకొని నీ వంశమును నాశనం చేస్తారని శాపమిచ్చాడు.

3. శ్మశానంలోని అభేద భావాన్ని తెలపండి.
జవాబు:
శ్మశానవాటి అంటే మన జీవితంలో ఉండే అంటరానితనం వంటి దురాచారాలకి తావులేని ప్రదేశం. ఇక్కడ విష్ణువు తన కపట లీలలతో ప్రాణాలు తీసి, మట్టిపాలు చేస్తాడు. క్రూరమైన, మధించిన పెద్దపులిని, బలహీనమైన సాధుజీవియైన మేకను పక్కపక్కనే పెట్టి జోలపాట పాడతాడు. సామాజిక అసమానతలకు, హెచ్చుతగ్గులకు, వివక్షలకు, పీడనలకు, ఆధిక్య, అనాధిక్య భావనలకు తావులేని ప్రదేశం. అందరినీ అభేదంగా (సమానంగా) అక్కున చేర్చుకునే నిశ్చల స్థలం అని కవి పేర్కొన్నాడు.

4. వేములపల్లి పేర్కొన్న వీరత్వాన్ని తెలుపండి.
జవాబు:
మహాభారత యుద్ధంలోని అభిమన్యుని గుర్తుకు తెచ్చిన పలనాటి వీరుడు బాలచంద్రుడు ఎవరివాడు ? నీవాడే. బొబ్బిలి శౌర్య, ధైర్యాలకు ప్రతీక తాండ్రపాపారాయుడు నీవాడే. వితంతువైనా స్వశక్తితో ఎదిగి, పలనాటి నలగామరాజుకి మంత్రిగా పేరొందిన అపరచాణక్య మేధా సంపన్నత గల నాయకురాలు నాగమ్మ. బొబ్బిలికోట పతనమయ్యాక శత్రువుల బారినుంచి తను ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన బొబ్బిలి పాలకుడి ధర్మపత్ని వీరతాండ్రపాపారాయుడి సోదరి అయిన రాణి మల్లమ్మ చేసిన అపూర్వ ప్రాణత్యాగం ఎందరికో స్ఫూర్తి. రామాయణాన్ని రచించిన కవయిత్రి మొల్ల, యుద్ధానికి వెళ్తే తిరిగిరాడని తెలిసికూడా తన భర్త బాలచంద్రుని ఎంతో గుండెదిటవుతో యుద్ధరంగానికి పంపి అజరామర కీర్తిని ఆర్జించిన మగువ మాంచాల. వీరంతా మన తోడబుట్టిన వీర సోదర, సోదరీమణులు వీరి పరాక్రమ గాధలను కథలు కథలుగా చెప్పారు.

VII. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1. బొడ్డుచర్ల తిమ్మన గురించి వివరించండి.
జవాబు:
బొడ్డుచర్ల తిమ్మన రాయలకాలం నాటి కవి. కవీశ్వర్ దిగ్దంతులనిపించుకున్న కృష్ణరాయల వారితో చదరంగం ఆడుతూ ఉండేవాడు. చదరంగం ఆటలో నేర్పరి ఈ కవి. పెద్దనగారి మను చరిత్రను రాయలు అంకితంగా అందుకుంటున్న మహోత్సవానికి కవులందరితో వస్తూ, వారికి కొంచెం దూరంగా నడుస్తూ, ఏదో ఆలోచిస్తున్నట్లు, వ్యూహం పన్నుతున్నట్లు వేళ్ళు తిప్పుతూ ఈ కవి వచ్చాడు. రాయలు ఇతని నైపుణ్యానికి చాలా సంతోషించి కొప్పోలు గ్రామం సర్వాగ్రహారంగా రాసి ఇచ్చాడు.

2. కందుకూరి సంస్కరణలను వివరించండి.
జవాబు:
కందుకూరి బాల్యవివాహాలను నిర్మూలించటం, వితంతువులకు పునర్వివాహం జరిపించటం, స్త్రీలకు విద్య మొదలైన విషయాలకు సంబంధించి సంస్కరణలకు పూనుకున్నారు. ఆనాడు అతి నిషేధమైన వితంతు వివాహాన్ని, స్త్రీ విద్యను కందుకూరి ప్రోత్సహించాడు. శాస్త్రాల ఆధారంతో బాల్యవివాహాలను, కన్యాశుల్కాన్ని ఖండించారు.

కన్యాశుల్క విధానాన్ని ఘాటుగ విమర్శిస్తూ కందుకూరి దానిని నరమాంస విక్రయంగా అభివర్ణించారు. బాల్యవివాహ నిషేధ చట్టం కావాలని ఆందోళన జరిపించారు. వితంతు వివాహాలు చేయటానికి సంఘాలు పెట్టారు. వితంతువులకు ఆశ్రమాలు నెలకొల్పారు. విధవా వివాహ దంపతులకు నివాసాలు ఏర్పరచారు. వితంతు వివాహాలకు అహరహం శ్రమించారు.

కందుకూరి సంస్కరణలలో శాశ్వత చరిత్ర కలది స్త్రీ జనోద్ధరణ. 1874లో ధవళేశ్వరంలోను, 1881లో రాజమండ్రిలో బాలికా పాఠశాలను స్థాపించి, స్త్రీ విద్యను బలపరిచారు. కందుకూరి భోగం మేళాల నిషేధానికి కూడ పడరాని పాట్లు పడి మార్గదర్శకుడైనాడు. వ్యభిచార వృత్తిని ఖండిస్తూ తన పత్రికలైన వివేక వర్ధని, సత్యవాది, చింతామణి పత్రికలలో రాయటమే కాక బహిరంగ సభలలో తీవ్రంగా ఖండించారు.

3. సూర్యకాంతమ్మగారిని గురించి తెలుపండి.
జవాబు:
సూర్యకాంతమ్మ బాలమురళిగారి తల్లి. ఈమె తండ్రి సుప్రసిద్ధులైన ప్రయాగ రంగదాసు గారు. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు అద్భుతంగా పాడేవారు. ఆయన కుమార్తె సూర్యకాంతమ్మ కూడ ఆధ్యాత్మ రామాయణం పాడేవారు. ఆమెకు పట్టాభి రామయ్యగారితో వివాహమయింది. ఆయనకు చదువు మీద బుద్ధి నిలవలేదు. సంగీతం మీద గురి కుదిరింది. సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర నాలుగేళ్ళు సంగీతం అభ్యసించి, ఫ్లూటు వాయించటం సాధన చేసి, బెజవాడ చేరి, సంగీత పాఠాలు చెప్పసాగారు. భార్యను సంగీతంలో ప్రోత్సహించారు. సూర్యకాంతమ్మగారు కాపురానికి వచ్చాక భర్త ప్రోత్సాహంతో వీణ నేర్చుకుని చిన్న చిన్న పాటకచ్చేరీలు కూడ చేశారు.
ఈ దంపతులకు 1930లో తొలి ఏకాదశినాడు బాలమురళి జన్మించారు. మలి ఏకాదశినాడు అంటే బాలమురళి పుట్టిన 15 రోజులకు సూర్యకాంతమ్మగారు మరణించారు.

4. అతలాకుతలాన్ని విశ్లేషించండి.
జవాబు:
అనేక సమస్యలతో సతమతమవుతున్న వాడిని యోగక్షేమాలడిగితే నా పని అంతా అతలాకుతలంగా ఉందని అంటాడు. అతలాకుతలం అనే పదబంధం క్రిందు మీదవు తున్నాడనే అర్థాన్నే ఇస్తుంది.
ఈరేడు లోకములంటే రెండు ఏడులు పద్నాలుగు లోకములని అర్థం. అవి భూమితో కలిపి పైన ఏడు. భూమి కింద ఏడు. వీటినే ఊర్థ్వలోకములు, అధో లోకములు అంటారు. 1. భూలోక, 2. భువర్లోక, 3. స్వర్లోక, 4. మహర్లోక, 5. జనర్లోక, 6.తపర్లోక, 7. సత్యలోకములనేవి ఊర్ధ్వలోకములు. ‘
1) అతల 2) వితల 3) సుతలు 4) రసాతల 5) తలాతల 6) మహాతల 7) పాతాళ లోకములనేవి అధోలోకములు. ఇందులో భూలోకానికి కుతలమని కూడ పేరు. సంస్కృత నిఘంటువుల్లో ఇది చోటు చేసుకోలేదు. కుతలానికి కింద అంటే భూమికి క్రింద వున్నది అతలము అతలాకుతల మయ్యిందంటే, అతలము పైకి వచ్చిందన్న మాట. అంటే క్రిందు మీదయినదని అర్థం.

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు /రచయితలు) (2 × 3 = 6)

1. ధూర్జటి కవి గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ధూర్జటి 16వ శతాబ్దంలో విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. “స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో యతులిత మాధురీ మహిమ” అని రాయలు ప్రశంసించాడు. రాయల చేత అనేక గౌరవ సత్కారాలు పొందాడు. ధూర్జటి తల్లి సింగమ, తండ్రి జక్కయ నారాయణుడు.

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు. శ్రీకాళహస్తి మహాత్మ్యమనే నాలుగు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఇందులో శివభక్తుల కథలను మాధురీ మహిమతో రచించాడు. తన రచనలను శ్రీకాళహస్తీశ్వరునకే అంకితమిచ్చాడు.

2. వేములపల్లి శ్రీకృష్ణ సాహిత్య, రాజకీయ జీవితాన్ని సంగ్రహంగా తెలపండి.
జవాబు:
వేములపల్లి శ్రీకృష్ణ గిరీశం, సాక్షి అనే కలం పేర్లతో కాగడా, నగారా పత్రికల్లో అనేక వ్యాసాలు రచించారు. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’, ‘జాయేంగే కయ్యూరు’, ‘చెంచుపాట’, ‘రెడ్ ఆర్మీ’, ‘రండీ దేశసేవకు’, ‘అన్నాచెల్లెలు’, ‘రావోయి’ అనే గీతాలు శ్రీకృష్ణ రచించారు. ఇవన్నీ అరుణ గీతాలు అనే సంకలనంలో ఉన్నాయి.
వీరు బాపట్ల (1952), మంగళగిరి (1962, 1972) నియోజక వర్గాల నుండి మూడుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. సమర్ధుడైన ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు.

3. దేవులపల్లి కృష్ణశాస్త్రిని గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
దేవులపల్లి కృష్ణశాస్త్రి సుప్రసిద్ధ భావకవి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర వున్న రామచంద్రపాలెంలో 1-11- 1897న జన్మించారు. సీతమ్మ, తమ్మన్నశాస్త్రి వీరి తల్లిదండ్రులు.
వీరి విద్యాభ్యాసం పిఠాపురంలోను, విజయనగరంలోను జరిగింది. కొంతకాలం రవీంద్రుని శాంతినికేతన్లో గడిపారు. వృత్తిరీత్యా వీరు ఉపాధ్యాయులు. రఘుపతి వెంకయ్యనాయుడు ప్రోత్సాహంతో సంఘసంస్కరణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. సంఘసంస్కరణాభిలాషి. హరిజనాభ్యుదయ గీతాలను ప్రచారం చేశారు. 1930లో పిఠాపురంలో వేశ్యావివాహ సంస్థను స్థాపించారు. కొందరు వేశ్యలకు వివాహాలు కూడా జరిపించారు.

కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి, పల్లకి వంటి అనేక ఖండకావ్యాలను దేవులపల్లి రచించారు. కొన్ని యక్షగానాలను, భక్తి నాటకాలను ఇంకొన్ని గేయ నాటికలను కూడా కృష్ణశాస్త్రిగారు రచించారు. కేవలం కవిగానే గాక, విమర్శా వ్యాసాలను రచించి విమర్శకునిగా కూడా ప్రసిద్ధిపొందారు.
దేవులపల్లివారు సినిమా కవి కూడా. వారు రచించిన ఎన్నో సినిమా పాటలు బహుళప్రచారం పొందాయి. తెలుగు వారి హృదయాలలో స్థిరంగా నిలిచిపోయాయి.
వీరు ఆంధ్రా షెల్లీగా పేరుపొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, బిరుదునూ, భారతప్రభుత్వం పద్మభూషణ్న ఇచ్చి ఈ కవిని సత్కరించాయి.
భావకవిత్వానికి పర్యాయపదంగా నిలిచిన దేవులపల్లి కృష్ణశాస్త్రి 24-2-1980లో పరమపదించారు.

4. యార్లగడ్డ బాలగంగాధరరావు గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు కృష్ణాజిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న చల్లపల్లి ఎస్టేటులోని పెదప్రోలు గ్రామంలో 1.7.1940వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, భూషయ్య.
వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. నామ విజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక సంస్థల్లో వీరు చిరకాల సభ్యులుగా కొనసాగారు. నామ విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై అనేక గ్రంథాలను రచించారు.
ఒక ఊరి కథ (1995), మాటమర్మం (2000), ఇంటిపేర్లు (2001), అక్షరయజ్ఞం (2001) వంటివి ఈ కోవకు చెందిన గ్రంథాలే. ఇవేకాక, క్రీడాభిరామం, పల్నాటి వీరచరిత్ర, రాధికాస్వాంతనం వంటి కొన్ని కావ్యాలను వచనంలోకి అనువదించి వ్యాఖ్యలు రాశారు. మహాభారతానికి వీరు అందించిన విశేష వ్యాఖ్య బహుళ ప్రాచుర్యం పొందింది.
తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసిన యార్లగడ్డ వారు 23.11.2016న మరణించారు.

IX. క్రింది వానిలో ఒక దానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. కళాశాల ప్రధానాచార్యులకు బదిలీ పత్రం (టి.సి) కోరుతూ లేఖ రాయండి.
జవాబు:

కళాశాల ప్రధానాచార్యులు గారికి లేఖ

స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

గౌరవనీయులైన ప్రధానాచార్యులు గారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
…………………
విశాఖపట్నం.
మహోదయులకు !
విషయం : బదిలీ పత్రం (టి.సి.) గురించి విజ్ఞప్తి.

నేను ఈ కళాశాలలో బైపిసి గ్రూపులో 2016-’18 విద్యా సంవత్సరాలలో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేశాను. మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను. విశాఖపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘బియస్సీ’లో ప్రవేశానికి అనుమతినిస్తూ ప్రధానాచార్యుల నుండి ఉత్తరం వచ్చింది. కావున డిగ్రీలో చేరుతున్నందున బదిలీ పత్రం ఇవ్వవలసిందిగా ప్రార్థన.
ధన్యవాదాలు,

భవదీయుడు
XXXXXX.

2. మీ విద్యాభ్యాసాన్ని గురించి తెలియజేస్తూ తల్లిదండ్రులకు లేఖ రాయండి.
జవాబు:

తల్లిదండ్రులకు లేఖ

స్థలం : XXXXX
తేది : XXXXXX

పూజ్యులైన అమ్మకీ, నాన్నకీ,

నమస్కారాలు, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. మీరు కూడా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. నేను బాగా. చదువుకుంటున్నాను. చెల్లెలు ఎలా చదువుతుంది ?
మా గురువులు చెప్పే పాఠాలు క్షుణ్ణంగా చదువుకుంటున్నాను. ప్రతిరోజూ గ్రంథాలయానికి వెళ్ళి దినపత్రికలు చూసిన తరువాత, అక్కడే కూర్చొని మూడు గంటల పాటు తరగతి పాఠ్యాంశాలను అధ్యయనం చేస్తున్నాను. మార్చిలో పబ్లిక్ పరీక్షలు ఉన్నందున ఎక్కువసేపు కష్టపడుతున్నాను. నాకు మిమ్మల్ని చూడాలనుంది. పరీక్షలు ప్రారంభమయ్యేలోపు మీరు తప్పకుండా రావాలి. నాయనమ్మ, తాతయ్యలకు నా నమస్కారాలు తెలియజేయగలరు. నా స్నేహితులు రాజు, కస్తూరిలను అడిగినట్లు చెప్పగలరు. మీ రాకకోసం ఎదురు చూస్తుంటారు.
నమస్సులతో

మీ కుమారుడు,
XXXXXX.

చిరునామా :
XXXXXXXX,
XXXXXX,
XXXXX,
XXXX.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి సంధి పేరు, సూత్రము వ్రాయండి. (4 × 3 = 12)

1. రూపాతిశయము
2. ఆత్మైక
3. వహ్న్యస్త్రము
4. పేరెన్నిక
5. తోడబుట్టిన
6. అమరేంద్రుడు
7. వేసరవోయినవి
8. వేడుకెల్ల
జవాబు:
1. రూపాతిశయము – రూప + అతిశయం = సవర్ణదీర్ఘ సంధి
సవర్ణదీర్ఘ సంధి : “అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘములు ఏకాదేశముగా వచ్చును.” సవర్ణము అనగా అదే వర్ణము.
ఉదా : ‘అ’ కు అ, ఆ; ‘ఇ’కి ఇ, ఈ లు సవర్ణాలు.

2. ఆత్మైక – ఆత్మ + ఏక = వృద్ధిసంధి
వృద్ధి సంధి : ‘అ’కారమునకు, ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారము, ఓ, ఔలు పరమైతే ‘ఔ’ కారము ఏకాదేశంగా వస్తాయి.

3. వహ్యస్త్రము – వహ్న + అస్త్రము = యణాదేశసంధి
యణాదేశ సంధి : ఇ, ఉ, ఋలకు అవసరములైన అచ్చులు పరమైతే క్రమంగా య, ర, వ, లు వచ్చును.

4. పేరెన్నిక – పేరు + ఎన్నిక = ఉకారసంధి
ఉకార సంధి : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగును.

5. తోడబుట్టిన – తోడన్ + పుట్టిన = సరళాదేశసంధి
సరళాదేశ సంధి : ద్రుతము మీద పరుషములను సరళములగు.

6. అమరేంద్రుడు – అమర + ఇంద్రుడు = గుణసంధి
గుణ సంధి : అకారమునకు ఇ, ఉ, ఋలు పరమైనపుడు క్రమంగా ఎ, ఓ, ఆర్ అనునవి ఏకాదేశమగును.

7. వేసరవోయినవి – వేసర + పోయినవి = గసడదవదేశసంధి
గసడదవదేశ సంధి : ప్రధముమీద పరుషములకు గసడదవలు బహుళముగును.

8. వేడుకెల్ల – వేడుక + ఎల్ల = ఉత్త్వసంధి
ఉత్త్వ సంధి : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అగు.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహ వాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 2)

1. దివ్యస్యందనము
2. వేటకుక్కలు
3. రజనీచరులు
4. అసత్యము
5. కాళిదాస భారవులు
6. తుంగభద్రా నది
7. స్వాహావల్లభుడు
8. నలుదిక్కులు
జవాబు:
1. దివ్యస్యందనము : దివ్యమైన స్యందనము – విశేషణ పూర్వపద కర్మధారయం
2. వేటకుక్కలు : వేట కొరకు కుక్కలు – చతుర్థీ తత్పురుష సమాసం
3. రజనీచరులు : రాత్రియందు చరించేవారు – సప్తమీ తత్పురుష సమాసం
4. అసత్యము : సత్యము కానిది – న తత్పురుష సమాసం
5. కాళిదాస భారవులు : కాళిదాసు మరియు భారవి – ద్వంద సమాసం
6. తుంగభద్రా నది : తుంగభద్ర అను పేరు గల నది – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
7. స్వాహావల్లభుడు : స్వాహా యొక్క వల్లభుడు – షష్ఠీ తత్పురుష సమాసం
8. నలుదిక్కులు : నాలుగు అను సంఖ్యగల దిక్కులు – ద్విగు సమాసం

XII. క్రింది పదాలలో ఐదింటికి పద దోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1. వూరు
2. ఇనాయక
3. స్మశానం
4. బాష
5. ద్రుశ్యం
6. భాద
7. దృతం
8. బోదన
9. సనివారం
10. యెలుక
జవాబు:
1. వూరు – ఊరు
2. ఇనాయక – వినాయక
3. స్మశానం – శ్మశానం
4. బాష – భాష
5. ద్రుశ్యం – దృశ్యం
6. భాద – బాధ
7. దృతం – ద్రుతం
8. బోదన – బోధన
9. సనివారం – శనివారం
10. యెలుక – ఎలుక

XIII. క్రింది ఆంగ్ల వాక్యములను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. Health is wealth.
జవాబు:
ఆరోగ్యమే మహాభాగ్యం.

2. New Delhi is the capital of India.
జవాబు:
భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ.

3. Ramayana was written by Valmiki.
జవాబు:
రామాయణాన్ని వాల్మీకి రచించారు.

4. A friend in need is a friend indeed.
జవాబు:
కష్టాలలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు,

5. The Earth revolves around the Sun.
జవాబు:
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.

XIV. స్థూల అవగాహన (వ్యాకరణాంశాలు) :

1. తోలు బొమ్మలాటలో ఏ కథలు ఎక్కువ ప్రదర్శిస్తారు ?
జవాబు:
భారతం, రామాయణం.

2. తోలు బొమ్మలాటలు ఎప్పటి నుండి ప్రచారంలో ఉన్నాయి ?
జవాబు:
క్రీ.పూ. 3వ శతాబ్దం.

3. విదేశాలలోని ఛాయా ప్రదర్శనకు మూలమేది ?
జవాబు:
తోలుబొమ్మలాట.

4. మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటి ?
జవాబు:
వినోదాన్ని, విజ్ఞానాన్ని కుపడడం మన కర్తవ్యం.

5. తోలు బొమ్మలాట లోని హస్య పాత్రలేవి ?
జవాబు:
అల్లాటప్పగాడు, బంగారక్క, జుట్టు పోలుగాడు, కేతిగాడు.

XV.: ఏకవాక్య సమాధానాలు (పద్యభాగం) :

1. సారమేయరూపాన ఉన్నదెవరు ?
జవాబు:
ధర్మదేవత

2. తిన్నని గ్రామ పేరేమిటి ?
జవాబు:
ఉడుమూరు

3. పౌలస్త్యుడు ఎవరు ?
జవాబు:
రావణాసురుడు

4. జాషువా జన్మస్థలమేది ?
జవాబు:
వినుకొండ

5. వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న అమరకవి ఎవరు ?
జవాబు:
గురజాడ అప్పారావు

6. శ్రీరంగం నారాయణబాబుకు శ్రీశ్రీ ఏమవుతాడు ?
జవాబు:
తమ్ముడు వరస

7. పాపరాజు రాసిన యక్షగానం పేరేమిటి ?
జవాబు:
విష్ణు మాయావిలాసం

8. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ గేయం ఏ చిత్రంలో ఉంది ?
జవాబు:
1952లోని విడుదలైన “పల్లెటూరు” చిత్రంలోనిది.

XVI. ఏకవాక్య సమాధానాలు (గద్యభాగం) :

1. నారదుని వీణ పేరు ఏమిటి ?
జవాబు:
మహతి

2. రాయలవారు రాసిన నాటకం పేరేమిటి ?
జవాబు:
జాంబవతీ కళ్యాణము

3. కందుకూరి స్థాపించిన ఒక పత్రిక పేరు తెల్పండి.
జవాబు:
వివేకవర్థని

4. కలవారి కోడలు పేరేమి ?
జవాబు:
కామాక్షి

5. ప్రాడిజీ అంటే ఏమిటి ?
జవాబు:
చిన్న వయసులో అసాధారణ ప్రజ్ఞాపాలవాలు ప్రదర్శించే వానిని.

6. మానవ సంబంధాలు దేనిపై ఆధారపడి ఉంటాయి ?
జవాబు:
మాటతీరుపై

7. చేమకూర వేంకట కవి రచించిన కావ్యం ఏది ?
జవాబు:
విజయ విలాసం

8. హాసము అనగా ఏమిటి ?
జవాబు:
నవ్వు.

TS Inter 1st Year Commerce Question Paper May 2015

Collaborative study sessions centered around TS Inter 1st Year Commerce Model Papers and TS Inter 1st Year Commerce Question Paper May 2015 can enhance peer learning.

TS Inter 1st Year Commerce Question Paper May 2015

Section – A
(2 × 10 = 20)

Answer any two of the following questions in not exceeding 40 lines each.

Question 1.
Define partnership. Discuss its merits and limitations.
Answer:
Partnership is defined by section 4 of Indian Partnership Act of 1932 “as the relation between persons who have agreed to share the profits of the business carried on by all or any of them act for all”.

Merits:

  1. Easy formation: It is very easy and simple to form a partnership. There are no legal formalities to start the business. No formal documents are required. A simple agreement among partners is sufficient to start the business. Even the registration is not compulsory.
  2. Large resources : The resources of more than one person are available for the business. The partners can contribute to start a moderately large scale concern.
  3. Higher managerial Capacity: They pool capital, organising ability, managerial capacity etc., in the partnership. It will leads to work efficiently among partners.
  4. Promptness in decision making: The partners meet frequently and they can take prompt decisions.
  5. Flexibility: The partnership is flexible in nature and at any time after mutual consent, the partners can decide the size or nature of business or area of its operations.
  6. Sharing risks: The risk of business is shared by more persons.
  7. Cautions and sound approach : The principle of unlimited liability induces the partners to work hard for the success of the business. They take keen interest in the affairs of the business.
  8. Business secrecy : Annual accounts are not published and audit report is also not required. So, business secrets can be maintained.
  9. Benefits of specialisation : All partners actively participate in the business as per their specialisation and knowledge.

Limitations:

  1. Unlimited liability : The unlimited liability is the fundamental drawback of partnership. The partners are personally liable for the debts of the firm.
  2. Instability : The partnership firm suffers from uncertainity of duration because it can be dissolved on the death, lunacy or insolvency of the partner.
  3. Limited resources: There is limitation in raising additional capital for expansion purposes. The business resources are limited to the personal funds of the partners.
  4. Non-transferability of share : No partner can transfer his share to third party without the consent of other partners.
  5. Mutual distrust: The mutual distrust among partners is the main cause for the dissolution of the partnership firms.
  6. Delay in decisions: Before any decision is taken all the partners must be consulted. Hence quick decisions cannot be taken.

Question 2.
Distinguish between a private company and a public company.
Answer:
The following are the differences and a Public Company between Private Company and a Public Company.
TS Inter 1st Year Commerce Question Paper May 2015 9

TS Inter 1st Year Commerce Question Paper May 2015

Question 3.
What is business finance ? Explain its need and significance in the business organization.
Answer:
The requirement of funds by business firm to accomplish its various activities is called business finance.
R.C. Osborn defines business finance as “The process of acquiring and utilising funds by business”.

Need and significance of business finance :

  1. To commence a new business : Money is needed to start a new business and to procure fixed assets like land and buildings etc., working capital is required to meet the day-to-day expenses and holding current assets like cash, stock-in-trade etc.
  2. To expand the business: Huge amount of funds are required for purchasing sophisticated machinery and for employing technically skilled labour. The quality of the product can be improved and cost per unit can be reduced by adopting new technology.
  3. To develop and market new products: Business needs money to spend on developing and marketing new products.
  4. To enter new markets : Creation of new markets leads attracting new customers. Business spend money on advertisement and retail shops in busy areas.
  5. To take over another business : In order to overcome competition an enterprise may decide to take over another business.
  6. To more to new premises : Sometimes a business may be forced to shift the business in another place.
  7. Day-to-day running : A business needs money to meet the day-to-day requirements like wages, taxes etc.

Section – B
(4 × 5 = 20)

Answer any four of the following questions in not exceeding 20 lines each:

Question 4.
Define industry. Explain the classification of industries.
Answer:
Industry: Industry is concerned with making or manufacturing goods. It is the part of production which is involved in changing form of goods at any stage from raw material to the finished product.
Ex : Weaving yarn into cloth.

Classification of Industires:

1) Primary industry : Primary industry is concerned with pro-duction of goods with the help of nature. It is nature-oriented industry, which requires very little human effort. E.g : Farming, Fishing, Horti-culture etc.

2) Genetic industry : Genetic industry is related to the repro-ducing and multiplying of certain species of animals and plants with the object of earning profits from their sale. E.g : Nurseries, cattle breeding, poultry etc.

3) Extractive industry : It is engaged in raising some form of wealth from the soil, climate, air, water or from beneath the surface of the earth. Generally the products of extractive industries comes in raw form and they are used by manufacturing and construction industries for producing finished products. E.g: Mining, coal, mineral, iron. ore, oil industry, extraction of timber and rubber from forests.

4) Construction industry : The industry is engaged in-the cre-ation of infrastructure for the smooth development of the economy. It is concerned with the construction, erection or fabrication of products. These industries are engaged in the construction of buildings, roads, dams, bridges and canals.

5) Manufacturing industry i This industry is engaged in the conversion of raw material into semifinished or finished goods. This industry creates form utility in goods by making them suitable for human uses. E.g : Cement industry, Sugar industry, Cotton textile industry, Iron and steel industry, Fertiliser industry etc.

6) Service industry: These industries are engaged in the provi-sion of essential services to the community. Hg : Banking, transport, insurance etc.

Question 5.
Define cooperative society. Explain any five features of cooperative society.
Answer:
The Indian Co-operative Societies Act, 1932 Section 4 defines co-operatives as a “society which has its objectives for the promotion of economic interests of its members in accordance with co-operative principle”.

Features of Co-operative Society:

  1. Voluntary membership: A co-operative society is a voluntary association of persons. Everyone is at liberty to enter or leave the co-operative society as and when he likes. Any person can become a member irrespective of his/her caste, creed, religion, colour, sex etc.
  2. Democracy and equality : It is organised on the basis of democracy and equality. Every member has a right to participate in the management. Every member has only one vote.
  3. State control: A co-operative society is subject to the control and supervision. In India, all co-operatives are registered under Indian co-operative societies Act or respective state co-operative laws.
  4. Service motto: The primary objective of co-operative society is to provide service to the members. The aim is not to earn profits. The societies earn small amount of profits to cover administration expenses.
  5. Knowledge of the principles of co-operation Every person joining a co-operative society must be familiar with the fundamentals of co-operation. The important aim is to serve common man. The spirit is “Each for all and all for each”.

Question 6.
Discuss the differences between memorandum of association and cuticles of association.
Answer:
The following are the differences between Memorandum of Association and Articles of Association.
TS Inter 1st Year Commerce Question Paper May 2015 10

Question 7.
Explain the classification of sources of finance.
Answer:
Sources of finance can be classified on the basis of period, ownership and generation.

On the basis of period: On the basis of period, sources of funds x are divided into long term, medium term and short term finance. Long term sources fulfill the financial requirements for a period exceeding five years and include sources such as shares, debentures and long term borrowings. Medium term finance is required for a period of more them one year and these includes borrowings from commercial banks, public deposits, lease financing. Short term funds are required for a period of less than one year and the sources are trade credit, bank crfedit, instalment credit, advances, bank overdraft, cash credit and commercial paper.

On the basis of ownership : On the basis of ownership, the sources can be classified into owners funds and borrowed funds. Owners funds are those which are provided by the owners which include issue of shares and retained earnings. Borrowed funds refer to the funds raised through loans or borrowings which include loans from commercial banks, financial institutions, issue of debentures and public deposits.

On the basis of generation: Sources of finance can be generated from internal source or external source. Interned sources of funds are generated within the business such retained earnings, collection of receivables, depreciation fund, disposing surplus stock etc. External sources lie outside the business and include shares, debentures, public deposits, borrowings from banks and financial institutions etc.

TS Inter 1st Year Commerce Question Paper May 2015

Question 8.
Differentiate between the shares and debentures.
Answer:
The following are the differences between shares and Debentures.
TS Inter 1st Year Commerce Question Paper May 2015 11

Question 9.
What is e-business ? Explain the benefits of e-business to customers.
Answer:
The term E-business was first used IBM in 1997. It is defined E-Business as” The transformation of key business processes through the use of internet technologies”. E-Business is defined as the application of Information and Communication Technologies (ICT), which support all the activities of Business with customers. It also enables enterprises to link their internal and External data processing systems more efficiently and flexibly and serve better to the needs and expectations of their customers. E-business uses web based technology to improve relationship with customers.

Benefits of E-business of Customers :

  1. Purchasing made easy : E-Business enables consumers to shop or to do any other transaction 24 hours a day, round the year from any location.
  2. Wide choice : Customers will have more choices as more alternative products and services are available.
  3. Saving in prices : E-Business provides customers with less expensive products and services which allows them to shop in many places and conduct quick comparisons. E-business facilitates competition, which results in substantial discounts.
  4. Exchange of information : E-Business allows customers to interact with each other and exchange their opinions and experiences on the products purchased by them.

Section – C
(5 × 2 = 10)

Answer any five of the following questions in not exceeding 5 lines each :

Question 10.
What is profession ?
Answer:
Profession is an occupation involving the provision of personal service of a specialised and expert nature. The service is based on professional education, knowledge, training etc.. The specfied service is provided for a professional fees charged from the clients. For example; a doctor helps his patients through his expert knowledge of science of medicine and charges a fee for the service.

Question 11.
Explain an entrepot trade.
Answer:
When the goods are imported from one country and the same is exported to another country, such trade is called entrepot trade.
E.g.: India importing wheat from U.S.A. and exporting the same to Sri Lanka.

Question 12.
Who is a Kartha ?
Answer:
The Senior most male member of the family is Karta. All the affairs to joint Hindu Family are controlled and managed by one person. He is known as Karta or Manager. The liability of Karta is unlimited. He acts on behalf of other members of two family. He is not accountable to anyone.

Question 13.
Who is called active partner ?
Answer:
An active partner is one who fakes active part in the day-to-day working of the business. He may act in various capacities as manager, advisor or organisor. He is also known as working partner or managing partner.

Question 14.
What is meant by working capital ?
Answer:
The capital required by business entreprise to run its day-to-day operations such as purchase of raw material, payment of wages and holding current assets like of raw materials, bills receivable is called working capital. The amount of working capital required varies from business to business. Generally trading concerns require more working capital as compared to manufacturing concerns.

Question 15.
What is trade credit ?
Answer:
Trade credit is the credit extended by one trader to another for the purchase of goods and services. Trade credit facilitates the purchase of supplies without immediate payment such credit appears in the record of the buyer of the goods as ‘Sunday Creditors’ or ‘account payable’. The credit is commonly used business concerns as a source of short term financing.

Question 16.
Define microenterprises.
Answer:
In case of manufacturing enterprises, a micro enterprise is an enterprise where the investment is plant and machinery does not exceed ₹ 25 lakhs. In case of service enterprises, a Microenterprise is an enterprise where the investment in equipment does not exceed ₹ 10 lakhs.

Question 17.
Define MNC.
Answer:
According to International Labour Organisation’s report, Multi National Corporation refers to an enterprise whose managerial head quarters are located in one country, while it carried out operations in number of other countries as well”.

According to Prof. Vernon MNC is defined as “a cluster of operations of diverse of nationality joined together by common management strategy”.

Part – II (Marks 50)
Section – D (1 × 20 = 20)

Answer the following question :

Question 18.
From the following Trial Balance of Rama Traders, prepare the final accounts for the year ended 31.03.2012.
Trial Balance
TS Inter 1st Year Commerce Question Paper May 2015 1

Adjustments:
i) Closing stock value Rs. 14,000
ii) Depreciation on Furniture Rs. 250 on Machinery Rs. 750
iii) Outstanding wages Rs. 500
iv) Bad debts Rs. 600
v) Interest on drawings 5%
Answer:
Trading and profit and Loss Account of Rama Traders for the year ended 31-03-2012.
TS Inter 1st Year Commerce Question Paper May 2015 12

Balance sheet of Rama Traders as on 31-3-2012.
TS Inter 1st Year Commerce Question Paper May 2015 13

Section – E
(1 × 10 = 10)

Answer any one of the following questions :

Question 19.
Prepare a three column cashbook from the following particulars:
TS Inter 1st Year Commerce Question Paper May 2015 2
Answer:
TS Inter 1st Year Commerce Question Paper May 2015 14

Question 20.
Sainath passbook showed a balance of Rs. 21,700 as on 30.09.2013. On comparing the cashbook the following discrepancies were noted.
TS Inter 1st Year Commerce Question Paper May 2015 3
Prepare Bank Reconciliation Statement showing balance as per cashbook.
Answer:
Bank Reconciliation statement of Sainath as on 30.09.2013.
TS Inter 1st Year Commerce Question Paper May 2015 15

Section – F
(2 × 5 = 10)

Answer any two of the following questions :

Question 21.
What are the accounting concepts ? Explain any five accounting concepts in detail.
Answer:
Accounting Concepts : The term concept means an idea or thought. Basic accounting concepts are the fundamental ideas „ or basic assumptions underlying the theory and practice of financial accounting. These concepts are termed as generally accepted accounting principles (GAAP). Concepts are as follows.

1. Business Entity Concept Business is treated separate from e proprietor. All the transactions are recorded in the books of business and not in the books of the proprietor. The proprietor is also treated as a creditor for the business. When he contributes capital he is treated as a person who has invested his amount in the business.

2) Going Concern Concept : This concept relates with the long life of the business. The assumption is that business will continue to exist for unlimited period unless it is dissolved due to some reason or the other.

3) Cost Concept: According to this concept, an asset is recorded at cost i.e. the price which is paid at the time of acquiring it. In balance sheet, these assets appear not at cost price but depreciation is deducted
and they at the amount which is cost less depreciation.

4) Accounting Period Concept: Every business man wants to kow the result of his investment and efforts after a certain period. Usually one year period is regarded as ideal for this purpose. It may be 6 months or 2 years also. This period is called accounting period.

5) Duel Aspect Concept : Under this concept, every transaction has got two fold aspect

A) Receiving the benefit and
B) Giving of that benefit.

For instance, when a firm acquires an asset (receiving the benefit) it must pay cash (giving of that benefit). Therefore, two accounts are to be passed in the books of accounts.

TS Inter 1st Year Commerce Question Paper May 2015

Question 22.
Prepare Geetha’s account from the following particulars :
TS Inter 1st Year Commerce Question Paper May 2015 4
Geetha’s account settled with 5% discount.
Answer:
TS Inter 1st Year Commerce Question Paper May 2015 16

Question 23.
Enter the following transactions in the proper subsidiary books.
TS Inter 1st Year Commerce Question Paper May 2015 5
Answer:
TS Inter 1st Year Commerce Question Paper May 2015 17

Question 24.
What are the various types of errors ? Explain.
Answer:
Errors are classified into two types.

1) Error of principle
2) Clerical errors.

1) Error of principle: Error of principle occurs where errors are made due to defective knowledge of accounting principles. These may arise, when distinction is not made between capital and revenue nature items.

2) Clerical errors: When mistake is committed while recording them in the books of original entry or posting them in the ledger is caused clerical errors, “‘’hey are given divided into following types of errors.

a) Errors of Omission : These errors occur due to omission of some transactions in any subsidiary books.
b) Errors of Commission : These errors arises because of mistakes in calculations, totalling, carry forward or balancing.
c) Compensating errors: These errors arise when one error compensated by other error or errors.

Section – G
(5 × 2 = 10)

Answer any five of the following questions :

Question 25.
What is bookkeeping ?
Answer:
Book-keping is the art of recording business transactions in v regular and systematic manner. According to carter “Book-keeping is the science and art of correctly recording books of accounts all those business transactions that result in transfer of money or money’s worth.

Question 26.
What is double-entry system ?
Answer:
According to J.R.Batliboi “Every business transaction has a two sold effect and than it affects two accounts in opposite direction and if a complete record were to be made of each such transaction, it would be necessary to debit one account and credit another account. This recording of two fold effect of every transaction has given rise to the term Double entry system of book-keeping is that “for every debit there must be corresponding value of credit”.

Question 27.
Journalize the following transactions.
TS Inter 1st Year Commerce Question Paper May 2015 6
Answer:
TS Inter 1st Year Commerce Question Paper May 2015 18

Question 28.
Write the opening entry as on 1.1.2013 from the following :
TS Inter 1st Year Commerce Question Paper May 2015 7
Answer:
Operating entry (Journal Proper)
TS Inter 1st Year Commerce Question Paper May 2015 19

Question 29.
What is meant by contraentry?
Answer:
Contra means the other side. If the double entry of a transaction is complete in the Cash book itself such entry is called contra entry. Contra entry arises when cash and bank accounts are simultaneously involved in a transaction. It happens when either cash or cheques are deposited in the bank and cash is withdrawn for office use. In both cases entries are made in cash and bank columns.

TS Inter 1st Year Commerce Question Paper May 2015

Question 30.
Describe the overdraft.
Answer:
Overdraft is a credit facility given by a bank to draw the amounts repeatedly upto a certain limit sanctioned as when the need arises. This can be repaid by depositing cash or cheques and the bank charges interest on the overdraft facility availed by firm. The overdraft is also called as ‘unfavourable balance’.

Question 31.
Prepare a Trial Balance from the following particulars :
TS Inter 1st Year Commerce Question Paper May 2015 8
Answer:
Trial Balance
TS Inter 1st Year Commerce Question Paper May 2015 20

Question 32.
Define revenue expenditure with two examples.
Answer:
Revenue expenditure consists of expenditure of the benefit of which is not carried over to the several accounting periods. It is expenditure incurred in one accounting period the full benefit of which is consumed in the same period. Such expenditure is necessary for the maintenance of earning capacity including the up keep of the fixed assets.

Eg:

  1. Office & administration expenses,
  2. Selling expenses.

TS Inter 1st Year Commerce Question Paper March 2015

Collaborative study sessions centered around TS Inter 1st Year Commerce Model Papers and TS Inter 1st Year Commerce Question Paper March 2015 can enhance peer learning.

TS Inter 1st Year Commerce Question Paper March 2015

Section – A
(2 × 10 = 20)

Answer any two of the following questions in not exceeding 40 lines each.

Question 1.
Define Partnership. Discuss its merits and limitations.
Answer:
Partnership is defined by section 4 of Indian Partnership Act of 1932 “as the relation between persons who have agreed to share the profits of the business carried on by all or any of them act for all”.

Merits:

  1. Easy formation: It is very easy and simple to form a partnership. There are no legal formalities to start the business. No formal, documents are required. A simple agreement among partners is sufficient to start the business. Even the registration is not compulsory.
  2. Large resources : The resources of more than one person are available for the business. The partners can contribute,to start a moderately large scale concern.
  3. Higher managerial power: We can pool capital, organising ability, managerial capacity, technical skill etc., in the partnership. It will leads to work efficiently among partners.
  4. Promptness in decision making: The partners meet frequently and they can take prompt decisions.
  5. Flexibility: The partnership is flexible in nature at any time the partners can decide the size or nature of business or area of its operations after taking necessary consent of all the partners.
  6. Sharing risks: The risk of business is shared by more persons.
  7. Cautions and sound approach : The principle of unlimited liability induces the partners to work hard for the success of the business. They take keen interest in the affairs of the business.
  8. Business secrecy : Annual accounts are not published and audit report is also not required. So, business secrets can be maintained.
  9. Benefits of specialisation : All partners actively participate in the business as per their specialisation and knowledge.

Limitations:

  1. Unlimited liability : The unlimited liability is fundamental drawback of partnership. The partners are personally liable for the debts of the firm.
  2. Instability : The partnership concern suffers from uncertainity of duration because it can be dissolved on the death, lunacy or insolvency of the partner.
  3. limited resources: There is limitation in raising additional capital for expansion purposes. The business resources are limited to the personal funds of the partners.
  4. Non-transferability of share: No partner can transfer his share to third party without the consent of other partners.
  5. Mutual distrust: The mutual distrust among partners is the main cause for dissolution of partnership firms.
  6. Delay in decisions: Before any decision is taken all the partners must be consulted. Hence quick decisions cannot be taken.

Question 2.
What is Memorandum of Association ? Explain its clauses.
Answer:
The Memorandum of Association is the most important document of the company. It is to be filed with the Registrar for obtaining the certificate of incorporation. It is the charter of the company. It forms the foundation on which the super structure of the company is based. It establishes the relationship between the company and the outside world. The contents of the Memorandum cannot be altered at the option of directors or even the shareholders. It is to be altered only with the central governments approved and court approval in many cases.

The Memorandum has tajbe divided into paragraphs, consecutively numbered and has to be printed. It should be signed by seven members in the case of public company and by two members in the case of Private company.

Memorandum of Association contains the following clauses.

1) Name clause: In this clause, the name of the company should be stated. The company is free to adopt any name it likes. But it should not resemble the name of another registered company. It should not any words pertaining to Government or local government, such as royal, crown, state etc. The name of the company must end with the word ‘Limited’ if it is a public company or with the words ‘Private Limited’ if it is a private company.

2) Situation clause : The place and the state in which the registered office is to be situated must be mentioned in this clause.

3) Objects clause: This is the most important Clause of the Memo-randum. This gives out the various objects for which the company is formed. The objects of the company must be legal and be very clearly defined. A company has power to carry on only those types of business which are included in the objects clause. Any action beyond the express powers of the company is ultravirus i.e., beyond the scope of the memorandum. Therefore, it should be carefully drafted.

4) Liability clause: This clause clearly states that the liability of members is limited to the extent of the face value of the shares purchased by them.

5) Capital clause : The amount of capital required by the company is stated in this clause. This is called authorised or nominal or registered capital. This capital is divided into small units called as shares. The company must mention the number and kinds of shares and the value of each share.

6) Association and subscription clause : This clause contains the names of the persons who signed in the memorandum. The memorandum must be signed by atleast seven persons in case of public company and atleast two persons in the case of private company. Each subscriber must take atleast one share in the company. The subscribers declare that they agree to incorporate the company and agree to take the shares stated against their name. The signatures of the subscribers are attested by atleast one witness each. The addresses and occupations of subscribers and the witnesses are also given.

TS Inter 1st Year Commerce Question Paper March 2015

Question 3.
What is Business Finance ? Explain its need and significance in the business organizations.
Answer:
The requirement of funds by business firm to accomplish its various activities is called business finance.

R.C. Osborn defines business finance as “The process of acquiring and utilising funds by business”.

Need and signifiance of business finance:

  1. To commence a new business : Money is needed to start a new business and to procure fixed assets like land and buildings etc., working capital is required to meet the day-to-day expenses and holding current assets like cash, stock-in-trade etc.
  2. To expand the business: Huge amount of funds are required for purchasing sophisticated machinery and for employing technically skilled labour. The quality of the product can be improved and cost per unit can be reduced by adopting new technology.
  3. To develop and market new products: Business needs money to spend on developing and marketing new products.
  4. To enter new markets : Creation of new markets leads attracting new customers. Business spend money on advertisement and retail shops in busy areas.
  5. To take over another business: In other to overcome competition an enterprise may decide to take over another business.
  6. To move to new premises : Sometimes a business may be forced to shift the business in another place.
  7. Day-to-day running ; A business needs money to meet the day-to-day requirements like wages, taxes etc.

Section – B
(4 × 5 = 20)

Answer any four of the following questions in not exceeding 20 lines each.

Question 4.
What is meant by Industry ? Explain various types of industries with suitable examples.
Answer:
Industry is concerned with the making or manufacturing of goods. It is that part of the production which is involved in changing the form of goods at any stage from raw material to the finished product.
E.g. : Weaving woollen yarn, into cloth. Thus industry imparts form utility in goods.

The goods may be consumer goods or producer goods. Consumer goods are the goods, which are used finally by consumers. E.g: Food grains, textiles, cosmetics. Producer goods are the goods used . by the manufacturers for producing some other goods. E.g: Machinery, tools equipment etc.

Classification or types of industries : The industries may be classified as follows.

1) Primary industry : Primary industry is concerned with pro-duction of goods with the help of nature. It is nature-oriented industry, which requires very little human effort. E.g: Agriculture, Farming, Fishing, Horticulture etc.

2) Genetic industry : Genetic industry is related to the reproducing and multiplying of certain species of animals and plants with the object of earning profits from their sale. E.g : Nurseries, cattle breeding poultry, fish hatcheries etc.

3) Extractive industry : It is engaged in reusing some form of wealth from the soil, climate, air, water or from beneath the surface of the earth. Generally the products of extractive industries comes in raw farm and they are used by manufacturing and construction industries for producing finished products. E.g : Mining, coal, mineral, iron ore, oil industry, extraction of timber and rubber from forests.

4) Construction industry : The industry is engaged in the creation of infrastructure for the smooth development of the economy. It is concerned with the construction, erection or fabrication of products. These industries are engaged in the construction of buildings, roads, dams, bridges and canals.

5) Manufacturing industry: This industry is engaged in the conversion of raw material into semifinished or finished goods. This industry creates form utility in goods by making them suitable for human uses. E.g: Cement industry, Sugar industry, Cotton textile industry, Iron and steel industry, Fertiliser industry etc.

6) Service industry : In modern times, service sector plays an important role in the development of the nation and therefore it is named as service industry. These are engaged in the provision of essential services to the community. E.g: Banking, transport, insurance etc.

Question 5.
Discuss the differences between Memorandum of Association and Articles of Association.
Answer:
TS Inter 1st Year Commerce Question Paper March 2015 7

Question 6.
Briefly explain the different types of Co-operative societies.
Answer:
According to the needs of people different types of co-operative societies are started in India. They are:
1) Consumers Co-operative Society: These are started to help lower and middle class people. These societies protect weaker sections from the clutches of profit hungry businessmen. These societies make bulk purchases directly from producers and sells these goods to members on retail basis. The commission and profit of the middlemen are eliminated. The members contribute capital and membership is open to all irrespective of caste, creed, colour etc.

2) Producers Cooperative Society: Small producers find it difficult to collect various factors of production they also face marketing problem. The production of goods is undertaken by members in their houses or at common place. They are paid wages for their services. They are supplied raw material and equipment by the society. The output is collected and sold by the society. The profits are distributed among members after retaining some profit in the general pool. Ex.: Appco, Co-Optex, Emniganur weavers co-operative society.

3) Marketing Co-operative Society : These societies are established by producers for selling their products at remunerative prices. These societies pool production from different members and undertake to sell these products by eliminating middlemen. The goods are sold when the market is favourable. The societies provide some advance money to the members for helping them in meeting their urgent needs. The sale proceeds are shared among members according to their contributions. These societies provide services like grading, warehousing, insurance, finance etc.

4) Co-operative Credit Society : The people with moderate means are formed with the object of extending short term credit to their members. They also develop thrift among the members. The funds are contributed by the members. These societies are divided into rural credit co-operative societies and urban credit co-operative societies.

5) Cooperative Housing Society: The low and middle income group of people are not able to construct their own house for want of money. Co-operative society arrange loans for their members from financial institutions and government agencies against security of the houses. These societies helps the members to become owners of house over a period of time. Ex.: Housing Board Colonies.

6) Co-operative Farming Societies: These societies are basically agricultural co-operatives. These are formed by the small land owners. They pool their resources to achieve the benefits of large scale farming and maximising agricultural product. They solve the problems of finance, irrigation seeds, fertilizers etc.

Question 7.
State any four merits of MNC of Home Country.
Answer:
Merits of MNCs to home country:

  1. Availability of resources : The country can obtain raw materials, land and labour at comparatively low cost.
  2. Develop exports: They can export commodities and finished products for assembling or for distribution in foreign markets. Thereby market in widened.
  3. Generate income: They can earn huge income from dividends, licencing fees, royalty and management contracts. They can acquire technical and managerial expertise, of foreign countries.
  4. Provides employment : They can increase job and career opportunities at home and abroad in connection with overseas operations.

Question 8.
Differentiate between the Equity Shares and Preferential Shares.
Answer:
The following are the differences between equity shares and preference shares.
TS Inter 1st Year Commerce Question Paper March 2015 8

Question 9.
What are the sources of short term finance ?
Answer:
The following are the sources of short-term finance :

1. Bank credit : Commercial banks extend the short term financial assistance to business in the form of loans, cash credits, overdrafts and discount of bills. Bank loans are provided for a specific short period. Such advance is credited to loan account and the borrower has to pay interest on the entire amount of loan sanctioned. Bank grants cash credits upto a specific limit. The firm can withdraw any amount within that limit. Interest is charged on the actual amount withdrawn. In overdraft, the customer can overdraw his current account. The arrangement is for short period only. Commercial banks finance the business houses by discounting the bills of exchange and promissory notes.

2. Trade credit: Just as firm grants credit to customers, so it often gets credit from suppliers. It is known as trade credit. It does not make available of funds in cash but it facilitates the purchase of goods without immediate payment of cash.

3. Installment credit: Business firms get credit from equipment suppliers. The suppliers may allow the purchase of equipment with payments extended over a period of 12 months or more. Some portion of the cost price is paid on delivery and the balance is paid in number of installments. The supplier changes interest on the unpaid balance.

4. Customers advance: Many times, the manufacturer of goods insist on advance by customers incase of big order. The customers advance represent a part of the price of the product which will be delivered at a later date.

5. Commercial paper : Commercial paper is an unsecured promissory note issued by a firm to raise funds for shorter period, varying from 90 days to 365 days. It is issued by one firm to another firm. The amount raised by C.P. is large. As the debt is totally unsecured, firms having good credit rating can issue commercial paper.

Section – D
(5 × 2 = 10)

Answer any five of the following questions in not exceeding 5 lines each.

Question 10.
What is Profession ?
Answer:
Profession is an occupation involving the provision of personal service of a specialised and expert nature. The service is based on professional education, knowledge, training etc. The specfied service is provided for a professional fees charged from the clients. For example; a doctor helps his patients through his expert knowledge of science of medicine and charges a fee for the service.

TS Inter 1st Year Commerce Question Paper March 2015

Question 11.
Trade
Answer:
All the human activities engaged in buying and selling of goods and services comes under trade. Therefore trade includes sale, transfer or exchange of goods and services with the intention of making profit. The object of trade is to make goods available to those who need them and willing to pay for them. Trade is the final stage of business activities and involves transfer of ownership.

Aids to trade : Trade or exchange of goods involves several difficulties which can be removed by aids to trade. Aids to trade refer to those activities which, directly or indirectly facilitate smooth exchange of goods and services.

Aids to trade includes transport, warehousing, banking, insurance, advertising and communication.

Question 12.
Karta
Answer:
The senior most male member of the family is Karta. All the affairs of the Joint Hindu Family are controlled and managed by one person. He is known as Karta or Manager. The liability of the Karta is unlimited. He acts on behalf of the other members of the family. He is not accountable to anyone. He is the great master of the grandshow.

Question 13.
Active partner
Answer:
An active partner is one who takes active part in the day-to-day working of the business. He may act in various capacities as manager advisor or organisor. He is also known as working partner or managing partner.

Question 14.
Retained earnings
Answer:
Ploughing back of profits or retained earnings refers to the process of reinvestment of the earnings year of after. In this technique all the profits are not distributed to shareholders. A part of the profits is retained in the business as a reserve. These reserves are used to finance long-term and short-term needs of the company. It is also known as self financing or internal financing.

Question 15.
Business Finance
Answer:
Business finance is viewed as the activity which is concerned with the acquisition and conservation of capital funds in meeting. The financial needs and overall objectives of the business enterprise. So,
business finance is the process of acquiring and utilising funds by the business. A business concern needs money to get started, to operate and to expand.

Question 16.
E – Banking
Answer:
Electronic banking is one of the most successful online business. E-banking allows customers to access their accounts and execute orders through use of website.online banking allows the customers to get their money from an Automatic teller machines instead of walking upto the cash desk in the bank. The customers can view their accounts, transfer funds and can pay bills. Ex : internet banking.

Question 17.
Define Service Enterprises.
Answer:
Service Enterprises : These enterprises involve in providing or rendering service. Service sector may be defined interms investment made in equipment.

  1. A Micro enterprise is an enterprise where the investment in equipment does not exceed ₹ 10 lakhs.
  2. A Small Enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 10 lakhs but does not exceed ₹ 2 crores.
  3. A Medium Enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 2 crores but does not exceed ₹ 5 crores.

Part – II (Marks 50)
Section – D (1 × 20 = 20)

Answer the following question : 

Question 18.
From the following Trial Balance, prepare Krishna Trader’s Final Accounts for the year ended 31-03-2014.
Trial Balance
TS Inter 1st Year Commerce Question Paper March 2015 3

Adjustments:
i) Value of Closing Stock ₹ 4,500
ii) Prepaid wages ₹ 200
iii) Outstanding rent ₹ 200
iv) Depreciation on machinery 10%,
Depreciation on furniture 5%
Answer:
Trading Account for the ended 31-03-2014
TS Inter 1st Year Commerce Question Paper March 2015 9

Profit & Loss A/c for the year ended 31-03-2014
TS Inter 1st Year Commerce Question Paper March 2015 10

Balance Sheet as on 31-03-2014
TS Inter 1st Year Commerce Question Paper March 2015 11

Section – F (1 × 10 = 10)

Answer any one of the following questions : 

Question 19.
Prepare Cash, Bank and Discount Columns Cash Book from the following :
TS Inter 1st Year Commerce Question Paper March 2015 2
Answer:
TS Inter 1st Year Commerce Question Paper March 2015 12

Question 20.
Prepare Bank Reconciliation Statement of New India Stores on 30th June 2013 from the following particulars :

a) Balance as per Pass Book ₹ 1,50,000.
b) Two cheques for ₹ 4,530 and ₹ 1,520 issued on 25th June were presented for payment at the bank in July.
c) A cheque for ₹ 1,150 sent to the bank for collection was not entered in the Pass book till 30th June.
d) The bank allowed ₹ 100 as interest and charged ₹ 460 as bank Commission but both of them were not entered in the cash book.
Answer:
Bank Reconciliation Statement of New Indian Stores As on June 30th, 2013
TS Inter 1st Year Commerce Question Paper March 2015 13

Section – F (2 × 5 = 10)

Answer any two of the following questions : 

Question 21.
Explain different types of accounts along with their debit, credit rules.
Answer:
The accounts are broadly divided into two types.

1) Personal Accounts
2) Impersonal accounts.

1) Personal Accounts : These accounts which relate to the persons, group of persons or institutions are called personal accounts. Ex.: Rama’s a/c, Andhra Bank a/c., LIC a/c, Infosys Ltd. The rule in personal accounts is “Debit the receiver and credit the giver”. According to this, benefit receivers account is debited and benefit givers account is credited.

2) Impersonal Accounts : Impersonal accounts are those accounts which are not personal accounts. They are again divided into

i) Real Accounts
ii) Nominal Accounts,

i) Real Accounts: These accounts related to the, assets and properties of the business firm. Ex.: Building, machinery, stock, goodwill etc.
The rule in real accounts is “Debit what comes in and credit what goes out”. When an asset is received the asset account is debited -and when the asset goes out of the business, the asset is credited,

ii) Nominal Accounts : These accounts relate to expenses, incomes or gains or losses. Ex. : Salary a/c, Rent a/c, Commission received a/c etc.
The rule in nominal accounts is “Debit all expenses and losses and credit all incomes and gains”.

TS Inter 1st Year Commerce Question Paper March 2015

Question 22.
Prepare Sudha account from the following :
TS Inter 1st Year Commerce Question Paper March 2015 4
Answer:
TS Inter 1st Year Commerce Question Paper March 2015 14

Question 23.
Enter the following transactions in proper subsidiary books :
Jan. 8th Purchase of goods from Raheem ₹ 10,000 as per Invoice No.348.
Jan. 10th Returned goods to Amith Singh ₹ 500 as per Debit Note No. 46.
Jan 15th Sold goods to M/s. Swaraj Traders ₹ 6,000 as per Invoice No. 451.
Answer:
TS Inter 1st Year Commerce Question Paper March 2015 15

Question 24.
What are the various types of errors ? Explain.
Answer:
Errors are classified into two types.

1) Error of principle
2) Clerical errors.

1) Error of principle: Error of principle occurs where errors are made due to defective knowledge of accounting principles. These may arise, when distinction is not made between capital and revenue nature items.

2) Clerical errors: When mistake is committed while recording them in the books of original entry or posting them in the ledger is caused clerical errors. They are given divided into following types of errors.
a) Errors of Omission : These errors occur due to omission of some transactions in any subsidiary books.
b) Errors of Commission : These errors arises because of mistakes in calculations, totalling, carry forward or balancing.
c) Compensating errors: These errors arise when one error is compensated by other error or errors.

Section – C (5 × 2 = 10)

Answer any five of the following questions : 

Question 25.
Define Accounting.
Answer:
The American Institute of Public Accountants defined accounting as “the art of recording, classifying and summerising in significant manner and interms of money transactions and events which are in part, atleast of financial character and interpreting the results thereof”.

Question 26.
Double Entry Book Keeping System.
Answer:
According to J.R. Batliboi “Every business transaction has a two-fold effect and that it affects two accounts in opposite directions and if a complete record were to be made of each such transaction, it would be necessary to debit one account and credit another account. This recording of the two fold effect of every transaction has given rise to the term Double entry system of book-keeping is that “for every debit there must be corresponding value of credit”.

Question 27.
What is Ledger ?
Answer:
Ledger is a book which facilitates recording of all type of transactions related to personal, real and nominal accounts separately. According to Cropper “The book which contains a classified and permanent record of all the transactions of a business is called ledger”.

TS Inter 1st Year Commerce Question Paper March 2015

Question 28.
Credit Note
Answer:
It is a note (document)prepared and sent to the customer to inform that his account is credited with the amount of the goods returned by him. It is a common practice to make it in red ink.

Question 29.
Contra Entry
Answer:
Contra means the other side, if the double entry of a transaction is complete in the cash book it self such entry is called contra entry. Contra entry arise when the cash and bank accounts are simultaneously involved in a transaction. It happens when either cash or cheques are deposited in the bank or cash is withdrawn from it for office use. In both the cases entries are to made in cash and bank columns.

Question 30.
Journalize the following in the books of Mr. Jayanth :
TS Inter 1st Year Commerce Question Paper March 2015 5
Answer:
TS Inter 1st Year Commerce Question Paper March 2015 16

Question 31.
Rama & Co. started business on 1st Jan. 2014 with Assets: Cash – ₹ 12,000, Stock – ₹ 8,000, Furniture – ₹ 20,000, Machinery – ₹ 10,000 and Creditors – ₹ 3,000 and Bank Overdraft – ₹ 2,000. Pass opening entry.
Answer:
TS Inter 1st Year Commerce Question Paper March 2015 17
In the above entry, it is debited the four assets with their values and credited the liabilities with their values. The difference between the assets total and liabilities total is credited to Capital A/c. i.e (12,000 + 8,000 + 20,000 + 10,000 = 50,000) – (3,000,+ 2,000 = 5,000) = ₹ 45,000

Question 32.
Prepare Tried Balance of Rohit.
TS Inter 1st Year Commerce Question Paper March 2015 6
Answer:
Trial Balance of Rohit
TS Inter 1st Year Commerce Question Paper March 2015 18

TS Inter 1st Year Commerce Question Paper March 2016

Collaborative study sessions centered around TS Inter 1st Year Commerce Model Papers and TS Inter 1st Year Commerce Question Paper March 2016 can enhance peer learning.

TS Inter 1st Year Commerce Question Paper March 2016

Part – I (Marks 50)
Section – A

Question 1.
Define the Co-operative Society. Explain its features.
Answer:
The Indian Co-operative Societies Act, 1932 Section 4 defines co-operatives as a “society which has its objectives for the promotion of economic interests of its members in accordance with cooperative principle”.

Features of Co-operative Society:

  1. Voluntary membership : A Co-operative society is a voluntary association of persons. Everyone is at liberty to enter or leave the co-operative society as and when he likes. Any person can become a member irrespective of his/ her caste, creed, religion, colour, sex etc.
  2. Democracy and equality : It is organised on the basis of democracy and equality. Every member has a right to participate in the management. Every member has only one vote.
  3. State control : A co-operative society is subject to the control and supervision. In India, all co-operatives are registered under Indian Co-operative Societies Act or respective state co-operative laws.
  4. Service motto : The primary objective of co-operative society is to provide service to the members. The aim is not to earn profits. The societies earn small amount of profits to cover administration expenses.
  5. Knowledge of the principles of co-operation : Every person joining a co-operative society must be familiar with the fundamentals of co-operation. The important aim is to serve common man. The spirit is “Each for all and all for each”.
  6. Cheaper and better commodities : A Co-operative society aims at service rather than profit. The consumers can get goods of better quality at reasonable price.
  7. Privileges: The government has granted several privileges to co-operative society. The government provide finance at concessional rates of interest.
  8. Elimination of middlemen : A Co-operative society purchases goods directly from the producers and sells directly to its members. Hence, middlemen are eliminated.
  9. Aim at mutual prosperity : Co-operatives function on the principle of “Each for all and all for each” with the aim of mutual prosperity.

Question 2.
Explain the advantages and disadvantages of Joint Stock Company.
Answer:
The following are the advantages of Joint Stock Company:

  1. Large financial services: As there is no limit on the number of shareholders in public company, it can collect large amount of capital.
  2. Limited liability: The liability of the shareholders is limited to the face value of the shares held by them. If a member pays entire amount on shares, he will not be called upon to pay even a single rupee.
  3. Perpetual succession: A company has continuous existence. It does not come to an end with the death, lunacy or insolvency of members.
  4. Transfer of shares : Transferability of shares acts as an added incentive to investors. The shares of public company are traded easily in stock exchange.
  5. Economies of large scale production: A company has large amount of capital. It can organise production on large scale. It will result in economies in production, purchase, marketing, management etc.
  6. Efficient professional management: A company has large resources at its disposal. So, it can appoint highly qualified persons and secure their services.
  7. Diffused risk: In case of companies, there are large number of shareholders. So risk is shared by large number of persons and risk is reduced to each member.
  8. Tax benefits: Although the companies are required to pay tax at higher rates, their tax burden is low as they enjoy many tax exemptions under Income tax Act.

The following are the disadvantages of Joint Stock Company:

1) Difficulty in formation : Promotion of company is not an easy task. There are so many legal formalities are to be compiled with. Large amount is to be spent.

2) Lack of motivation : A company is managed by Board of Directors and paid officials. They do not have share in profits. They do not have any incentive to work hard.

3) Economic oligarchy: The management of the company is supposed to carried on in according to the collective will of its members. But there is rule by few, often the directors try to mislead the members and manipulate voting power to maintain their control.

4) Fradulent (corrupt) management: In companies, there is often danger of fraud and misuse of property by dishonest management. Unscrupulous person may manipulate annual accounts to show artificial profits or losses for their personal gain.

5) Delay in decisions: Quick decisions cannot be taken as all important decisions are taken either by the Board of Directors or referred to general house.

6) Unhealthy speculation : As the liability of the members is limited, the management is tempted to get into speculative business activities.

7) Excessive government control : At every Stage, the management of the company has to follow several legal provisions and reports are to be filed. A lot of time and money is wasted.

8) Social evils : The growth of companies encouraged monopolies. It may become a cause of political corruption. The company influences the policies of the government by giving donations to the political parties.

TS Inter 1st Year Commerce Question Paper March 2016

Question 3.
What is business finance ? Explain its need and significance in the business organizations.
Answer:
The requirement of funds by business firm to accomplish its various activities is called business fnance.

R.C. Osborn defines business finance as “The process of acquiring and utilising funds by business”.

Significance of business finance:

  1. To commence a new business: Money is needed to start a new business and to procure fixed assets like land and buildings etc., working capital is required to meet the day – to – day expenses and holding current assets like cash, stock-in-trade etc.
  2. To expand the business : Huge amount of funds are required for purchasing sophisticated machinery and for employing technically skilled labour. The quality of the product can be im-proved and cost per unit can be reduced by adopting new technol-ogy.
  3. To develop and market new products : Business needs money to spend on developing and marketing new products.
  4. To enter new markets : Creation of new markets leads attracting new customers. Business spend money on advertisement and retail shops in busy areas.
  5. To take over another business : In order to overcome competition, an enterprise may decide to take over another business.
  6. To more to new premises : Sometimes a business may be forced to shift the business in another place.
  7. Day to day running: A business needs money to meet the day – to – day requeirements like wages, taxes etc.

Section – B
(4 × 5 = 20)

Answer any FOUR of the following questions not exceeding 20 lines each.

Question 4.
Define trade and explain various types of aids to trade.
Answer:
All the human activities engaged in buying and selling of goods and services comes under trade. Therefore trade includes sale, transfer or exchange of goods and services with the intention of making profit. The object of trade is to make goods available to those who need them and willing to pay for them. Trade is the final stage of business activities and involves transfer of ownership.

Aids to trade : Trade or exchange of goods and services involves several difficulties which can be removed by aids to trade. Aids to trade refer to those activities which directly or indirectly facilitate smooth exchange of goods and services.

Aids to trade includes transport, warehousing, banking, insurance, advertising and communication.

1) Transport: All the goods are not consumed at the same place where they are produced. Goods are to be moved from the places of production to the places where they are demanded. The activity concerned with the movement of goods is called transpor-tation. It can be done by rail, road, water and air.

2) Warehousing : Goods are produced in anticipation of demand. There is time gap between production and consumption. Hence, it became necessary to make arrangements for storage or warehousing. Agricultural products like wheat and rice are seasonal in nature but they are consumed throughout the year. On the other hand, goods such as umbrellas and woollen cloths are produced throughout the year but they are demanded only during particular season. Therefore, these goods need to be stored in warehouses till they are demanded. Warehousing creates time utility.

3) Insurance : Business is subject to risks and uncertainities. Risks may be due to theft, fire, accident or any other natural ca-lamity. Insurance reduces the problem of risks. Insurance compa-nies who act as risk bearers covers risks.

4) Banking: Producers and traders require money for carrying on production and trade. Banks are the institutions which supply funds for industries and trade. They pool savings from the public and make them available to industries. So, banking is an important function of commerce.

5) Advertising: Exchange of goods is possible when the con-sumers have the knowledge about the existence of the product. Through advertisement, producers communicate all information about the goods to prospective consumers. It creates a strong desire to buy the product. Advertising is done through T.V, radio, newspapers, magazines, hoarding, wall posters etc.

6) Communication : Communication means exchange of information from one person to another. It is necessary to finalise and settle terms such as price, discount, facility of credit etc. Modem means of communication like telephone, telex, e-mail, teleconference etc., play an important role in establishing contact between businessmen, producers and consumers.

Question 5.
What is partnership deed ? Explain its contents.
Answer:
The written agreement can contain as much, or as little, as partners want. The law does not say what it must contain. The usual contents of partnership deed are listed as here under.

  1. Name of the partnership firm.
  2. Names, addresses and occupation of all the partners.
  3. Nature, object and duration of business.
  4. Amount of capital to be contributed by each partner.
  5. Drawings if any, allowed for private purposes.
  6. Sharing of profits and losses.
  7. Rate of interest on capital and drawings.
  8. Rights, duties and liabilities of each partner.
  9. Method of keeping books of accounts and audit.

Question 6.
Distinguish between a private company and a public company.
Answer:
TS Inter 1st Year Commerce Question Paper March 2016 8

Question 7.
Explain the classification of sources of finance.
Answer:
Sources of finance can be classified on the basis of period, ownership and generation.

On the basis of period : On the basis of period, sources of funds are divided into long term, medium term and short term fi-nance. Long term sources fulfill the financial requirements for a period exceeding five years and include sources such as shares, debentures and long term borrowings.

Medium term finance is re-quired for a period of more than one year and these includes bor-rowings from commercial banks, public deposits, lease financing. Short term funds are required for a period of less than one year and the sources are trade credit, bank credit, instalment credit, advances, bank overdraft, cash credit and commercial paper.

On the basis of ownership : On the basis of ownership, the sources can be classified into owners funds and borrowed funds. Owners funds are those which are provided by the owners which include issue of shares and retained earnings. Borrowed funds refer to the funds raised through loans or borrowings which include loans from commercial banks; financial institutions, issue of de-bentures and public deposits.

On the basis of generation: Sources of finance can be generated from internal source or external source. Internal sources of funds are generated within the business such as retained earnings, collection of receivables, depreciation fund, disposing surplus stock etc. External sources lie outside the business and include shares, debentures, public deposits, borrowings from banks and financial institutions etc.

TS Inter 1st Year Commerce Question Paper March 2016

Question 8.
Differentiate between a share and a debenture.
Answer:

Shares Debentures
1. A share is a part of owned capital. 1. A debenture is an acknow­ledgement of debt.
2. Shareholders are paid dividend on the shares held by them. 2. Debentureholders are paid interest on debentures.
3. The rate of dividend de­pends upon the amount of divisible profits and policy of the company. 3. A fixed rate of interest is paid on debentures irrespec­tive of profit or loss.
4. Shares are not redeemable except redeemable pre­ference shares during the life time of the company. 4. The debentures are redee­med after a certain period.
5. At the time of liquidation of the company, share ca­pital is payable after mee­ting all outside liabilities. 5. Debentures are payable in priority over share capital.

 

Question 9.
Find out the features of MNC’s.
Answer:
Characteristics or features of Multi NationalCorporations :

  1. Global Operations : Multi National Corporations carry production and marketing operations in different countries of the world. They possess all the infrastructural facilities in all the countries of their operations.
  2. Giant Size : The assets and sales of MNC are quite large. The sales turnover of some MNCs extend the gross national product of several developing countries.
  3. Central ised Control: It has its head office in home country. It exercises control over all-branches and subsidiaries.
  4. Dominant Position and Status : They occupy a dominant position in the market due to their giant size. They also takeover the firms to acquire huge economic power.
  5. Internationalised Research and Development: These are intended to capture the quality and serve according to the requirements of the host nation.
  6. Sophisticated Technology: MNC has advanced technology so as to provide world class products and services. It employs capital intensive technology in manufacturing, marketing and other areas of business.
  7. Professional Management: A MNC employs professional managers to integrate and manage world wide operations.

Section – C
(5 × 2 = 10)

Answer any FIVE of the following questions not exceeding 5 lines each.

Question 10.
What is profession ?
Answer:
Profession is an occupation involving the provision of personal services of a specialised and expert nature. The service is based on professional education, knowledge, training etc. The specified service is provided for a professional fees charged from the clients. For example, a doctor helps his patients though his expert knowledge of science of medicine and charges a fee for the service.

Question 11.
What is sole proprietorship ?
Answer:
Sole trade is the oldest and most commonly used form of business organisation. It is also, known as sole proprietorship (or) individual partnership (or) single entrepreneurship. In sole trade concern a single individual introduces his own capital, skill and intelligence in the management of its affairs and is solely responsible for the results of its operations. It is the easiest to form and is also the simplest in organisation.

All that is required is that the individual concerned should decide to carry on particular business and find the necessary capital. For this purpose, he may depend mostly on his own savings or he may borrow part or whole from his friends or relatives. He can start business in his own house or on rented premises. He may run the business on his own ormay obtain the assistance of his family members or paid employees.

A sole trader is a person who sets up the business with his own resources, manages the business himself by employing persons for his help and alone bears all gains and risks of the business.

Question 12.
Define Karta.
Answer:
The senior most male member of the family is Karta. All the affairs of the Joint Hindu Family are controlled and managed by one person. He is known as Karta or Manager. The liability of Karta is unlimited. He acts on behalf of the other members of the family. He is not accountable to anyone.

Question 13.
What is a government company ?
Answer:
A Company in which not less than 51% of the paid up share capital is held by the Central Government or State Government or partly by Central Government and partly by State Government is called Government Company.
e.g.: Hindustan Machine tools, ONGC, NTPC.

Question 14.
What is meant by working capital ?
Answer:
The capital required by business entreprise to run its day-today operations such as purchase of raw material, payment of wages and holding current assets like of raw materials, bills receivable is called working capital. The amount of working capital required varies from business to business. Generally trading concerns require more working capital as compared to manufacturing concerns.

Question 15.
What are retained earnings ?
Answer:
Retained earnings or ploughing back of profits refers to the process of reinvestment of the earning of the year after year. In this technique all the profits are not distributed to shareholders. A part of the profit is retained in the business as a reserve which are used for financing long term and short term needs of the company.

Question 16.
Define service enterprises.
Answer:
Service enterprises : These enterprises involve in providing or rendering service. Service sector may be defined in terms of investment made in equipment.

  1. A Micro enterprise is an enterprise where the investment in equipment does not exceed ₹ 10 lakhs.
  2. A Small Enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 10 lakhs but does not exceed ₹ 2 crores.
  3. A Medium Enterprise is an enterprise where the investment in equipment is more than ₹ 2crores but does not exceed ₹ 5 crores.

Question 17.
What is e-banking ?
Answer:
Electronic banking (e-Banking) is one of the most successful online business. E-Banking allows customers to access their accounts and execute orders through website. Online banking allows the customers to get their money from an Automatic Teller Machines instead of walking upto the cash desk in the bank. The customers can view their accounts, transfer funds and can pay bills.
Ex: Internet banking.

Part – II (50 Marks)
Section – D

Answer the following question.

Question 18.
From the following Trail Balance of Ramakrishna Traders, prepare the final accounts for the year ended 31.12.2015.
TS Inter 1st Year Commerce Question Paper March 2016 1

Adjustments:

i) Closing stock value ₹ 3,500.
ii) Outstanding rent ₹ 500.
iii) Prepaid salaries ₹ 400.
iv) Interest received in advance ₹ 300.
v) Depreication on machinery 10%.
Answer:
Trading and Profit and Loss A/c of Rama Krishna Traders as on 31.12.2015
TS Inter 1st Year Commerce Question Paper March 2016 9

Balance Sheet of Rama Krishna Traders as on 31.12.2015
TS Inter 1st Year Commerce Question Paper March 2016 10

Section – E
(1 × 10 = 10)

Answer any ONE of the following questions.

Question 19.
Prepare three column cash book from the following particulars:
TS Inter 1st Year Commerce Question Paper March 2016 2
Answer:
TS Inter 1st Year Commerce Question Paper March 2016 11

Question 20.
Prepare a Bank Reconciliation Statement of S.V. Traders and find the balance as per the passbook as on 31.12.2015.
i) Cash book balance as on 3 1.12.2015 is ₹ 58,000.
ii) Cheques amounting to ₹ 25,000 issued on 25.12.15 were presented for payment on 5.1.16.
iii) A cheque for ₹ 20,000 deposited on 25.12.15 was returned dishonoured on 8.1.16.
iv) Interest on investments ₹ 1,500 was collected and credited by bank but no entry is in the cashbook.
v) Bank charges debited in passbook only 120.
Answer:
Bank Reconciliation Statement of SN. Traders as on 31.12.2015
TS Inter 1st Year Commerce Question Paper March 2016 12

Section – F

Answer any TWO of the following questions.

Question 21.
Explain the different types of accounts along with their debit, credit rules.
Answer:
The accounts are broadly divided into two types.

1. Personal Accounts
2) Impersonal accounts.

1. Personal Accounts : These accounts which relate to the persons, group of persons or institutions are called personal accounts. Ex.: Rama’s a/c, Andhra Bank a/c., LIC a/c, Infosys Ltd. The rule in personal accounts is “Debit the receiver and credit the giver”. According to this, benefit receivers account is debited and benefit givers account. According to this, benefit receivers account is debited and benefit givers account is credited.
2) Impersonal accounts : Impersonal accounts are those accounts which are not personal accounts. They are again divided into

i) Real Accounts
ii) Nominal Accounts.

i) Real Accounts : These accounts are related to the assets and properties of the business firm. Ex.: Building, machinery, stock, goodwill etc.
The rule in real accounts is “Debit what comes in and credit what goes out”. When an asset is received the asset account is debited and when the asset goes out of the business, the asset is credited.

ii) Nominal Accounts : These accounts relate to expenses, incomes or gains or losses. Ex.: Salary a/c, Rent a/c, Commission received a/c etc.
The rule in nominal accounts is “Debit all expenses and losses and credit all incomes and gains”.

TS Inter 1st Year Commerce Question Paper March 2016

Question 22.
Prepare Jyothi account from the following particulars :
TS Inter 1st Year Commerce Question Paper March 2016 3
Answer:
TS Inter 1st Year Commerce Question Paper March 2016 13

Question 23.
Enter the following transactions in the proper subsidiary books.
TS Inter 1st Year Commerce Question Paper March 2016 4
Answer:
TS Inter 1st Year Commerce Question Paper March 2016 14

Question 24.
Explain the various types of errors.
Answer:
Errors are classified into two types.
1) Error of principle
2) Clerical errors

1) Error of principle: Error of principle occurs where errors are made due to defective knowledge of accounting principles. These may arise, when distinction is not made between capital and revenue nature items.

2) Clerical errors : When mistake is committed while recording them in the books of original entry or posting them in the ledger is called clerical errors. They are again divided into following types of errors.

a) Errors of omission : These errors occur due to omission of some transactions in any subsidiary books.
b) Errors of commission : These errors arises because of mistakes in calculations, totalling, carry forward or balancing.
c) Compensating errors: These errors arise when one error is compensated by any other error or errors.

Section – G
(5 × 2 = 10)

Answer any FIVE of the following questions.

Question 25.
What is an accounting cycle?.
Answer:

  1. Transactions
  2. Journal
  3. Ledger
  4. Trail Balance
  5. Tradings, Profit and Loss a/c
  6. Balance sheet

Question 26.
Explain money measurement concept.
Answer:
While recording the business transactions we do not record them in terms of kgs, metres, litres etc. We record them in a common denomination so as to see that they become homogeneous and meaningful. Money does this function. It is adopted as the common measuring unit.

Question 27.
What is posting ?
Answer:
Posting is the process of entering in the ledger the entries given in the journal. Posting into the ledger is done periodically, may be weekly or fortnightly as per the convenience of the business.

Question 28.
What is imprest system ?
Answer:
Under imprest system, the petty expenditure for period, say a week or a month, is estimated and a cheque for an equal amount is issued to petty cashier. All the payments made by the petty cashier are recorded in the petty cash book. Periodically, say a week or a month, a copy of it (petty cash book) is submitted to the head cashier along with concerned vouchers by the petty cashier. After verifing all the vouchers, the head cashier, issues a cheque equals to the amount spent by the petty cashier in that period. This cheque amount and the balance with petty cashier becomes the opening balance for the next period.

TS Inter 1st Year Commerce Question Paper March 2016

Question 29.
What is meant by BRS ?
Answer:
A bank reconciliation statement is a statement prepared at periodical intervals indicating the various items, that cause the disagreement between bank balance as per cash book and as per pass book on any given date.

Question 30.
Journalise the following transactions.
TS Inter 1st Year Commerce Question Paper March 2016 5
Answer:
TS Inter 1st Year Commerce Question Paper March 2016 15

Question 31.
Write the opening entry as on 1.4.2015 from the following Particulars :
TS Inter 1st Year Commerce Question Paper March 2016 6
Answer:
TS Inter 1st Year Commerce Question Paper March 2016 16

Question 32.
Prepare a Trial Balance of Satish from the following as on 31.12.15.
TS Inter 1st Year Commerce Question Paper March 2016 7
Answer:
Trial Balance of Satish as on 31.12.2015
TS Inter 1st Year Commerce Question Paper March 2016 17

AP Inter 1st Year Telugu Question Paper April 2022

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers and AP Inter 1st Year Telugu Question Paper April 2022 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Question Paper April 2022

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్న పత్రము ప్రకారము సమాధానాలు వరుస క్రమంలో రాయాలి.

I. ‘ఈ క్రింది పద్యాలలో ఒక దానికి పాద భంగము లేకుండా పూరించి, ఆ పద్యానికి భావం రాయండి. (1 × 6 = 6)

1) జనులు నుతింపఁగా సుకృత సంపదఁజేసి ……………… నూరి సుతుండగు నీకు నర్హమై

2) ఏన్నో యేండ్లు గతించి పోయినవి గానీ ………………….. నిక్కంబిందు పౌషాణముల్

II. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1) తిన్నడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన తీరును తెల్పండి.
2) వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న పూర్వపు ‘తెలుగోడి’ వైభవాన్ని వివరించండి.

III. ఈ క్రింది ప్రశ్నలలో ఒక దానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1) హాస్యం అంటే ఏమిటో తెలిపి సోదాహరణంగా వివరించండి.
2) ‘కలవారి కోడలు కలికి కామాక్షి’ లోని గ్రామీణ సంస్కృతిని వివరించండి.

IV. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి 15 పంక్తులలో సమాధానాలు రాయండి. (2 × 4 = 8)

1) ‘అంపకం’ ఆధారంగా తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి.
2) ‘ఊతకర్ర’ కథ ఆధారంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే కష్టాలను వివరించండి.
3) ‘రేఖపాత్ర’ ఆలోచనా విధానాన్ని విశ్లేషించండి.
4) ‘దహేజ్’ కథలోని వివాహ సంప్రదాయాన్ని వివరించండి.

V. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1) దీనికిట్టి దురవస్థ వాటిల్లె నీక్య చరిత
2) ఓడగట్టిన దూలంబై లంకెనుండ జేసితి
3) అధికార ముద్రిక లంతరించె
4) సవతి బిడ్డల పోరు మనకేల.

VI. ఈ క్రింది పద్యభాగం ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1) సహదేవుడెట్టివాడు.
2) తిన్నడు తెలిపిన పండ్ల రకాలను పేర్కొనండి.
3) శ్మశానంలోని అభేద భావాన్ని తెలపండి.
4) ఐకమత్యాన్ని ఏ విధంగా సాధించాలని వేములపల్లి కోరారు.

VII. ఈ క్రింది గద్యభాగం ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (2 × 3 = 6)

1) అపహాస్యం గురించి సంక్షిప్తంగా వివరించండి.
2) కందుకూరి సంస్కరణలను పేర్కొనండి.
3) ద్విపద ప్రక్రియ ప్రాశస్త్యాన్ని గురించి తెలియజేయండి.
4) మాటతీరు అంటే ఏమిటో వివరించండి.

VIII. ఈ క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు/రచయితలు) (2 × 3 = 6)

1) ధూర్జటి కవి గురించిన విశేషాలేమిటి ?
2) వేములపల్లి శ్రీకృష్ణ సాహిత్య, రాజకీయ జీవితాన్ని సంగ్రహంగా రాయండి.
3) మల్లాది సుబ్బమ్మ సామాజిక సేవను వివరించండి.
4) యార్లగడ్డ బాలగంగాధర రావు గురించిన విశేషాలేమిటి ?

IX. ఈ క్రింది వానిలో ఒక దానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1) ఇంటర్ పరీక్షల సమయంలో విద్యుత్ కోత నివారణ కోరుతూ సంబంధిత అధికారికి లేఖ రాయండి.
2) బదిలీ పత్రం (టి.సి.) గురించి విజ్ఞప్తి చేస్తూ కళాశాల ప్రధానాచార్యునికి లేఖ రాయండి.

X. ఈ క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1) అమరేంద్రుడు
2) అత్యంత
3) బలివెట్టి
4) ఆత్మైక
5) కవీంద్రుడు
6) కదలించియాడు
7) తోడబుట్టిన
8) గతమెంతో

XI. ఈ క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహ వాక్యాలు రాసి, సమాసాల పేర్లు రాయండి. (4 × 2 = 8)

1) సిద్ధసాధ్యులు
2) ధైర్యల
3) నలుదిక్కులు
4) వేటకుక్కలు
5) అభాగ్యము
6) నల్లపూసలు
7) తుంగభద్రానది
8) కార్యశూరులు

XII. ఈ క్రింది పదాలలో ఐదింటికి పద దోషాలను సవరించి, సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1) వూరు
2) ఇనాయక
3) బాష
4) ప్రబందం
5) బాధ
6) సివుడు
7) క్రుష్ణుడు
8) దృతం
9) ననివారం
10) క్రూరుడు

XIII. ఈ క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువధించండి. (5 × 1 = 5)

1) Sardar Vallabhai Patel is the first Home-Minister of India.
2) The train had left-before I reached the station.
3) Honesty is the best policy.
4) The Peacock is our National bird.
5) Dams are built to reserve water.

XIV. ఈ క్రింది గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5 × 1 = 5)

ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని ప్రగాఢంగా నమ్మిన మహిళ సావిత్రిబాయి ఫూలే. ఈమె సామాజికంగా వెనుకబడిన వర్ణాల, నిమ్న వర్ణాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావ్ పూలే భార్య, భర్తతో కలిసి ఈమె 1848 జనవరి 1న పూనేలో దేశంలోనే మొదటిసారి బాలికల పాఠశాలను ప్రారంభించారు. కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. శూద్రుల, దళితుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. ఈమె మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831, జనవరి 3న జన్మించారు. సావిత్రీబాయి 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సామిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది.

ప్రశ్నలు :
1) సావిత్రిభాయి ఫూలే ఎప్పుడు జన్మించారు ?
2) సావిత్రిభాయి ఫూలే భర్త పేరేమిటి ?
3) సావిత్రిభాయి ఫూలే జన్మదిన ప్రత్యేకత ఏమిటి ?
4) మన దేశంలో మొదటి బాలకల పాఠశాల ఎప్పుడు ప్రారంభమైంది ?
5) స్త్రీ విముక్తి ఎలా సాధ్యపడుతుందని సావిత్రిభాయి ఫూలే భావించారు ?

XV. ఈ క్రింది. ప్రశ్నలలో ఐదింటికి ఏక పద/ఏక వాక్య సమాధానాలు రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1) ఒర విరోధి ఎవరు ?
2) త్రివిష్టవం అంటే ఏమిటి ?
3) కాళము అంటే ఏమిటి ?
4) ఈశ్వరుని మూడవ కంటికి దగ్ధమయింది ఎవరు ?
5) జాషువా జన్మ స్థలమేది ?
6) అస్పృశ్యత సంచరించుటకు తావులేని స్థలమేది ?
7) వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న అమరకవి ఎవరు ?
8) ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ గేయం ఏ చిత్రంలో ఉంది ?

XVI. ఈ క్రింది ప్రశ్నలలో ఐదింటికి ఏక పద/ ఏక వాక్య సమాధానాలు రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1) సప్త సముద్రాలను ఆపోశన పట్టిందెవరు ?
2) నారదుని వీణ పేరు ఏమిటి ?
3) కందుకూరిని గద్య తిక్కన అని ఎవరు శ్లాఘించారు ?
4) కందుకూరి స్థాపించిన ఒక పత్రిక పేరు తెల్పండి.
5) కలవారంటే అర్థం ఏమిటి ?
6) దేశి కవితకు ఒకవడి దిద్దింది ఎవరు ?.
7) మొత్తం లోకాలు ఎన్ని ?
8) చేమకూర వేంకటకవి రచించిన కావ్యం ఏది ?

AP Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 10 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Model Paper Set 10 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)

1. కపివదనుండనైన ………………….. యడంగెడు రాక్షసాధమా.
జవాబు:
కపివదనుండనైన ననుఁ గల్గిని నీవ మాన దృష్టితో
నిపుడు హసించినాఁడ విట నీ దృశవక్త్రముఖుల్ నఖాయుధుల్
కపు లిఁక నీ కులం బడపఁ గల్గెద రంతటఁ గండగర్వమున్
దపమునఁ బుట్టు బెట్టిదముఁ దామె యడంగెడు రాక్షసాధమా.

భావం : ఓ రాక్షసాధమా ! రావణా ! కోతిముఖము కలిగినవాడనైన నన్ను చూసి అవమానించావు. ఇదే విధమైన ముఖములు కలిగిన కోతులు తమ గోళ్ళనే ఆయుధములుగా చేసుకొని నీ కులమును, కండబలముచే తపఃఫలముచే వచ్చిన గర్వము అణచివేస్తారు.

2. ఇట నస్పృశ్యత ………………… ధర్మంబిందు గారాడెడిన్
జవాబు:
ఇట నస్పృశ్యత సంచరించుటకుఁ దావే లేదు, విశ్వంభరా
నటనంబున్ గబళించి, గర్భమున విన్యస్తంబు గావించి, యు
త్కటపుం బెబ్బులితోడ మేఁక నొఁక ప్రక్కన్ జేర్చి జోకొట్టి, యూ
అంటఁ గల్పించునభేద భావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్.

భావం : ఈ శ్మశానంలో అంటరానితనం పాటించుటకు స్థానం లేదు. విష్ణుమూర్తి కపట లీలలతో, ప్రాణాలు తీసి భూగర్భంలో (మట్టిలో) కలిసిపోయేట్లు చేసి, మదించిన క్రూరమైన పులిని, బలహీనమైన సాత్విక మేకను పక్కప్రక్కనే చేర్చి జోలపుచ్చి వాటికి ఉపశమనం కలిగిస్తాడు. ధనిక, బీద, శక్తివంతుడు, బలహీనుల వంటి భేద భావనలు చూపించక సమానత్వ ధర్మం ఇక్కడ పాటించబడుతుంది.

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. తిన్నని చూసి బోయలు ఏవిధంగా దుఃఖించారు ?
జవాబు:
శివుని తన ఊరికి రమ్మని పిలిచి, శివలింగం ప్రత్యుత్తరం ఇవ్వకపోవడంతో శివలింగంపై భక్తిలో లీనమై సంపెంగ వాసనకు మత్తెక్కిన తుమ్మెద వలె తిన్నాడున్నాడు. ఆ సమయంలో తిన్నడిని వెతుకుతూ బోయలు వచ్చారు. వచ్చి ఇలా పలికారు.

నిన్ను అలసిపోయేలా చేసి, ఇక్కడ వరకు వచ్చేలా చేసినా ఆ అడవిపంది ఎక్కడకు పోయింది. మమ్ములను చూసి కూడా ఆదరంతో ఎందుకు చూడవు. వేగంగా కన్నీరు కారుతుంది. మేము ఏమి పలికిననూ, ఏమి కారణమో తిరిగి పలుకవు. అయ్యో ! వేటాడటానికి వచ్చి ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు మనస్సులో ఎంతో దుఃఖిస్తారు.

వేటకుక్కలు నీ మీద నుండి వచ్చే గాలి వాసన చూచి, నీజాడ గుర్తించి, శరీరాన్ని విరుచుకుని, మెడతాళ్ళతో గట్టిగా పట్టుకున్నప్పటికి స్థిమిత పడక, ఆగలేక, ఇక్కడికి వచ్చి నీ చుట్టూమూగి, నీవు ప్రేమగా చూడటం లేదని, కుయ్ కుయ్ మని అంటున్నాయి. వాటినెందుకు చూడవు.

ఉచ్చులను వేటాడటానికి వాడే జవనికలు, ప్రోగుతాళ్ళు చుట్టగా చుట్టలేదు. జంతువులను పొడిచిన పోటుగోలలు (శూలాలు) వాటి శరీరాలనుండి పీకలేదు. చచ్చిన మృగాలను తీసుకురాలేదు. డేగవేటకు వాడే పక్షులకు మేత పెట్టలేదు.

మన చెంచులెవ్వరికీ అలసట తీరలేదు. చచ్చిన జంతువులను కుళ్ళకుండా కాల్చలేదు. వేటకుక్కలు, జింకలు, సివంగులు నీవు లేకుండటచే మేతముట్టడం లేదు. మృగాన్ని బలిచ్చి కాట్రేనిని పూజించలేదు.
అయ్యో ! వేట వినోదాన్ని నీ తండ్రికి తెలుపుటకు వార్త పంపలేదు. శరీరాన్ని మరచి కొయ్యబారి ఉన్నావెందుకు ? ఎందుకు మాటలాడవు ? తెలియజేసి మా దు:ఖాన్ని తొలిగించు. నిన్ను విడిచి వెళ్ళడానికి మా మనస్సు అంగీకరించడం లేదు. మీ సోదరులు, తల్లిదండ్రులు, స్నేహితులు మమ్ములను జూచి మీరంతా తిరిగి రాగా, మా తిన్నడు ఇప్పుడు ఎక్కడికి పోయాడు, అని అడిగితే నీ విషయం చెప్పలేక మా ప్రాణములు పోవా ? గూడెములో మము తిట్టింపక మాతో రావయ్యా, కీర్తిని, గొప్ప ధనాన్ని తీసుకురావయ్య అని అన్నారు.

ఎంత దు:ఖపడిన నీవు మమ్ములను ఎందుకు చూడుట లేదు. విషయాన్నంతటినీ ఎఱుకల రాజుకు తెలియజేయుటకు వెళ్ళెదము. అక్కడ చెప్పవలసిన మంచి మాటలను (సందేశాన్ని) చెప్పి పంపమని తిన్నడి కాళ్ళని పట్టుకున్నారు. శివలింగమునందు లగ్నమైన దృఢమైన హృదయాంతర్భాగము కలవాడైన శ్రేష్టుడైన తిన్నడు దయ కలిగిన చూపులతో దరహాసం చేసి ఆటవికులతో ఇలా అన్నాడు. ఈ శివలింగములో నా ప్రాణాన్ని మరణించే వరకు ఓడ నడుచుటకు కట్టిన దూలం వలె పెనవేసుకున్నట్లు చేశాను. బాధ పడకండి. మీరు గూడెమునకు తిరిగి వెళ్ళండి. నాతో శివుడు వస్తేనే మీతో కలిసి వస్తాను. లేనిచో శివుడు ఏ దిక్కులో ఉన్నాడో అక్కడే అతనితోడిదే లోకంగా జీవిస్తాను.

నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రభువు అన్నీ ఈ దైవమే. మీరు ఈ అడవిలో కష్టపడకుండా గూడేనికి వెళ్ళండి. చివరకు నా దేవునికై ప్రాణములు వదులుతాను. భక్తిలో లీనమైన తిన్నడిని చూసి ఆటవికులు దుఃఖిస్తూ గూడెమునకు ప్రయాణమయ్యారు.

2. దశకంఠుడు మాయాయుద్ధంలో ధనదుణ్ణి గెలిచిన విధానాన్ని తెలపండి.
జవాబు:
నందీశ్వరుని శాపము అని పాఠ్యభాగము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయా శ్వాసము నుండి గ్రహించబడింది. బ్రహ్మ చేత వరాలను పొందిన రావణుడు లోకములన్నింటిలోని వారిని బాధలకు గురిచేస్తుండగా రావణుని అన్న అయిన కుబేరుడు అతనికి నీతులు చెప్పమని దూతని పంపాడు. రావణుడు కోపముతో ఆ దూతను చంపి కుబేరునిపై యుద్ధము ప్రకటించాడు.

రావణుని మంత్రులైన మారీచుడు, ప్రహస్తుడు, ధూమ్రాక్షులు కుబేరుని ముందు నిలువలేకపోవటం వలన రావణుడే స్వయంగా కుబేరునిపై యుద్ధము ప్రకటించాడు. రావణుడు వాడియైన బాణములను కుబేరునిపై ప్రయోగించాడు. కుబేరుడు కోపముతో గదాయుధమును చేపట్టి రావణుని పది తలలపై ఉన్న కిరీటములు కొట్టి సింహనాదం చేశాడు. రావణుడు కోపించి వాడియైన బాణములు కుబేరుని వక్షస్థలంపై గుచ్చునట్లు ప్రయోగించాడు. అపుడు కుబేరుడు రావణునిపై ఆగ్నేయాస్త్రమును వేశాడు. దానికి విరుగుడుగా రావణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణ కుబేరులు ఒకరికొకరు తీసిపోకుండా పోరాడు రెండు సింహములవలే యుద్ధము చేశారు. వారిద్దరి పోరాటమును చూసి దేవతలు పొగడ్తలతో ముంచెత్తారు.

అపుడు రావణుడు అష్ట సిద్ధులను పొందినవాడై మాయా యుద్ధమును చేయ ప్రారంభించాడు. ఒకసారి మేఘము వలే ఆకాశ మార్గమునుండి పిడుగులను కురిపించాడు. ఒకసారి సింహ రూపమును, ఒకసారి కొండ రూపమును మరొకసారి సముద్ర రూపమును, అలా పులి రూపమును, అడవిపంది రూపమును, హానికరమైన పాము రూపమును ధరించి యుద్ధము చేశాడు.

అలా మాయాయుద్ధము చేస్తూ రావణుడు గదను ధరించి కుబేరుని తలపై కొట్టాడు. ఆ దెబ్బకు కుబేరుడు పూచిన అశోక వృక్షము గాలికి కూలినట్లు రధముపై కూలాడు. ఆ విధంగా నేలకూలిన కుబేరుని రధమును, సారధి నందానదీ తీరమునకు తీసుకొని పోయాడు. రావణుడు మాయా యుద్ధమున గాని కుబేరుని గెలవలేకపోయాడు.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. పంతులుగారు పత్రికల ద్వారా సంఘ చైతన్యానికి చేసిన కృషిని తెలపండి.
జవాబు:
కందుకూరి వీరేశలింగంగారు సత్యవాది, చింతామణి, వివేక వర్ధని అనే మూడు పత్రికలను స్థాపించి తద్వారా సంఘంలో చైతన్యానికి దోహదం చేశారు.
తన శక్తి యుక్తులను, భౌతిక మానసిక శక్తులను ద్రవ్యాన్ని చివరకు తన ప్రాణాన్ని స్త్రీ జన సంక్షేమానికి వినియోగిస్తానని కందుకూరి వారు ‘సత్యవాది’ పత్రికలో ప్రకటించారు.
‘స్త్రీలు విద్యకు తగరు’ అని వ్యతిరేకులు అన్నప్పుడు ‘పురుషులు విద్యకు తగరు’ అని ఎగతాళి చేస్తూ వీరు ‘వివేక వర్ధని’ లో రాశారు.

దేవదాసీల గురించి వ్యభిచార వ్యక్తిని గురించి తన పత్రికలైన వివేక వర్ధని, చింతామణి, సత్యవాదిలలో రాయటమే కాక బహిరంగ సభలలో తీవ్రంగా ఖండించటం వల్ల ఈ వృత్తి పై ప్రజలలో జు ఎప్స కలిగింది. ఆయన స్థాపించిన వివేక వర్ధని చాలా కాలం నిరాటంకంగా పని చేసింది.

తను స్థాపించిన పత్రికలను సంఘ చైతన్యం కోసమే వీరేశలింగం వినియోగించారు. తరతరాలుగా ప్రజల మనసుల్లో మూఢ నమ్మకాల రూపంలో పాతుకుపోయిన భావాలను పత్రికలలో తన వ్యాసాల ద్వారా మార్చటానికి వీరేశలింగంగారు ఎంతో కృషి చేశారు. పత్రికలను నడపటానికి ఎన్నో వ్యయ ప్రయాసలు కోరారు.

కందుకూరి మహా నిరాడంబర జీవి తన కోసం ఖర్చుల విషయంలో ఆయనది పిసినారి దృష్టి. తనకున్నదంతా పత్రికల నిర్వహణ, సంఘ సంస్కరణ కార్యక్రమాలకే వినియోగించిన వితరణ శీలి.
వీరు తన పత్రికల్లోనే కాక ఇతర పత్రికల్లోను అనేక వ్యాసాలు రచించారు. తన పత్రికలను సంఘ సంస్కరణకు ప్రధాన సాధనంగా చేశారు. పత్రికలలో సృజనాత్మక రచనలు చేశారు. చర్చా వేదికలు నిర్వహించారు.
వీరేశలింగం గారు తాను పత్రికలలో రాసిన వ్యాసాలను ఉపన్యాసం అనే పేరుతో పిలిచారు. అయితే తరవాత ఈ పదం ఎక్కువ కాలం వ్యవహారంలో లేదు.

పత్రికలను సమాజ శ్రేయస్సుకు ఎలా ఉపయోగించాలో, పత్రికల ద్వారా సంఘ చైతన్యం ఎలా తీసుకురావచ్చో వీరేశలింగం తన పత్రికల ద్వారా తెలియబరిచారు.

2. కలవారి కోడలు కలికి కామాక్షిలోని గ్రామీణ సంస్కృతిని వివరించండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షి అన్నది జానపద బాణీలో సాగిన పాట. ఇది ఒకనాటి గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతుంది. అత్తాకోడళ్ళు, తోటికోడళ్ళు, వదినా మరదళ్ళు వారి మధ్య పెను వేసుకున్న బంధాలు, చిన్న చిన్న ఆరళ్ళు, అలకలు, చతురోక్తులు, ఒదిగి వుండటాలు, ఎగిరి పడటాలు ఇలాంటివన్నీ ఎంతో హృద్యంగా ఉండేవి. ఇవన్నీ నాటి తరానికీ నేడు మిగిలిన మధుర జ్ఞాపకాలు.

ఈ పాటలో పాతకాలపు సంపన్నమైన తెలుగు ఉమ్మడి కుటుంబం తాలూకా కట్టుబాట్లు, నమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు, చిత్రించబడి ఉన్నాయి. వెనకటి రోజుల్లో కలవారంటే పంటచేలు, పైరుపచ్చ, గొడ్డు గోదా ఎడతెగని పాడి ఉన్న

గ్రామీణ సంస్కృతిలో ఇంటికి వచ్చిన చుట్టానికి గుమ్మంలోనే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళివ్వటం ఆచారం ఉంది. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న కోడలిని చూడటానికి ఆమె పుట్టింటివారు అరుదుగా వస్తారు. ఇప్పటిలా ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోవటం, పుట్టింటి వారు వచ్చెయ్యటం నాడు లేదు. అన్నను చూడగానే కామాక్షి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

బిడ్డ పుట్టాక ఏడాది లోపల పురిటి మంచాన్ని చూడటం ఒక ఆచారం పుట్టింట్లో పురుడు పోసుకుని, అత్తవారింటికి బిడ్డతో వచ్చిన స్త్రీని, ఏడాది లోపల తండ్రో, అన్నలో వచ్చి పురిటి మంచం చూడటానికి పుట్టింటికి తీసుకువెళ్ళాలి. కామాక్షి అన్నయ్య ఇందుకోసమే వస్తాడు. వస్తూ పల్లకి కూడ తెస్తాడు.

అత్తవారింట్లో, ఉమ్మడి కుటుంబంలో ఉన్న స్త్రీ, పుట్టింటికి వెళ్ళాలంటే అది తేలికైన విషయం కాదు. ముందు అత్తగారిని అనుమతి అడగాలి. మామగారిని కాదు. తెలుగు వారిలో అత్తవారిల్లు అంటాం కాని మామగారిల్లు అనం. ఇంటి పెత్తనం, యజమానిగా ఉండటం అంతా మామగారిదే అయినా అత్తగారిల్లే అంటాం. కోడళ్ళను ఆరళ్ళు పెట్టినా, అవసరమైనపుడు అనునయించినా అత్తగారే చేస్తుంది. ముందు అత్తగారి అనుమతి తీసుకున్నాక, మామగారినడగాలి. తరవాత బావగారిని, తోటికోడలుని అడగాలి. ఆ తరవాత చివరగా భర్త అనుమతి పొందాలి. ఇంకా ఆడబడుచులు, మరుదులు ఉంటే వారి అనుమతి పొందాలి. కామాక్షి అందరినీ, పుట్టింటికి పంపమని అనుమతి అడుగుతుంది.

తోటికోడళ్ళు మధ్య సూయలు, పనుల విషయంలో వంతులు ఉండటం సహజం. కాని, వారి మధ్య ఆప్యాయతలు, అనురాగాలు కూడ ఉంటాయి. ఇంటికి పెద్దకోడలు అయిన స్త్రీ, తరువాత కోడళ్ళుగా వచ్చిన వాళ్ళకు ఇంట్లో వారి స్వభావాలు, ఎవరెవరితో ఎలా మాట్లాడవలసి ఉంటుంది వంటి విషయాలు తన అనుభవంతో చెపుతుంది. కామాక్షికి వాళ్ళ తోటికోడలు అలాగే చెపుతుంది.

ఆ రోజుల్లో గ్రామాల్లో ప్రతి యింటా వ్యవసాయమే ప్రధానంగా ఉండేది. ఇంటికి పెద్ద అయిన వ్యక్తి పిల్లలు ఎదిగి వచ్చే దాకా వ్యవసాయం చేసి, తరువాత బాధ్యతలు వారికి అప్పజెప్పేసి అవసరమైన సలహాలు ఇస్తూ వుంటాడు. ఇప్పుడు లేవుగాని ఆ రోజుల్లో సంపన్ను ‘ వారి ఇళ్ళలో పట్టెమంచాలు ఒకటో రెండో సాధారణంగా ఉండేవి. అవి ఠీవికి, సంపదకూ, గౌరవానికి గుర్తుగా భావించబడేవి.
జానపద గేయాల్లో ఎంతో గ్రామీణ సంస్కృతి వ్యక్తమవుతుంది.

IV. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. దహేజ్ కథలోని వివాహ సంప్రదాయాన్ని వివరించండి.
జవాబు:
సుల్తానా రెహమాన్ల వివాహం జరిగింది. పెండ్లికి వచ్చిన వారు పూర్వపు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు. నిక్కా అంటే పెళ్ళి. ఒకప్పుడు ఈ పెళ్ళి వేడుకలు ఏడు రోజులు జరిగేవి సాయిబుల ఇళ్ళలో ఒకరోజు పెళ్ళికి ముందు రోజు రాత్రి చేసే కార్యక్రమాలు దీనినే షుక్రానా అంటారు. రెండోరోజు నిక్కా అంటే పెళ్ళి జరిగేది. ఆ మరుసటి రోజు వలీమా అంటే మరుసటి రోజు పెండ్లి కొడుకు ఇంటి దగ్గర నిర్వహించే విందు వినోదాలు తర్వాత ఐదు శుక్రవారాలు ఐదు జుమాగీలు జరిగేవి. ఇప్పుడు ఆ పద్ధతులేవీ లేవని వాపోయింది. ఓ మధ్య వయసున్న పెద్దమ్మ పెళ్ళికొడుకు అక్క పర్వీన్ మేకప్ వేసుకుంటూ” మీ కాలంతో పోలిస్తే ఎట్లా ఇప్పుడు ఎవరికి టైము, తీరిక ఉన్నాయి? అప్పుడు కాళ్ళతో నడిచే కాలం అది. ఇప్పుడు విమానాలతో పరిగెత్తే కాలం వచ్చేసింది. ఒక్కరోజులోనే అన్నీ సాంగ్యాలు అవజేస్తున్నారు” అని అన్నది.

ఇంతలో ఓ అవ్వ “అవునే తల్లి మేము కూర్చొని నీళ్ళు తాగేవాళ్ళం కొంతకాలానికి నిలబడి నీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు పరిగెత్తి పాలు తాగుతున్న కాలమిది ఇంకా రాను రాను ఏం చూడాలో?” అని అన్నది. ఇంతలో కళ్యాణ మండపాన్ని పూలతో అలంకరించారు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మండపంలో కూర్చున్నారు. మండ పైకి వచ్చి వధూవరుర్ని ఆశీర్వదించండి అంటూ, పెళ్ళిళ్ళ పేరమ్మ జులేఖ అందర్ని పిలిచింది.

పెళ్ళి మండపంపై పూలచారులు రంగులైట్లతో అత్తరు గుబాళింపులతో అందంగా అమర్చిన మంచం పూలతో అలంకరించి ఉంది. రంగురంగుల దోమ తెరలురాజఠీవిని ప్రదర్శిస్తున్నాయి. పెళ్ళి కూతురు సర్గా ముసుగు అనగా పెళ్ళి సమయంలో వేసే ముసుగులో ఉంది. మంచానికి ఆవలి వైపు పెళ్ళి కొడుకు ఆడపడుచుల కలకల నవ్వుల మధ్య

కూర్చున్నాడు. వధూవరుల మధ్య ఎర్రని తెర అడ్డంగా ఉంది. ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. ముసుగులోనుండే అద్దంలో పెళ్ళికూతురు మొకం చూడమన్నారు. అలాగే చేసాడు పెళ్ళికొడుకు. తొలిసారి వధువును చూసినప్పుడు శుభ సూచకంగా ఉంగరం తొడిగే ఆచారం ఉంటుంది. కలకండను వరునికి ఆడపడుచులు అందిస్తారు దానిని సగం కొరికి వధువుకి ఇస్తాడు. ఆడపడుచులు వధువును ఆటపట్టిస్తారు. వరుని దగ్గరకు వచ్చి కలకండ తీయగా ఉందా? వధువు తీయగా ఉందా అని అడుగుతారు. కలకండ తీయగా నా నాలుకకు అనిపించింది. వధువు నాబ్రతుక్కి తీయగా ఉంది వధువు అని అంటాడు పెళ్ళికొడుకు. వధువును భుజాన్ని వేసుకునే సంప్రదాయం ఉంటుంది. బ్రతుకంతా ఆమె బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నట్లు అనుకుంటారు. పెళ్ళికూతురు తండ్రి దహేజ్ అనగా సారె అత్తగారింటికి కూతుర్ని పంపుతూ అక్కడకు సరిపడే వస్తువులు అన్నీ దహేజ్లో అమరుస్తారు. పెళ్ళి కొచ్చిన వారందరూ వాటిని చూసి ముచ్చట పడతారు. కాపురానికి కావాల్సిన సామాగ్రీ అంతా దహేజ్లో ఉంటుంది. దీనిలోనే ‘కఫన్’ అని ఎర్ర గుడ్డ తెల్ల గుడ్డ కూడా ఇచ్చే సాంప్రదాయం ఉంటుంది. భర్త ఉండగా భార్య చనిపోతే ఎర్ర కఫన్ గుడ్డ, భర్త పోయాక భార్య చనిపోతే తెల్ల కఫన్ గుడ్డ ఈ సారెలో దహేజ్ పెళ్ళి కూతురు తండ్రి ఇస్తాడు. ప్రతి ఆడ బిడ్డ తండ్రి దీనిని గుర్తుంచుకోవాలని అంటాడు వధువు తండ్రి.

2. ‘ఏచ్చరిక’ పాఠ్యభాగం ద్వారా భూస్వాముల దౌర్జన్యాన్ని వివరించండి.
జవాబు:
నర్సిరెడ్డి పటేలు దగ్గర పెంటయ్య పని చేస్తూ ఉంటాడు. నిజాం పాలనలో పటేలు, పట్వారీ వ్యవస్థ ఉండేది. పెంటయ్య కొడుకు రాములు 20 సంవత్సరాల యువకుడు. రాత్రి బడిలో వయోజన విద్య ద్వారా చదువుకుంటాడు. తరతరాలుగా పటేలు దగ్గర పనిచేయడాన్ని ఇష్టపడడు రాములు. పెంటయ్యను ఉద్దేశించి “నీ కొడుకు ఇక్కడ జీతానికి ఉండనంటున్నాడట మరి బాకీ ఎవరు తీరుస్తారు? మా బాకీ తీర్చి ఎక్కడికైనా పొండి అని అంటాడు పటేలు. అప్పటివరకు మేపిన బర్రెను కొట్టంలో కట్టి దూడకి కాస్త గడ్డి వేసి వస్తాడు రాములు. ఏమిరా జీతానికి ఉండనని అంటున్నావట అని రాములుని పటేలు ప్రశ్నించాడు మారు మాటాడలేదు రాములు. చేతిలో కాని ఉంటే ఎవరైనా వస్తారు. మా అప్పు చెల్లగొట్టి ఎటైనా పోవచ్చునని అన్నాడు పటేలు.

అప్పుడే వచ్చిన పెంటయ్యతో ఆ సాతాని పంతుల్ని పిలిపించి కాగితాలతో పటేలు వస్తాడు. పంతులు పెంటయ్య ముందు కాగితాలు పెడతాడు. కాస్త లెక్కలు చూడండి వీళ్ళు తొందర చేస్తున్నారని అంటాడు. పెంటయ్య తాత పెళ్ళికి చేసిన అప్పు ఒక కాగితం. పెంటయ్య తండ్రి పెళ్ళికి చేసిన అప్పు మరొక కాగితం, పెంటయ్య పెళ్ళికి చేసిన అప్పు మరొక కాగితం ఇలా మూడు తరాలుగా వాళ్ళ ఇంట్లో పెళ్ళి పేరంటం అయినా పురుడు అయినా తీసుకున్న దానికి వాళ్ళ జీవితాంతం వాళ్ళ దగ్గర పాలేర్లుగా పనిచేయాలనేది ఆనాటి భూస్వాముల అభిప్రాయం. పెంటయ్య కూడా చిన్ననాటి నుండి పటేలు ఇంట్లో చాకిరీ చేస్తూనే ఉన్నాడు. వారి కష్టాన్ని వడ్డీ కింద జమచేసి అసలు అప్పు అలాగే ఉంచేవారు. వాళ్ళు బయటకు వెళ్ళి బ్రతకకూడదు. వాళ్ళకు జబ్బు చేసినా మళ్ళీ వాళ్ళ దగ్గరే అప్పు తీసుకోవాలనే వాళ్ళు ఆనాటి పటేళ్ళు. వీళ్ళ కష్టం వల్ల వాళ్ళ ఆస్తిపాస్తులు పెరుగుతాయి గాని వీళ్ళ అప్పు తీరదు. ఇది అన్యాయ మనిపించే రాములు పటేలు దగ్గర పనిచేయనని చెప్పాడు. పంతులు లెక్కగట్టి 2 వేల రూపాయిలు దాకా అప్పు ఉన్నట్లు చెప్పగానే రాములు ఈ కాగితాలు ఎందుకు దాచిపెట్టారు? మా పాడి ఆవును తీసుకున్న దానికి అప్పులో తగ్గించలేదా ? మేకపోతును కోసుకుని తిన్నదానికి అయిన పైసలు అప్పులోనుండి తగ్గించలేదా ? అని రాములు అడుగుతాడు. కూలి పనిచేయించుకునే వారు వాళ్ళను బానిసల్లా చూడడమే తెలుసు ఆనాటి భూస్వాములకు.

ఏది ఏమైనా అప్పు తీర్చి ఎటైనా పొండి అని పటేలు తండ్రీ కొడుకులతో అంటాడు. పెదపటేలు ఈ పటేలు తండ్రి అప్పుడు రెండు దున్నలు, ఒక బర్రె ఉన్న సంసారం వారిది. ఇప్పుడు మూడు దొడ్ల పశువులు అయినాయి. ఇరవై ఎకరాల భూమి ఇప్పుడు ఏభై ఎకరాలు అయింది. ఇలా వాళ్ళ ఆస్తి పాస్తులు పెంచుకోవడమే గాక, పనివాళ్ళను వదిలిపెట్టకుండా వాళ్ళ అవసరాలకు కొంత డబ్బు ఇచ్చి వడ్డీలు వేసి చాకిరి చేయించుకుని వాళ్ళు స్థితిమంతులయ్యే వాళ్ళు ఆనాటి పటేళ్ళు.

3. ‘ఊతకర్ర’ కథ ఆధారంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే కష్టాలను వివరించండి.
జవాబు:
ఏ మనిషికైనా అరవైయేండ్లు పై బడటమంటే ఊతకర్ర చేతికి రావటమనే అర్థం. జీవిత చరమాంకంలో అడుగుపెట్టినట్లే. ఆ సమయంలో వారికి ఆలనాపాలనా కరువైతే జీవితం దుర్లభం. ప్రేమానురాగాలు కరువైతే ఒంటరితనం ఒక నరకం. నిస్సహాయత, నిస్సత్తువ దెయ్యంలా పీడిస్తుంటే దినదిన గండమే. అటువంటి వారి జీవితం ఏటికి ఎదురీదుతున్నట్లే.

ఓ తండ్రి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు. సుదూర తీరాల్లో పిల్లలు, భార్య కొడుకు ఇంజనీరు, కూతురు డాక్టరు వారికి పిల్లలు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ఆ తండ్రి ఒంటరివాడిగా జీవితాన్ని గడుపుతాడు. తనకంటూ ఓ ఇల్లు ఉంది. భద్రతకు, వంటావార్పుకు సదుపాయాలున్నాయి. అన్నింటికి వేర్వేరు గదులున్నాయి. కాని అవి అన్నీ దుమ్ముతో నిండి పీడ కళ కనబడుతోంది.

గుండె అట్టడుగు పొరల్లోని పుట్టేభావం అది అక్కడే ఆగిపోదు. గొంతుదాటి రాదు. అందరిలాగే ఆ తండ్రి కూడా ఈ దేశంలో మేధావిగా పుట్టడం ఒక శాపం అనుకున్నాడు. తన లాగా తన పిల్లలగతి కారాదని తలచాడు. బాగా చదివించాడు కొడుకు ఇంజనీరు, కూతురు డాక్టరు. ఆ తండ్రి ఆశయం నెరవేరిందని సంతోషించాడు. కూతురు, కొడుకు అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ గొప్ప మేధావులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా తలచాడు. కొన్నాళ్ళ తర్వాత కొడుకు కోరిక మేరకు అమెరికా వెళ్ళారు తల్లిదండ్రులు. అక్కడకి వెళ్ళిన తర్వాత తెలిసింది దూరపు కొండలు నునుపని. వాళ్ళు అక్కడ కేవలం యంత్రాలుగా మిగిలిపోయారు. డబ్బు – పని ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అదే జీవితం.

మన సంస్కృతికి వారి సంస్కృతి చుక్కెదురు. అక్కడ తెల్లవారిన దగ్గర నుండి కాలంతో పోటీపడుతూ పరుగుల `జీవితం జీవించాలి. తల్లిదండ్రుల దారి తల్లిదండ్రులది. పిల్లల దారి పిల్లలది. సాయంత్రం వాడిన ముఖాలతో ఇల్లు చేరడం, విశ్రాంతి తీసుకోవడం ఎవరికి ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు భోజనం చేయడం. ఇదంతా చూసిన ఆ తండ్రి అక్కడ జైలు జీవితాన్ని ఇష్టపడలేదు. ఇరుగూ లేదు పొరుగూ లేదు. ఇటు అటు తిరగడానికి లేదు. మాట మంతీ లేదు. గది ఒక బందిఖానా. ఇలా ఎంతకాలం అని భార్య రానని అన్నా ఇక్కడ గాలికోసం, స్వేచ్ఛ కోసం, ఈ మట్టి కోసం వెనుదిరిగి వచ్చేశాడు. ఒక ఏడాదికి పైగా ఏటికి ఎదురీది బాగా అలసిపోయాడు. ఇక ఈదడం తన వల్ల కాని పని అని ఆలోచిస్తూ రోజులు వెళ్ళదీస్తున్నాడు. వంట మనిషి వచ్చి వంట చేసి టేబుల్ మీద పెట్టి వెళుతుంది. వ్యాయామానికి రోజు రెండు కిలోమీటర్లు నడుస్తాడు, ఆయన దినపత్రిక చదువుతాడు. కాలకృత్యాలు తీర్చుకొనేసరికి ఆకలి వేస్తుంది. ఎవరినో పిలిచి టిఫిన్ తెప్పించుకుంటాడు. కనీసం లోట మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదని బాధపడతాడు. అందరూ ఉన్నా ఏకాకి జీవితం. అందులోనూ అరవై నిండిన వృద్ధాప్యం. మనసు పరిపరి విధాల ఆలోచనలతో సతమతమై నలిగిపోతుంటాడు. పుట్టిన రోజు కానుకగా తన బిడ్డలు పంపించిన ‘ఊతకర్ర’ ను చూసి ఆనందించాడు. ఆ కర్ర చేతపట్టుకొని మనసులేని మనుషులు పంపించిన ఈ కట్టెలో ఆత్మీయతలు అనుబంధాలు ఉన్నాయా అని ఆలోచిస్తూ ఇంకెన్నాళ్లో ఈ కట్టె అని అనుకుంటూ ఓ కన్నీటి చుక్క రాల్చాడు. అది ఆ ఊతకర్రపై పడి జారిపోయింది.

4. అంపకం ఆధారంగా తండ్రీ, కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
‘అంపకం’ అంటే పంపించుట. ఈ పాఠ్యభాగంలో అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని అత్తగారింటికి పంపించే సన్నివేశం. ఆ సందర్భంలో తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని రచయిత చక్కగా వివరించారు. శివయ్య పార్వతమ్మల గారాలబిడ్డ సీత. ఒక్కగానొక్క కూతురు అవటం వల్ల అరచేతుల్లో పెంచారు. యుక్త వయస్సు రాగానే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు. శివయ్య కూతుర్ని అత్తగారింటికి పంపుతున్నాడు. ఒకటే హడావిడి కాలుగాలిన పిల్లలా ఇల్లంతా తిరుగుతున్నాడు. అరిసెలు అరటిపళ్ళ గెల అన్నీ వచ్చాయా అంటూ హైరానా పడిపోతున్నాడు. సున్నుండల డబ్బా ఏదంటూ పార్వతమ్మని ఊపిరి సలపనియ్యడం లేదు.

సీత పట్టుచీర కట్టింది. కాళ్ళకు పసుపు పారాణి పెట్టారు అమ్మలక్కలు. తోటివాళ్ళు ఆట పట్టిస్తున్నారు. అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానని మనసులో బాధగా ఆలోచిస్తూ కూర్చుంది సీత. శివయ్య పెరట్లో వేపచెట్టుకు ఆనుకొని తన తల్లి వెళ్ళిపోతుంది అని బెంబేలు పడిపోతున్నాడు శివయ్య.

పార్వతమ్మ పురిట్లోనే కని సీతను శివయ్య చేతుల్లో పెట్టింది. ఆనాటినుండి శివయ్య కూతుర్ని విడిచి ఒక్క క్షణం ఉండలేదు. నాలుగేళ్ళ ప్రాయంలో బడిలో వేసాడు. బడి నుంచి రావటం ఒక్క నిముషం ఆలస్యమైతే పరుగు పరుగున వెళ్ళి భుజంపై ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. సీత చెప్పే కబుర్లకు ఆనందంగా ఊకొట్టేవాడు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవాళ్ళు. సీతకు ఏ కూర ఇష్టమైతే ఆ కూరే కలిపేవాడు. భోజనాలయ్యాక పెరట్లో సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటే సీత పడుకొని కథలు చెప్పమని వేధించేది. శివయ్య కథ చెప్తుంటే నిశ్చింతగా నిద్రలోకి జారుకునేది.

రేపటినుండి తను ఎవరికి కథ చెప్పాలి ? సన్నజాజి పూలు ఎవరిమీద రాల్తాయి ? అని ఆలోచిస్తూ ఆవేదనతో శివయ్య హృదయం బరువెక్కుతోంది. పొద్దున్నే ఎవర్ని పిలవాలి పూజలో కర్పూర హారతి ఎవరికి అద్దాలి ? అని ఎన్నో ఆలోచనలతో శివయ్య హృదయం పరితపిస్తోంది.

సీత పెళ్ళి కుదిరింది. తను చేయబోయే శుభకార్యం అని ఒక పక్క సంతోషం. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నప్పుడు తన సర్వస్వాన్ని, బ్రతుకుని ధారపోస్తున్నట్లు భావించాడు. ఇంకా ఏమిటి ఆలస్యం అని ఎవరో అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు శివయ్య. సామాన్లన్నీ బళ్ళలోకి ఎక్కించాడు. ఆఖరున సీత వచ్చింది. తండ్రిపాదాలు పట్టుకొని వదల్లేకపోయింది. శివయ్య కూలబడిపోయాడు. తన గుండెచప్పుడు, తనప్రాణం, తన రెండు కళ్ళు అయిన సీత వెళ్ళి పోతుంటే దు:ఖం ఆగలేదు శివయ్యకు. కన్నీటితో నిండిన కళ్ళకు సీత కనిపించలేదు. ‘ఇదంతా సహజం’ అని ఎవరో అంటూ ఉంటే శివయ్య కళ్ళు తుడుచుకున్నాడు. బళ్ళ వెనుక సాగనంపాడు. ఊరు దాటుతుండగా జ్వాలమ్మ గుడి దగ్గర ఆపి కూతుర్ని తీసుకొని వెళ్ళి మొక్కించాడు. “నాకు కూతుర్ని ఇచ్చి ఇలా అన్యాయం చేస్తావా ?” అని అమ్మవారి దగ్గర మొర పెట్టుకున్నాడు. ఊరు దాటింది ఇక ఆగి పోమన్నా వినకుండా బళ్ళ వెనుక నడుస్తూనే ఉన్నాడు. ఒక చోట బళ్ళు ఆపించి అల్లుణ్ణి దింపి “నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్న పిల్ల ఏదైనా తప్పుచేస్తే నీకు కోపం వస్తుంది. అప్పుడు కాకి చేత కబురు పెట్టు చాలు. నేనేవస్తాను. నీకోపం తగ్గే వరకు నన్ను తిట్టు కొట్టు. అంతే గాని నా బిడ్డను ఏమి అనవద్దని బావురు మన్నాడు. శివయ్య బాధని అర్థం చేసుకున్న అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. ఈ విధంగా ఆడపిల్ల తండ్రిగా శివయ్య ఆవేదనను రచయిత చక్కగా రచించాడు.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. పల్కొక్కటి సేత యొకటి యగుట చాలదోషము.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : అర్జునుని మరణ కారణాన్ని అడిగిన భీమునికి ధర్మరాజు సమాధానం చెబుతున్న సందర్భంలోనిది.
అర్థం : మాట ఒక విధంగా, చేత ఒక విధంగా ఉండుట దోషము.
భావం : సోదరులు ద్రౌపది మరణాలు చూసిన అర్జునుడు నేల కూలగా, భీముడు అన్నగారితో, అర్జునుడెంతో పుణ్యశాలి, ఋజువర్తనుడు మరి ఇలా ఎందుకు జరిగింది అని అడుగగా, ధర్మరాజు, భారత యుద్ధంలో కౌరవులందరినీ ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి, చేత ఒకటి ఉండుట మహాదోషం. అంతేకాక దనుర్థారులందరిని ఈసడించేవాడు. కనుక ఇట్టి దురవస్థ వాటిల్లింది అని ధర్మరాజు సమాధానం చెప్పాడు.

2. బరికించి దశాననండు పకపక నగియెన్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : రావణుడు నందీశ్వరుని చూసి నవ్విన సందర్భంలోనిది.
భావము : నందీశ్వరుడు పెద్దదయిన శూలమును చేతితో పట్టుకొని అపర శివునివలే వానర ముఖముతో ఉన్నాడు. రావణుడు శివుని నిందించినందుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. రావణుడు నందీశ్వరుని రూపమును చూసి పకపక నవ్వాడని ఇందలి భావం.

3. మోసాన్ని గుర్తెరిగి కాపాడవోయ్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం : తెలుగు జాతికి పరులతో జరుగుతున్న అన్యాయాన్ని గురించి కవి తెలుపుతున్న సందర్భంలోనిది.
అర్థం : మోసాన్ని గుర్తించి కాపాడవయ్యా.
భావము : మన తెలుగు ప్రాంతం బంగారపు నిధులతో ఉన్నటువంటి వెలకట్టలేని దేశం. ఇతరులకు ఆ సిరిసంపదలపై దురాశ కలిగింది. తెలుగు జాతిలో అంతర్విభేదాలు సృష్టించి, చివరకు నిన్నే మోసం చేసారు. నీ దేశంలోని సిరిసంపదలు దోచుకుని పోయారయ్యా. ఆ మోసాన్ని గుర్తించి రాష్ట్రాన్ని ఇప్పటికైనా మనం కాపాడుకోవాలి.

4. మంటల్లోనే పెరిగాడు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం శ్రీరంగం నారాయణబాబు రచించిన కపాలమోక్షం కవిత నుండి స్వీకరించబడింది. సందర్భం : కవి భగత్సింగ్ జన్మించిన కాలం నాటి దేశ పరిస్థితులను తెలుపుతున్న సందర్భంలోనిది.
అర్థం : తీవ్ర సంఘర్షణ వాతావరణంలో ఎదిగాడు.
భావం : భగత్సింగ్ జన్మించిన నాటికి భారతదేశం బ్రిటీష్వారి కిరాతక పాలనలో అల్లాడిపోతోంది. ఆ వాతావరణంలో జన్మించిన భగత్ సింగ్ దేశ స్వాతంత్య్రం కోసం చిన్నతనం నుంచి తపించిపోయాడు. జలియన్ వాలాబాగ్ వంటి హింసాత్మక ఘటనలు చూసినవాడు. అటువంటి వాతావరణంలో ఎదిగి పెద్దవాడయ్యాడు.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం) (2 × 3 = 6)

1. పార్థుని మరణానికి కారణాలేవి ?
జవాబు:
ద్రౌపది, తన సోదరులిరువురూ పడిపోవటం అర్జునుని మనసును కలచి వేశాయి. ఆ దిగులుతో అతనూ పడిపోయాడు. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! అర్జునుడెంతటి పుణ్యశాలి ! ఎంత ఋజువర్తనుడు ! మరి ఆయనకు ఈ గతి ఎందుకు సంభవించింది అని అడిగాడు. దానికి ధర్మరాజు భారత యుద్ధంలో కౌరవులందరిని ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి చేత మరొకటి కావడం మహాదోషం. అంతేకాక ధనుర్ధారులందరినీ ఈసడించేవాడు. కనుక అతడికి ఈ స్థితి దాపురించింది. మరి దోషానికి ఫలితం తప్పుతుందా అంటూ అర్జునుని శవాన్ని విడిచి అలా ముందుకు సాగిపోయాడు.

2. నందీశ్వరుడు రావణుణ్ణి ఎందుకు శపించాడు ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగం కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది. రావణాసురుడు తన అన్న నీతులు చెప్పినందుకు కోపించి అతనిపై యుద్ధము చేసి విజయం పొంది పుష్పక విమానమును తీసుకొని కైలాసమునకు చేరబోయాడు. పుష్పకము కైలాసద్వారము వద్ద నిలచిపోయింది. దీనికి కారణము శివుడని గ్రహించి రావణుడు శివుని దూషించాడు. అపుడు నందీశ్వరుడు పెద్ద శూలమును ధరించి రావణుని ముందు నిలచి పుష్పకము కైలాసమును చేరకపోవటానికి గల కారణం అక్కడ శివపార్వతులు విహారము చేయుటయే అని చెప్పాడు. రావణుడు పెద్ద శూలముతో అపర శివుని వలే ఉన్న వానర ముఖమును పొంది ఉన్న, నందీశ్వరుని చూసి హేళనగా నవ్వాడు. అపుడు నందీశ్వరుడు కోపముతో నన్ను ‘కోతి ముఖముగల’ వాడనని అవహేళన చేస్తావా ? ఇదే ముఖములు కలిగిన వానరులు, తమ గోళ్ళనే ఆయుధములుగా చేసుకొని నీ వంశమును నాశనం చేస్తారని శాపమిచ్చాడు.

3. శ్మశానంలోని అభేద భావాన్ని తెలపండి.
జవాబు:
శ్మశానవాటి అంటే మన జీవితంలో ఉండే అంటరానితనం వంటి దురాచారాలకి తావులేని ప్రదేశం. ఇక్కడ విష్ణువు తన కపట లీలలతో ప్రాణాలు తీసి, మట్టిపాలు చేస్తాడు. క్రూరమైన, మధించిన పెద్దపులిని, బలహీనమైన సాధుజీవియైన మేకను పక్కపక్కనే పెట్టి జోలపాట పాడతాడు. సామాజిక అసమానతలకు, హెచ్చుతగ్గులకు, వివక్షలకు, పీడనలకు, ఆధిక్య, అనాధిక్య భావనలకు తావులేని ప్రదేశం. అందరినీ అభేదంగా (సమానంగా) అక్కున చేర్చుకునే నిశ్చల స్థలం అని కవి పేర్కొన్నాడు.

4. భగత్సింగ్ను గురించి రాయండి.
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ భగత్సింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. 22.9.1907న భగత్ సింగ్ జన్మించాడు. 23.3.1930న మరణించాడు. జీవించింది కొద్దికాలమే అయినా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. లాహోరు కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేయబడిన భగత్సింగ్ను 23.3.1931వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం రహస్యంగా ఉరితీసింది. ఈ ఘటన దేశంలోని ఎందరో మేధావులను, రచయితలను, కళాకారులను కలచివేసింది. వీరిలో చాలామంది భగత్సింగ్ ప్రభావంతో సోషలిస్ట్ పంథాను అనుసరించారు. స్వాతంత్య్ర వీరుడు భగత్సింగ్ ఒక ధృవ తారలాగా భారతీయుల హృదయాలలో నిలిచిపోయారు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)

1. పెద్దనగారి భార్యను గురించి రాయండి.
జవాబు:
పెద్దనగారి భార్య అణకువ, గర్వము మూర్తీభవించినట్లుండే ఇల్లాలు. తన భర్తకు రాయలవారి నుండి లభిస్తున్న గౌరవాదరాలను చూస్తుంటే ఆమెకు అమితమైన సంతోషము. రాయలవారు నిండు సభలో మను చరిత్ర నందుకున్నప్పటి విశేషాలన్నీ ఆ సాయంకాలం పెద్దన్నగారింట్లో కూర్చున్నవారందరికీ పింగళి సూరన మరీమరీ వివరించి చెపుతుంటే, ఆ ఇల్లాలు అటు ఇటు తిరుగుతూ, ఆగుతూ ఆనందంగా వింటుంది.

మరునాడు అల్లసాని పెద్దన ఇంట్లో కవులందరికీ విందు. పెద్దన భార్య అనుకూలవతి. ఆమెను చూసి ‘వండ నలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు ముద్దియౌ నతని గృహిణి’ అని ఆమె అతిథి మర్యాదను తెనాలి రామకృష్ణకవి ప్రశంసిస్తాడు. అక్క అని ఆమెను సంబోధిస్తాడు. ఆ అక్కగారు మను చరిత్రలో ప్రవరుని గృహిణి వంటిదని’ ప్రశంసిస్తాడు. అవునా’ అన్నట్లు పెద్దన ఆమెవైపు చూస్తాడు. ఆమె మాట్లాడకుండా చిరునవ్వుతో అందరికీ వడ్డిస్తూనే ఉంటుంది. ఆదర్శ గృహిణి పెద్దన్న గారి భార్య !

2. మాటతీరు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
మాటతీరు అంటే మనం మాట్లాడే విధానం. ఎప్పుడూ సున్నితంగా, మృదువుగా, చిరునవ్వుతో మాట్లాడే వారిని ఎక్కువమంది ఇష్టపడతారు. వారికి ఎక్కువ స్నేహితు లుంటారు. ఎప్పుడూ చిరాకు పడుతూ, పరుషంగా మాట్లాడే వారితో ఎవరూ కలవరు వారితో దూరంగా ఉంటారు. మానవ సంబంధాలన్నీ మనం మాట్లాడే విధానం పైనే ఆధారపడి ఉంటాయి. సుదీర్ఘకాలంగా మనిషి సంఘజీవిగా మనుగడ సాగించటం వెనుక గల అనేక అంశాలలో మాటతీరు చాలా బలమైన అంశం. ప్రతి భాషకూ కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. నుడికారాలు. జాతీయాలు, సామెతలు వంటివి ఆయా భాషల అస్తిత్వాన్ని ప్రతిష్ఠిస్తాయి. ఇవి భాషా సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తాయి. ఈ విషయంలో మన మాతృభాష తెలుగు ఇతర భారతీయ భాషల కంటే ఇంకా కొంత విశిష్టంగా ఉంటుంది.

సమాచారాలను చేరవేయటానికి మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి భాషలో మనం అనేక పదాలను అలవోకగా ప్రయోగిస్తూ వుంటాం. అవి మన వ్యవహారంలో కలిసిపోయి వుంటాయి. ఈ పదాలు మన సామాజిక సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక అంశాలతో ముడిపడి వుంటాయి. వీటిని ప్రయోగిస్తూ మాట్లాడు తున్నపుడు మన మాటతీరు ఎటువంటిదో తెలుస్తుంది.

3. ప్రాడిజీలను గురించి వివరించండి.
జవాబు:
చిన్న వయసులో అసాధారణ ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించేవారిని ప్రాడిజీ’ లంటారు. గానం, గణితం, చిత్రలేఖనం, కవిత్వం మొదలైన విద్యలలో ప్రాణిజీలు కన్పిస్తారు. పూర్వజన్మలో విశ్వాసం ఉన్నవాళ్ళు వాళ్ళ శక్తులు సంచితమంటారు.

అయితే, చిన్నతనంలో ఉండే ఈ ప్రజ్ఞాపాటవాలు యుక్తవయస్సు వచ్చేసరికి కనిపించక ప్రాడిజీలు చాలా మామూలుగా తయారవుతారు. ఇంగ్లండులోని రాయల్ ఎకాడమిలో 14 ఏళ్ళ లోపు పిల్లలు వేసిన అద్భుత చిత్రాలు ఉన్నాయట. ఆ చిత్రకారులలో కొందరు పెద్దవాళ్ళు అయ్యాక పిల్లి బొమ్మ కూడ వేయలేక పోయారట !

బాలమురళి మాత్రం ఈ రకం ప్రాడిజీకాదు. అందుకే తన నలభయ్యవ ఏట అత్యుత్తమ కర్ణాటక గాయకుడి హోదాలో ఉండి, ముప్పయ్యేళ్ళుగా పాటకచేరీలు చేసినందుకు జనవరి 11న మద్రాసులో ఘనమైన సన్మానం జరిపించుకున్నాడు.

4. సందర్భశుద్ధి లేకపోవడం వల్ల కలిగే హాస్యం గురించి తెలపండి.
జవాబు:
సందర్భ శుద్ధి లేని ప్రసంగాలలో ఉండే వికృతి (impropriety) హాస్యానికి కారణ మవుతుంది.
‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా’ అంటే దూడ గడ్డి కోసం అన్నాడుట’. ఇక్కడ సందర్భ శుద్ధి లేదు. ప్రశ్నకు సమాధానానికి పొంతన లేదు. ఇది వింటే తప్పక నవ్వువస్తుంది.
శుభమైన పెళ్ళి జరుగుతున్న సమయంలో ‘వచ్చిపోయెడు వారు వక్కలాకుల కేడ్వ, గుగ్గిళ్ళకై పెళ్ళి గుఱ్ఱమేడ్వ, పెద్ద మగడని పెళ్ళి కూతురు ఏడ్వ, కట్నంబుకై గ్రామ కరణంబు ఏడ్వ’ వంటి సందర్భ శుద్ధి లేని అవాకులు, చవాకులు వింటే నవ్వువస్తుంది.
ఈ నవ్వు నిర్మలము కాదు. అయినా అదీ హాస్యమే. సందర్భ శుద్ధి లేకపోవటం, అసందర్భంగా మాట్లాడటం ఇక్కడ – హాస్యానికి కారణం.

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)

1. తిక్కన గురించి వివరించండి.
జవాబు:
కవిత్రయంలో ద్వితీయమైన తిక్కన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇంటిపేరు కొట్టరువు. ‘సోమ’ యజ్ఞం చేసి సోమయాజి అయ్యారు. నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానకవి. అతనికి తను రచించిన నిర్వచనోత్తర రామాయణాన్ని అంకితమిచ్చాడు. సంస్కృత వ్యాస భారతాన్ని నాలుగవదైన విరాటపర్వం నుండి చివరిదైన స్వర్గారోహణ పర్వం వరకు రచించాడు. తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చారు. తిక్కనకు కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదులున్నాయి. తిక్కన ఇతర రచనలు అలభ్యం.

2. గుఱ్ఱం జాషువా రచనలను పేర్కొనండి.
జవాబు:
జాషువా రచించిన అనేక ఖండకావ్యాలు ఆధునిక తెలుగు కావ్యావరణంలో సరికొత్త వాతావరణానికి ఊపిరులూదాయి. గబ్బిలం. ఫిరదౌసి, ముంతాజ్మహల్, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర, ముసాఫరులు, నేతాజీ, బాపూజీ వంటి కావ్యాలు ఔషువాకు ఎనలేని గౌరవాన్ని సంతరింపచేశాయి.

3. మునిమాణిక్యం నరసింహారావును గురించి రాయండి.
జవాబు:
ముని మాణిక్యం నరసింహారావు గారు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి పొందిన హాస్యరచయిత. వీరి ‘కాంతం కథలు’ తెలుగు సాహిత్యంలో ఒక మణిహారం.
వీరు గుంటూరుజిల్లా తెనాలి దగ్గర వున్న సంగం జాగర్లమూడిలో 15-03-1898 లో జన్మించారు. తల్లిదండ్రులు వెంకాయమ్మ, సూర్యనారాయణలు. ఇంటరు విద్య తెనాలిలో చదివారు. డిగ్రీ, దేశభక్త కొండా వెంకటప్పయ్యగారి సహాయంతో చదివారు. ఉపాధ్యాయుడుగాను, ఆకాశవాణిలోను ఉద్యోగాలు చేశారు.

దాంపత్యోపనిషత్తు, గృహప్రవేశం, తెలుగు హాస్యం, రుక్కుతల్లి, తిరుమాళిగ, కాంతం కైఫీయత్తు వంటివి వీరి రచనలు. ‘టీ కప్పులో తుఫాను’ వీరి మొదటి నవల.
కాంతం కథలకు వీరి భార్యే స్ఫూర్తి. నిజ జీవితంలోని చిన్న చిన్న సంఘటనల ఆధారంగా రచించిన ‘కాంతం కథలు’ నేటికీ నిత్య నూతనంగా ఉన్నాయి. నిత్యజీవితంలో హాస్యం అవసరాన్ని వీరు తమ రచనలలో హృద్యంగా చెప్పారు.
ముని మాణిక్యం నరసింహారావుగారు 4.2.1973లో కీర్తిశేషులయ్యారు.

4. యార్లగడ్డ బాలగంగాధరరావు గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు కృష్ణాజిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న చల్లపల్లి ఎస్టేటులోని పెదప్రోలు గ్రామంలో 1.7.1940వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, భూషయ్య.
వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. నామ విజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక సంస్థల్లో వీరు చిరకాల సభ్యులుగా కొనసాగారు. నామ విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై అనేక గ్రంథాలను రచించారు.
ఒక ఊరి కథ (1995), మాటమర్మం (2000), ఇంటిపేర్లు (2001), అక్షరయజ్ఞం (2001) వంటివి ఈ కోవకు చెందిన గ్రంథాలే. ఇవేకాక, క్రీడాభిరామం, పల్నాటి వీరచరిత్ర, రాధికాస్వాంతనం వంటి కొన్ని కావ్యాలను వచనంలోకి అనువదించి వ్యాఖ్యలు రాశారు. మహాభారతానికి వీరు అందించిన విశేష వ్యాఖ్య బహుళ ప్రాచుర్యం పొందింది. తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసిన యార్లగడ్డ వారు 23.11.2016న మరణించారు.

IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. మునిసిపల్శాఖకు మురికి నీటి కాలువల నిర్మాణానికి అర్జి.
జవాబు:

విజయవాడ,
4.10.2018.

X X X X X,
ఇంటి నెం. 1-6-11,
శాంతినగర్ కాలనీ,
విజయవాడ 10.

శ్రీయుత మున్సిపల్ కమీషనర్ గారికి,
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్,
విజయవాడ.
ఆర్యా!
విజయవాడ బెంజి కంపెనీ దగ్గర ఉన్న బ్యాంక్ కాలనీకి దగ్గరగా ఉన్నటువంటి శాంతినగర్ లో నేను నివాసం ఉంటున్నాను. చుట్టుప్రక్కల ప్రాంతం అంతా నివాసిత ప్రాంతంగా బాగా అభివృద్ధి చెందింది. అయితే గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ రోడ్లు గాని, మురుగు నీటి పారుదల సౌకర్యం గాని ఏ మాత్రము అభివృద్ధి చెందలేదు. ఇళ్ళల్లో వాడిన నీరంతా రోడ్ల మీదకు వస్తున్నాయి. దుర్గంధము, దోమలతో ఈ ప్రాంతం అంతా అసౌకర్యంగా ఉంది. అనారోగ్య వాతావరణం ఏర్పడుతుంది.
గతంలో మా కాలనీ తరపున మీకు విజ్ఞాపన పత్రం అందచేశాము. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. కనుక దయచేసి ఈ ప్రాంతంలో ముందర మురుగునీటి కాలువలు, నిర్మించవలసిందిగా కోరుచున్నాము. చుట్టుప్రక్కల ఏడు పాఠశాలలు కూడా ఉన్నాయి. చిన్నారి పిల్లల ఆరోగ్య దృష్ట్యా కూడా ఇక్కడ మురుగునీటి కాలువల నిర్మాణం వెంటనే జరుగవలసి ఉంది. కాబట్టి తగు చర్య తీసుకోవలసినదిగా కోరుచున్నాను. కృతజ్ఞతలతో …..

ఇట్లు,
X X X X X.

2. శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసు ఉన్నతాధికారికి లేఖ.
జవాబు:

కొత్తపేట,
గుంటూరు,
22-10-2018.

X X X X X,
ఇంటి నెం. 6-9-2,
మెయిన్ బజార్,
కొత్తపేట, గుంటూరు.
మహారాజశ్రీ గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంటు గారికి,
ఆర్యా!
గుంటూరు పట్టణములో ఇటీవల శాంతిభద్రతలు కరువైనాయి. పట్టపగలే అరాచక శక్తుల స్వైర్య విహారము చేస్తున్నాయి. దుష్టశక్తులకు అండగా కొందరు రాజకీయ వాదులున్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుటకు భయపడుతున్నారు. అక్కడక్కడ గృహ దహనాలు, లూటీలు, దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకై ప్రభుత్వం సత్వర చర్యలు తీసికొనవలసినదిగా మనవి చేస్తున్నాను.

ఇట్లు,
విధేయుడు,
X X X X X.

చిరునామా :
మహారాజశ్రీ గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంటు గారికి,
గుంటూరు,
గుంటూరు జిల్లా.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1. చిగురొత్తు
2. కృతార్థుడు
3. మహోగ్ర
4. అత్యంత
5. తోడబుట్టిన
6. వహ్న్యస్త్రము
7. బలివెట్టి
8. వేడుకెల్ల
జవాబు:
1. చిగురొత్తు – చిగురు + ఒత్తు – ఉత్వసంధి.
సూత్రం : ఉత్తునకచ్చు పరమైనప్పుడు సంధియగు.

2. కృతార్థుడు – కృత + అర్థుడు – సవర్ణదీర్ఘ సంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశంగా వస్తాయి.

3. మహోగ్ర – మహా + ఉగ్ర – గుణసంధి.
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైతే క్రమముగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వస్తాయి.

4. అత్యంత – అతి + అంత – యణాదేశ సంధి.
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అవసర్జములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా య, వ, ర లు ఆదేశమగును.

5. తోడబుట్టిన – తోడన్ + పుట్టిన – సరళాదేశ సంధి.
సూత్రం : 1) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.

6. వాహ్న్యస్త్రము – వహ్ని + అస్త్రము – యణాదేశ సంధి.
సూత్రము : ఇ, ఉ, ఋ లకు అవసరములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా య, వ, ర లు ఆదేశముగా వచ్చును.

7. బలివెట్టి – బలి + పెట్టి – గసడదవాదేశ సంధి.
సూత్రము : ప్రథము మీది పరుషములకు గ, స,డ,ద,వ లు బహుళముగానగు.

8. వేడుకెల్ల – వేడుక + ఎల్ల – అత్వసంధి.
సూత్రము : అత్తునకు సంధి బహుళము.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు వ్రాసి, సమాసాల పేరు రాయండి. (4 × 2 = 8)

1. నాకలోకసుఖములు
2. పుష్పవర్షము
3. ఉగ్రశరంబు
4. దశాననుండు
5. కమ్మనికలము
6. మృగశ్రేణి
7. తల్లితండ్రులు
8. కంఠేకాలుడు
జవాబు:
1. నాకలోక సుఖములు : నాక లోకము నందలి సుఖములు – సప్తమీ తత్పురుష సమాసం.
2. పుష్పవర్షము : పుష్పములతో కూడిన వర్షము – తృతీయా తత్పురుష సమాసం.
3. ఉగ్రశరంబు : ఉగ్రమైన శరంబు – విశేషణా పూర్వపద కర్మధారయ సమాసం.
4. దశాననుండు : పదిముఖములు గలవాడు – బహువ్రీహి సమాసం.
5. కమ్మని కలము : కమ్మనైన కలము – విశేషణా పూర్వపద కర్మధారయ సమాసం.
6. మృగశ్రేణి : మృగముల యొక్క శ్రేణి – షష్ఠీ తత్పురుష సమాసం.
7. తల్లిదండ్రులు : తల్లియును, తండ్రియును – ద్వంద్వ సమాసము.
8. కంఠేకాలుడు : కంఠమునందు విషము గలవాడు – బహువ్రీహి సమాసం.

XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1. మేదావి
5. ఆదారం
9. అస్వస్తత
2. సృతి
6. గనితం
10. అదికారం
3. చివరిదస
4. దు:కం
7. వర్నం
8. పరాకాష్ట
జవాబు:
1. మేదావి – మేధావి
2. సృతి – శృతి
3. చివరిదస – చివరిదశ
4. దు:కం – దుఃఖం
5. ఆదారం – ఆధారం
6. గనితం – గణితం
7. వర్నం – వర్ణం
8. పరాకాష్ట – పరాకాష్ట
9. అస్వస్తత – అస్వస్థత
10. అధికారం – అధికారం

XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. The Sun rises in the East.
జవాబు:
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.

2. My brother bought Telugu books at the book fair.
జవాబు:
మా అన్నయ్య పుస్తక ప్రదర్శనశాలలో తెలుగు పుస్తకాలు కొన్నాడు.

3. Speak kind and sweet words.
జవాబు:
దయతో, మృదువుగా తీయగా మాట్లాడు.

4. Health is the basis of success.
జవాబు:
ఆరోగ్యం విజయానికి ఆధారం.

5. Be on the alert, speak little.
జవాబు:
ఏమరపాటు వద్దు తక్కువగా మాట్లాడు.

XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)

వేదాంతం అనగా ఉపనిషత్తులు. పరమేశ్వరతత్వం తెలుపునవి ఉపనిషత్తులు. ఆత్మ, పరమాత్మలను గురించి తెలుసుకొనుటయే జ్ఞానం. దీనికి భక్తియే ఏకైక మార్గం అని ధూర్జటి అభిప్రాయం. జ్ఞానమునకు చదువులు హేతువులు కాజాలవు అని ధూర్జటి అభిప్రాయం. సాలెపురుగు, పాము, ఏనుగు, తిన్నడు అనువారు ఏ వేద శాస్త్రములు పఠించిరి ? ఏ మంత్రములు జపించిరి ? ప్రాణులకు జ్ఞాన సాక్షాత్కారమునకు మీ పాద సేవాభిరుచియే కారణం కాని మరొకటి కాదు అని ధూర్జటి వివరించాడు ? శాస్త్ర జ్ఞానము కన్నా భక్తి జ్ఞానమే మిన్నయని కవి నమ్మకము. అందువల్లనే పరమేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించి ఆత్మజ్ఞానం పొందాడని ధూర్జటి ప్రబోధించినాడు.
ప్రశ్నలు:

1. వేదాంతం అనగానేమి ?
జవాబు:
వేదాంతం అనగా ఉపనిషత్తులు.

2. ఉపనిషత్తులు దేనిని తెలియజేస్తాయి ?
జవాబు:
పరమేశ్వర తత్వం.

3. జ్ఞానం తెలుసుకోవడం అంటే ఏమిటి ?
జవాబు:
ఆత్మ, పరమాత్మలను తెలసుకొనుటయే జ్ఞానం.

4. చదువులోక్కటే జ్ఞానం కాదని ఎవరు అన్నారు ?
జవాబు:
ధూర్జటి.

5. శాస్త్ర జ్ఞానం కన్నా ఏ జ్ఞానం ఎక్కువ ?
జవాబు:
ఆత్మజ్ఞానం.

XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. నంది ఎవరి వాహనము.
జవాబు:
శివుని.

2. సారమేయ రూపాన ఉన్నదెవరు ?
జవాబు:
ధర్మదేవత.

3. స్వాహా వల్లభుడెవరు ?
జవాబు:
అగ్నిదేవుడు.

4. విశాలాంధ్ర ఉద్యమానికి గొప్ప స్పూర్తినిచ్చిన గేయం ఏది ?
జవాబు:
చేయెత్తి జై కొట్టు తెలుగోడా.

5. జాషువా జన్మస్థలం ఏది ?
జవాబు:
వినుకొండ.

6. పాపరాజు రాసిన యక్షగానం పేరేమిటి ?
జవాబు:
విష్ణుమాయా విలాసము.

7. ధూర్జటి రచించిన శతకం పేరేమిటి ?
జవాబు:
కాళహస్తీశ్వర శతకం.

8. రావణుడు మాయాయుద్ధం ఎవరితో చేసాడు ?
జవాబు:
కుబేరునితో.

XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏక పద / వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. బాలమురళి తల్లిదండ్రుల పేర్లేమి ?
జవాబు:
సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్య.

2. అన్నం ఎవరి వల్ల లభిస్తుంది ?
జవాబు:
సూర్యుని వలన.

3. కలవారంటే అర్థం ఏమి ?
జవాబు:
పంటసిరి ఉన్నవారు.

4. పాల్కురికి సోమనాథుడు ఏ కవితా ప్రక్రియను అనువదించాడు ?
జవాబు:
ద్విపద ప్రక్రియ.

5. కందుకూరి సతీమణి పేరేమిటి ?
జవాబు:
రాజ్యలక్ష్మి.

6. శ్రీకృష్ణ దేవరాయల పాలనాకాలం ఏది ?
జవాబు:
క్రీ॥శ॥1509 – 1529.

7. హాస్యము అనగా ఏమిటి ?
జవాబు:
నవ్వు పుట్టించేది హాస్యము.

8. నారదుని వీణ పేరేమిటి ?
జవాబు:
మహతి.

AP Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 9 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Model Paper Set 9 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)

1. జనులు నుతింపగా ………………….. నుతుం డగు నీకు నర్హమే.
జవాబు:
జనులు నుతింపఁగా సుకృత సంపదఁజేసి యమర్త్య భావముం
గనియును జెందకిట్లునికి కార్యమె ద్రౌపది భీమసేను న
ర్జునుఁ గవలం ద్యజించుటకు సువ్రత చాలితి చాల వయ్యె దీ
శునకము విడ్వ నిత్తెఱఁగు సూరి నుతుం డగు నీకు నర్హమే.

భావం : ప్రజలందరూ ప్రస్తుతించే పుణ్యకార్యాలు చేశావు. ఫలితంగా దైవభారాన్ని పొందనున్నావు. అటువంటిది ఇలా కుక్క కొరకు దైవత్వాన్ని వదులుకుంటానంటున్నావు ఇది ఏమంత మంచి పని. ద్రౌపదిని, భీమార్జునులను, నకుల, సహదేవులను కూడా వదులుకున్న సువ్రతుడవే ! కానీ కుక్కను మాత్రం వదలనంటున్నావు. బుద్ధిమంతులచే స్తుతించబడే నీకు పంతగించటం తగునా అన్నాడు.

2. అన్నకుఁ దండ్రికిన్ ……………… కృతార్థుఁ డెయ్యెడన్
జవాబు:
అన్నకుఁ దండ్రికిన్ గురున కాపద యెవ్వఁ డొనర్చు వానిఁ గ
నొన్న మహోగ్రపాతక మగున్ దనువస్థిరమృత్యు వెప్పుడున్
సన్నిహిత స్థితిన్ మెలఁగు సంపద పుణ్యవశంబటంచు లో
నిన్నియు నెంచి ధర్మము వహించు జనుండు కృతార్థుఁ డెయ్యెడన్.

భావం : అన్నకు, తండ్రికి, గురువుకు ఎవ్వరైతే కష్టాలు కలిగిస్తారో అటువంటి వారికి భయంకరమైన పాపము కలుగుతుంది. ఈ శరీరము అస్థిరము మరణము వెనువెంట పొంచి ఉంటుంది. కలిమి పూర్వకతము వలన సంప్రాప్తిస్తుంది. ఇవన్నీ మనసులో తలచుకొని ధర్మమార్గమున అనుసరించు వాడే కృతార్థుడు, ధన్యుడు.

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. ధర్మరాజునికి – ఇంద్రునికి శునకం విషయంగా జరిగిన చర్చను విశ్లేషించండి.
జవాబు:
ధర్మరాజును స్వర్గలోకానికి ఆహ్వానించాడు ఇంద్రుడు. స్వయంగా విచ్చేసి ధర్మరాజుని ఆహ్వానించగా తన సోదరులను గురించి దుఃఖించాడు. వారిని స్వర్గంలో చూస్తావు, నీవు సశీరంగా రావలసింది అని ఆహ్వానించాడు. అలాగైతే ఈ కుక్క నేను హస్తినాపురం విడిచింది మొదలుగా ఎంతో భక్తిగా నన్ను వెంబడించి వస్తోంది. అయినపుడు ఇది కూడా నాతో రావాలి గదా ! దానికి అనుమతించు, ఏమంటావు, కాఠిన్యం వహించటానికి నాకు మనసు రాదు. దయాత్ములు, దానిని నాతో రావడానికి అనుమతించండి అని కోరాడు.

దానికి ఇంద్రుడు చిరునవ్వుతో ధర్మరాజా ! నీవు ఇలా అనడం బాగుందా ! అది ధర్మం కాదు. ఎందుకంటే కుక్కకు దైవత్వం ఎలా అబ్బుతుంది. నీవు అన్నట్టుగా చేయడం అసాధ్యం. దీనిని విడిచి రావటం కాఠిన్యమెలా అవుతుంది. కనుక దానిని వదిలేసి ఆలస్యం చేయక రథం ఎక్కు, వెళదాము అన్నాడు. దానికి ధర్మరాజు ఆయనతో మహాత్మా ! నీవన్నది నిజమే కావచ్చు, నేను అడిగింది చేయతగినదీ, కష్టమైనది కావచ్చు, కానీ పూజ్యుడవు సర్వప్రభువు అయిన మీరు ఆశ్రయించిన వారి కోరిక తీర్చాలి. నన్ను నమ్మిన కుక్కను వదిలివేస్తే వచ్చే సౌఖ్యాలు నాకు ఎలాంటి ఆనందాన్నిస్తాయి. కావున నా కోరిక నెరవేర్చు అని ప్రార్థించాడు.

అపుడు ఇంద్రుడు ధర్మరాజా ! పంతం వీడు, అలా పంతంపడితే అది ధర్మాన్ని హరించి వేస్తుంది. కనుక నేను చెప్పేది కోపగించకుండా విను. కుక్కలకు నా నివాసమైన స్వర్గంలో చోటు ఎలా కలుగుతుంది. ఈ కుక్కను నీవు వదులుట కాఠిన్యం వహించినట్లు కాదు. దానికోసం పట్టుదల వద్దు. శుభం కలిగేటపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసమా అన్నాడు.

దానికి బదులు ధర్మరాజు ఆయనతో తనపట్ల విశ్వాసం గలవానిని విడిచిపెట్టుట బ్రహ్మహత్యా పాతకంతో సమానమని పెద్దలు చెబుతారు. అన్ని ధర్మాలు తెలిసిన మహాత్ముడవు నీవు. అలాంటిది ధర్మం గురించి నేను చెప్పేవాడినా ! ఏమైనప్పటికీ స్వర్గసౌఖ్యం కొరకు పాపానికి ఒడికట్టుకోలేను అన్నాడు. అపుడు ఇంద్రుడు ధర్మరాజా! నియమపరుడైన వాడు కుక్కను ముట్టుకున్నంత మాత్రానే అతడి పుణ్యమంతా కొట్టుకు పోతుంది గదా ! మరి నీవు ఎంతటి నియమపరుడవు. కాని దానికై పంతం పట్టడం బాగుందా ! కనుక ఈ కుక్కను వదిలెయ్యి అలా చేస్తే స్వర్గలోక సుఖం లభిస్తుంది.

లోకం మెచ్చేలా ఎన్నో పుణ్యకార్యాలు చేశావు. ఫలితంగా దైవభావాన్ని పొంద నున్నావు అలాంటిది కుక్క కొరకు దానిని వదులుకుంటానన్నావు. ద్రౌపది, భీమార్జున, నకుల సహదేవులను కూడా వదులుకున్నావు. కానీ కుక్కను వదలనంటున్నావు. నీవు బుద్ధిమంతుడవు. ఇలా పంతం పట్టుట సరైన పనా అని ఇంద్రుడు అన్నాడు.

దానికి ధర్మరాజు మహేంద్రా ! అఖిలలోకానికి, ధర్మానికి నీవే ప్రభువువి. అటువంటి నీతో ధర్మాన్ని గురించి చెప్పటానికి నేనెంత వాడిని. అదీగాక మహాత్ములతో వాదం చేయవచ్చునా ! అయినా మనవి చేయవలసిన విషయాన్ని మనవి చేయటం దోషం కాదనే ఉద్దేశంతో విన్నవిస్తున్నాను. ద్రౌపది, భీముడు, ఇతర సోదరులు మరణించారు. వారిని విడువకుండా శోకిస్తుంటే తిరిగి నాతో కలిసి వస్తారా ! రారు కదా. నాతో వచ్చి వారి వలె చావని కుక్కను విడిచిపెట్టనని అనుట దోషమవుతుందా అన్నాడు.

ఇంకా శరణు కోరిన వారిని రక్షింపకుండుట, మిత్రునికి నమ్మక ద్రోహం చేయుట, స్త్రీని వధించుట, వేదజ్ఞానం గలవాని ధనాన్ని హరించుట అనే దోషాలు కూడా భక్తుడినీ, నిరపరాదినీ వదులుకొనే దోషంతో పోల్చలేము అన్నాడు. కావున దేవా ! నాకు స్వర్గలోక ప్రాప్తి అలా ఉండనివ్వండి. నామాట మీద మనసు పెట్టండి. నాపై తమకు గల దయతో కుక్కని వదలలేని నా అశక్తతను తప్పుగా భావించకుండా నాకు వరాన్ని గ్రహించండి. తాము వెళ్ళిరండి. నేను ఈ అడవిలోనే వానప్రస్థంలో వుండి తపస్సు చేసుకుంటూ తమనే సేవిస్తూ ఉంటాను అని నిర్మొహమాటంగా, నిశ్చయంగా ధర్మరాజు పలికాడు.

2. కపాలమోక్షం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
ఏ భావమూ లేని నిశ్చల సమాధి స్థితిలో కన్నులు మూసుకుని వేదములలో చెప్పబడిన వాడైన ఆదిశంకరుడు ధ్యానంలో గాఢంగా లీనమై ఉండగా ఓంకార ప్రణవాక్షరం గట్టిగా హుంకరించింది. సమస్త ప్రకృతిలోని చరాచరములు కంపించిపోయాయి. పంచభూతాలు విజృంభించాయి. కనులకు కాటుక పెట్టనట్లుగా కర్మసాక్షి సూర్యుడు చీకటిని వెదజల్లాడు.

ఆకాశగంగలో ప్రకాశించే అలల నుండి హాలాహలం వెలువడసాగింది. ఆదిశేషువు పడగల మీద ఉండే మణులు కాంతి విహీనమయ్యాయి. పూదోటలు వికసించలేదు. వసంత ఋతువు రావడం లేదు. మూడు లోకాలలోని మునిశ్రేష్ఠులు బాధతో మూలిగారు. అనంతకోటి జీవరాశులు గగ్గోలు పెట్టాయి. హరహర మహాదేవ రక్షించు, రక్షించు అని నమస్కరించాయి.

మహిమాన్వితుడైన ఆ శివుని మనసులో సానుభూతి కలిగింది. అపుడు కనులు తెరచి ఆకలి, ఆకలి అంటూ తన భిక్షాపాత్రయైన బ్రహ్మకపాలం కోసం చేయి చాపాడు. అగ్ని నేత్రుడైన శివుడు ఉగ్రంగా చేసిన తపస్సుకు జన్మించిన వేడిలో జ్ఞాపికగా ఉన్న బ్రహ్మకపాలం కరిగిపోయింది. కోపంతో పళ్ళు పటపట కొరికాడు.

శివుని ఆగ్రహాన్ని చూసిన పంచభూతములు, పిశాచములు సింహనాదం చేసాయి. స్తుతిచేసే వందిమాగధులు వణికిపోయారు. భయపడిన నంది రంకె వేసాడు. భూలోకంలోని మహమ్మదీయ, క్రైస్తవ సమాధులలోని, హిందూ శ్మశానవాటికలోని కపాలములు వికవిక నవ్వాయి. ఆ పుర్రెలు గగుర్పాటు చెందాయి. అస్థిపంజరములు ఘల్లున మోగాయి.

హిమాలయ పర్వత శిఖరాగ్రాన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అగ్నిదేవుడు ధరించిన శివుని వీర్యాన్ని దాచిఉంచిన బంగారపు కుండ కదిలింది. సువర్ణమే ఉదరంగా కలిగిన అగ్నిదేవుడు జ్వలించి స్థలించాడు. గంగానది ఎద పాలపోటుతో తొట్రుపడింది. గంగ గర్భంలోని శివతేజస్సు మానవరూపం దాల్చడానికి సమాయత్తమైంది. సింధు, గంగానదుల గర్భంలో, సముద్రపు లోతుల్లో బడబాగ్ని అనే శివుని నేత్రాగ్ని సర్దార్ భగత్సింగ్ రూపంలో జన్మించింది. ఆ తేజస్సుకి భారతభూమి జ్వలించి పోయింది. ఆకాశమంతా ఆ ధూమం వ్యాపించింది.

శివుని నేత్రాగ్నియే తానై జన్మించిన భగత్సింగ్ కాలంలో భారతమాత ఆంగ్లేయుల కిరాతక పాలనలో అల్లాడుతోంది. ఆ వాతావరణంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. చివరకు ఆ భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి తన ప్రాణత్యాగం చేసాడు. ఈ విధంగా జీవితమంతా పోరాటంలోనే గడిపాడు.

తన ప్రాణత్యాగంతో దేశ ప్రజలలో దేశభక్తి అనే అగ్నిని పలికించిన వీణయై, స్వాతంత్ర్య సాధనకు తన శిరస్సును అర్పించినవాడై ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని నింపిన భగ్న గేయమై పరమ పవిత్రమైన ఓంకారంగా మారి, ఆ పరమ శివభక్తుడు (భగత్సింగ్ నాస్తికుడైనప్పటికీ అతని అసమాన దేశభక్తిని వీరశైవుల భక్తితో కవి పోల్చాడు). మోక్షాన్ని పొందాడు. వీరుడైన భగత్ సింగ్ కపాలం శివుని చేతిలో రివ్వున వాలింది. ఆనందంతో కెవ్వున కేకేసాడు. శివుని నుదుటనున్న మూడవ నేత్రం కంపించింది. అండపిండ బ్రహ్మాండం ఆనందంతో తాండవ నృత్యం చేసింది. కనులలో ఆనందాశ్రువులను నింపింది.

భూభారం వహించే ఆదిశేషువు పడగల మెత్తని శయ్యపై భూమాత వాలింది. ఎడారిలో పూలు పుష్పించాయి. ఈ భూమిపై ఎందరో జన్మించారు. ఇంకెందరో మరణించారు. లోకాలను దహించివేయగల హాలాహలాన్ని అంటిన ఈ పవిత్ర హస్త స్పర్శ, హాలాహలాన్ని మింగిన ఆ పెదవుల స్పర్శ, కపాలమోక్షం అందరికీ లభించదు.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. హాస్యం అంటే ఏమిటో తెలిపి సోదాహరణంగా వివరించండి.
జవాబు:
హాసమునకు కారణ భూతమైనది హాస్యం, నవ్వించేది హాస్యం. సహృదయుడు, ఆరోగ్య వంతుడు, నాగరికుడు అయిన – వానిని నవ్వించేది ఉత్తమ హాస్యం. అయితే, అనాగరికులను నవ్వించే విషయాలు కూడ ఉన్నాయి.
ఉదాహరణకు:
మనిషికి సహజంగా కుంటితనము, గుడ్డితనము, అనాకారితనము, ముక్కు వంకర, మూతివంకర వంటి అంగవైకల్యాలు ఉంటాయి. వీటిని చూసి నవ్వటం సభ్యత అనిపించుకోదు. అది నాగరిక లక్షణం కాదు. అయితే, కుంటిగా నడవాలని చూసే నటుణ్ణి చూసి నవ్వవచ్చు. కాలు జారి పడ్డ వాణ్ణి చూసి నవ్వటం సభ్యత కాదు. కడుపు నొప్పితో బాధపడుతూ ముఖం వికృతంగా పెట్టిన వాణ్ణి చూసి నవ్వేవాడు సంస్కారి కాడు.

ఒక విషయంలో వుండే అసహజత్వం నవ్వుకు కారణమవుతుంది. ఒకడు తమాషాకు ఒక కాలుతో నడిచినా, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా విరగబడి నవ్వాలనిపిస్తుంది.
పత్నియే పతికి దైవం అంటే అందులోని అసహజత్వానికి తప్పక నవ్వువస్తుంది.

అర్ధరాత్రి దొంగలు కన్నం వేసి లోపల ప్రవేశించారు అనే సామాన్య విషయానికి అతి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అర్థరాత్రా! అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చారన్న మాట! దొంగలు! అందులో కన్నంలో నుంచి! అని ఒక మనిషి అంటే అతని అత్యాశ్చర్యాన్ని చూసి నవ్వుతాము.

ఒక కథకు ముగింపు మనం ఒక విధంగా ఊహిస్తే, దానికి భిన్నంగా ఆశ్చర్య కరంగా వేరే ముగింపు వుంటే ఆ ఆశ్చర్యంలో నుంచి హాస్యం పుడుతుంది. అధ్యాపకుడు గ్రీకు చక్రవర్తి అలెగ్జాండరు గురించి గంభీరంగా గొప్పగా పాఠం చెప్పి చివరకు, ‘ఆయన ఏం చేశారంటే’ అని ఒక్కక్షణం ఆగిపోతే విద్యార్థులంతా చక్రవర్తి ఏదో గొప్పపని చేసివుంటాడని ఆశ్చర్యంతో చూస్తూ వుంటే అధ్యాపకుడు ‘ఆ చక్రవర్తి ఆకస్మికంగా ఎవరికీ చెప్పకుండా ఢాం అని చచ్చాడు’ అని చెప్పేటప్పటికి క్లాసంతా గొల్లుమంది హాస్యం పుట్టించే పద్ధతుల్లో ఇది ఒకటి.

తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా ‘అంటే దూడకు పచ్చగడ్డి కోసం’ అంటే వెంటనే నవ్వువస్తుంది. శుభంగా పెళ్ళి జరుగుతున్న సమయంలో వచ్చిపోయెడివారు వక్కలాకుల కేడ్వ, గుగ్గిళ్ళకై పెళ్ళి గుఱ్ఱమేడ్వ, పెద్ద మగడని పెళ్ళి కూతురు ఏడ్వ, కట్నంబుకై గ్రామ కరణమేడ్వ వంటి అవాకులు, చవాకులూ వింటే నవ్వు రాకుండా ఉండదు. సందర్భ శుద్ధి లేకుండా మాట్లాడటం వల్ల ఇలా హాస్యం పుడుతుంది.

తన ఊళ్ళో భూకంపాలు తరచుగా వస్తున్నప్పుడు, ఒక ఆసామి పిల్లలను మరోగ్రామంలోని స్నేహితుని ఇంటికి పంపాడు. నాలుగు రోజుల తరవాత ఆ స్నేహితుడు నీ పిల్లలను పంపిస్తున్నాను. భూకంపాలను మా ఊరు తోలేసెయ్యి, అని టెలిగ్రాం ఇచ్చాడట. ఇందులోని హాస్యం మనకు స్పష్టమే! పిల్లలను భరించటం కన్న భూకంపాలను భరించటం నయమని ఉద్దేశం. ఎంతో అప్రియమైన విషయాన్ని సున్నితంగా చెప్పాడా స్నేహితుడు.

‘ఒకామె నల్లని నలుపు. ఎంత నలుపంటే ఆమెకు చెమట పోసినపుడు గుడ్డతో అద్ది గాజు బుడ్డిలో పిండి కావలసినంత సిరా తయారు చేసుకోవచ్చునట’ ఇది అతిశయోక్తి. అభూతకల్పన, విషయం అతిశయోక్తి అయితే హాస్యం పుడుతుంది. నవ్వు వస్తుంది. ఇవి హాస్యానికి కొన్ని ఉదాహరణలు.

2. కలవారి కోడలు కలికి కామాక్షిలోని సారాంశాన్ని వివరించండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షి ఒక జానపదగేయం. ఉమ్మడి కుటుంబంలోని కట్టుబాట్లు నమ్మకాలు, ఆచారాలు అలవాట్లు ఈ పాటలో చక్కగా ప్రతిబింబించాయి.
కామాక్షి కలవారి కోడలు అనటంలో ఆమె పుట్టింటి వారు పేదవారై వుంటారని సులభంగానే అర్థమవుతుంది. కామాక్షి అత్తగారువాళ్ళు చాలా సంస్కార వంతులు. లేనింటి పిల్ల అని తక్కువగా చూడలేదు. ఆమె అందాన్ని చూసి కోడలుగా తెచ్చుకున్నారే గాని, ఆస్తులు, అంతస్తులు చూసి కాదు.
కామాక్షికి వాడిన కలికి అనే విశేషణం వల్ల కామాక్షి అందాల బొమ్మ అని తెలుస్తోంది.

పురిటి మంచం చూడటానికి, కామాక్షి పెద్దన్నయ్య ఆమెను పుట్టింటికి తీసుకు వెళ్ళటానికి వస్తాడు. అప్పుడు కామాక్షి పప్పు కడుగుతోంది. గబగబా చేతులు కడుక్కుని అన్నకు కాళ్ళకు నీళ్ళిచ్చింది. నీళ్ళిస్తుంటే ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి అన్న గమనించాడు. ఆ కన్నీళ్ళకెన్నో అర్థాలు.

‘చెల్లెలి కంటతడి చూసిన అన్న గుండె కరిగింది. పేద యింటిపిల్ల. కలవారింట్లో ఎన్ని కష్టాలు పడుతోందో అని ఆరాట పడిపోయాడు. తన ఉత్తరీయపు కొంగుతో కళ్ళు తుడిచాడు. పుట్టింటికి ప్రయాణం కమ్మన్నాడు. పల్లకి తెచ్చాడు. ఇంట్లో అందరూ తలో విధంగా కామాక్షి అన్నను పలకరించారు. వియ్యంకుడు అంటే కామాక్షి తండ్రి రానందుకు మామగారు రుసరుసలాడారు. ఎవరో ఒకరు వచ్చినందుకు అందరూ సంతోషించారు.

కామాక్షి అన్న తను వచ్చిన పని చెప్తాడు. ఆచారాన్ని పాటించటం కోసం అతను రావటం చూసి అందరూ సంతోషించారు.
కామాక్షి వినయంగా అత్తగారిని తన అన్న వచ్చాడు పుట్టింటికి పంపమని అనుమతి అడిగింది. ఆమె మనసులో మురిసిపోతూ మామగారిని అడగమంది అలా అనటంలో ఆమె అనుమతి, అంగీకారం కామాక్షికి ఆనందాన్ని కలిగించాయి.

కామాక్షి మామగారిని అడిగింది. ఆయన బావగారిని అడగమన్నాడు. అంటే మామగారి అనుమతి లభించినట్లే! కామాక్షి బావగారిని అడిగింది. అడుగుతున్నప్పుడు తల్లిలాంటి తోటికోడలు గుర్తు వచ్చి గొంతు గద్గదమైంది. ఆమె, కామాక్షి చేసిన చిన్న చిన్న పొరపాట్లు కప్పి పుచ్చి, రహస్యంగా తనకు బుద్ధులు చెప్పిన తల్లి. ఆమె కామాక్షితో నీ భర్త నడుగమంటుంది. స్నేహితుల మధ్యలో ఉన్న భర్తను సైగ చేసి పిలిచి అడిగింది. అతడు చాలా సరదా మనిషి. నగలు పెట్టుకుని, సుఖంగా పుట్టింటికి వెళ్ళుమంటాడు. కామాక్షి పల్లకిలో వెళుతుంటే ఎల్లుండీ పాటికి నేను మీ పుట్టింట్లో
ఉంటాను ఎందుకు బెంగ అని కూడ అనుంటాడు.
ఈ పాటలో చెప్పిన విషయాలెన్నో వున్నాయి. చెప్పకుండా మన ఊహకు వదిలినవీ ఉన్నాయి. చెప్పినవి క్లుప్తంగా, అందంగా చెప్పటమూ ఉంది.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. ఎచ్చరిక పాఠ్యభాగ సారాంశాన్ని తెలియజేయండి.
జవాబు:
పెంటయ్య నర్సిరెడ్డి పటేలు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. పొలం నుండి నాగలి కొట్టంలో పెట్టి వెళ్ళబోతాడు పెంటయ్య. పటేలు పెంటయ్యను ఉద్దేశించి “నీ కొడుకు పనిలోకి రానంటున్నాడట” అని అంటాడు. వాడు నా మాట వినటం లేదండీ అంటాడు పెంటయ్య. అయితే అప్పు ఎలా తీరుతుంది? మీ అప్పు తీరుస్తాను ఎవరికైనా ఋణం ఎందుకు ఉంటాము అని పెంటయ్య అనగా నీవు కాదు నీ కొడుకు తీర్చాలి. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చిన నీవు ఇంకా ఎంతని కష్టపడతావు అని జాలి పడ్డాడు పటేలు పెంటయ్య మీద. ఇంటికి బయలదేరిన పెంటయ్యకు బండిలో పటేలు కొడుకు ఎదురయ్యేడు. ఏం పెంట బాగాన్నావా? అనగానే ఆఁఏదో బాగానే ఉన్నానని సమాధానమిచ్చాడు పెంటయ్య.

పెంటయ్య తన కొడుకును బడికి పంపుదామనుకుంటాడు. పటేలు వాడికి చదువెందుకురా? ఈ భూమి ఈ వ్యవసాయం ఎవరు చేసుకోవాలి అని అంటాడు. పెంటయ్యకు తన పరిస్థితి అర్థం అయింది. అప్పుడే బర్రెను తోలుకొచ్చిన రాములు దూడను బర్రె దగ్గరకు వదలగానే తన్నింది. కొమ్ములతో నెట్టేసింది. దూడ మూతికి ముండ్లు ఉన్న బుట్ట కట్టేసి ఉంది. అందుకనే అది అలా చేసింది. పటేలు దూడమూతికి ముండ్ల బుట్ల వీరి నెత్తిన అప్పు బరువు పెట్టాడని రాములు అర్థం చేసుకుంటాడు. అందుకనే పనిచేయనని అంటాడు. వాళ్ళ అప్పు ఎంత ఉందో తేల్చమని అంటాడు. పంతులు గారు వచ్చి కాగితాలన్నీ చూసి రెండు వందలు తక్కువ రెండు వేలు అప్పు ఉన్నట్లు లెక్కలు చెప్పగానే మూడు తరాలుగా వీళ్ళ కింద పనిచేస్తున్నా ఇంత అప్పు ఎందుకుందో అర్థం కాలేదు రాములుకి. ఈ కాగితాలన్నీ ఎందుకు దాచారు? మా కష్టాన్ని జమవేయలేదా? కేవలం వడ్డీల కింద లెక్కగట్టి అసలు అలానే చూపిస్తున్నట్లు గ్రహించాడు రాములు. వాళ్ళ ఇంట ఆవును, మేక పోతును తీసుకున్నారు వాటికి అప్పులో ధర కట్టి తగ్గించాలి కదా అని అంటాడు.

మా తాత కష్టం, మా అయ్య కష్టం, నా కష్టం కలిపినా మీ అప్పు తీరలేదా? మా రెక్కల కష్టం అంతా ఎటు బోయినట్లు మా కష్టానికి మేము కొలిచిన ధాన్యానికి బదులు అప్పు తీరినట్లు ఏమన్నా వ్రాసారా? పంతులు కాగితాలు తిరగేసి కొంత ధాన్యం ఇచ్చినట్టు మళ్ళీ తీసుకున్నట్లు ఉంది. పెంటయ్యకు తన తండ్రి యిస్తాం మాటలు గుర్తు కొచ్చాయి. వారి ఆస్తి ఎలా పెరిగిందో అర్థం అయింది. మా పిల్లలు కష్టం చేసినా ఈ అప్పు పెరుగుతుందే కాని తీరదు అని గట్టిగానే అన్నాడు. నర్సిరెడ్డి పటేలు ఏదైనా పార్టీలో జేరినావా అన్నాడు అనుమానంగా పూటకు లేని వాళ్ళము మాకెందుకు పార్టీలు అని అంటాడు పెంటయ్య. పార్టీ గీర్టీ కాదు పెంటయ్య బిడ్డ మొగుడు దుబాయ్ వెళ్ళాడు. వాళ్ళను చూసి ఈ రాములు ఇలా మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా మా బాకీ తీర్చి ఎటైనా పొండి అన్నాడు పటేలు దానికి రాములు కష్టం ఎక్కడైనా తప్పదు పంతులు అని అంటాడు.

ముసలి ఎద్దుని దొడ్లో వదిలి వెళ్ళారు దానికి ఇన్ని నీళ్ళు పెట్టి గడ్డి వెయ్యమంటాడు పటేల్ కొడుకు సీన్ రెడ్డి తో ఇంకెన్నాళ్ళు ఈ ముసలి ఎద్దును మేపడం అని విసుక్కుంటాడు. ఆ ఎద్దును ఏడేండ్ల క్రితం తొమ్మిది వందలకు కొన్నాను. దానివల్ల ఎంతో కలసి వచ్చింది. కాబట్టి చచ్చిందాకా సాకి బొంద పెడతానని పటేలు అంటాడు. అది విన్న రాములు ఆ గొడ్డు కన్నా మా బ్రతుకులు హీనమైపోయాయి. ఇప్పటికైనా తెలుసుకోమని పెంటయ్యతో కొడుకు రాములు అంటాడు. మూడు తరాల నుండి మేము చేసే చాకిరీ కలసి రాలేదా ? అని అనగానే పంతులు కూడా ఆలోచనలో పడ్డాడు. మా లెక్క సరిగా తేలిందా సరేసరి అప్పటివరకు మేము పనిలోకి రాము అంటూ తండ్రి పెంటయ్య రాములు వెళ్ళిపోతారు. పెంటయ్యకు తన కొడుకు ఉదయిస్తున్న సూర్యునిలా కనబడ్డాడు. వారి మాటలకు పటేలు నోటమాట రాక నిలబడిపోయాడు. పటేలు కాళ్ళ క్రింద భూమి కదిలి పోయినట్లు అనిపించింది.

2. ‘రేఖ’ పాత్ర ఆలోచనా విధానాన్ని విశ్లేషించండి.
జవాబు:
రేఖ అందమైన స్త్రీ, నాజూకుగా ఉంటుంది. తెల్లగా సన్నగా ఉండే రేఖ భర్త సుందర్రావు నల్లగా, బట్టతల. రేఖ బడి పంతులు కూతురు. ఒక్కతే కూతురు. పదవ తరగతి పాసయ్యింది. తనకు ఇద్దరు అన్నయ్యలు. వారి కోసం సుందరం వస్తూ ఉండేవాడు. దూరపు బంధువు. తండ్రి రేఖ వివాహాన్ని ప్రస్తావిస్తూ సుందరాన్ని ఇచ్చి పెళ్ళి చేద్దామన్నప్పుడు రేఖ ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు. వివాహాన్ని గురించి ప్రత్యేకమైన ఆలోచనలు లేవు కలలు గనడాలు లేవు. సుందర్రావుకు రేఖ అంటే ప్రాణం. రేఖ పెళ్ళి అయి పది సంవత్సరాలు అయింది. వారికి ఐదేళ్ళ కొడుకు ఉన్నాడు. అమ్మమ్మగారింట్లో ఉన్నాడు. కొడుకును పబ్లిక్ స్కూల్లో చేర్పించాలనుకొని రేఖ పుట్టింటికి బయలుదేరుతుంది. ముందు సమయం లేదన్న సుందర్రావు ఆఖరి నిముషంలో బయలుదేరాడు.

బస్సులో రేఖ కిటికీ ప్రక్కన కూర్చొని ఉంది అది ముగ్గురు కూర్చొనే సీటు. ప్రక్కనే భర్త సుందర్రావు మూడవ వ్యక్తి చంద్రం వస్తాడు. కాస్త సర్దుకొని కూర్చుంటారు భార్యా భర్తలు. బస్సు బయలదేరగానే నిద్రలోకి వెళ్ళిపోతాడు సుందర్రావు. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉన్న సుందర్రావును రేఖ విసుగ్గా చూస్తుంది. బస్సులో వాళ్ళందరూ ముఖ్యంగా ప్రక్కనే ఉన్న అబ్బాయి ఏమనుకుంటున్నాడోనని ఇబ్బంది పడింది రేఖ. ముందు సీటులో ఐదేళ్ళ పిల్లవాడు సుందరాన్ని చూస్తూ నిలుచున్నాడు. జూలో జంతువును చూసినట్లు చూస్తున్నాడని భావించింది. కాసేపటికి సుందర్రావు తల చంద్రానికి తగలగానే ‘సారీ’ అంటూ సర్దుకున్నాడు సుందర్రావు. చంద్రం చిరునవ్వుతో రేఖ మొహంలోకి చూసాడు. రేఖ భర్తను కిటికీ ప్రక్కన కూర్చొమని చెప్పి మధ్యలో కూర్చుంటుంది. ఇప్పుడు తన భర్త ప్రక్కనున్న చంద్రం అని అనుకుంటారని అనుకున్నది. ఆ ఆలోచనే తప్పుగా అనిపించింది అంతలోనే రేఖకు.

నార్కేటుపల్లిలో అరటిపళ్ళు కొన్నాడు సుందర్రావు. రేఖను తింటావా అని అడిగాడు. వద్దంది రేఖ. సూర్యాపేటలో కాఫీ, ఇడ్లీ తెచ్చిన భర్తను విసుక్కుంది రేఖ. బస్సులో ముందు సీటులో ఒకామె భర్తను కాఫీ, ఒక తలనొప్పి మాత్ర తెమ్మంటుంది. ఆమె భర్త క్రూరంగా నవ్వి నీకోసం కాఫీలు మోసుకొని రమ్మంటావా? ఇంకొక రెండు గంటల్లో ఇంటికెళ్ళి త్రాగవచ్చని అంటాడు. రేఖ భర్త తెచ్చిన కాఫీ, టిఫిన్ నిరాకరిస్తుంది. ముందు సీట్లో ఆమె నీవు చాల అదృష్టవంతురాలివి అని ప్రేమించే భర్త దొరకటం నీ భాగ్యం అని అంటుంది. రేఖ తన భర్తను చూస్తుంది. చిన్నబుచ్చుకున్న ముఖంతో అమాయకంగా కనబడతాడు. తనకోసం బిడ్డకోసం ఎంత కష్టపడతాడు, ఎవరి కోసం అంత కష్టం అని ఆలోచిస్తుంది. ఏనాడూ తనను నొప్పించేలా ప్రవర్తించలేదని అమృత హృదయుడు, అమాయకుడు తన భర్త అని అర్ధం చేసు కొంటుంది. హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం చాల వికృతంగా ఉంటుందని పించింది రేఖకు. దగ్గరగా వస్తున్న సుందర్రావును చూస్తే జాలి వేసింది. ఒక సోడా, పల్లీలు తెమ్మని భర్తతో చెప్పింది. బస్సు బయలుదేరింది. సుందర్రావు మళ్ళీ గురక పెడుతున్నా ఇప్పుడు రేఖకు అంత సిగ్గుగా అనిపించలేదు. కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది.

3. ‘దహేజ్’ కథా సారాంశాన్ని రాయండి.
జవాబు:
సుల్తానా-రెహమాన్ల వివాహం జరిగింది. రాత్రికి శోభనం. వివాహానికి వచ్చిన బంధువులంతా హడావిడిగా ఉంటారు. కొంతమంది పూర్వకాలం వారు వారి కాలంలో జరిగే పెళ్ళి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పూర్వం ఏడు రోజుల పెళ్ళిళ్ళు జరిగేవని వారి భావన. కాలం మారిపోయింది. ఒక్కరోజులోనే పెళ్ళి శోభనం కాపురానికి పంపించడం సహజమైపోయింది ఈ రోజుల్లో.

కళ్యాణ మండపం పూలతోను రంగురంగుల కాగితాలతోను రంగుల దోమ తెరలతో మండపం ఆకర్షణీయంగా ఉంటుంది. పూల మంచానికి ఒకవైపు ముసుగులో పెళ్ళి కూతురు. మరొక వైపు ఆడపడుచుల మధ్య పెళ్ళి కొడుకు ఉంటారు. ముసుగులోనుండే అద్దంలో పెళ్ళి కూతుర్ని చూడమంటారు. అలాగే చేస్తాడు రెహమాన్. మొదటిసారి చూసినందుకు శుభసూచకంగా ఉంగరం తొడుగుతాడు వరుడు. ఆడపడచులు కలకండ ఇచ్చి సగం కొరికి వధువుకి ఇవ్వమంటారు. అలాగే చేస్తాడు వరుడు. పెళ్ళి కూతుర్ని భుజాన వేసుకోమంటారు. కొంత తటపటాయించి ఒక్కసారిగా భుజాన వేసుకుంటాడు వరుడు. అనగా జీవితంలో బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నట్లు దానర్థం. గడపకు అరచేతులతో గంధం ముద్రలు వేయిస్తారు. ఇదంతా పెళ్ళిళ్ళ పేరమ్మ చేయిస్తుంది. ఇక దహేజ్ అనగా కాపురానికి కావలసిన సామాగ్రీని చూడమని చెప్తుంది. అందరూ దహేజ్ను చూస్తారు. ఇంతలో వరుని తల్లి పెద్ద పెద్దగా అరుస్తూ భర్తను పిలుస్తుంది. అంతవరకు వధువు తండ్రి సులేమాన్, వరుని తండ్రి ఫకరీన్ భాయికి తన కూతుర్ని అప్పగిస్తూ బాధపడతాడు. సులేమాన్ని ఓదారుస్తూ ఉంటాడు ఫకరీనా ్భయ్ దహేజ్లో ఉన్న సామాన్లు చూసి అందరూ సంతోషిస్తారు. అమ్మాయి తండ్రి బాగానే పెట్టాడనుకుంటారు కాని వరుని తల్లి రుబియాబీ భర్తను ఉద్దేశించి మన పరువు ఏమయిపోవాలి అని అంటుంది. సంబంధం కుదిర్చిన జులేఖాను పిలిచి కలర్ టి.వి లేకుండా ఏ ఆడపిల్ల అయినా అత్తగారింటికి వస్తుందా? అని ప్రశ్నిస్తుంది. కలర్ టి.వి ముందుగా మాట్లాడుకోలేదు. అయినా వియ్యంకులు వారు వద్దన్నారని అంటాడు సులేమాన్.

కాని రుబియాబీ ఒప్పుకోలేదు. రాత్రి అయినా వెళ్ళి షాపు తెరిపించి టి.వి తెచ్చిస్తాడు సులేమాన్. దానితో శాంత పడుతుంది వరుని తల్లి.
అయినా దహేజ్లో ముఖ్యమైనది మరిచిపోయారంటు కఫన్ గుడ్డలు రెండు. ఒకటి ఎర్రని గుడ్డ రెండవది తెల్లని గుడ్డ తీసుకొచ్చి దహేజ్లో ఉంచుతాడు. ఏ ఆడపిల్ల తండ్రి అయినా ఈ కఫన్ గుడ్డ మరచిపోకూడదని అంటాడు.

4. కుంకుడాకు కథలోని సామాజిక, ఆర్థిక అంతరాలను వివరించండి.
జవాబు:
గవిరి కూలి చేసుకొనే చినదేముడి కూతురు. గోచీ పెట్టుకొని రాగికాడలు అలంకరించుకుంటుంది. తిండి లేకపోయినా తన తోటి పారమ్మతో రొయ్యలు నంచుకున్నానని అబద్ధం చెప్తుంది. లేనితనం అబద్ధాలను ఆడిస్తుంది. పారమ్మ మోతుబరి రైతు కూతురు అవడం వల్ల పరికిణి కట్టుకుంటుంది. గావంచా పైట వేస్తుంది. కాళ్ళకు చేతులకి సిల్వర్ కడియాలు, ముక్కుకి, చెవులకు బంగారు కాడలు ధరిస్తుంది. అంతరంగంలో కూడా డబ్బులేని గవిరి బేలగా నిస్సహాయంగా ఉంటుంది. పారమ్మ డబ్బున్నవాడి కూతురు. గాబట్టి నిర్భయం, ధైర్యం ఎక్కువ.

పారమ్మని బడికి పంపమని మేష్టారు చెప్పినప్పుడు అప్పలనాయుడు పంపిస్తానని అంటాడు. పారమ్మ బడిలోకి వెళుతున్నట్లు గవిరితో చెప్తుంది. దానికి సమాధానంగా గవిరి కూలివాడి కూతురుకి చదువెందుకని వాళ్ళ నాన్న అన్నాడని అంటుంది గవిరి. దీనిని బట్టి డబ్బుంటేనే చదువు లేకపోతే ఏదీ లేదని అర్థం అవుతుంది. ఆనాటి సమాజంలోనే కాదు ఈ నాటి సమాజంలోనూ ఈ ఆర్థిక అంతరాలు మనుష్యులను నడిపిస్తాయనడంలో సందేహం లేదు.

కూలి చేసి తల్లీదండ్రీ ఏదైనా తెస్తేనే పిల్లలకు ఇంత గంజి అయినా దొరుకుతుంది. లేకుంటే పస్తులుండాలి. పారమ్మ బుగతగారిచ్చిన ఊరగాయ చాల రుచిగా ఉందనడం బట్టి డబ్బు ఉన్నవాళ్ళకు బుగతలు ఊరగాయలు ఇస్తారని, కూరలైనా ఇస్తారని అర్థం అయింది. తిండి లేక ఆకలి ఆకలి అని ఏడ్చే గవిరికి తల్లి ఓదార్పు తప్ప తాగడానికి గంజి కూడా లేదని రచయిత వివరించారు. వయసు ఎనిమిదేళ్ళే అయినా కోనేటి నుండి నీళ్ళు తేవడం పొలాల్లో కంపా, కర్రా ఏరుకొని పొయ్యిలోకి వంట చెరకు ఏరుకోవడం వంటి బాధ్యత గవిరి మోస్తుంది.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. ఇద్దరిద్దరయి శౌర్య స్ఫూర్తి బోరాడగన్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : రావణ కుబేరులు యుద్ధమును కవి వర్ణించిన సందర్భంలోనిది.
భావము : రావణ కుబేరులు ఒకరినొకరు ఎదుర్కొని యుద్ధము చేయునపుడు వింటినారి ధ్వనులు వ్యాపించాయి. రెండు సింహములు పోరాడుతున్నట్లు ఇద్దరికిద్దరే అన్నట్లు శౌర్యముతో పోరాడారని ఇందలి భావం.

2. ఓడగట్టిన దూలంబై లంకెనుండజేసితి.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.
సందర్భం : పల్లెకు తిరిగిరమ్మని బోయలు కోరినపుడు తిన్నడు వారితో రాలేనని చెప్పిన సందర్భంలోనిది.
అర్థం : ఓడకు ఆధారంగా ఉండే దులంలా ముడివేసాను.
భావము : ఈ శివలింగములో నా ప్రాణమును మరణించేవరకు, ఓడ నడుచుటకు కట్టిన దూలంవలె పెనవేసుకున్నట్లు చేశాను. బాధపడవద్దు. మీరు గూడెమునకు వెళ్ళండి అని తిన్నడు పలికాడు.

3. ఇత్తెఱుగు సూరి నుతుండగు నీకు నర్హమే.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : ఇంద్రుడు ధర్మరాజుతో పండితులతో కీర్తింపబడే నీవు కుక్క కోసం పంతం పట్టుట సమంజసమా అన్న సందర్భంలోనిది.
అర్థం : : ఈ విధంగా పండితులతో స్తుతింపబడే నీకు ఇలా చేయుట తగునా.
భావం : ప్రజలందరూ ప్రస్తుతించే పుణ్యకార్యాలు చేస్తావు. కుక్క కొరకు దైవత్వాన్ని వదులుకుంటానంటున్నావు. ఇది మంచిపనా ? ద్రౌపదిని, సోదరులను వదలుకున్నావు. సువ్రతుడవు, కుక్కను మాత్రం వదలనంటున్నావు. పండితులచే స్తుతించబడే ధర్మరాజా నీవు ఇలా పంతం పట్టుట తగునా అని అన్నాడు.

4. ఏ ముద్దు నిద్రించెనో.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.
సందర్భం : తమ చిన్నారులను కోల్పోయిన మాతృమూర్తుల గర్భశోకాన్ని కవి వర్ణిస్తున్న సందర్భంలోనిది.
అర్థం : ఏ ముద్దు ముచ్చట్లు నిదురిస్తున్నాయో !
భావము : తమ చిన్నారుల సమాధులలో ఎన్ని లేత బుగ్గల అందం నశించిపోయిందో. ఎందరు తల్లులు గర్భశోకంతో దహించుకుపోయి జీవచ్ఛవంలా జీవిస్తున్నారో, ఎన్ని అనురాగాల ముద్దులు దీర్ఘ నిద్రపోయాయో, వృద్ధిలోకి రావలసిన ఎన్ని విద్యలు అల్లాడిపోయాయో ఆలోచిస్తే గుండెలు కరిగిపోయాయి అని భావము.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం) (2 × 3 = 6)

1. ఐక మత్యాన్ని ఏ విధంగా సాధించాలని వేములపల్లి కోరాడు ?
జవాబు:
తెలుగు వారి మధ్య ప్రాంతీయ భేదభావాలు పోయి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ వరకు గల తెలుగు ప్రాంతమంతా తెలంగాణా ప్రాంతంతో స్నేహం చేయాలి. అందరమూ కలిసిమెలిసి ముందుకు పోతే మన తెలుగు వారిని ఎవరూ జయించలేరు. అందరమూ కలిసి సంపదలు పెంచుకుని శక్తిమంతులం కావాలి అన్నాడు. దీనిని తెలుగు ప్రాంతాల మధ్య పరస్పర ప్రేమ, అభిమానం, స్నేహ భావాలతోనే సాధించగలుగుతాము.

2. నందీశ్వరుడు రావణుణ్ణి ఎందుకు శపించాడు ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగం కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది. రావణాసురుడు తన అన్న నీతులు చెప్పినందుకు కోపించి అతనిపై యుద్ధము చేసి విజయం పొంది పుష్పక విమానమును తీసుకొని కైలాసమునకు చేరబోయాడు. పుష్పకము కైలాసద్వారము వద్ద నిలచిపోయింది. దీనికి కారణము శివుడని గ్రహించి రావణుడు శివుని దూషించాడు. అపుడు నందీశ్వరుడు పెద్ద శూలమును ధరించి రావణుని ముందు నిలచి పుష్పకము కైలాసమును చేరకపోవటానికి గల కారణం అక్కడ శివపార్వతులు విహారము చేయుటయే అని చెప్పాడు. రావణుడు పెద్ద శూలముతో అపర శివుని వలే ఉన్న వానర ముఖమును పొంది ఉన్న, నందీశ్వరుని చూసి హేళనగా నవ్వాడు. అపుడు నందీశ్వరుడు కోపముతో నన్ను ‘కోతి ముఖముగల’ వాడనని అవహేళన చేస్తావా ? ఇదే ముఖములు కలిగిన వానరులు, తమ గోళ్ళనే ఆయుధములుగా చేసుకొని నీ వంశమును నాశనం చేస్తారని శాపమిచ్చాడు.

3. తిన్నడు తెలిపిన పండ్ల రకాలను పేర్కొనండి.
జవాబు:
ధూర్జటి అడవులలో దొరికే అనేక రకాల ఫలాల వివరాలను మనకందించాడు. నేరేడు, నెలయూటి పండ్లు, కొండమామిడి, దొండ, పాల, నెమ్మి బరివెంక, చిటిముట్టి, తొడివెంద, తుమ్మికి, జాన, గంగరేను, వెలఁగ, పుల్లవెలఁగ, మోవి, అంకెన, బలుసు, బీర, పిచ్చుక బీర, కొమ్మి, ఈత, గొంజి, మేడి ఫలములను తిన్నడు శివునకిస్తానన్నాడు.

4. భగత్సింగ్ను గురించి రాయండి.
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ భగత్సింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. 22.9.1907న భగత్ సింగ్ జన్మించాడు. 23.3.1930న మరణించాడు. జీవించింది కొద్దికాలమే అయినా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.
లాహోరు కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేయబడిన భగత్సంగ్ను 23.3.1931వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం రహస్యంగా ఉరితీసింది. ఈ ఘటన దేశంలోని ఎందరో మేధావులను, రచయితలను, కళాకారులను కలచివేసింది. వీరిలో చాలామంది భగత్సింగ్ ప్రభావంతో సోషలిస్ట్ పంథాను అనుసరించారు. స్వాతంత్య్రం వీరుడు భగత్సింగ్ ఒక ధృవ తారలాగా భారతీయుల హృదయాలలో నిలిచిపోయారు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)

1. బొడ్డుచర్ల తిమ్మన గురించి వివరించండి.
జవాబు:
బొడ్డుచర్ల తిమ్మన రాయలకాలం నాటి కవి. కవీశ్వర్ దిగ్దంతులనిపించుకున్న కృష్ణరాయల వారితో చదరంగం ఆడుతూ ఉండేవాడు. చదరంగం ఆటలో నేర్పరి ఈ కవి. పెద్దనగారి మను చరిత్రను రాయలు అంకితంగా అందుకుంటున్న మహోత్సవానికి కవులందరితో వస్తూ, వారికి కొంచెం దూరంగా నడుస్తూ, ఏదో ఆలోచిస్తున్నట్లు, వ్యూహం పన్నుతున్నట్లు వేళ్ళు తిప్పుతూ ఈ కవి వచ్చాడు. రాయలు ఇతని నైపుణ్యానికి చాలా సంతోషించి కొప్పోలు గ్రామం సర్వాగ్రహారంగా రాసి ఇచ్చాడు.

2. మల్లాది సుబ్బమ్మ సామాజిక సేవను వివరించండి.
జవాబు:
నేను ‘ఫెమినిస్టుని, హ్యూమనిస్టు ఫెమినిస్టుని’ అని తనకు తాను గర్వంగా ప్రకటించుకున్న రచయిత్రి మల్లాది సుబ్బమ్మ. ఈమె ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రిగాను, స్త్రీ హక్కుల ఉద్యమ నేతగాను ప్రసిద్ధి కెక్కారు. ఆంధ్రదేశంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో ఈమె చురుకుగా పాల్గొన్నారు. సారాను నిషేధించే వరకూ వీరు విశ్రమించలేదు. ‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’ ను స్థాపించి ఆమె తన స్థిరాస్తులను తన పిల్లలకు కాకుండా ఆ ట్రస్టుకు రాసిచ్చారు.

సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పదకొండేళ్ళకే వివాహం జరిగిన మల్లాది సుబ్బమ్మ అటువంటి వాతావరణం నుంచి ఒక సామాజిక ఉద్యమకారిణిగా తనను తాను మలచుకోవటం విశేషం తన ఆస్తినంతా సామాజిక సేవకు అంకితం చేశారు.

మల్లాది సుబ్బమ్మగారికెప్పుడైనా మనస్తాపం కలిగితే వీరేశలింగంగారి ఆత్మకథ చదువుతారట. ఒంటరివాడు, అనారోగ్యవంతుడు, కేవలం బడి పంతులు ఒక్కడు అన్ని ఘనకార్యాలు చేస్తూ ధైర్యంగా నిలబడ్డాడంటే మనం ఇలా ఇన్ని సౌకర్యాలుండి ఇలా వ్యధ చెందటం ఎందుకు ? అని అడుగు ముందుకేస్తారట. వీరేశలింగం సంస్కరణల స్ఫూర్తితో వీరు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

3. బాలమురళి మొదటి సంగీత కచేరీ గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
బెజవాడలో సుసర్ల దక్షిణామూర్తి ఉత్సవాలు జరపటానికి నిశ్చయమయింది. కార్యక్రమానికి పదిమంది పేర్లలో బాలమురళి పేరు కూడ చేర్చారు.
ఆ రోజు తొలి ఏకాదశి బాలమురళి తొమ్మిదవ పుట్టినరోజు. ఉదయం 8 నుంచి బాలమురళి ఏ గంట సేపో పాడనిచ్చి, తరవాత భోజనాల వేళ దాకా ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ గారి హరికథా కాలక్షేపం అనుకున్నారు. కాని, తొమ్మిదేళ్ళ బాలమురళి రెండున్నర గంటలసేపు పక్కా పాటకచేరీ చేసాడు. ఆలాపనా, కీర్తనా, స్వరకల్పనా సమస్త హంగులతో పాడాడు. వింటున్న పండితులకు మతులు పోయాయి.

పారుపల్లి రామకృష్ణయ్య పంతులు ఆనందాశ్రువులు రాల్చి తన గురుత్వాన్ని కొనసాగించారు. తన దగ్గర సంగీతం నేర్చుకున్న పిల్లవాడు తనతో సమానంగా కచేరీ చేస్తే మరొక గురువైతే ఆగ్రహించటానికి ఎన్ని కారణాలైనా ఉండవచ్చు. కాని, పారుపల్లివారి గొప్ప మనసును మెచ్చుకోవాలి. బాలమురళి ఒక వంకపాట కచేరీలు చేస్తూ, శిష్యరికం చేసి కీర్తనలు నేర్చుకున్నాడు. మా గురువు లాంటి గురువు ‘నభూతో నభవిష్యతి’ అంటాడు బాలమురళి.

ఈ విధంగా అణుబాంబు పేల్చినట్టు బాలమురళి మొదటి పాట కచేరీ చేసినపుడు కుర్తాలం స్వాములవారు విన్నారు.

4. అతలాకుతలాన్ని విశ్లేషించండి.
జవాబు:
అనేక సమస్యలతో సతమతమవుతున్న వాడిని యోగక్షేమాలడిగితే నా పని అంతా అతలాకుతలంగా ఉందని అంటాడు. అతలాకుతలం అనే పదబంధం క్రిందు మీదవు తున్నాడనే అర్థాన్నే ఇస్తుంది.
ఈరేడు లోకములంటే రెండు ఏడులు పద్నాలుగు లోకములని అర్థం. అవి భూమితో కలిపి పైన ఏడు. భూమి కింద ఏడు. వీటినే ఊర్థ్వలోకములు, అధో లోకములు అంటారు. 1. భూలోక, 2. భువర్లోక, 3. స్వర్లోక, 4. మహర్లోక, 5. జనర్లోక, 6. తపర్లోక, 7. సత్యలోకములనేవి ఊర్ధ్వలోకములు.
1) అతల 2) వితల 3) సుతలు 4) రసాతల 5) తలాతల 6) మహాతల 7) పాతాళ లోకములనేవి అధోలోకములు.
ఇందులో భూలోకానికి కుతలమని కూడ పేరు. సంస్కృత నిఘంటువుల్లో ఇది చోటు చేసుకోలేదు. కుతలానికి కింద అంటే భూమికి క్రింద వున్నది అతలము అతలాకుతలమయ్యిందంటే, అతలము పైకి వచ్చిందన్న మాట. అంటే క్రిందు మీదయినదని అర్థం.

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)

1. తిక్కన గురించి వివరించండి.
జవాబు:
కవిత్రయంలో ద్వితీయమైన తిక్కన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇంటిపేరు కొట్టరువు. ‘సోమ’ యజ్ఞం చేసి సోమయాజి అయ్యారు. నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానకవి. అతనికి తను రచించిన నిర్వచనోత్తర రామాయణాన్ని అంకితమిచ్చాడు. సంస్కృత వ్యాస భారతాన్ని నాలుగవదైన విరాటపర్వం నుండి చివరిదైన స్వర్గారోహణ పర్వం వరకు ‘రచించాడు. తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చారు. తిక్కనకు కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదులున్నాయి. తిక్కన ఇతర రచనలు అలభ్యం.

2. ధూర్జటి కవి గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ధూర్జటి 16వ శతాబ్దంలో విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. “స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో యతులిత మాధురీ మహిమ” అని రాయలు ప్రశంసించాడు. రాయల చేత అనేక గౌరవ సత్కారాలు పొందాడు. ధూర్జటి తల్లి సింగమ, తండ్రి జక్కయ నారాయణుడు.

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు. శ్రీకాళహస్తి మహాత్మ్యమనే నాలుగు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఇందులో శివభక్తుల కథలను మాధురీ మహిమతో రచించాడు. తన రచనలను శ్రీకాళహస్తీశ్వరునకే అంకితమిచ్చాడు.

3. యార్లగడ్డ బాలగంగాధరరావు గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు కృష్ణాజిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న చల్లపల్లి ఎస్టేటులోని పెదప్రోలు గ్రామంలో 1.7.1940వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, భూషయ్య.
వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. నామ విజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక సంస్థల్లో వీరు చిరకాల సభ్యులుగా కొనసాగారు. నామ విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై అనేక గ్రంథాలను రచించారు.
ఒక ఊరి కథ (1995), మాటమర్మం (2000), ఇంటిపేర్లు (2001), అక్షరయజ్ఞం (2001) వంటివి ఈ కోవకు చెందిన గ్రంథాలే. ఇవేకాక, క్రీడాభిరామం, పల్నాటి వీరచరిత్ర, రాధికాస్వాంతనం వంటి కొన్ని కావ్యాలను వచనంలోకి అనువదించి వ్యాఖ్యలు రాశారు. మహాభారతానికి వీరు అందించిన విశేష వ్యాఖ్య బహుళ ప్రాచుర్యం పొందింది. తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసిన యార్లగడ్డ వారు 23.11.2016న మరణించారు.

4. యస్వీ భుజంగ రాయశర్మ జీవిత విశేషాలను తెలపండి ?
జవాబు:
యస్వీ భుజంగరాయశర్మ ఉత్తమ అధ్యాపకులు. తమ విద్యాబోధన ద్వారా వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు.
వీరు గుంటూరు జిల్లా తెనాలి దగ్గర వున్న కొల్లూరు గ్రామంలో 15-12-1925న జన్మించారు. రామలక్ష్మమ్మ, రాజశేఖరం వీరి తల్లిదండ్రులు. వీరు స్వగ్రామంలోను, నెల్లూరు వి.ఆర్. కళాశాలలోను, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలోను విద్యనభ్య సించారు. కొంతకాలం చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. తరువాత కావలి జవహర్ భారతి కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా చిరకాలం పని చేశారు.
తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతికి సంబంధించి వీరు అనేక వ్యాసాలు, కవితలు, నృత్య నాటికలు రచించారు. వీరు 7-8-1997న కన్ను మూశారు.

IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. పుస్తకాల కోసం పబ్లిషర్కు లేఖ.
జవాబు:
స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

XXXXXX,
జూనియర్ ఇంటర్ (బై.పి.సి)
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
రాజమండ్రి.
విక్రమ్ బుక్ లింక్స్,
దుర్గా అగ్రహారం,
విజయవాడ

ఆర్యా!
ఈ క్రింది పుస్తకములను రైల్వే పార్సీల్సు ద్వారా నాకు పంపవలసినదిగా కోరుతున్నాను. రైల్వే రసీదు ( ) గా నాకు
పంప ప్రార్థిస్తున్నాను.
జూనియర్ ఇంటర్ ఫిజికు టెక్స్ట్ – 10 కాపీలు
జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీ టెక్స్ట్ – 10 కాపీలు
జూనియర్ ఇంటర్ బోటనీ టెక్స్ట్ – 10 కాపీలు
జూనియర్ ఇంటర్ తెలుగు గైడ్లు – 10 కాపీలు
జూనియర్ ఇంటర్ ఇంగ్లీషు గైడ్లు – 10 కాపీలు

ఇట్లు,
భవదీయ,
XXXXXX.
తరగతి నాయకుడు

చిరునామా :
విక్రమ్ బుక్ లింక్స్
దుర్గా అగ్రహారం,
విజయవాడ

2. ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ పత్రికా సంపాదకునికి లేఖ.
జవాబు:
స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

గౌరవనీయులైన ‘ఈనాడు’ సంపాదకులకు,
హైదరాబాదు.
ఇటీవల మనదేశములో ఉగ్రవాదుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. కొందరు స్వార్థపరులు, సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులుగా పేరు పెట్టుకొని, ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రజల ధన, మాన, ప్రాణములకు భద్రత కరువైనది. గాంధీవంటి మహనీయులు పుట్టిన ఈ భారతదేశంలో ఈ విధమైన పరిస్థితి నెలకొనడం మిక్కిలి విచారకరం. ఇకనైనా ఉగ్రవాదులు కళ్ళు తెరచి అహింసా మార్గాన్ని ఎన్నుకొని ప్రజా జీవన స్రవంతిలో కలిసిపోగలరని ఆశించుచున్నాను. ఈ ఉగ్రవాదం మీద మీ పత్రికలో నడుపుతున్న శీర్షికలు, ప్రచురిస్తున్న విషయాలు ఎంతో విలువైనవి. ఉగ్రవాదులకు ఇది కనువిప్పు కావాలని కోరుకొంటున్నాను.

ఇట్లు
విధేయుడు,
XXXXXX.

చిరునామా :
XXXXXXX,
XXXXXX,
XXXXX.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1. నగరంబు సొచ్చి
2. కవీంద్రుడు
3. వేడుకెల్ల
4. ముడివోయిన
5. పారవేయబడి
6. కంచుకోదంచిత
7. తూలినయట్లు
8. చరాచరమ్ములు
జవాబు:
1. నగరంబు సొచ్చి – నగరంబు + చొచ్చి – గసడదవాదేశసంధి.
సూత్రం : ప్రథమ మీద పరుషములకు గ, స, డ, ద, లు బహుళంబుగానగు.

2. కవీంద్రుడు – కవి + ఇంద్రుడు – సవర్ణదీర్ఘసంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.

3. వేడుకెల్ల – వేడుక + ఎల్ల – అత్వసంధి.
సూత్రం : అత్తునకు సంధి బహుళము.

4. ముడివోయిన ముడి + పోయిన – గసడదవాదేశసంధి.
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు.

5. పారవేయబడి పారవేయన్ + పడి – సరళాదేశసంధి.
సూత్రం : 1) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.

6. కంచుకోదంచిత్ – కంచుక + కుదంచిత్ – గుణసంధి.
సూత్రము : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమముగా ఏ, ఓ, అర్ లు ఆదేశమగును.

7. తూలినయట్లు తూలిన + అట్లు – యడాగమసంధి.
సూత్రము : సంధిలేని చోట స్వరంబున కంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు.

8. చరాచరమ్ములు – చర్ + అచరమ్ములు – సవర్ణదీర్ఘసంధి.
సూత్రము : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేరు రాయండి. (4 × 2 = 8)

1. హిమాచలము
2. వేటకుక్కలు
3. క్రొత్తనెత్తురు
4. ధర్మహాని
5. విగతాసుడు
6. ధైర్యలత
7. తోబుట్టువుల
8. ముక్కోటి
జవాబు:
1. హిమాచలము : హిమ అను పేరు గల అచలము – సంభావనాపూర్వపద కర్మధారయ సమాసం.
2. వేటకుక్కలు : వేట కొఱకు కుక్కలు – చతుర్థీ తత్పురుష సమాసం.
3. క్రొత్తనెత్తురు : క్రొత్తదైన, నెత్తురు – విశేషణా పూర్వపద కర్మధారయ సమాసం.
4. ధర్మహాని : ధర్మమునకు హాని – షష్ఠీ తత్పురుష సమాసం.
5. విగతాసుడు : విగతమైన అసువులు కలవాడు – బహువ్రీహి సమాసం.
6. ధైర్యలత : ధైర్యమనెడి లత – రూపకసమాసం.
7. తోబుట్టువులు : తోడైన పుట్టుక కలవారు – బహవ్రీహి సమాసం.
8. ముక్కోటి : మూడైన కోట్లు – ద్విగు సమాసం.

XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1. వున్నది
2. ఎనక
3. బోదన
4. బేదం
5. భాషణం
6. దృతం
7. జంభుకం
8. స్మశానం
9. ప్రగాడం
10. వూరు
జవాబు:
1. వున్నది – ఉన్నది
2. ఎనక – వెనక
3. బోదన – బోధన
4. బేదం – భేదం
5. భాషణం – భాషణం
6. దృతం – ద్రుతం
7. జంభుకం – జంబుకం
8. స్మశానం – శ్మశానం
9. ప్రగాడం – ప్రగాఢం
10. వూరు – ఊరు

XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. Kalidasa is a great Dramatist.
జవాబు:
కాళిదాసు గొప్ప నాటకకర్త.

2. Smoking is injuriours to health.
జవాబు:
పొగత్రాగుట ఆరోగ్యానికి హానికరము.

3. He is an expert in. T.V. Mechanism.
జవాబు:
అతడు టి.వి లు బాగుచేయడంలో దిట్ట.

4. I met my best friend yesterday.
జవాబు:
నేను నా ప్రాణ స్నేహితుణ్ణి నిన్న కలిసాను.

5. The voluntears decorated the flowers beautifully.
జవాబు:
కార్యకర్తలు చాలా బాగా అలంకరించారు.

XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)

విజయనగర సామ్రాజ్యంలోని ప్రజలలో అధిక సంఖ్యాకులకు వ్యవసాయమే ముఖ్యవృత్తి. రాజులు, వారి ఉద్యోగులు తటాకాలు, కాల్వలు తవ్వించి నీటి సౌకర్యాలు కల్పించారు. బుక్కరాయలు కాలంలో పెనుగొండ దగ్గర శిరువేరు తటాకం, సాళువ నరసింహుని కాలంలో అనంతపురం వద్ద నరసాంబుధి అనే తటాకం ఏర్పడింది. శ్రీకృష్ణ దేవరాయలు పోర్చుగీసు ఇంజనీర్ల సాయంతో నాగలాపుర తటాకం నిర్మించి కొన్ని సంవత్సరాలు పాటు పన్నులు వసూలు చేయకుండా వ్యవసాయోభివృద్ధిని ప్రోత్సహించాడు. జామ, మామిడి, నిమ్మ, అరటి, కొబ్బరి, తమలపాకు తోటలు విస్తారంగా ఉండి చవకగా లభించేవి.

ప్రశ్నలు :
1. తటాకాలు కాల్వలు ఎవరు నిర్మించేవారు ?
జవాబు:
విజయనగర రాజులు.

2. పెనుగొండ సమీపంలోని తటాకం పేరేమిటి ?
జవాబు:
శిరువేరు.

3. సాళువ నరసింహరాయల కాలంలో త్రవ్వించిన తటాకమేది ?
జవాబు:
నరసాంబుధి.

4. నాగులాపురం తటాకం ఎవరి సాయంలో త్రవ్వించారు ?
జవాబు:
పోర్చుగీసు ఇంజనీర్ల సాయంతో.

5. ఏ ఏ వస్తువులు చౌకగా లభించేవి ?
జవాబు:
జామ, మామిడి, నిమ్మ, అరటి, కొబ్బరి, తమలపాకులు.

XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. విరోధి అనగా ఎవరు ?
జవాబు:
భీముడు.

2. నిటాలేక్షణుడు ఎవరు ?
జవాబు:
శివుడు.

3. శ్రీ కాళహస్తి మహాత్మ్యం కావ్యానికి మూలమేది ?
జవాబు:
స్కంధ పురాణం.

4. కాంతం కథలు రాసిందెవరు ?
జవాబు:
మునిమానిక్యం నరసింహారావు.

5. వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న అమరకవి ఎవరు ?
జవాబు:
గురజాడ అప్పారావు.

6. పౌలస్త్యుడు ఎవరు ?
జవాబు:
రావణాసురుడు.

7. తిక్కన ఎవరి ఆస్థాన కవి ?
జవాబు:
మనుమసిద్ధి.

8. స్వాహా వల్లభుడెవరు ?
జవాబు:
అగ్ని దేవుడు.

XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏక పద/ వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. ప్రాడిజి అంటే ఏమిటి ?
జవాబు:
చిన్నవయసులో అసాధారణ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించేవారిని ప్రాడిజీలంటారు.

2. దేశికవితకు ఒరవడి దిద్దింది ఎవరు ?
జవాబు:
పాల్కురికి సోమనాధుడు.

3. కలవారి కోడలు పేరేమిటి ?
జవాబు:
కామాక్షి.

4. అన్నం ఎవరి వల్ల లభిస్తుంది ?
జవాబు:
సూర్యుని వలన.

5. సప్తసముద్రాలను ఆపోసన పట్టినదెవరు ?
జవాబు:
అగస్త్యుడు.

6. ఎవరి కాలాన్ని ఆంధ్ర, కర్ణాట, తమిళ సాహిత్యాలకు స్వర్ణయుగం అని అంటారు ?
జవాబు:
శ్రీ కృష్ణదేవరాయల కాలాన్ని.

7. కందుకూరి సతీమణి పేరేమిటి ?
జవాబు:
రాజ్యలక్ష్మి.

8. ‘ఆంధ్రాషెల్లీ’ అని ఎవరిని అంటారు ?
జవాబు:
దేవులపల్లి కృష్ణశాస్త్రి.

AP Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 8 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Model Paper Set 8 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)

1. నాకుం జుట్టము ………………. బొంకన్నిజం చింతయున్.
జవాబు:
నాకుం జుట్టము తల్లిదండ్రులు జెలు థుల్నాథుండు నీ దైవమే,
మీ కిచ్చోఁ బనిలేదు కస్తిపడఁగా మీ పల్లెకుం బొందు; కా
రా కూరంబులు చేసినం, గదలి నే రా; నిచ్చటం బ్రాణముల్
పోకార్తుందుది నాదు వేలుపునకై; బొంకన్నిజం బింతయున్.

భావము : నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అధిపతి ఈ దేవుడే. మీరు ఈ అడవిలో కష్టపడే అవసరం లేదు. మీరు గూడేనికి వెళ్ళండి. మీరు ఒత్తిడి కలిగించినను ఇక్కడ నుండి లేచిరాను. చివరికి నా దేవునికై ప్రాణములు వదులుతాను. నేను అసత్యమాడను, ఇదంతా నిజం అని తిన్నడు పలికెను.

2. తొడంబుట్టవు ……………. గృపాధుర్యాత్మ కావింపవే.
జవాబు:
తోడంబుట్టువులందఱుం బడిన యా దుఃఖంబు చిత్తంబు సం
పీడం బెట్టెడు సౌకుమార్యవతి డప్పిం గూలెఁ బాంచాలి వా
ర్దోడై వచ్చిరి వారు లేక యిట మీతో రాను వారెల్ల నా
తోడం గూడఁగ వచ్చునట్లుగఁ గృపాధుర్యాత్మ కావింపవే.

భావము : అంతట ధర్మరాజు ఇంద్రునితో మహాత్మా ! నా తోబుట్టువులందరూ మరణించారు. సుకుమారి ద్రౌపది అలసి దప్పికతో చనిపోయింది. ఆ దుఃఖం నా మనసును కలచివేస్తోంది. వారందరూ నాతో బయలుదేరి వచ్చారు. వారు లేకుండా నేను రాలేను. కనుక వారు కూడా నాతో వచ్చేట్లుగా తాము నాపై దయతో అనుమతింతురు గాక అని ధర్మరాజు అన్నాడు.

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. ద్రౌపది మరియు పాండవుల పతన కారణాలను రాయండి.
జవాబు:
పాండవులు, ద్రౌపది మరియు కుక్క హిమాలయాన్ని దాటి అడవులు, భూములు, నదులు, కొండలు పెక్కింటిని దృఢమైన యోగంలో, నిరాకుల మనస్సుతో, శోకాన్ని విడిచి, ఆయాసమన్నది లేక మేరు పర్వత ప్రాంతానికి చేరుకున్నారు.

అలా ఆ ఏడుగురూ (పాండవులు, ద్రౌపది, కుక్క) స్థిరయోగ సాధనపరులై అత్యంత వేగంగా నడుస్తుండగా ద్రౌపది నేలపై పడిపోయింది. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! ద్రౌపది నేలకు ఒరిగిపోయింది. ఈమె నలన ఏనాడు కించిత్తు కూడా ధర్మహాని జరగలేదు కదా ? మరి ఈమె పడుటకు కారణం ఏమిటి అని అడిగాడు. దానికి ధర్మరాజు ఆమెకు అర్జునుని పట్ల పక్షపాతం అందువల్ల ఆమె సుకృతాలు ఫలించలేదు. కనుకనే ఇటువంటి కీడు జరిగింది అని చెప్పి స్థిరమైన మనస్సుతో ఆమె శవాన్ని అక్కడే విడిచి ముందుకు సాగిపోయాడు.

అలా వెళ్ళగా వెళ్ళగా సహదేవుడు ప్రాణాలు కోల్పోయి నేలకూలాడు. అది చూసిన వాయుపుత్రుడు భీముడు అన్నకు ఈ విషయం చెప్పి, సహదేవునికి అహంకారమన్నది లేదు. మిమ్మల్ని ఎంతో భక్తితో సేవించాడు. మీ అందరిలో ఎంతో సన్మార్గుడు. అట్టి సహదేవునకు ఈ స్థితి ఎందుకు సంభవించింది ? అని అడుగగా, ఇతడు లోకంలో తనకంటే సమర్ధుడు ఎవడూ లేడని భావిస్తూ తనకు తాను చాలా గొప్పవాడినని భావించుకుంటూ ఉండేవాడు. అందువలన అతనికి ఈ దుస్థితి సంభవించింది అని నిర్వికార భావంతో ధర్మరాజు ముందుకు సాగిపోయాడు.

భీమార్జున, నకులుడు, కుక్క తనను అనుసరిస్తుండగా ధర్మరాజు మనసు స్థిరం చేసుకుని ముందుకు పోతున్నాడు. అంతలో ద్రౌపది, తన సోదరులు సహదేవుడు ప్రాణాలు కోల్పోవడం చూసిన నకులుడు ధైర్యం కోల్పోయి ప్రాణాలు విడిచాడు. దుఃఖించిన మనసుతో భీముడు అన్నగారిని అడిగాడు. అందం, శౌర్యం, ధైర్యం, సుజనత్వంలో కురువంశంలోనే కాక, లోకంలోనే ఇటువంటి గుణశ్రేష్ఠుడు లేడు. అలాంటి పుణ్యమూర్తికి ఇలాంటి దురవస్థ సంభవించిందేమి, అనగా ఇతనికి లోకంలో తనను మించిన, పోలిన అందగాడు మరొకడు లేడని ఎంతో అహంకరించేవాడు. ఆ అహంకారమే అతనిని ఈ గతికి తెచ్చింది అని నకులుని పట్టించుకొనక ముందుకు సాగాడు.

ద్రౌపది, తన సోదరులిరువురూ పడిపోవటం అర్జునుని మనసును కలచి వేశాయి. ఆ దిగులుతో అతనూ పడిపోయాడు. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! అర్జునుడెంతటి పుణ్యశాలి ! ఎంత ఋజువర్తనుడు ! మరి ఆయనకు ఈ గతి ఎందుకు సంభవించింది అని అడిగాడు. దానికి ధర్మరాజు భారత యుద్ధంలో కౌరవులందరిని ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి చేత మరొకటి కావడం మహాదోషం. అంతేకాక ధనుర్ధారులందరినీ ఈసడించేవాడు. కనుక అతడికి ఈ స్థితి దాపురించింది. మరి దోషానికి ఫలితం తప్పుతుందా అంటూ అర్జునుని శవాన్ని విడిచి అలా ముందుకు సాగిపోయాడు.

భీమునికి సోదరులు, ద్రౌపది అందరూ అలా నేలకొరిగిపోవడం మనసును కలిచి వేసింది. ఆయన్ను దైన్యం వహించింది. ధైర్యం దిగజారిపోయింది అతనిలో. అంతే అతడు నేలకొరిగిపోయాడు. అలా ఒరిగిపోతూ ధర్మరాజుతో మహారాజా ! నేను నేల వాలిపోతున్నాను. నేను ఇలా కావడానికి కారణం తెలిస్తే దయతో చెప్పండి అన్నాడు. దానికి ఆయన నీకు తిండి మీద ఆసక్తి అధికం, అతిగా ఆరగిస్తావు. అదిగాక నీకు గల భుజశక్తి వలన గర్వం అధికం. ఎవరినీ లెక్కచేయని తత్త్వం. పనికిమాలిన మాటలు అనేకం ఎపుడూ మాట్లాడేవాడివి. అందుకే నీకు ఈ స్థితి కలిగిందని ధర్మరాజు పాండవుల మరియు ద్రౌపదిల మరణానికి కారణాలను తెలిపాడు.

2. ‘శ్మశానవాటి’ పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
శ్మశానవాటి జీవిని లౌకిక జగత్తు నుండి అలౌకిక జగత్తుకు స్వాగతించే మహాప్రస్థానం.
అయ్యో ! ఎన్నో సంవత్సరములు (అనంతమైన కాలం) గడిచిపోయాయి. కానీ ఈ శ్మశానవాటికలో ప్రాణాలు కోల్పోయిన దురదృష్టవంతుడు ఒక్కడంటే ఒక్కడైనా తిరిగి లేచి వచ్చాడా ? ఎంతకాలము నిశ్చలమైన ఈ శాశ్వత నిద్ర. ఎందరు తల్లులు గర్భ శోకంతో అల్లాడిపోయారో కదా ! ఇక్కడి శిలలపై పడిన కన్నీటికి కఠిన శిలలు కూడా కరిగిపోయాయి. ఇది నిజం.

ఆకాశంలో నల్లని మబ్బులు పూర్తిగా ఆక్రమించుకున్నాయి. గుడ్లగూబలు, దయ్యాలతో ఆటలాడుకుంటున్నాయి. నలుదిక్కులా బొంతకాకులు గుండెలు ఝల్లుమనేటట్లు ఘోషిస్తున్నాయి. గాలి వీచడం లేదు. ఆకులు కూడా కదలడం లేదు. సుఖం ఇక్కడ ఆనందిస్తూ ఆటలాడుకుంటుంది కదా.

ఈ శ్మశానవాటిలోనే గొప్ప కవి యొక్క మధురమైన రచనలు నిప్పులతో కలిసి పోయాయి. ఇక్కడే దేశాలను పాలించే రాజశ్రేష్ఠుల రాజచిహ్నాలు అంతరించిపోయాయి. ఇక్కడే నవవధువు మాంగల్య సౌభాగ్యం నీటిలో కలిసిపోయింది. ఇక్కడే ప్రసిద్ధికెక్కిన చిత్రకారుని కుంచె నశించిపోయింది. ఈ శ్మశానం దెయ్యాలతో శివుడు గజ్జెకట్టి నర్తించి ఆడే రంగస్థలం. ఈ శ్మశానం యమదూతల కఠిన చూపులతో సమస్త భూమండలాన్ని పరిపాలించే భస్మ సింహాసనం.

చిక్కని చీకటిలో, కొత్తగా కట్టిన ఒక సమాధి గూటిలో ప్రమిదలో ఆముదం అయిపోయినా, ఆరిపోక మిణుగురు పురుగులాగా వొత్తి కాలుతూనే ఉంది. దానిని దీపం అందామా ? చనిపోయిన కుమారుని శ్మశానంలో పెట్టి ఏడుస్తూ పోయిన ఒక దురదృష్టవంతురాలైన తల్లి హృదయమందామా ?

ఈ శ్మశానంలో ఎందరో కవులు, గాయకులు ధూళిగా మారి నడిచేవారి కాళ్ళతో తొక్కబడుతున్నాయి. ఒకానొకనాడు ప్రసిద్ధికెక్కిన కాళిదాసు, భారవుల వంటి మహాకవుల శరీరాలు ప్రకృతి అనే ఈ రంగస్థలంలో చిన్న ధూళికణాలుగా మారి ఏ కుమ్మరివాని చక్రంపైనున్న మట్టిలో కలిసాయో కదా !

ఈ పిల్లల సమాధులలో ఎన్ని లేత బుగ్గల అందం నశించిపోయిందో, ఎందరు తల్లుల గర్భకుహరాలు శోకంతో దహించుకుపోయి జీవచ్ఛవంలా బతుకుతున్నారో, ఎన్ని అనురాగాల ముద్దులు దీర్ఘ నిద్రపోయాయో, వృద్ధిలోకి రావలసిన ఏ విద్యలు అల్లాడి పోయాయో ఆలోచిస్తే గుండెలు కరిగి ప్రవహిస్తాయి. ఇక్కడ అంటరానితనం పాటించుటకు స్థానం లేదు. విష్ణుమూర్తి కపట లీలలతో ప్రాణాలు తీసి మట్టిలో కలిసిపోయేటట్లు చేసి, మదించిన క్రూరమైన పులిని, బలహీనమైన సాత్వికమైన మేకను పక్కపక్కనే చేర్చి, జోలపుచ్చి వాటికి ఉపశమనం కలిగిస్తాడు. ధనిక, బీద, శక్తివంతుడు, బలహీనుడు వంటి భేదభావనలు చూపించక సమానత్వ ధర్మం ఇక్కడ పాటించబడుతుంది.

చెప్పలేనంత గొప్ప ధనవంతుడిని నునుపైన చలువరాతి సమాధిలో ఉంచుతారు. ఆ ప్రక్కనే చినిగిన గుడ్డలతో పొరలుతున్న భూతం, ఏ ఆకలి బాధతో దుఃఖించి, నశించి ప్రాణాలు కోల్పోయిన పేదవాడిదో కదా ! ఆ పేదవాని కోసం ఒక్కడు కూడా దుఃఖించడు. కానీ ఈ శ్మశానం దేనినీ దాచదు. ఈ విధంగా మానవుడి అంతిమ గమ్యస్థానం గురించి జాషువా తాత్వికంగా వర్ణించాడు.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. హాస్యం యొక్క లక్షణాలను తెలపండి.
జవాబు:
నవ్వు పుట్టించేది హాస్యము. నవ్వతగిన విషయాలేవో, నవ్వకూడని విషయాలేవో తెలిసిన సహృదయునికి నవ్వు పుట్టించేది నిజమైన హాస్యం. హాస్యానికి కొన్ని లక్షణాలున్నాయి. అవి :
అసహజత్వం : ఒక విషయంలో వుండే అసహజత్వం (Incongruity), వైపరీత్యము నవ్వు పుట్టిస్తుంది. మనిషి రెండు కాళ్ళతో నడవటం సహజము. ఒంటికాలుతో నడవటం అసహజం. మనుషులు గుఱ్ఱాలను ఎక్కితే బాగుంటుంది. కాని, గుఱ్ఱం మనుషులపైకెక్కితే విపరీతంగా నవ్వువస్తుంది. పత్నికి పతి దైవ సమానం అనే మాట సహజం. పత్నియే పతికి దైవం అంటే నవ్వుకు కారణమవుతుంది.
ఇలాంటివే చిలకమర్తి వారి ప్రహసనాల్లో చెవిటి వాళ్ళ సంభాషణ, నత్తివాళ్ళ సంభాషణ, పానుగంటి వారి బధిర విధవా ప్రహసనం అసహజత్వ హాస్యానికి ఉదాహరణలు.
సహజమైన విషయాన్ని అసహజమైన దానిగా ప్రదర్శించటంలోనే రచయిత ప్రతిభ కనబడుతుంది.

ఆశ్చర్యము (Surprise) : ఒక కథో, ఉపన్యాసమో వింటున్నప్పుడు దాని ముగింపు ఇలా వుంటుంది అని మనం ఊహిస్తే, ‘అందుకు భిన్నంగా వేరేగా ఉన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. తద్వారా హాస్యం పుడుతుంది. స్వల్ప విషయాన్ని గొప్ప విషయంగా, అద్భుత విషయంగా చెప్పడం వల్ల ఆశ్చర్యం కలిగి నవ్వు వస్తుంది.
ఒక మాటకు ఉన్న అర్థానికి భిన్నమైన వేరొక అర్థాన్ని స్ఫురింపజేస్తూ మృదుమధుర మందహాస పరిమితమైన హాస్యాన్ని సృష్టించటం అసహజ హాస్యం లోకే వస్తుంది.

అసందర్భ శుద్ధి లేకపోవటం : సందర్భ శుద్ధి లేని ప్రసంగాలలో ఉండే వికృతి (Impropriety) నవ్వు తెప్పిస్తుంది. ఆ నవ్వు నిర్మలంగా ఉండదు. అయినా అదీ హాస్యమే.

అప్రియమును ప్రియముగా మలచుట :
కష్టం కలిగించే విషయాన్ని మెత్తని మాటలతో చెప్పటం వల్ల హాస్యం పుడుతుంది. అసత్యాన్ని సత్యంగాను, దుఃఖాన్ని సుఖంగాను, సుఖాన్ని దుఃఖంగాను, అప్రియ విషయాన్ని ప్రియమైన దానిగాను మలచటం, నేర్పుతో హాస్యాన్ని సృష్టించట మవుతుంది. దీన్ని distortion అంటారు.

అతిశయోక్తి : అతిశయోక్తి (Exaggaration) కూడ ఒక ముఖ్య హాస్య లక్షణం. అయితే విషయం నిజంగా అతిశయోక్తి అయితేనే హాస జనకం అవుతుంది. పరమ సత్యం అయితే నవ్వురాదు. అతిశయోక్తుల్లా కనపడేవి నిజంగా అతిశయోక్తులా సత్యమైన గాథలా అని నిశిత దృష్టితో పరీక్షించాలి.
అతిశయోక్తి హాస్య జనకం కావాలంటే దాని పునాదులు అసత్యం మీద వేయాలి. అప్పుడే అది నవ్వు పుట్టించే శక్తిగల అతిశయోక్తి అవుతుంది. ఇవి ముఖ్యమైన హాస్యలక్షణాలు.

2. స్త్రీ జనోద్ధరణకు కందుకూరి వారు చేసిన కృషిని తెల్పండి.
జవాబు:
కందుకూరి వారి సంఘ సంస్కరణ కార్యకలాపాలన్నీ స్త్రీల సమస్యలతో ముడిపడి వున్నవే. తన వనరులను శక్తి యుక్తులను అంటే మానసిక భౌతిక శక్తులను, ద్రవ్యాన్ని చివరకు ప్రాణాన్ని సైతం స్త్రీ జన సంక్షేమానికి వినియోగిస్తానని వారు సత్యవాది పత్రికలో ప్రకటించారు. బాల వితంతువుల దీన స్థితి, అవిద్య, మూఢ విశ్వాసాల నిర్మూలన, స్త్రీలు సభలలోకి రాకూడదు వంటి సాంఘిక నియమాలు లాంటి సమస్యలను పరిష్కరించటానికి ఆయన పూనుకున్నారు.

కందుకూరి సంస్కరణల్లో శాశ్వత చరిత్ర గలది స్త్రీ జనోద్ధరణ. అందుకే వారిని మహిళోద్యమ జనకులు, మహిళాభ్యుదయ పితామహుడు అని అభినందించటం అతిశయోక్తి కాదు. వారు కన్యాశుల్కాన్ని వ్యతిరేకించారు. ఆనాడు అతినిషేధమైన వితంతు వివాహాన్ని, స్త్రీ విద్యను బలపరచారు. 1874లో ధవళేశ్వరంలోను, 1881లో రాజమండ్రిలోను బాలికా పాఠశాలలను స్థాపించారు. ముందుగా తన భార్యకు విద్య నేర్పి ఆమెనొక ఉపాధ్యాయినిగా తయారు చేశాడు. ఆచరించి ప్రబోధం చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు.

శాస్త్రాల ఆధారంతో బాల్య వివాహాలను నిరసించాడు. బాల్య వివాహ నిషేధ శాసనం కావాలని ఆందోళన జరిపించాడు. కందుకూరి వితంతువులకు వివాహాలు చేయటానికి అయిదుగురు అనుచరులతో 1879లో రాజమండ్రిలో వితంతు వివాహ సంఘాన్ని స్థాపించాడు. వితంతువులకు ఆశ్రమాలు నెలకొల్పారు. విధవా వివాహ దంపతులకు ఆశ్రమాలు నెలకొల్పాడు. పునర్వివాహితులకు పురుళ్ళు పోశాడు.

వీరు, 11-12-1880 సం॥లో రాజమండ్రిలో అర్ధరాత్రి వధువును రహస్యంగా తెచ్చి ప్రథమ వితంతు వివాహాన్ని జరిపించారు. సనాతనులు కందుకూరిని బహిష్కరించారు. పీఠాధిపతులు ఆంక్షలు విధించారు. రాజమండ్రిలో, మద్రాసులో వితంతు వివాహ వ్యతిరేక సంఘాలు వెలిశాయి. అయినా మొక్కవోని ధైర్యంతో కందుకూరి వారు పైడా రామకృష్ణయ్య ఆర్థిక తోడ్పాటుతో 1884 నాటికి 10పెళ్ళిళ్ళు చేశారు.

భోగం మేళాల నిషేధానికి కందుకూరి ఎన్నో పాట్లు పడి మార్గ దర్శకులయ్యారు. సంస్కృతి పేరుతో భోగం మేళాలను, భోగపు స్త్రీలను ఆదరించిన పెద్దలపై తన హాస్యాన్ని కుమ్మరిస్తూ ఎగతాళి చేశారు.
19వ శతాబ్దంలో మహిళా ఉద్యమం స్త్రీలకు న్యాయం కావాలనే భావంతో ఉదయించింది. కందుకూరి కృషితో బాల వితంతువుల పట్ల జాలి, కరుణ, స్త్రీ విద్య పట్ల అభిమానం ఆనాడు వెల్లివిరిశాయి. ఆ కాలంలో ప్రజల మానసిక క్షేత్రాలలో ఈ భావాల విత్తనాలు నాటిన మహనీయుడు. మహిళోద్యమ జనకుడు కందుకూరి వీరేశలింగం.

ఈనాడు సభలలో – స్త్రీ పురుషుల సభలలో మహిళలు పాల్గొంటున్నారంటే దానికి కారణ భూతుడు కందుకూరి. తను ఏర్పాటు చేసిన సభలలో పురుషులు తమ సతీమణులతో, తల్లులతో, అక్కచెల్లెళ్ళతో రావాలని నియమం పెట్టారు. అది ఆనాటికి గొప్ప విప్లవ చర్య. ఆయన మాటననుసరించి పురుషులు అలాగే స్త్రీలతో వచ్చేవారట. కందుకూరి జనోద్ధరణ పందొమ్మిదో శతాబ్దం అని గుర్తు పెట్టుకుంటే గాని దాని ప్రాముఖ్యం గోచరించదు.

IV. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. ‘అంపకం’ ఆధారంగా తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
‘అంపకం’ అంటే పంపించుట. ఈ పాఠ్య భాగంలో అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని అత్తగారింటికి పంపించే సన్నివేశం. ఆ సందర్భంలో తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని రచయిత చక్కగా వివరించారు. శివయ్య పార్వతమ్మల గారాలబిడ్డ సీత. ఒక్కగానొక్క కూతురు అవటం వల్ల అరచేతుల్లో పెంచారు. యుక్త వయస్సు రాగానే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారు. శివయ్య కూతుర్ని అత్తగారింటికి పంపుతున్నాడు. ఒకటే హడావిడి కాలుగాలిన పిల్లలా ఇల్లంతా తిరుగుతున్నాడు. అరిసెలు అరటిపళ్ళ గెల అన్నీ వచ్చాయా అంటూ హైరానా పడిపోతున్నాడు. సున్నుండల డబ్బా ఏదంటూ పార్వతమ్మని ఊపిరి సలపనియ్యడం లేదు.

సీత పట్టుచీర కట్టింది. కాళ్ళకు పసుపు పారాణి పెట్టారు అమ్మలక్కలు. తోటివాళ్ళు ఆట పట్టిస్తున్నారు. అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానని మనసులో బాధగా ఆలోచిస్తూ కూర్చుంది సీత. శివయ్య పెరట్లో వేపచెట్టుకు ఆనుకొని తన తల్లి వెళ్ళిపోతుంది అని బెంబేలు పడిపోతున్నాడు శివయ్య.

పార్వతమ్మ పురిట్లోనే కని సీతను శివయ్య చేతుల్లో పెట్టింది. ఆనాటి నుండి శివయ్య కూతుర్ని విడిచి ఒక్క క్షణం ఉండలేదు. నాలుగేళ్ళ ప్రాయంలో బడిలో వేసాడు. బడి నుంచి రావటం ఒక్క నిముషం ఆలస్యమైతే పరుగు పరుగున వెళ్ళి భుజంపై ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు. సీత చెప్పే కబుర్లకు ఆనందంగా ఊకొట్టేవాడు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవాళ్ళు. సీతకు ఏ కూర ఇష్టమైతే ఆ కూరే కలిపేవాడు. భోజనాలయ్యాక పెరట్లో సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటే సీత పడుకొని కథలు చెప్పమని వేధించేది. శివయ్య కథ చెప్తుంటే నిశ్చింతగా నిద్రలోకి జారుకునేది.

రేపటినుండి తను ఎవరికి కథ చెప్పాలి ? సన్నజాజి పూలు ఎవరిమీద రాల్తాయి ? అని ఆలోచిస్తూ ఆవేదనతో శివయ్య హృదయం బరువెక్కుతోంది. పొద్దున్నే ఎవర్ని పిలవాలి పూజలో కర్పూర హారతి ఎవరికి అద్దాలి ? అని ఎన్నో ఆలోచనలతో శివయ్య హృదయం పరితిస్తోంది.

సీత పెళ్ళి కుదిరింది. తను చేయబోయే శుభకార్యం అని ఒక పక్క సంతోషం. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నప్పుడు తన సర్వస్వాన్ని, బ్రతుకుని ధారపోస్తున్నట్లు భావించాడు. ఇంకా ఏమిటి ఆలస్యం అని ఎవరో అనటంతో ఈ లోకంలోకి వచ్చాడు శివయ్య. సామాన్లన్నీ బళ్ళలోకి ఎక్కించాడు. ఆఖరున సీత వచ్చింది. తండ్రిపాదాలు పట్టుకొని వదల్లేకపోయింది. శివయ్య కూలబడిపోయాడు. తన గుండెచప్పుడు, తనప్రాణం, తన రెండు కళ్ళు అయిన సీత వెళ్ళి పోతుంటే దు:ఖం ఆగలేదు శివయ్యకు. వీటితో నిండిన కళ్ళకు సీత కనిపించలేదు. ‘ఇదంతా సహజం’ అని ఎవరో అంటూ ఉంటే శివయ్య కళ్ళు తుడుచుకున్నాడు. బళ్ళ వెనుక సాగనంపాడు. ఊరు దాటుతుండగా జ్వాలమ్మ గుడి దగ్గర ఆపి కూతుర్ని తీసుకొని వెళ్ళి మొక్కించాడు. “నాకు కూతుర్ని ఇచ్చి ఇలా అన్యాయం చేస్తావా ?” అని అమ్మవారి దగ్గర మొర పెట్టుకున్నాడు. ఊరు దాటింది ఇక ఆగి పోమన్నా వినకుండా బళ్ళ వెనుక నడుస్తూనే ఉన్నాడు. ఒక చోట బళ్ళు ఆపించి అల్లుణ్ణి దింపి “నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్న పిల్ల ఏదైనా తప్పుచేస్తే నీకు కోపం వస్తుంది. అప్పుడు కాకి చేత కబురు పెట్టు చాలు. నేనేవస్తాను. నీకోపం తగ్గే వరకు నన్ను తిట్టు కొట్టు. అంతే గాని నా బిడ్డను ఏమి అనవద్దని బావురు మన్నాడు. శివయ్య బాధని అర్థం చేసుకున్న అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. ఈ విధంగా ఆడపిల్ల తండ్రిగా శివయ్య ఆవేదనను రచయిత చక్కగా రచించాడు.

2. కుంకుడాకు కథా సారాంశాన్ని రాయండి.
జవాబు:
పారమ్మ, గవిరి ఇద్దరూ ఒకే వయసున్న పల్లెటూరి పిల్లలు. పారమ్మ అప్పలనాయుడు కూతురు. గవిరి చినదేముడు కూతురు. అప్పలనాయుడు పలుకుబడిగల మోతుబరి రైతు. చినదేవుడు కూలి పని చేసుకునేవాడు. వారి మధ్య అంతరమే వాళ్ళ పిల్లల మధ్య ఉంటుంది. పారమ్మ ఊరగాయ రుచిగా ఉందని అనగానే గవిరి రొయ్యలు తిన్నానని అబద్ధం ఆడుతుంది. మీరు రాత్రి వండుకోలేదని పారమ్మ ఎత్తిపొడుస్తుంది.

గవిరి తండ్రి కూలి చేసి ఏమైనా తెస్తేనే వారికి ఆపూట గంజి అయినా తాగి కడుపు నింపుకుంటారు ఆ కుటుంబం. తల్లిదండ్రి గవిరి కష్టపడితే గాని తిండికి కూడా గడవని ఇల్లు అది. ప్రతిరోజు కోనేటికి పోయి ఇంటికి సరిపడా నీళ్ళు మొయ్యాలి. కర్రా కంపా, ఆకు అలము ఏరి పొయ్యిలోకి వంట చెరకు తేవాలి ఇదీ గవిరి పరిస్థితి. పారమ్మ బడికి పోతానన్నప్పుడు కూలిచేసే వాళ్ళ చదువెందుకని గవిరి నిరాశగా అంటుంది. గవిరితోపాటు పొలాల్లోకి వెళ్ళి పారమ్మ పొలాల్లో దొరికే పెసరకాయలు చింతకాయలు ధైర్యంగా తీసుకొని తింటుంది. గవిరి కడుపు కాలుతున్నా సాహసం చేయలేదు. పేదరికం వల్ల ధైర్యం చాలదు గవిరికి డబ్బులేని వాళ్ళు చిన్న దొంగతనం చేసినా పెద్ద నేరమౌతుంది. డబ్బున్న వాళ్ళు చేస్తే అది కప్పిపుచ్చుకోగలరు. అందుకే పారమ్మకు నిర్భయం. ఎవరైనా చూస్తే మాడు పగులుతుందని గవిరి హెచ్చరిస్తే “నేను అప్పలనాయుడు కూతుర్ని ఎవరు ఏమంటారు” ? అని తిరిగి సమాధానం ఇస్తుంది.

తట్టనిండా కుంకుడాకులు ఏరుకొని కాంభుక్త గారి కళ్ళం వైపు నడుస్తారు ఇద్దరూ. అక్కడ చింతకాయలు చూసి పారమ్మ రాయితో కొడుతుంది. మూడు కాయలు పడతాయి. తీసి పరికిణిలో దోపుకొని తింటూ ఉంటుంది. గవిరి ఒక కాయ అడిగినా ఇవ్వదు. కావాలంటే నువ్వూ రాయితో కొట్టు అని అంటుంది. గవిరి ఒక రాయి తీసి వేస్తుంది. క్రింద పడిపోతుంది. మళ్ళీ ఇంకొక రాయివేస్తే కొమ్మ విరిగి పడుతుంది. పొయ్యిలోకి చాలా మంచి సాధనం అని చితుకులు తట్టలో వేసుకుంటుంది. ఎదురుగా కాంభుక్తగారు ఎవరది అని గద్దిస్తాడు. కోపంగా ఉన్న కాంభుక్తని చూసి గవిరి భయపడిపోతూ పొయ్యిలోకి చితుకులు అని అంటుంది. కాంభుక్త కోపంగా తట్టని ఒక తన్ను తంతాడు. ఆకులన్నీ చెల్లాచెదురైపోతాయి. వాటిని పోగు చేసుకోవాలనుకున్న గవిరి నడుంమీద చేతికర్రతో ఒక్క దెబ్బవేసాడు. అంతేకాదు ఆ తుప్పవార ఏందాచావంటూ దొంగతనం అంటగట్టాడు. తాను దొంగ కాదు కాబట్టి ధైర్యంగా నేనేమి దాచలేదు అంటూ ఎదురు తిరిగింది గవిరి. నిజం చెప్పినా కొట్టడానికి వచ్చిన భుక్త గారిని బూతులు తిట్టింది గవిరి. అది సహించలేని భుక్తగారు పాంకోడు విసిరాడు. గవిరి కాలికి తగిలి క్రిందపడింది. ఏడ్చిఏడ్చి కళ్ళు తెరిచేసరికి సాయంత్రం అయ్యింది. `ఆ చింత కంప తనకి అక్కరలేదని అక్కడే వదిలేసి కుంకుడాకులు తట్ట నెత్తిన పెట్టుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడింది. కాలు నొప్పితో మంటగా ఉన్నది. కాలు దెబ్బని చూసుకొంది. బొప్పికట్టి ఎర్రబడింది. తన నిస్సహాయతకు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది.

3. ‘ఊతకర్ర’ కథలో రచయితను ఆకర్షించిన తండ్రీ కొడుకుల అనుబంధాన్ని వివరించండి.
జ.
జీవితంలో అందరూ ఉన్నారు. సుదూర ప్రాంతాల్లో వారితో ఇమడలేక తన ఇంట్లో ఒంటరి బ్రతుకు బ్రతుకున్న వ్యక్తి. జీవన పోరాటంలో తన బిడ్డల కోసం తాపత్రయంతో బ్రతికాడాయన. ఎవరైనా తన బిడ్డల గురించి ఆలోచిస్తారే కాని వారు ఒకరికి బిడ్డలమేనన్న స్పృహ ఉండదు. అందుకే తనవంటి అభాగ్యులు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శనిలా మిగిలిపోతున్నారు.

ఇలా ఆలోచనలతో గందరగోళంగా ఉన్న అతను ఒకరోజు బయటకు వచ్చాడు. ఎంతదూరం నడిచాడో అతనికి తెలియదు. ఒంట్లో ఓపిక లేదు. బాట ప్రక్కన ఒక పెద్ద చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. ఆ చెట్టు నీడన సేదతీరాలని చేరబడ్డాడు ఆ వృద్ధుడు. ఇంతలో అతనికి కొంతదూరంలో ఓ దృశ్యం కంటపడింది. తనను అది బాగా ఆకట్టుకుందని రచయిత భావించాడు.

అక్కడకు కనుచూపుమేరలో ఒక పల్లె అంత ఎండలో అంతదూరం ఎలా వెళ్ళాడో అతనికే ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు చేరాలంటే గుండె గుభేలుమన్నది. కాసేపు అక్కడే కూర్చునే ప్రయత్నం చేశాడు అతడు. ఆ చెట్టు పక్కనే బాట. ఆ బాటకు కాస్త దగ్గరలో కొత్తగా కట్టిన ఇల్లు. ఆ ఇల్లు దూలాల మధ్య ఎండుగడ్డితో కప్పుతున్నాడు ఓ వ్యక్తి. నిప్పులు చెరిగే ఎండలో చెమటలు ధారాపాతంగా కారుతున్నా పనిలో నిమగ్నమయ్యాడు. అది ఆ వ్యక్తి తండ్రి చూశాడు. కన్నపేగు మెలిపడింది. ముసలాడు ఊతకట్టెపై ఆనుకొని తలపైకెత్తి చూశాడు. సూర్యకాంతికి చెయ్యి అడ్డం పెట్టుకొని చూస్తూ పొద్దు తిరిగాక కట్టవచ్చు కదా ! ఇప్పుడు కాస్త అన్నం తిని పడుకోరాదు అని అన్నాడు. పని అయిపోతుంది కాస్తంత కోసం మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి అంటూ తండ్రి మాటను పెడ చెవిని పెట్టాడు.

కన్నతండ్రి మాటను పెడచెవిని పెట్టినందుకు మనసు చివుక్కుమంది. ఇంట్లోకి వెళ్ళి మూడేళ్ళ పసివాడిని తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి ఇంట్లోకి వెళ్ళాడు తండ్రి. పాలుగారే పసివాడి పాదాలు చుర్రుమనగానే కెవ్వుమన్నాడు. ఇంటి పైకప్పు పని చేస్తున్న తండ్రి చెవుల్లో పడిందా కేక. అయ్యయ్యో ! పసివాణ్ణి ఇలా వదిలేసారేమిటని గబగబా దిగాడు. బిడ్డను ఎత్తుకున్నాడు. ఇదే విషయాన్ని రచయిత చెప్పాలనుకున్నాడు. కాకిపిల్ల కాకికి ముద్దు అయితే ఆ కాకి ఇంకొక కాకికి పిల్లే కదా ! ఈ సంగతి ఎవరూ గుర్తించరేమని రచయిత అభిప్రాయం. ఈ తండ్రీబిడ్డల సంఘటన అనుబంధానికి ఒక చక్కని నిదర్శనం. ఈ సంఘటనే ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధునికి ఉపదేశ వాక్యమయ్యింది. ఈ ఘటన ద్వారా రచయిత తండ్రీ కొడుకుల అనుబంధాన్ని వివరించారు.

4. ‘సౌందర్యం’ కథ ద్వారా మనుషుల స్వభావాలను విశ్లేషించండి.
జ.
బస్సులో పుట్టింటికి ప్రయాణమౌతుంది రేఖ భర్తతో సహ, తన ఐదేళ్ళ కొడుకుని తీసుకొద్దామని బస్సులో ముగ్గురు కూర్చొనే సీటులో రేఖ తన భర్త సుందర్రావు ఉండగా చంద్రం అనే వ్యక్తి ఆ సీటులోకి వస్తాడు. సుందర్రావు రేఖ సర్దుకుంటారు. చంద్రం కూర్చుంటాడు. బస్సు బయలుదేరగానే నిద్రలోకి జారుకుంటాడు సుందర్రావు. నిద్రపట్టగానే తెలియకుండానే గురక పెడతాడు. బస్సులో అది అందరికి ఇబ్బందిగా ఉంటుందేమోనని రేఖ సిగ్గు పడుతుంది. బస్సు ఎక్కగానే ఈ నిద్ర ఏమిటి ? అంటుంది. ప్రక్కనే ఉన్న చంద్రాన్ని చూసి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాడో నని ఆలోచిస్తుంది. ఇది సాధారణంగా అందరిలో ఉండే సహజగుణమే. తమను చూసి ఎదుటివారు ఏమనుకుంటారోనని మన సహజత్వాన్ని దాచిపెట్టి కృత్రిమ స్వభావాన్ని అలవాటు చేసుకుంటారు. చాల మందిలో ఈ రకమైన స్వభావమే ఉంటుంది.

ఈ కథలో రేఖ తన భర్తని చూసి చంద్రం ఏమనుకుంటాడోనని ఆలోచిస్తుంది. అలాగే భర్తను కిటికీ వైపు కూర్చోమని చెప్పి మధ్యలో కూర్చుంటుంది. ఇప్పుడు ఎవరైనా చూసినా ప్రక్కనున్న చంద్రం భార్య అనుకుంటారని తృప్తిపడుతుంది. దీనిని బట్టి భర్త అందంగా లేడని బాధ పడే మనుషులు ఈ సమాజంలో ఉన్నారని రచయిత్రి అభిప్రాయం. పెళ్ళి సమయానికి సుందర్రావుకు బట్టతల లేదు. తర్వాత సంపాదన కోసం ఎండనక వాననక కష్టపడి నల్లగా లావుగా బట్టతలతో మార్పులు వస్తాయి. ఆ మార్పుని కూడా అంగీకరించలేని మనుషులు చాలా మంది ఉంటారని ఈ కథ ద్వారా అర్థం అవుతుంది.

బస్సులో నిద్రపోయే సుందర్రావును విసుక్కుంటుంది రేఖ. గురక పెట్టే వ్యక్తిని సహించలేకపోతుంది. బయటకు వచ్చినప్పుడు ఇలా తన మానసిక భావాలతో సంఘర్షణ పడుతుంది. బస్సులో అరటి పళ్ళు తినడం పాన్ వేసుకోవడాన్ని ఇష్టపడదు. అది ఒక అనాగరికుల అలవాటు అనుకునే వారు ఉంటారు. ఎవరికి నచ్చినట్లు వారు తినడం కూడ నచ్చదు. అరటి పళ్ళన్నీ తిన్న సుందర్రావును చూసిన రేఖ అసహ్యించుకుంటుంది. నిద్రపోతూ గురక పెట్టిన భర్త ఎలుగు బంటిలా కనబడతాడు. ముందు సీట్లో చిన్న పిల్లవాడు సుందర్రావును చూసినప్పుడు జూలో జంతువులను చూసిన కొడుకును గుర్తుచేసుకుంటుంది. రేఖ అవస్తను గ్రహిస్తూ ఉంటాడు చంద్రం.

బస్సులో ముందు సీటులో భార్య భర్త 5 ఏళ్ళ ఒక పిల్లవాడు కూర్చుంటారు. ఆ భర్త అందంగానే ఉన్నాడు. భార్య ఓ మోస్తరుగా ఉంటుంది. ఆమెను బస్సు ఎక్కినప్పటి నుండి సతాయిస్తూనే ఉంటాడు. ఆమె తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ ఒక యాస్ప్రిన్ మాత్ర తెమ్మంటే క్రూరంగా నవ్వి నీకు కాఫీలు మోయాలా ? ఇంటికెళ్ళాక తాగవచ్చులే అని అంటాడు. ఇదంతా గమనిస్తూ ఉంటుంది రేఖ. రేఖ భర్త కాఫీ, టిఫెన్ తెచ్చి తినమని ప్రాధేయపడితే విసుక్కుంటుంది. అప్పుడు ముందు సీటులో ఉన్న ఆమె రేఖను చూసి నీవు చాలా అదృష్టవంతురాలవి. తినమని చెప్పే భర్తలు ఎంతమందికి దొరుకుతారు ? భార్యను ప్రేమగా చూసే భర్త దొరకడం నీ అదృష్టం అని అంటుంది. దూరంగా చిన్న బుచ్చుకున్న మొహంతో వస్తున్న సుందర్రావుని చూసి జాలి పడుతుంది. తన భర్త ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు. అమృత హృదయుడు అమాయకుడు ఇటువంటి భర్తను అపార్థం చేసుకున్నాను అని పశ్చాత్తాపపడుతుంది రేఖ. హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం వికృతంగా అనిపించింది రేఖకు. భార్య ప్రశాంతంగా ఉండటం చూసి సంతోషించాడు సుందర్రావు. ఇప్పుడు సుందర్రావు గురక అసహ్య మనిపించలేదు రేఖకు. దీనిని బట్టి బట్టతల నల్లగా ఉన్న వ్యక్తి పది సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా భర్త అందంగా లేడని బస్సులో నిద్రపోతాడని ఆ నిద్రలో గురక పెడుతుండడం వల్ల చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అని ఆలోచించే వాళ్ళు చాల మందే ఉంటారు.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. శుభగమనం బెడ సేఁత కృత్యమే.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : ఇంద్రునికి, ధర్మరాజుకు మధ్య శునకాన్ని గూర్చి చర్చ జరిగి శునకాన్ని వదలమన్న సందర్భంలోనిది.
అర్థం : శుభం ప్రాప్తిస్తున్నపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసం కాదు.
భావం : ధర్మరాజా ! పంతం వీడు, ఎందుకంటే అది ధర్మాన్ని హరించివేస్తుంది. కనుక నేను చెప్పేది కోపగించకుండా విను. కుక్కలకు నా నివాసమైన స్వర్గంలో చోటు ఎలా కలుగుతుంది. ఈ కుక్కను నీవు విడిచిపెడితే నీవు కఠినంగా ఉన్నట్లు కాదు. శుభం జరిగేటపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసమా చెప్పు అని ఇంద్రుడు ధర్మరాజుతో అన్నాడు.

2. తల్లియు దండ్రియున్నఱుగరే యుల్లంబులో.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.
సందర్భం : శివలింగం వద్ద తన్మయుడై ఉన్న తిన్నడిని వెతుకుతూ వచ్చిన చెంచులు తిన్నడితో ఇంటికి తిరిగి రమ్మని కోరుతూ పలికిన సందర్భంలోనిది.
అర్థం : తల్లి, తండ్రి మనసులో దుఃఖించరా !
భావము : నాయనా నిన్ను అలసిపోయేలా చేసి ఇక్కడ వరకు వచ్చేలా చేసిన ఆ అడవి పంది ఎటుపోయింది. మమ్ములను చూసి కూడా ఆదరంతో ఎందుకు చూడవు. వేగంగా కన్నీరు కారుతుంటే మేము ఏమి పలికినను, ఏమి కారణమో తిరిగి పలుకవు. అయ్యో వేటాడుటకు వచ్చి ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు మనసులో ఎంతో దుఃఖిస్తారు అని బోయలు పలికారని భావము.

3. మార్కొని నిలువగ లేక చనిరి కోచ తనమునన్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : రావణుని అనుచరులు యుద్ధమునందు కుబేరుని ధాటికి ఆగలేక పారిపోయారని చెప్పిన సందర్భంలోనిది.
భావము : తమ రాజైన రావణుని తిట్టినాడని మారీచ ప్రహస్తాదులు కుబేరునితో యుద్ధమున అతని ధాటికి ఆగలేక పారిపోయారని ఇందలి భావం.

4. సౌఖ్యంబెంత క్రీడించునో.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.
సందర్భం : శ్మశానంలోని సుఖాన్ని గురించి కవి వర్ణించిన సందర్భంలోనిది.
అర్థం : సౌఖ్యం ఎంతో ఆనందిస్తుంది.
భావము : మానవుడు జన్మించినది మొదలుగా అనుక్షణం పోరాడుతూనే ఉంటాడు. ఈ క్రమంలో కష్టాలు, నష్టాలు, ఆనందం, దుఃఖం, ఆరోగ్య, అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. కానీ శ్మశానంలో అలాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ అంతా ప్రశాంతతే. అందుకే ఇక్కడ సుఖం క్రీడిస్తుంది (ఆటలాడుకుంటుంది) అని జాషువా గారు అన్నారు.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం) (2 × 3 = 6)

1. సహదేవుడెట్టివాడు ?
జవాబు:
సహదేవుడు పాండురాజుకు, మాద్రికి పుట్టిన సంతానం. పాండవులందరిలో చివరివాడు. సహదేవునికి అహంకారమనేది లేదు. మా అందరిలో అతడు ఎంతో సన్మార్గుడని భీముడు కూడా స్తుతించాడు. తన అన్నగారైన ధర్మరాజును తండ్రితో సమానంగా భక్తి ప్రపత్తులతో సేవించేవాడు. భీముడు సహదేవుని మరణ కారణం అడుగగా, సహదేవుడు లోకంలో తనకంటే ప్రాజ్ఞుడు ఎవడూ లేడని భావిస్తూ తనను తాను గొప్పవాడిగా భావించుకునేవాడు. అందుకే ఈ దురవస్థ సంభవించింది అని ధర్మరాజు సహదేవుని గురించి చెప్పాడు.

2. ఇంటికి రమ్మని పిలిచిన బోయలకు తిన్నడిచ్చిన సమాధానాన్ని తెలపండి.
జవాబు:
ఈ శివలింగానికి నా ప్రాణాన్ని మరణించేవరకు ఓడ నడచుటకు కట్టిన దూలం వలె పెనవేశాను. మీరు బాధపడవద్దు. నాతో శివుడు వస్తేనే మీతో కలిసి ఇపుడు నేను వస్తాను. లేనిచో శివుడే దిక్కులో ఉన్నాడో ఆ స్థలంలోనే అనుక్షణం అతనిని అంటిపెట్టుకొని నివసిస్తాను. నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రభువు అన్నీ ఈ దేవుడే.
మీరు ఈ అడవిలో కష్టపడవలసిన అవసరం లేదు. మీరు ఒత్తిడి చేసినను ఇక్కడ నుండి లేచిరాను. చివరికి నా దేవునికై ప్రాణములు వదులుతాను. నేను అసత్యమాడను ఇది నిజం అని తిన్నడు పలికాడు.

3. రావణుడు ఏవిధంగా కైలాసానికి వెళ్ళాడు ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది. బ్రహ్మ నుండి వరాలను పొందిన రావణుడు గర్వముతో లోకములలోని వారినందరిని బాధించసాగాడు. అపుడు రావణుని అన్న కుబేరుడు అతనికి నీతిని చెప్పమని దూతను పంపాడు. రావణుడు ఆ దూతను చంపి కుబేరునిపై యుద్ధం చేసి కుబేరుని ఓడించి అలకాపురం చేరి అక్కడున్న పుష్పకము తీసుకున్నాడు. రావణుడు ఆ పుష్పక విమానము ఎక్కి తన మంత్రి సామంతులైన మారీచ, దూమ్రాక్ష, ప్రవాస్త, శుక మొదలగు వారిని దానిలో ఎక్కించుకొని కైలాస పర్వతమును చేరుకున్నాడు. కైలాసమున ప్రవేశింపబోగా ఆ పుష్పకము కైలాస వాకిట పొగడచెట్టు నీడలో ఆగిపోయినది. కారణము తెలియక శివుని నిందించి నందీశ్వరునిచే శాపము పొందాడు.

4. ‘సౌఖ్యంబెంత క్రీడించునో’ అని జాషువా ఎందుకన్నాడు ?
జవాబు:
ఆకాశంలో కారుమబ్బులు కమ్మి, గుడ్లగూబలు, దయ్యాలు ఆటలాడుకుంటున్నాయి. నలుదిక్కులా బొంతకాకులు గుండెలు ఝల్లుమనేట్లు ఘోషిస్తున్నాయి. అయినప్పటికీ శ్మశానంలో ఆకు కూడా కదలడం లేదు అని జాషువా గారు వర్ణిస్తారు. ఇవన్నీ మానవుడి నిత్యజీవితంలో కష్టాలని, పోరాటాలని కవి ఇలా పోల్చాడు. మానవుడు జన్మించినది మొదలుగా అనుక్షణం పోరాటం చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో కష్టాలు, నష్టాలు, ఆనందం, దుఃఖం, ఆరోగ్యం, అనారోగ్యం ఇలా అనుభవిస్తుంటాడు. కానీ శ్మశానంలో అలాంటివి ఏమీ ఉండదు. అక్కడ అంతా ప్రశాంతతే. అందుకే ఇక్కడ సుఖం క్రీడిస్తుంది అని జాషువా అన్నారు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)

1. మాటతీరు అంటే ఏమిటో వివరించండి.
జవాబు:
మాటతీరు అంటే మనం మాట్లాడే విధానం. ఎప్పుడూ సున్నితంగా, మృదువుగా, చిరునవ్వుతో మాట్లాడే వారిని ఎక్కువమంది ఇష్టపడతారు. వారికి ఎక్కువ స్నేహితులుంటారు. ఎప్పుడూ చిరాకు పడుతూ, పరుషంగా మాట్లాడే వారితో ఎవరూ కలవరు వారితో దూరంగా ఉంటారు. మానవ సంబంధాలన్నీ మనం మాట్లాడే విధానం పైనే ఆధారపడి ఉంటాయి. సుదీర్ఘకాలంగా మనిషి సంఘజీవిగా మనుగడ సాగించటం వెనుక గల అనేక అంశాలలో మాటతీరు చాలా బలమైన అంశం. ప్రతి భాషకూ కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. నుడికారాలు. జాతీయాలు, సామెతలు వంటివి ఆయా భాషల అస్తిత్వాన్ని ప్రతిష్ఠిస్తాయి. ఇవి భాషా సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తాయి. ఈ విషయంలో మన మాతృభాష తెలుగు ఇతర భారతీయ భాషల కంటే ఇంకా కొంత విశిష్టంగా ఉంటుంది.

సమాచారాలను చేరవేయటానికి మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి భాషలో మనం అనేక పదాలను అలవోకగా ప్రయోగిస్తూ వుంటాం. అవి మన వ్యవహారంలో కలిసిపోయి వుంటాయి. ఈ పదాలు మన సామాజిక సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక అంశాలతో ముడిపడి వుంటాయి. వీటిని ప్రయోగిస్తూ మాట్లాడుతున్నపుడు మన మాటతీరు ఎటువంటిదో తెలుస్తుంది.

2. కందుకూరి రచనలను తెలపండి.
జవాబు:
కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ సంక్షేమం కోరే ఆరు ఉత్తమ స్త్రీ చరిత్రలు రాశారు. ప్రహసనాలను రాసి సనాతన ఛాందస ఆచారాలను ఎగతాళి చేశారు. సత్యవతీ చరిత్ర లాంటివి పదమూడు స్త్రీల కథలు రచించి అందులో ఆనాటి స్త్రీల దీనస్థితి వర్ణించారు. ఆరోగ్య ప్రబోధం కోసం శరీర శాస్త్రంపై గ్రంథం వ్రాశాడు. సమాజంలో పేరుకొని పోయిన అవినీతిని తన రచనల ద్వారా బైట పెట్టాడు.
కందుకూరి తన పత్రికలైన వివేక వర్ధిని, చింతామణి, సత్యవాదిలలో దేవదాసీల గురించి, వ్యభిచార వృత్తి గురించి అనేక వ్యాసాలు రాశారు.
తన జీవితానుభవాలు, సమకాలీన సమాజ పరిస్థితిని ప్రతిబింబిస్తూ కందుకూరి స్వీయచరిత్రను రచించారు. అనేక నాటకాలను, ప్రహసనాలను రచించారు. కందుకూరి రచించిన రాజశేఖర చరిత్ర మొదటి నవలగా చెప్పబడుతోంది. ఎన్కో అనువాద నాటకాలు రచించారు. ఈయన చేపట్టని ప్రక్రియ లేదు. అన్ని ప్రక్రియలలోను రచనలు చేశారు. కేవలం మెట్రిక్యులేషన్ చదువుతో 150 రచనలు చేసిన సాహితీ పిపాసి, సంఘ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్న ఘనుడు కందుకూరి.
ఆరుద్ర గద్యతిక్కన అని కందుకూరిని ప్రశంసించారు.

3. అపహాస్యం గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
అపహాస్యం అంటే వెక్కిరింత. సహృదయుడు, ఆరోగ్యవంతుడు అయినవాణ్ణి నవ్వించేది ఉత్తమ హాస్యం. కానిది అపహాస్యం. మనిషిలో సహజంగా ఉండే అంగవైకల్యం- కుంటితనం, గుడ్డితనం, అనాకారితనం, ముక్కువంకర, మూతివంకర వంటి వానిని చూసి నవ్వటం సభ్యత అన్పించుకోదు. ఇది అపహాస్యం చేయటమే అవుతుంది.
కాలు జారి పడ్డ వాడిని చూసి జాలిపడాలి కాని నవ్వి అపహాస్యం చేయకూడదు. కడుపు నొప్పితో బాధపడుతూ వికృతంగా ముఖం పెట్టి మెలికలు తిరుగుతున్న వ్యక్తిని చూసి నవ్వితే అపహాస్యం చేయటమే !
నవ్వతగిన విషయాలేవో, నవ్వకూడని విషయాలేవో తెలుసుకున్న వారే సహృదయులు. వారు ఎవరినీ అపహాస్యం చేయరు.

4. హాస్యమునకు ఒక ముఖ్య కారణం ‘ఆశ్చర్యం’ వివరించండి.
జవాబు:
స్వల్ప విషయాన్ని అద్భుతమైన విషయంగా, గొప్ప విషయంగా చెప్పటం వల్ల కలిగే ఆశ్చర్యం నుండి హాస్యం పుడుతుంది. ఒక అధ్యాపకుడు గ్రీకు చక్రవర్తి అలెగ్జాండరు గురించి గంభీరంగా పాఠం చెప్పి చివరలో ఆ చక్రవర్తి ఏం చేశాడంటే అని ఆపేటప్పటికి విద్యార్థులంతా చక్రవర్తి ఏదో గొప్ప పని చేసివుంటాడని అనుకుంటారు. ‘ఆ చక్రవర్తి ఆకస్మికంగా ఎవరికీ చెప్పకుండా ‘ఢాంం అని చచ్చాడు’ అని అధ్యాపకుడు చెప్పే సరికి ఆశ్చర్యంతో క్లాసంతా గొల్లుమంటుంది. ప్రసంగంలో పూర్వ భాగానికి భిన్నమైన ముగింపు ఆశ్చర్యాన్ని కలిగించి నవ్వు పుట్టిస్తుంది.

క్షురకుడు క్షవరం చేస్తున్నప్పుడు గాట్లు పడుతుంటే ఆ వ్యక్తి బాధ తగ్గించటానికి మాటల్లోకి దించుతూ ‘ఇదివరకు ఈ షాపుకు వచ్చారా’ అంటాడు. ఆ వ్యక్తి లేదు, ఆ చెయ్యి యుద్ధంలో తెగిపోయిందయ్యా అన్నాడు. ఈ సమాధానం క్షురకుడికి తలవంపులు కలిగించినా, అనుకోని ఆ సమాధానం ఆశ్చర్యం కలిగించి నవ్వు పుట్టిస్తుంది.
ఆశ్చర్యం కూడ హాస్యానికి ఒక ముఖ్యకారణమే!

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)

1. శ్రీరంగం నారాయణబాబును గురించి రాయండి.
జవాబు:
శ్రీరంగం నారాయణబాబు 1906వ సంవత్సరంలో రమణమ్మ, నారాయణ దంపతులకు జన్మించాడు. మహాకవి శ్రీశ్రీ ఇతనికి తమ్ముడి వరుస అవుతాడు. నారాయణబాబు అభ్యుదయ కవి. రుధిరజ్యోతి అనే కవితా సంకలనం, ఎర్రబుస్కోటు, అఖిలాంధ్ర దొంగల మహాసభ వంటి కథలు, మల్లమ్మదేవి కూతురు, పాలవాన వంటి నాటికలు రచించాడు.

నిత్య జీవన పోరాట సమస్యలు నారాయణబాబు కవితా వస్తువులు. విభిన్న పద ప్రయోగం, క్లుప్తత, గాఢతాత్త్వికత, ప్రతీకాత్మక అభివ్యక్తి వీరి కవిత్వంలో కనిపిస్తుంది. వీరు 1961వ సంవత్సరంలో మరణించారు.

2. యస్వీ బుజంగరాయశర్మ జీవిత విశేషాలను తెలపండి.
జవాబు:
యస్వీ భుజంగరాయశర్మ ఉత్తమ అధ్యాపకులు. తమ విద్యాబోధన ద్వారా వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు.
వీరు గుంటూరు జిల్లా తెనాలి దగ్గర వున్న కొల్లూరు గ్రామంలో 15-12-1925న జన్మించారు. రామలక్ష్మమ్మ, రాజశేఖరం వీరి తల్లిదండ్రులు. వీరు స్వగ్రామంలోను, నెల్లూరు వి.ఆర్. కళాశాలలోను, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటిలోను విద్యనభ్య సించారు. కొంతకాలం చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. తరువాత కావలి జవహర్ భారతి కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా చిరకాలం పని చేశారు.
తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతికి సంబంధించి వీరు అనేక వ్యాసాలు, కవితలు, నృత్య నాటికలు రచించారు. వీరు 7-8-1997న కన్ను మూశారు.

3. గుఱ్ఱం జాషువా రచనలను పేర్కొనండి.
జవాబు:
జాషువా రచించిన అనేక ఖండకావ్యాలు ఆధునిక తెలుగు కావ్యావరణంలో సరికొత్త వాతావరణానికి ఊపిరులూదాయి. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్మహల్, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర, ముసాఫరులు, నేతాజీ, బాపూజీ వంటి కావ్యాలు ‘జాషువాకు ఎనలేని గౌరవాన్ని సంతరింపచేశాయి.

4. కంకంటి పాపరాజు రచనలను, కవితాశైలిని తెలపండి.
జవాబు:
కంకంటి పాపరాజు 17వ శతాబ్దమునకు చెందిన కవి. ఇతడు నెల్లూరు మండలము నందలి ప్రళయ కావేరి పట్టణమునకు చెందినవాడు. ఇతని తల్లిదండ్రులు నరసమాంబ, అప్పయ్య మంత్రి. పాపరాజు చతుర్విధ కవితా నిపుణుడు. యోగ, గణితశాస్త్ర ప్రావీణ్యుడు. సంస్కృతాంధ్ర భాషలలో పండితుడు. “పుణ్యకరమైన రామకథ హైన్యము మాన్పదే యెట్టి వారికిన్” అని నమ్మినవాడు పాపరాజు. వాల్మీకి రామాయణములోని ఉత్తరకాండను గ్రహించి ఒక స్వతంత్ర ప్రబంధంలా ఉత్తర రామాయణాన్ని వ్రాశాడు. ఇది ‘8’ ఆశ్వాసాల ప్రబంధం. రాజనీతిని ఈ కావ్యంలో చక్కగా వివరించాడు. ఉత్తర రామాయణంతో పాటుగా ఈయన “విష్ణు మాయా విలాసము” అని యక్షగానాన్ని రచించాడు. ఈ రెండింటిని మదనగోపాల స్వామికి అంకితం చేశాడు.

IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. సదుపాయాలను కల్పించమని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్కు లేఖ.
జవాబు:
స్థలం : కడప
తేది : 20-9-2022.

మహారాజశ్రీ గవర్నమెంట్ కాలేజి ప్రిన్సిపాల్ గారికి,
కడప.
ఆర్యా!
మన కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు కూర్చొనుటకు తగినన్ని బెంచీలు లేవు. ఎండలు ఎక్కువగా ఉన్నందున క్లాసులోని విద్యార్థులకు ఉక్కపోసి చికాకు కలుగుతున్నది. అర్థశాస్త్రము బోధించు అధ్యాపకులు లేనందున ఆయా తరగతుల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గ్రంథాలయములో విద్యార్థులు కూర్చొనుటకు మరికొన్ని బెంచీలు, చదువుకోడానికి మరికొన్ని వార్తాపత్రికలు, పుస్తకాల ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉన్నది. మా అభ్యర్థనను మన్నించి క్లాసులలో అవసరమైన బెంచీలు, ఫ్యానులు ఏర్పాటు చేయుటకు, అధ్యాపకుల నియామకం జరుగుటకు తగిన కృషి చేయవలసినదిగా కోరుతున్నాను.

ఇట్లు
విధేయుడు,
XXXXXX.
సెక్షన్ నెం. XXXXX,
నెం. XXXXX.

చిరునామా :
ప్రిన్సిపాల్,
గవర్నమెంటు కాలేజీ,
కడప.

2. అధికార తెలుగు భాష అమలుకై లేఖ.
జవాబు:
స్థలం : వరంగల్,
తేది : 26-9-2022.

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి,
ఆర్యా!
నమస్కారములు,
భారతదేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న రెండవ భాషగా తెలుగు భాషకు ప్రఖ్యాతి ఉంది. కానీ, మన రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలన్నీ ఇంగ్లీషు భాషలోనే జరుగుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, సహాయాలు, సరాసరి ప్రజలకు చేరటం లేదు. తెలుగును అధికార భాషగా చేసి, అభివృద్ధి సాధించాలన్న దృష్టితో ఏర్పాటు చేసిన అధికార భాషా సంఘానికి సరైన సహకారం లభించడం లేదు. కనుక అధికార భాషగా తెలుగును అమలు చేయటానికి తగు చర్యలు తీసికోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

ఇట్లు
భవదీయులు
XXXXXX,
XXXXXX,
XXXXXX.
ఆంధ్రప్రదేశ్ తెలుగు అధ్యాపకుల సంఘం.

చిరునామా :
గౌరవనీయులైనర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి,
సచివాలయం,
హైదరాబాద్,
ఆంధ్రప్రదేశ్.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి.

1. డప్పింగూలె
2. దుర్యాత్ము
3. తారాద్రి
4. అట్లుగావున
5. జగతినెందు
6. కపాలమొక్కటి
7. ఆత్మైక
8. నీయనుజులు
జవాబు:
1. డప్పింగూలె – డప్పిన్ + కూలె – సరళాదేశసంధి.
సూత్రం : 1) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.

2. దుర్యాత్మ – దురి + ఆత్మ – యణాదేశసంధి.
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమైనపుడు క్రమముగా య, వ, ర లు ఏకాదేశమగును.

3. తారాద్రి తార + అద్రి – సవర్ణదీర్ఘసంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములు పరమైనప్పుడు వాటి దీర్ఘము లేకాదేశమగును.

4. అట్లుగావున – అట్లు + కావున – గసడదవాదేశసంధి .
సూత్రం : ప్రథమమీది పరుషములకు గసడవదవలు బహుళముగానగు.

5. జగతినెందు జగతిని + ఎందు – ఇత్వసంధి.
సూత్రం : ఏమ్యాదుల ఇత్తునకు సంధి బహుళము.

6. కపాలమొక్కటి – కపాలము + ఒక్కటి – ఉత్త్వసంధి.
సూత్రము : ఉత్తునకచ్చు పరమైనప్పుడు సంధియగు.

7. ఆత్మైక – ఆత్మ + ఏక – వృద్ధిసంధి.
సూత్రము : అకారమునకు ఏ, ఐ లు పరమైనప్పుడు ఐ కారము ఓ, ఔ లు పరమైనప్పుడు ఔ కారము ఏకాదేశమగును.

8. నీయనుజులు – నీ + అనుజులు – యడాగమసంధి.
సూత్రము : సంధి లేని చోట స్వరంబున కంటే పరంచైన స్వరంబునకు యడాగమంబగు.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు వ్రాసి, సమాసాల పేరు రాయండి. (4 × 3 = 12)

1. రాజాజ్ఞ
2. మధ్యాహ్నము
3. ఆనంద బాష్పములు
4. యక్షరాక్షసులు
5. కోదండధరుడు
6. భక్తియుక్తుడు
7. అసాధ్యము
8. కౌర్య శూరులు
జవాబు:
1. రాజాజ్ఞ : రాజు యొక్క ఆజ్ఞ – షష్ఠీ తత్పురుష సమాసం.
2. మధ్యాహ్నము : అహ్నము మధ్య భాగము – ప్రథమ తత్పురుష సమాసం.
3. ఆనంద బాష్పములు : ఆనందంతో కూడిన బాష్పములు – తృతీయా తత్పురుష సమాసం.
4. యక్ష రాక్షసులు : యక్షులు, రాక్షసులు – ద్వంద్వ సమాసం.
5. కోదండ ధరుడు : కోదండమును ధరించినవాడు – ద్వితీయా తత్పురుష సమాసం.
6. భక్తి యుక్తుడు : భక్తి చేత యుక్తుడు – తృతీయా తత్పురుష సమాసం.
7. అసాధ్యము : సాధ్యము కానిది – నఞ తత్పురుష సమాసం.
8. కార్య శూరులు : కార్యమునందు శూరులు – సప్తమీ తత్పురుష సమాసం.

XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (4 × 2 = 8)

1. సనివారం
2. దృతం
3. శబ్ధం
4. బాద
5. ప్రబందం
6. క్రుష్ణుడు
7. ద్రుశ్యం
8. వుడు
9. ఇనాయక
10. యెలుక
జవాబు:
1. సనివారం – శనివారం
2. దృతం – ద్రుతం
3. శబ్ధం – శబ్దం
4. బాద – బాధ
5. ప్రబందం – ప్రబంధము
6. క్రుష్ణుడు – కృష్ణుడు
7. ద్రుశ్యం – దృశ్యం
8. సివుడు – శివుడు
9. ఇనాయక – వినాయక
10. యెలుక – ఎలుక

XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. A friend in need is a friend indeed.
జవాబు:
ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన మిత్రుడు.

2. Aditya is a famous doctor in our state.
జవాబు:
మన రాష్ట్రంలో ఆదిత్య ప్రసిద్ధి చెందిన డాక్టరు.

3. These mangoes are very sweet.
జవాబు:
మామిడి పళ్ళు చాలా తియ్యగా ఉంటాయి.

4. Ramanujan was a genious in mathe- matics.
జవాబు:
గణిత శాస్త్రంలో రామానుజం దిట్ట.

5. If you work hard you are sure to pass.
జవాబు:
నీవు కష్టపడి చదివితే తప్పకుండా పరీక్షలలో ఉత్తీర్ణుడవు అవుతావు.

XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)

ప్రాణాలను కాపాడేందుకు లేదా పరిశోధనల నిమిత్తం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి శరీర భాగాలను అమరుస్తారు. బ్రతికి ఉన్న వారి నుంచి కొన్ని శరీర భాగాలను తీయడం ఒక పద్ధతి; చనిపోయిన వారి ను చి కొన్ని శరీర భాగాలను వెలికితీసి మరొకరికి అమర్చడం ఇంకో పద్ధతి. అవయవ దానం ప్రక్రియ కుటుంబ సభ్యుల ఆమోదంతో పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ప్రపంచంలో తొలిసారిగా 1954లో అవయవ దానం చేసిన దాత ‘రొనాల్డ్ లీ హెరిక్’. అతి వృద్ధ అవయవ దాతగా స్కాట్లాండ్ దేశానికి చెందిన 107 సంవత్సరాల మహిళ తన కంట్లోని కార్నియాను దానం చేయడం ద్వారా చరిత్రలో నిలిచారు. అవయవ దానాన్ని వ్యాపారంగా నిర్వహించడం చట్టప్రకారం నేరం. ఆగష్టు 13వ తేదీన అవయవ దాన దినోత్సవంగా ప్రకటించి, ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు :
1. ప్రపంచంలో తొలి అవయవ దాత ఎవరు ?
జవాబు:
రోనాల్డ్ లీ హెరిక్.

2. అవయవ దానానికి ఎవరి అనుమతి తప్పనిసరి ?
జవాబు:
కుటుంబ సభ్యుల అనుమతి.

3. అతివృద్ధ అవయవ దాత ఏ దేశానికి చెందినవారు ? వారి వయస్సు ఎంత ?
జవాబు:
స్కాట్లాండ్ – 107

4. అవయవ దానాన్ని ఏ విధంగా నిర్వహించరాదు ?
జవాబు:
వ్యాపారంగా నిర్వహించరాదు.

5. ఏ రోజును అవయవ దాన దినంగా ప్రకటించారు ?
జవాబు:
ఆగష్టు – 13.

XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. కేతన దశ కుమార చరిత్రను ఎవరికి అంకిత మిచ్చాడు ?
జవాబు:
తిక్కనకు అంకితమిచ్చాడు.

2. అస్పృశ్యత సంచరించుటకు తావులేని స్థలమేది ?
జవాబు:
స్మశానం.

3. విశాలాంధ్ర ఉద్యమానికి గొప్ప స్ఫూర్తి నిచ్చిన గేయం ఏది ?
జవాబు:
చెయెత్తి జై కొట్టు తెలుగోడా.

4. మానవ రూపం దాల్చినది ఏమిటి ?
జవాబు:
శివుని నేత్రాగ్ని.

5. ధూర్జటి రచించిన శతకం పేరేమిటి ?
జవాబు:
శ్రీకాళ హస్తీశ్వర శతకం.

6. ధర్మ పరీక్షను ఏ గ్రంథం నుండి స్వీకరించారు ?
జవాబు:
ఆంధ్రమహా భారతం.

7. వేముల పల్లి పేర్కొన్న అమర కవి ఎవరు ?
జవాబు:
గురజాడ అప్పారావు.

8. నంది ఎవరి వాహనం ?
జవాబు:
శివుని.

XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏకపద / వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. కలవారి కోడలు కలికి కామాక్షి పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
యస్వీ భుజంగ రాయశర్మ.

2. పాల్కూరికి సోమనాధుడు ఏ కవితా ప్రక్రియను ఆదరించాడు ?
జవాబు:
ద్విపద.
3. హాస్యము అనగా ఏమిటి ?
జవాబు:
నవ్వు పుట్టించేది.

4. చేమకూర వేంకట కవి రచించిన కావ్యమేది ?
జవాబు:
విజయ విలాసము.

5. రాయలవారి విజయనగరం ఏ నదీ తీరాన ఉన్నది?
జవాబు:
తుంగభద్రానది

6. మొత్తం లోకాలెన్ని ?
జవాబు:
14 లోకాలు

7. బాలమురళి ఎన్ని మేళకర్తల మీద కీర్తనలు రాసాడు ?
జవాబు:
72 మేళకర్తల పైన.

8. నేను ఫెమినిష్టుని, హ్యూమనిష్టుని అని ప్రకటించుకొన్నది ఎవరు ?
జవాబు:
మల్లాది సుబ్బమ్మ.

AP Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 7 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Model Paper Set 7 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)

1. ఓ సామీ ! ……………….. నీ కిందిటికే లింగమా !
జవాబు:
ఓసామీ ! యిటువంటి కొండ దరిలో నొంటిం బులుల్ సింగముల్
గాసింబెట్టెడి కుట్ర నట్టడవిలోఁ, గల్గువ్వి క్రీనీడ, నే
యాసంగట్టితి వేటిగడ్డ నిలు ? నీ వాఁకొన్నచో కూడు నీ
ళ్ళేసుట్టంబులు దెచ్చిపెట్టెదరు ? నీకిందేటికే లింగమా !

భావం : ఓ స్వామీ యిటువంటి కొండపై గుహలో ఒంటరిగా పులులు, సింహములు బాధపెట్టు భయంకరమైన అరణ్యమధ్యంలో రావిచెట్టు నీడన నది ఒడ్డున, ఏ కోరికతో గుడి నిర్మించావు ? నీకు ఆకలి అయినచో ఏ బంధువులు అన్న పానీయములు తెచ్చి యిస్తారు. నువ్వు ఇక్కడ ఎందుకుండాలి లింగమా అని భావం.
‘తిన్నడి ప్రశ్నలలో అతనిలోని నిర్మలత్వం, అమాయకత్వం అతనిలోని ముగ్ధ భక్తిని తెలియజేస్తున్నాయి.

2. కడుఁ గోపించి ………………. వాఁడడఁచెనంభోబాణ వేగంబునన్.
జవాబు:
కడుఁ గోపించి దశాననుం డతని వక్షః పీఠమున్ జొచ్చి పో
యెడునట్లుగ్ర శరంబు వేయుటయు యక్షేశుండు ధీరత్వ మే
ర్పడఁ గోదండ గుణారవంబఖిల దిగ్భాగంబులన్ నిండ న
ప్పుడు వహ్న్యస్త్రము వైవ వాఁ డడఁచెనంభోబాణ వేగంబునన్.

భావం : రావణాసురుడు మిక్కిలి కోపముతో కుబేరుని వక్షస్థలము చీలి పోవునట్లుగ వాడియైన బాణములు వేయగా కుబేరుడు ధీరత్వముతో వింటినారి ధ్వని అన్ని దిక్కులా ప్రతిధ్వనింపచేయుచూ ఆగ్నేయాస్త్రము వేసెను. దానిని రావణుడు వారుణాస్త్రముతో వెంటనే అణచివేసెను.

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. తిన్నడు శివలింగమును తన ఊరికి రమ్మని పిలచిన తీరును తెలపండి.
జవాబు:
తిన్నడు శివలింగాన్ని చూచి గగుర్పాటు అనెడి కవచంతో కూడిన శరీరం కలవాడై ఆనందం వలన కలిగిన కన్నీరు హెచ్చగా, ఆ శివలింగమునకు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి సమీపించాడు.
ఓ సామీ యిటువంటి కొండపై గుహలో ఒంటరిగా పులులు, సింహములు బాధపెట్టు భయంకరమైన అరణ్యమధ్యంలో రావిచెట్టు నీడన, నది ఒడ్డున ఏ కోరికతో గుడి నిర్మించావు ? నీకు ఆకలి అయినచో ఏ బంధువులు అన్నపానీయములు తెచ్చియిస్తారు. నువ్వు ఇక్కడ ఎందుకుండాలి లింగమా !

కొండలలో, అడవులలో సంచరించి బలిసిన అడవి పందులు, లేడులు, జింకలను ముక్కలుగా చేసి పలు విధములుగా చిన్నక్క పెద్దక్క రుచికరంగా వండుతారు. పిట్టలను కూడా వండుతారు. ఈ అరణ్యంలో నివసించుట ఎందుకు ? ఓ శివ లింగమా ! నాకు మరొకమాట ఎదురుచెప్పక ఉడుమూరుకి రమ్ము.

ఓ శివలింగమా ! ఆలకించు అక్కడ (ఉడుమూరులో) నీకు పరమాన్నమునకై నివ్వరి బియ్యము, బడిపిళ్ళు, గునుకు బియ్యము, వెదురు బియ్యం, చమరీ మృగం పాలు ఉన్నాయి. పుట్టతేనె, పెరతేనె, పుట్టజున్ను (జుంటితేనె), తొఱ్ఱతేనె కలవు. వాటితో మాటిమాటికి ముంచుకొని తినుటకు కాలుటచే పొడిగా మారి, పొడుములాగా రాలే నింజెట్లు అనే జాతి దుంపలు కలవు.

నేరేడు పండ్లు, నెలయుటి పండ్లు, కొండమామిడి, దొండ, పాల, నెమ్మిబరివెంక, చిటముటి, తొడివెంద, తుమ్మికి, జాన, గంగరేను, వెలఁగ, పుల్లవెలఁగ, మోవి, అంకెన, బలుసు బీర, పిచ్చుక బీర, కొమ్మి, ఈత, గొంజి, మేడి మొదలైన ఫలములు మా చెంచుజాతి స్త్రీలు కలిసి మెలసి తీసుకువస్తారు. నీకు వాటిని ఇస్తాను. దయచేసి రావయ్య.

ఇల్లా ? వాకిలా ? ఇష్టమయిన స్నేహితులా ? వయసులో ఉన్న బంధువులా ? యిల్లాలా ? కొడుకా ? ఎవరున్నారు ? (ఎవరు లేరు), ఏ సుఖ సాధనములు లేకుండా జీవితం గడుపుట సాధ్యమా ? (కాదు) ; మా బోయపల్లెలో నీకు కావలసిన వన్నీ ఉన్నాయి. నీకు సమృద్ధిగా ఇస్తాను. అయ్యో ! ఒంటరిగా ఉండక ఓ శివలింగమా మా బోయపల్లెకు విచ్చేయుమా.

శివుని మూడవ కంటిచూపుకు దగ్ధమయిన మన్మథుడిని తమ చూపుల ప్రసారంతో జనింపచేయగల సుందరమైన ఎఱుక కాంతలను నీ సేవకు ఇస్తాను. నన్ను అనుగ్రహిస్తే ఇప్పుడు నాతో రమ్ము. రాకున్న నిన్ను విడచి నేను వెళ్ళను. ఇక్కడే నీతోడిదే లోకంగా ఉంటాను. నీ దయను పొందుతాను. నీ మౌనాన్ని నీకిష్టమై నపుడు విడుము. నిన్నిపుడు కష్టపెట్టెను అని తిన్నడు శివునితో పలికి శివభక్తి పారవశ్యంలో మునిగిపోయాడు.

2. వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న పూర్వపు ‘తెలుగోడి’ వైభవాన్ని వివరించండి.
జవాబు:
మహోన్నతమైన చరిత్ర గల తెలుగోడా ! నీ జాతి ఔన్నత్యానికి చేయెత్తి జైకొట్టు. సమవుజ్జీయే లేని జాతి, జయించడానికి సాధ్యం కాని కోటలు కలిగి ఓటమిని అంగీకరించని జాతి నేడు తన పూర్వీకుల పౌరుషాన్ని, శౌర్యాన్ని మరచిపోయి నివురుగప్పిన నిప్పులాగా నిద్రాణ స్థితిలో ఉంది. అట్టి జాతిని తట్టి లేపగల ఘనచరిత్ర గలిగిన తెలుగోడా. మన వీరుల రక్తపు ధారలు కొరత లేకుండా మాతృభూమికి అర్పించిన పలనాడు, వెలనాడు ప్రాంతాలు నీవే కదా. ఆ త్యాగస్ఫూర్తి, ఆ వీరత్వానికి నీవే కదా వారసుడివి. మహాభారత యుద్ధంలోని అభిమన్యుని గుర్తుకు తెచ్చిన పలనాటి వీరుడు బాలచంద్రుడు ఎవరివాడు ? నీవాడే. బొబ్బిలి శౌర్య ధైర్యాలకు ప్రతీక తాండ్రపాపారాయుడు నీవాడే.

వితంతువైనా స్వశక్తితో ఎదిగి, పలనాటి నలగామరాజుకి మంత్రిగా పేరొందిన అపర చాణక్య మేధాసంపన్నత గల నాయకురాలు నాగమ్మ. బొబ్బిలి కోట పతనమయ్యాక శత్రువుల బారినుంచి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి బొబ్బిలి పాలకుడు రాజారంగారావు ధర్మపత్ని, వీరతాండ్రపాపారాయుడి సోదరి అయిన రాణి మల్లమ్మ చేసిన అపూర్వ ప్రాణత్యాగం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. తన కవితా ప్రావీణ్యంతో రామాయణాన్ని రచించి ప్రసిద్ధి చెందిన కవయిత్రి మొల్ల యుద్ధానికి వెళ్తే తిరిగిరాడని తెలిసి కూడా తన భర్త బాలచంద్రుని ఎంతో గుండెదిటవుతో యుద్ధరంగానికి పంపి అజరామర కీర్తిని ఆర్జించిన మగువ మాంచాల వీరంతా నీ తోడపుట్టిన సోదర, సోదరీమణులే కదా. ఈ తెలుగు నేల ఎందరో వీరనారీమణులకు కన్నతల్లి. ఎందరో వీరులను కన్న మాతృమూర్తులకు జనని ఈ తెలుగుతల్లి.

గతకాలాలలోని మన ధైర్య, శౌర్య పరాక్రమాలను కథలు, కథలుగా చెప్పారు. మన పూర్వకులలోని ఆ సత్తువ ఎక్కడ దాచావు తెలుగోడా ? ఈ భారత భూమిలో మన ఉనికే లేకపోయింది. అనగా ఒక ప్రత్యేక జాతిగా మన అస్తిత్వాన్నే కోల్పోయాము. ఘనచరిత్ర గల ఆంధ్రులు నేడు బ్రతుకే ఎంతో భారంగా గడుపుతున్నాడు. వంద రకాలుగా పోరాడైనా సరే అన్ని రంగాలలో మొదటి స్థానంలో మనం నిలవాలి.

ఎన్నో చారిత్రక విషయాలు తెలియజెప్పే నాగార్జున కొండ, అమరావతీ స్థూపాలపై ఉన్నా శిల్పాలలో సజీవ చైతన్యం. నింపావు. అవి శిల్పాలా సజీవ మూర్తులా అన్నట్లుగా మలచిన ఘనఖ్యాతి మనది. మేమెవరికీ తక్కువకాము. అని మన ఆంధ్ర శిల్పులు తమ ఖ్యాతిని చాటారు. ఇది కదా శిల్పకళ అని దేశదేశాలవారు మన శిల్పకళా సంపదను ప్రస్తుతించారు. లండన్ మ్యూజియానికి తరలించబడిన అమరావతీ శిల్పాలు మన ఆంధ్రుల శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి.

రాజ్యం వీరులు పౌరుష, పరాక్రమాలతో సంపాదించుకునేది అని చాటి చెప్పిన తిక్కన మహాకవి వాక్కు సదా ఆచరణీయం. మన పూర్వీకుల పరాక్రమ గాధలను తెలుసుకుని, ఆ స్ఫూర్తితో అభివృద్ధి పథంలోకి సాగాలి.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. రాయలవారు పెద్దన రాసిన మను చరిత్రను అందుకున్న తీరును వివరించండి.
జవాబు:
ఆ సంవత్సరం మహర్నవమినాడు రాయలవారు భువన విజయంలో మను చరిత్ర అందుకుంటున్నారన్న వార్త సామ్రాజ్యం మారుమూలలకి పాకిపోయింది. ఎక్కడెక్కడి విద్వాంసులు, గాయకులు కొన్నిరోజుల ముందుగానే విజయనగరానికి వచ్చి విడిది చేశారు. వచ్చిన కవులలో సగం మంది పెద్దన్నగారి యింట్లోనే దిగారు.

ముందు ఇద్దరూ, వెనక శకటంలో అప్పాజీ పెద్దన్న గారింటికి వస్తారు. రాయలవారు అక్కడికి వస్తున్నారని, ఊరేగింపు మహోత్సవం పెద్దన్నగారింటి నుండి కొలువు కూటందాకా సాగుతుందని అప్పాజి అక్కడ వున్న మహా కవులందరితో చెపుతాడు. కొంచెంసేపట్లో విజయనగర ప్రజలు చేసే జయజయ ధ్వానాలు దగ్గరగా వినబడతాయి. రాయలవారు అల్లసానివారి గృహంగణానికి మంత్రులతో, సామంతులతో వస్తారు. ముందు అప్పాజి, అచ్యుతదేవరాయలు, నంది తిమ్మన, మాదయగారి మల్లన నడుస్తుంటే, పింగళి సూరన చెయ్యి అందుకుని వచ్చి, బంగారపుటడ్డల పల్లకిలో పెద్దనగారు కూర్చుంటారు.

శ్రీకృష్ణ దేవరాయలు ముందు నిలబడి పల్లకి తన చేతితో ఎత్తుతాడు. తక్షణం కొందరు సామంతులు, కవులు పల్లకి ‘బొంగులకు భుజాలు తగిలిస్తారు. భోజరాజేనా ఇలా చేశాడని విన్నామా ! మహాకవుల గొప్పతనం మహాకవులకే తెలుస్తుందని రాయలను ప్రశంసిస్తూ నంది తిమ్మన, ధూర్జటి మొదలైన కవీశ్వరులు ఆ గౌరవం తమకి జరిగినట్లే సంతోషిస్తారు.

ముందు వందలకొద్దీ రౌతులు తరవాత చల్లగా సాగే తంజావూరు సన్నాయి కూటం. భట్టు కవుల స్తుతి పాఠాలు, ఆ వెనక వేద మంత్రాలు పఠించే వైదిక బృందం, కంచి నుంచి వచ్చిన కామ సుందరి మేళం. ఆ వెంటనే మంత్రులతో సామంతులతో, దండనాధులతో, కవులతో, పండితులతో, గాయకులతో శ్రీకృష్ణదేవరాయలు. ఊరేగింపు విజయనగర రాజు వీధులలో సాగుతుంటే తోవలో రాయలవారికి, మహాకవికి ప్రజలు హారతులు ఇచ్చారు. శఠకోపయతుల మఠం దగ్గర రాయలు, పెద్దన పల్లకి దిగి గురువుగారి పాదాలపై శిరస్సులు ఉంచారు. రాయలవారి నిండు సభలో, మను చరిత్రను పెద్దనగారు పఠిస్తున్నప్పుడు ‘ఆంధ్రకవితా పితామహుడనెవ్వరీడు పేర్కొన నీకున్’ అన్న పద్యం దగ్గరికి వచ్చేసరికి మహాకవి కంఠం రుద్ధమై చదవలేకపోయారు. పఠనానంతరం కవి పండితులందరూ మను చరిత్రలో, ఆంధ్ర కవిత్వ చరిత్రలో నవయుగం ప్రారంభమైనదని కీర్తించారు.
ఇంత కన్నుల పండుగగా రాయలవారు మను చరిత్రను అందుకున్నారు.

2. యార్లగడ్డ తెలియజేసిన ఏవేని నాలుగు ముఖ్యమైన పదాలను వివరించండి.
జవాబు:
యార్లగడ్డ వారి ‘మాటతీరు’ గ్రంథంలో 200 పదాలకు శాస్త్రీయ విశ్లేషణ ఉంది. అందులో నుంచి స్వీకరించిన ఈ పాఠ్యభాగంలో నాలుగు ముఖ్యమైన పదాలు :
ఏరువాక పున్నమి :
జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పున్నమి అంటారు. ఏరు వాక పదాల కలయిక ఏరువాక. ఏరు అంటే నది. వాక అంటే వాగు. వర్షాలు పడడం వలన జ్యేష్ఠ పౌర్ణమి నాటికి ఏరులు, వాగులు ప్రవహిస్తాయి. ఇదే తొలకరి. తొలికారు అంటే వ్యవసాయ సంబంధంగా మొదటి ఋతువు. ఈ పౌర్ణమికి రైతులు కవుళ్ళు నిర్థారించుకోవటం, పాలేర్లను నియమించుకోవటం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల వారికి తొలకరి శ్రావణ పౌర్ణమి. శాసనాల్లో దీనిని పేరామణి పున్నమి అంటారు. ‘పేర్’ అంటే విత్తులు విత్తటం. ఆమణి అన్నది శ్రావణం నుంచి వచ్చింది. ఇరాంబరము అంటే వడగల్లు. తొలకరి వర్షాలప్పుడే వడగళ్ళు పడతాయి.

కొంగు బంగారం :
అనాయాసంగా కావలసింది లభిస్తే ఈ పదబంధాన్ని వాడతారు. వివాహిత స్త్రీల విషయంలో మాత్రమే వాడే పదబంధమిది. ప్రథమ సమాగమం సమయంలో వరుడు వధువు కొంగుకు ఒక కాసు బంగారు నాణాన్ని కడతాడు. అది వరుడు వధువుకు చెల్లించే కట్నం. దానిని వాడుకునే హక్కు ఆమెకు మాత్రమే ఉంటుంది. దానిని తిరిగి ఆమె తన కోడలుకు కట్టటానికి కుమారునికి ఇస్తుంది. అలా అది పరంపరగా వెళుతుంది. కుమారులు ఒకరికన్న ఎక్కువుంటే, వేరే కొని ఇస్తారు. ఆచారం ఇంత కఠినంగా ఉన్నా, ఒక్కొక్కప్పుడు విధిలేని స్థితిలో ఆమెకు ఆర్థికావసరం కలుగవచ్చును. అప్పుడు ఇబ్బంది పడకుండా ఉపయోగించుకొవటానికి వీలవుతుంది. అందుబాటులో ఉన్న ధనంగా కొంగు బంగారమనే మాట వాడుకలోకి వచ్చింది.
ఇప్పుడు పురుషుల విషయంలో కూడ కొంగు బంగారమనే మాట రెడీ మనీ అనే భావనలో వాడుకలోకి వచ్చింది.

పులిహోర :
పుల్లని ఆహారాన్ని పులిహోర అన్నారు. రాయలసీమలో దీన్నే చిత్రాన్నమంటారు. కన్నడంలో పులియోదర. ఆహారానికి వికృతి ఓగిరం.‘గ’ కారం దకారమై పులిఓదర అయింది. ఇది నిజానికి ప్రత్యేకమైన వంట కాదు. రుచిని బట్టి ప్రత్యేకతను సంతరించు కుంది.మిగిలిపోయిన అన్నాన్ని చెడిపోకుండా నిలువ చేసుకోవటానికి చింతపండు పులుసు కలిపాము. దాని వలన కలిగే దోషాన్ని నివారించటానికి పసుపు వినియోగించాము. రుచికొరకు తాలింపు. పులిహోర సిద్ధమైంది.

అన్నం వృధా చేయకూడదని పెద్దల భావన. నిలువ చేయడం వలన రోగకారకం కారాదు. అందుకని పసుపు, నూనెలు వినియోగించారు. పుల్లని ఆహారం పులిహార వ్యవహారంలో పులిహోర అయింది.

పేదా సాదా :
పేదసాదల పట్ల మన్నన కలిగి ఉండాలి అని పెద్దలు చెపుతారు. సాధారణంగా ఆర్థికశక్తి లోపించిన వారిని పేదలంటారు. ఈ పదబంధం ఈ అర్థంలోనే వాడుతున్నాము ‘పేద’ అనే పదానికి ఇంకా చాలా అర్థాలున్నాయి. వాటికి ఈ పదబంధంతో సంబంధం లేదు. తమిళంలో పదేళ్ళలోపు ఆడపిల్లలను కూడ పేద శబ్దంతో చెపుతారు.
ఇక్కడ మాత్రం ‘పేదశబ్దం’ ఆర్థిక సంబంధమే ! దీనితో జోడించిన శబ్దం ‘సాద’. ఇది సంస్కృత శబ్దం ‘సాధు’ నుంచి వచ్చింది. వీరి జీవితం సంఘం వితరణపై ఆధారపడి ఉంది. కాబట్టి సాధు శబ్దానికి శాంతము అని కూడ అర్థం ఉంది. సాధు “జంతువు అన్నప్పుడు క్రూర స్వభావం కానిది అని చెపుతాము. వాడు పరమ సాధువు అంటే కోపం రాని, లేని వ్యక్తి అన్నమాట.

తిక్కనగారి విరాదిపర్వంలో సాధు శబ్దానికి శాంతమనే అర్థం చెప్పడం జరిగింది. నిజానికక్కడ ఉన్నది ‘సాతు’ అనే పదం. సాతు అనేది ఒక రకం కలుపుమొక్క కనుక పదాల అర్థాల విషయంలో చాలా మెలకువ వహించాలి.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. ఎచ్చరిక పాఠ్యభాగ సారాంశాన్ని తెలియజేయండి.
జవాబు:
పెంటయ్య నర్సిరెడ్డి పటేలు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. పొలం నుండి నాగలి కొట్టంలో పెట్టి వెళ్ళబోతాడు పెంటయ్య. పటేలు పెంటయ్యను ఉద్దేశించి “నీ కొడుకు పనిలోకి రానంటున్నాడట” అని అంటాడు. వాడు నా మాట వినటం లేదండీ అంటాడు పెంటయ్య. అయితే అప్పు ఎలా తీరుతుంది? మీ అప్పు తీరుస్తాను ఎవరికైనా ఋణం ఎందుకు ఉంటాము అని పెంటయ్య అనగా నీవు కాదు నీ కొడుకు తీర్చాలి. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చిన నీవు ఇంకా ఎంతని కష్టపడతావు అని జాలి పడ్డాడు పటేలు పెంటయ్య మీద. ఇంటికి బయలదేరిన పెంటయ్యకు బండిలో పటేలు కొడుకు ఎదురయ్యేడు. ఏం పెంట బాగాన్నావా? అనగానే ఆఁఏదో బాగానే ఉన్నానని సమాధానమిచ్చాడు పెంటయ్య.

పెంటయ్య తన కొడుకును బడికి పంపుదామనుకుంటాడు. పటేలు వాడికి చదువెందుకురా? ఈ భూమి ఈ వ్యవసాయం ఎవరు చేసుకోవాలి అని అంటాడు. పెంటయ్యకు తన పరిస్థితి అర్థం అయింది. అప్పుడే బర్రెను తోలుకొచ్చిన రాములు దూడను బర్రె దగ్గరకు వదలగానే తన్నింది. కొమ్ములతో నెట్టేసింది. దూడ మూతికి ముండ్లు ఉన్న బుట్ట కట్టేసి ఉంది. అందుకనే అది అలా చేసింది. పటేలు దూడమూతికి ముండ్ల బుట్ల వీరి నెత్తిన అప్పు బరువు పెట్టాడని రాములు అర్థం చేసుకుంటాడు. అందుకనే పనిచేయనని అంటాడు. వాళ్ళ అప్పు ఎంత ఉందో తేల్చమని అంటాడు. పంతులు గారు వచ్చి కాగితాలన్నీ చూసి రెండు వందలు తక్కువ రెండు వేలు అప్పు ఉన్నట్లు లెక్కలు చెప్పగానే మూడు తరాలుగా వీళ్ళ కింద పనిచేస్తున్నా ఇంత అప్పు ఎందుకుందో అర్థం కాలేదు రాములుకి. ఈ కాగితాలన్నీ ఎందుకు దాచారు? మా కష్టాన్ని జమవేయలేదా? కేవలం వడ్డీల కింద లెక్కగట్టి అసలు అలానే చూసిస్తున్నట్లు గ్రహించాడు రాములు. వాళ్ళ ఇంట ఆవును, మేక పోతును తీసుకున్నారు వాటికి అప్పులో ధర కట్టి తగ్గించాలి కదా అని అంటాడు.

మా తాత కష్టం, మా అయ్య కష్టం, నా కష్టం కలిపినా మీ అప్పు తీరలేదా? మా రెక్కల కష్టం అంతా ఎటు బోయినట్లు మా కష్టానికి మేము కొలిచిన ధాన్యానికి బదులు అప్పు తీరినట్లు ఏమన్నా వ్రాసారా? పంతులు కాగితాలు తిరగేసి కొంత ధాన్యం ఇచ్చినట్టు మళ్ళీ తీసుకున్నట్లు ఉంది. పెంటయ్యకు తన తండ్రి యిస్తాం మాటలు గుర్తు కొచ్చాయి. వారి ఆస్తి ఎలా పెరిగిందో అర్థం అయింది. మా పిల్లలు కష్టం చేసినా ఈ అప్పు పెరుగుతుందే కాని తీరదు అని గట్టిగానే అన్నాడు. నర్సిరెడ్డి పటేలు ఏదైనా పార్టీలో జేరినావా అన్నాడు అనుమానంగా పూటకు లేని వాళ్ళము మాకెందుకు పార్టీలు అని అంటాడు పెంటయ్య. పార్టీ గీర్టీ కాదు పెంటయ్య బిడ్డ మొగుడు దుబాయ్ వెళ్ళాడు. వాళ్ళను చూసి ఈ రాములు ఇలా మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా మా బాకీ తీర్చి ఎటైనా పొండి అన్నాడు పటేలు దానికి రాములు కష్టం ఎక్కడైనా తప్పదు పంతులు అని అంటాడు.

ముసలి ఎద్దుని దొడ్లో వదిలి వెళ్ళారు దానికి ఇన్ని నీళ్ళు పెట్టి గడ్డి వెయ్యమంటాడు పటేల్ కొడుకు సీన్ రెడ్డి తో ఇంకెన్నాళ్ళు ఈ ముసలి ఎద్దును మేపడం అని విసుక్కుంటాడు. ఆ ఎద్దును ఏడేండ్ల క్రితం తొమ్మిది వందలకు కొన్నాను. దానివల్ల ఎంతో కలసి వచ్చింది. కాబట్టి చచ్చిందాకా సాకి బొంద పెడతానని పటేలు అంటాడు. అది విన్న రాములు ఆ గొడ్డు కన్నా మా బ్రతుకులు హీనమైపోయాయి. ఇప్పటికైనా తెలుసుకోమని పెంటయ్యతో కొడుకు రాములు అంటాడు. మూడు తరాల నుండి మేము చేసే చాకిరీ కలసి రాలేదా ? అని అనగానే పంతులు కూడా ఆలోచనలో పడ్డాడు. మా లెక్క సరిగా తేలిందా సరేసరి అప్పటివరకు మేము పనిలోకి రాము అంటూ తండ్రి పెంటయ్య రాములు వెళ్ళిపోతారు. పెంటయ్యకు తన కొడుకు ఉదయిసున్న సూర్యునిలా కనబడ్డాడు. వారి మాటలకు పటేలు నోటమాట రాక నిలబడి పోయాడు. పటేలు కాళ్ళ క్రింద భూమి కదిలి పోయినట్లు అనిపించింది.

2. ‘రేఖ’ పాత్ర ఆలోచనా విధానాన్ని విశ్లేషించండి.
జవాబు:
రేఖ అందమైన స్త్రీ, నాజూకుగా ఉంటుంది. తెల్లగా సన్నగా ఉండే రేఖ భర్త సుందర్రావు నల్లగా, బట్టతల. రేఖ బడి పంతులు కూతురు. ఒక్కతే కూతురు. పదవ తరగతి పాసయ్యింది. తనకు ఇద్దరు అన్నయ్యలు. వారి కోసం సుందరం వస్తూ ఉండేవాడు. దూరపు బంధువు. తండ్రి రేఖ వివాహాన్ని ప్రస్తావిస్తూ సుందరాన్ని ఇచ్చి పెళ్ళి చేద్దామన్నప్పుడు రేఖ ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు. వివాహాన్ని గురించి ప్రత్యేకమైన ఆలోచనలు లేవు కలలు గనడాలు లేవు. సుందర్రావుకు రేఖ అంటే ప్రాణం. రేఖ పెళ్ళి అయి పది సంవత్సరాలు అయింది. వారికి ఐదేళ్ళ కొడుకు ఉన్నాడు. అమ్మమ్మగారింట్లో ఉన్నాడు. కొడుకును పబ్లిక్ స్కూల్లో చేర్పించాలనుకొని రేఖ పుట్టింటికి బయలుదేరుతుంది. ముందు సమయం లేదన్న సుందర్రావు ఆఖరి నిముషంలో బయలుదేరాడు.

బస్సులో రేఖ కిటికీ ప్రక్కన కూర్చొని ఉంది అది ముగ్గురు కూర్చొనే సీటు. ప్రక్కనే భర్త సుందర్రావు మూడవ వ్యక్తి చంద్రం వస్తాడు. కాస్త సర్దుకొని కూర్చుంటారు భార్యా భర్తలు. బస్సు బయలదేరగానే నిద్రలోకి వెళ్ళిపోతాడు సుందర్రావు. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉన్న సుందర్రావును రేఖ విసుగ్గా చూస్తుంది. బస్సులో వాళ్ళందరూ ముఖ్యంగా ప్రక్కనే ఉన్న అబ్బాయి ఏమనుకుంటున్నాడోనని ఇబ్బంది పడింది రేఖ. ముందు సీటులో ఐదేళ్ళ పిల్లవాడు సుందరాన్ని చూస్తూ నిలుచున్నాడు. జూలో జంతువును చూసినట్లు చూస్తున్నాడని భావించింది. కాసేపటికి సుందర్రావు తల చంద్రానికి తగలగానే ‘సారీ’ అంటూ సర్దుకున్నాడు సుందర్రావు. చంద్రం చిరునవ్వుతో రేఖ మొహంలోకి చూసాడు. రేఖ భర్తను కిటికీ ప్రక్కన కూర్చొమని చెప్పి మధ్యలో కూర్చుంటుంది. ఇప్పుడు తన భర్త ప్రక్కనున్న చంద్రం అని అనుకుంటారని అనుకున్నది. ఆ ఆలోచనే తప్పుగా అనిపించింది అంతలోనే రేఖకు.

నార్కేటుపల్లిలో అరటిపళ్ళు కొన్నాడు సుందర్రావు. రేఖను తింటావా అని అడిగాడు. వద్దంది రేఖ. సూర్యాపేటలో కాఫీ, ఇడ్లీ తెచ్చిన భర్తను విసుక్కుంది రేఖ. బస్సులో ముందు సీటులో ఒకామె భర్తను కాఫీ, ఒక తలనొప్పి మాత్ర తెమ్మంటుంది. ఆమె భర్త క్రూరంగా నవ్వి నీకోసం కాఫీలు మోసుకొని రమ్మంటావా? ఇంకొక రెండు గంటల్లో ఇంటికెళ్ళి త్రాగవచ్చని అంటాడు. రేఖ భర్త తెచ్చిన కాఫీ, టిఫిన్ నిరాకరిస్తుంది. ముందు సీట్లో ఆమె నీవు చాల అదృష్టవంతురాలివి అని ప్రేమించే భర్త దొరకటం నీ భాగ్యం అని అంటుంది. రేఖ తన భర్తను చూస్తుంది. చిన్నబుచ్చుకున్న ముఖంతో అమాయకంగా కనబడతాడు. తనకోసం బిడ్డకోసం ఎంత కష్టపడతాడు, ఎవరి కోసం అంత కష్టం అని ఆలోచిస్తుంది. ఏనాడూ తనను నొప్పించేలా ప్రవర్తించలేదని అమృత హృదయుడు, అమాయకుడు తన భర్త అని అర్ధం చేసుకొంటుంది. హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం చాల వికృతంగా ఉంటుందనిపించింది రేఖకు దగ్గరగా వస్తున్న సుందర్రావును చూస్తే జాలి వేసింది. ఒక సోడా, పల్లీలు తెమ్మని భర్తతో చెప్పింది. బస్సు బయలుదేరింది. సుందర్రావు మళ్ళీ గురక పెడుతున్నా ఇప్పుడు రేఖకు అంత సిగ్గుగా అనిపించలేదు. కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది.

3. ఊతకర్ర కథ ఆధారంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే కష్టాలను వివరించండి.
జవాబు:
ఏ మనిషికైనా అరవైయేండ్లు పై బడటమంటే ఊతకర్ర చేతికి రావటమనే అర్థం. జీవిత చరమాంకంలో అడుగుపెట్టినట్లే. ఆ సమయంలో వారికి ఆలనాపాలనా కరువైతే జీవితం దుర్లభం. ప్రేమానురాగాలు కరువైతే ఒంటరితనం ఒక నరకం. నిస్సహాయత, నిస్సత్తువ దెయ్యంలా పీడిస్తుంటే దినదిన గండమే. అటువంటి వారి జీవితం ఏటికి ఎదురీదుతున్నట్లే.

ఓ తండ్రి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు. సుదూర తీరాల్లో పిల్లలు, భార్య కొడుకు ఇంజనీరు, కూతురు డాక్టరు వారికి పిల్లలు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ఆ తండ్రి ఒంటరివాడిగా జీవితాన్ని గడుపుతాడు. తనకంటూ ఓ ఇల్లు ఉంది. భద్రతకు, వంటావార్పుకు సదుపాయాలున్నాయి. అన్నింటికి వేర్వేరు గదులున్నాయి. కాని అవి అన్నీ దుమ్ముతో నిండి పీడ కళ కనబడుతోంది.

గుండె అట్టడుగు పొరల్లోని పుట్టేభావం అది అక్కడే ఆగిపోదు. గొంతుదాటి రాదు. అందరిలాగే ఆ తండ్రి కూడా ఈ దేశంలో మేధావిగా పుట్టడం ఒక శాపం అనుకున్నాడు. తన లాగా తన పిల్లలగతి కారాదని తలచాడు. బాగా చదివించాడు కొడుకు ఇంజనీరు, కూతురు డాక్టరు. ఆ తండ్రి ఆశయం నెరవేరిందని సంతోషించాడు. కూతురు, కొడుకు అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ గొప్ప మేధావులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా తలచాడు. కొన్నాళ్ళ తర్వాత కొడుకు కోరిక మేరకు అమెరికా వెళ్ళారు తల్లిదండ్రులు. అక్కడకి వెళ్ళిన తర్వాత తెలిసింది దూరపు కొండలు నునుపని. వాళ్ళు అక్కడ కేవలం యంత్రాలుగా మిగిలిపోయారు. డబ్బు – పని ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అదే జీవితం.

మన సంస్కృతికి వారి సంస్కృతి చుక్కెదురు. అక్కడ తెల్లవారిన దగ్గర నుండి కాలంతో పోటీపడుతూ పరుగుల జీవితం జీవించాలి. తల్లిదండ్రుల దారి తల్లిదండ్రులది. పిల్లల దారి పిల్లలది. సాయంత్రం వాడిన ముఖాలతో ఇల్లు చేరడం, విశ్రాంతి తీసుకోవడం ఎవరికి ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు భోజనం చేయడం. ఇదంతా చూసిన ఆ తండ్రి అక్కడ జైలు జీవితాన్ని ఇష్టపడలేదు. ఇరుగూ లేదు పొరుగూ లేదు. ఇటు అటు తిరగడానికి లేదు. మాట మంతీ లేదు. గది ఒక బందిఖానా. ఇలా ఎంతకాలం అని భార్య రానని అన్నా ఇక్కడ గాలికోసం, స్వేచ్ఛ కోసం, ఈ మట్టి కోసం వెనుదిరిగి వచ్చేశాడు. ఒక ఏడాదికి పైగా ఏటికి ఎదురీది బాగా అలసిపోయాడు. ఇక ఈదడం తన వల్ల కాని పని అని ఆలోచిస్తూ రోజులు వెళ్ళదీస్తున్నాడు.

వంట మనిషి వచ్చి వంట చేసి టేబుల్ మీద పెట్టి వెళుతుంది. వ్యాయామానికి రోజు రెండు కిలోమీటర్లు నడుస్తాడు, ఆయన దినపత్రిక చదువుతాడు. కాలకృత్యాలు తీర్చుకొనేసరికి ఆకలి వేస్తుంది. ఎవరినో పిలిచి టిఫిన్ తెప్పించుకుంటాడు. కనీసం లోట మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదని బాధపడతాడు. అందరూ ఉన్నా ఏకాకి జీవితం. అందులోనూ అరవై నిండిన వృద్ధాప్యం. మనసు పరిపరి విధాల ఆలోచనలతో సతమతమై నలిగిపోతుంటాడు. పుట్టిన రోజు కానుకగా తన బిడ్డలు పంపించిన ‘ఊతకర్ర’ ను చూసి ఆనందించాడు. ఆ కర్ర చేతపట్టుకొని మనసులేని మనుషులు పంపించిన ఈ కట్టెలో ఆత్మీయతలు అనుబంధాలు ఉన్నాయా అని ఆలోచిస్తూ ఇంకెన్నాళ్లో ఈ కట్టే అని అనుకుంటూ ఓ కన్నీటి చుక్క రాల్చాడు. అది ఆ ఊతకర్రపై పడి జారిపోయింది.

4. ‘అంపకం’ పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
శివయ్య, పార్వతమ్మల గారాల బిడ్డ సీత. పుట్టినప్పటి నుండి తండ్రి చేతుల్లో పెరిగింది. బళ్ళో వేసినప్పుడు శివయ్య ఊరంతా మిఠాయిలు పంచిపెట్టాడు. కూతురు చెప్పే కబుర్లు విని ఆనంద పడిపోయేవాడు. సీతకు ఏ కూర ఇష్టమో. అడిగి అదే కలిపి పెట్టేవాడు. భోజనాలు అయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటు చేరి సీత కథలు చెప్పమని వేధించేది. శివయ్య తోచిన కథ చెప్తూ ఉంటే మధ్యలోనే నిద్రలోకి జారుకునేది. నిశ్చింతగా నిద్రపోతున్న కూతుర్ని చూసి మురిసిపోయేవాడు శివయ్య.

పదహారేళ్ళ వయసు వచ్చే సరికి మంచి సంబంధం కుదిరింది సీతకు. కన్యాదానం చేసేటప్పుడు శివయ్య తన ‘బ్రతుకుని ధారపోస్తున్నట్లుగా భావించాడు. అత్తగారింటికి పంపడానికి అన్నీ సిద్ధమయ్యాయి. కాలుగాలిన పిల్లిలా ఇళ్ళంతా తిరుగుతూ హైరానా పడిపోతున్నాడు. పొద్దున్నే ఇక ఎవరిని పిలవాలి ? పూజలో హారతి ఎవరికి అద్దాలి ? తన ప్రాణంలో ప్రాణం అయిన కూతురు తనను విడిచి వెళ్ళి పోతున్నదనే ఆలోచనలతో కుమిలి పోతున్నాడు శివయ్య. తన ఇంటి దీపం. తన కంటి వెలుగు వెళ్ళిపోతోందని బెంబేలు పడిపోతున్నాడు. అందరి కంటే ఆఖరున వచ్చింది సీత పట్టుచీర, నగలు మెళ్ళో గంధం, కాళ్ళకు పసుపు నడుముకు వడ్డాణం, తండ్రి పాదాలకు నమస్కరించి పాదాలను వదలలేక వదలలేక వదిలింది. తండ్రి శివయ్య కూలబడిపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన కూతురు వెళ్ళిపోతున్నందుకు నోటమాట రాలేదు. కన్నీటి పొరల్లో సీత కనిపించలేదు. బంధువుల్లో ఒకరు ఇదంతా సహజమేనని ఓదార్చారు. శివయ్య కళ్ళు తుడుచుకొని ఉత్తరీయం భుజాన వేసుకొని బళ్ళ వెంట నడవసాగాడు. మధ్యలో జ్వాలమ్మని దర్శించుకున్నారు తండ్రీ కూతుళ్ళు. ఊరిపొలిమేరలు దాటుతుండగా బండి ఆపి అల్లుడితో నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్నపిల్ల ఏదైనా తప్పు చేస్తే మందలించండి. బాగా కోపం వస్తే నాకు ఓ కార్డు వ్రాయండి. కాకి చేత కబరు పెట్టినా వచ్చి వాలిపోతాను. మీ కోపం తీరే దాక నన్ను తిట్టండి కొట్టండి అని బావురుమన్నాడు శివయ్య. శివయ్య వేదనకు అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. చుట్టూ ఉన్నవాళ్ళు ఓదార్చారు. కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు. ఇంటి దగ్గర స్తంభానికి ఆనుకొని ఉంది పార్వతమ్మ. ఇల్లంతా బోసి పోయి ఉంది. మనసంతా ఖాళీగా ఉంది. ఎవరూ మాట్లాడుకోలేదు. శివయ్యకు అన్నం ముట్టబుద్ధి కాలేదు. అదిచూసి పార్వతమ్మ “నన్ను మా అయ్య ఈ ఇంటికి పంపించినప్పుడు ఇలాగే బాధ పడలేదా ? నువ్వు నన్ను చల్లగా చూసుకోలేదా ? అలాగే నీ కూతురు కూడా” అని అన్నది.

ఆ మాటలకు శివయ్యకు కొంత ధైర్యం వచ్చింది. నీ కూతురికి ఇష్టమైన కూర కలుపుకో అనగానే గబగబ కలిపాడు కాని ముద్ద గొంతులో దిగలేదు దుఃఖంతో ఆడపిల్లని కన్న ప్రతి తల్లిదండ్రుల్లో ఇటువంటి భావోద్వేగాలు సహజంగానే ఉంటాయని రచయిత ఈ కథ ద్వారా అందించాడు.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. సవతి బిడ్డల పోరు మనకేలా.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం : తెలుగు ప్రాంతాల మధ్య ఐకమత్యం ఉంటే అభివృద్ధి సాధిస్తామని, మనలో మనకు గొడవలేమిటని చెప్పిన సందర్భంలోనిది.
అర్థం : సవతి తల్లి బిడ్డలలా ఈ గొడవలు మనకెందుకు.
భావము : మూడుకోట్లకు పైగా పరిజనం కలిగిన బలం మనది. మనందరం కలిసి ఉంటే చుట్టుపక్కల రాష్ట్రాలలో మనకు గౌరవం, పేరు, ప్రతిష్ఠలు ఉంటాయి. ఓ తెలుగోడా మనందరికీ తల్లి ఒక్కటే. మనము తెలుగుజాతి వారము. సవతి తల్లి బిడ్డల్లా మనలో మనకు ఈ కలహములు మంచిది కాదు. అభివృద్ధి నిరోధకము అని భావము.

2. వానికై వగవడొక్కడు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.
సందర్భం : శ్మశానంలో పొరలుతున్న పేదవాని ప్రేతాత్మను గురించి వర్ణించే సందర్భం లోనిది.
అర్థం : అతనికై ఎవరూ దుఃఖించరు.
భావము : చెప్పలేనంత గొప్ప ధనవంతుడిని నునుపైన చలువరాతి సమాధిలో ఉంచుతారు. ఆ ప్రక్కనే చినిగిన గుడ్డలతో పొరలుతున్న భూతం ఏ ఆకలి బాధతో దుఃఖించి నశించి ప్రాణాలు కోల్పోయిన పేదవాడిది అయ్యుంటుంది కదా ! ఆ పేదవాని కోసం ఒక్కడు కూడా దుఃఖించడు. కానీ ఈ శ్మశానం దేనినీ దాచదు.

3. మనమున నాశ్చర్య రస నిమ్మగ్నుండగుచున్
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.
సందర్భం : స్వప్నములో జంగమదేవర అదృశ్యమవగా అదిరిపడి మేల్కొన్న తిన్నడు ఆశ్చర్యానికి గురియైన సందర్భంలోనిది.
అర్థం : మనసులో ఆశ్చర్యంలో మునిగితేలాడు.
భావము : మాయా జంగముడైన శివుడు కలలో కేతకీ నది ఒడ్డునున్న శివుని పూజింపమని చెప్పి అదృశ్యమవగా, ఉలికిపడి నిద్ర నుండి లేచి నలుదిక్కులూ వెతుకుతూ ఆశ్యర్య భావనలో తిన్నడు మునిగిపోయాడని భావము.

4. శుభగమనం బెడ సేఁత కృత్యమే.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : ఇంద్రునికి, ధర్మరాజుకు మధ్య శునకాన్ని గూర్చి చర్చ జరిగి శునకాన్ని వదలమన్న సందర్భంలోనిది.
అర్థం : శుభం ప్రాప్తిస్తున్నపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసం కాదు.
భావం :- ధర్మరాజా ! పంతం వీడు, ఎందుకంటే అది ధర్మాన్ని హరించివేస్తుంది. కనుక నేను చెప్పేది కోపగించకుండా విను. కుక్కలకు నా నివాసమైన స్వర్గంలో చోటు ఎలా కలుగుతుంది. ఈ కుక్కను నీవు విడిచిపెడితే నీవు కఠినంగా ఉన్నట్లు కాదు. శుభం జరిగేటపుడు దానిని దూరం చేసుకోవడం సమంజసమా చెప్పు అని ఇంద్రుడు ధర్మరాజుతో అన్నాడు.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం) (2 × 3 = 6)

1. పార్థుని మరణానికి గల కారణాలేవి ?
జవాబు:
ద్రౌపది, తన సోదరులిరువురూ పడిపోవటం అర్జునుని మనసును కలచి వేశాయి. ఆ దిగులుతో అతనూ పడిపోయాడు. అది చూసిన భీముడు అన్నగారితో మహాత్మా ! అర్జునుడెంతటీ పుణ్యశాలి ! ఎంత ఋజువర్తనుడు ! మరి ఆయనకు ఈ గతి ఎందుకు సంభవించింది అని అడిగాడు. దానికి ధర్మరాజు భారత యుద్ధంలో కౌరవులందరిని ఒక్క దినంలోనే పరిమార్చుతానని అన్నాడు. కానీ అలా చేయలేదు. మాట ఒకటి చేత మరొకటి కావడం మహాదోషం. అంతేకాక ధనుర్ధారులందరినీ ఈసడించేవాడు. కనుక అతడికి ఈ స్థితి దాపురించింది. మరి దోషానికి ఫలితం తప్పుతుందా అంటూ అర్జునుని శవాన్ని విడిచి అలా ముందుకు సాగిపోయాడు.

2. వేములపల్లి పేర్కొన్న వీరత్వాన్ని తెలపండి.
జవాబు:
మహాభారత యుద్ధంలోని అభిమన్యుని గుర్తుకు తెచ్చిన పలనాటి వీరుడు బాలచంద్రుడు ఎవరివాడు ? నీవాడే. బొబ్బిలి శౌర్య, ధైర్యాలకు ప్రతీక తాండ్రపాపారాయుడు నీవాడే. వితంతువైనా స్వశక్తితో ఎదిగి, పలనాటి నలగామరాజుకి మంత్రిగా పేరొందిన అపరచాణక్య మేధా సంపన్నత గల నాయకురాలు నాగమ్మ. బొబ్బిలికోట పతనమయ్యాక శత్రువుల బారినుంచి తను ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన బొబ్బిలి పాలకుడి ధర్మపత్ని వీరతాండ్రపాపారాయుడి సోదరి అయిన రాణి మల్లమ్మ చేసిన అపూర్వ ప్రాణత్యాగం ఎందరికో స్ఫూర్తి. రామాయణాన్ని రచించిన కవయిత్రి మొల్ల, యుద్ధానికి వెళ్తే తిరిగిరాడని తెలిసికూడా తన భర్త బాలచంద్రుని ఎంతో గుండెదిటవుతో యుద్ధరంగానికి పంపి అజరామర కీర్తిని ఆర్జించిన మగువ మాంచాల. వీరంతా మన తోడబుట్టిన వీర సోదర, సోదరీమణులు వీరి పరాక్రమ గాధలను కథలు కథలుగా చెప్పారు.

3. భగత్సింగ్ను గురించి రాయండి.
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ భగత్సింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. 22.9.1907న భగత్ సింగ్ జన్మించాడు. 23.3.1930న మరణించాడు. జీవించింది కొద్దికాలమే అయినా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. లాహోరు కుట్ర కేసులో మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేయబడిన భగత్సింగ్ను 23.3.1931వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం రహస్యంగా ఉరితీసింది. ఈ ఘటన దేశంలోని ఎందరో మేధావులను, రచయితలను, కళాకారులను కలచివేసింది. వీరిలో చాలామంది భగత్సింగ్ ప్రభావంతో సోషలిస్ట్ పంథాను అనుసరించారు. స్వాతంత్ర్య వీరుడు భగత్సింగ్ ఒక ధృవ తారలాగా భారతీయుల హృదయాలలో నిలిచిపోయారు.

4. శ్మశానంలోని అభేద భావాన్ని తెలుపండి.
జవాబు:
శ్మశానవాటి అంటే మన జీవితంలో ఉండే అంటరానితనం వంటి దురాచారాలకి తావులేని ప్రదేశం. ఇక్కడ విష్ణువు తన కపట లీలలతో ప్రాణాలు తీసి, మట్టిపాలు చేస్తాడు. క్రూరమైన, మధించిన పెద్దపులిని, బలహీనమైన సాధుజీవియైన మేకను పక్కపక్కనే పెట్టి జోలపాట పాడతాడు. సామాజిక అసమానతలకు, హెచ్చుతగ్గులకు, వివక్షలకు, పీడనలకు, ఆధిక్య, అనాధిక్య భావనలకు తావులేని ప్రదేశం. అందరినీ అభేదంగా (సమానంగా) అక్కున చేర్చుకునే నిశ్చల స్థలం అని కవి పేర్కొన్నాడు.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)

1. అతలాకుతలాన్ని విశ్లేషించండి.
జవాబు:
అనేక సమస్యలతో సతమతమవుతున్న వాడిని యోగక్షేమాలడిగితే నా పని అంతా అతలాకుతలంగా ఉందని అంటాడు. అతలాకుతలం అనే పదబంధం క్రిందు మీదవు తున్నాడనే అర్థాన్నే ఇస్తుంది.
ఈరేడు లోకములంటే రెండు ఏడులు పద్నాలుగు లోకములని అర్థం. అవి భూమితో కలిపి పైన ఏడు. భూమి కింద ఏడు. వీటినే ఊర్థ్వలోకములు, అధో లోకములు అంటారు. 1. భూలోక, 2. భువర్లోక, 3. స్వర్లోక, 4. మహర్లోక, 5. జనర్లోక, 6. తపర్లోక, 7. సత్యలోకములనేవి ఊర్థ్వలోకములు.
1) అతల 2) వితల 3) సుతల 4) రసాతల 5) తలాతల 6) మహాతల 7) పాతాళ లోకములనేవి అధోలోకములు. ఇందులో భూలోకానికి కుతలమని కూడ పేరు. సంస్కృత నిఘంటువుల్లో ఇది చోటు చేసుకోలేదు. కుతలానికి కింద అంటే భూమికి క్రింద వున్నది అతలము అతలాకుతలమయ్యిందంటే, అతలము పైకి వచ్చిందన్న మాట. అంటే క్రిందు మీదయినదని అర్థం.

2. సూర్యకాంతమ్మగారిని గురించి తెలపండి.
జవాబు:
సూర్యకాంతమ్మ బాలమురళిగారి తల్లి. ఈమె తండ్రి సుప్రసిద్ధులైన ప్రయాగ రంగదాసుగారు. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు అద్భుతంగా పాడేవారు. ఆయన కుమార్తె సూర్యకాంతమ్మ కూడ ఆధ్యాత్మ రామాయణం పాడేవారు. ఆమెకు పట్టాభి రామయ్యగారితో వివాహమయింది. ఆయనకు చదువు మీద బుద్ధి నిలవలేదు. సంగీతం మీద గురి కుదిరింది. సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర నాలుగేళ్ళు సంగీతం అభ్యసించి, ఫ్లూటు వాయించటం సాధన చేసి, బెజవాడ చేరి, సంగీత పాఠాలు చెప్పసాగారు. భార్యను సంగీతంలో ప్రోత్సహించారు. సూర్యకాంతమ్మగారు కాపురానికి వచ్చాక భర్త ప్రోత్సాహంతో వీణ నేర్చుకుని చిన్న చిన్న పాటకచ్చేరీలు కూడ చేశారు.
ఈ దంపతులకు 1930లో తొలి ఏకాదశినాడు బాలమురళి జన్మించారు. మలి ఏకాదశినాడు అంటే బాలమురళి పుట్టిన 15 రోజులకు సూర్యకాంతమ్మగారు మరణించారు.

3. ద్విపద ప్రక్రియ ప్రాశస్త్యాన్ని గురించి తెలియజేయండి.
జవాబు:
ద్విపద తెలుగువారి చిరంతనమైన ఆస్తి. తెలుగువారి పల్లెపదాలూ, ‘స్త్రీల పదాల వంటివి ద్విపద గణాలను అటూ ఇటూ మారిస్తేనో, ముందూ వెనకా కొన్నిటిని కత్తిరిస్తేనో, మరికొన్ని చేరిస్తేనో పుట్టేవే. దేశి కవితకు ఒరవడి దిద్దటంలో పాల్కురికి సోమనాథుడు ద్విపదనే అపురూపంగా ఎన్నుకున్నాడు. ద్విపద సామాన్యులకు కూడ సులభంగా అర్థమయ్యే చక్కని ఛందస్సు. చిరకాలంగా తెలుగువారు తమ సంతోషాలు, కష్టాలు, ఆనందాలు కన్నీళ్ళు ద్విపదలోనే చెప్పుకున్నారు. కలవారి కోడలు కలికి కామాక్షి పాటలో కూడ ద్విపద ఛందస్సే ఉంది.

4. కందుకూరి సంస్కరణలను వివరించండి.
జవాబు:
కందుకూరి బాల్యవివాహాలను నిర్మూలించటం, వితంతువులకు పునర్వివాహం జరిపించటం, స్త్రీలకు విద్య మొదలైన విషయాలకు సంబంధించి సంస్కరణలకు పూనుకున్నారు. ఆనాడు అతి నిషేధమైన వితంతు వివాహాన్ని, స్త్రీ విద్యను కందుకూరి ప్రోత్సహించాడు. శాస్త్రాల ఆధారంతో బాల్యవివాహాలను, కన్యాశుల్కాన్ని ఖండించారు.

కన్యాశుల్క విధానాన్ని ఘాటుగ విమర్శిస్తూ కందుకూరి దానిని నరమాంస విక్రయంగా అభివర్ణించారు. బాల్యవివాహ నిషేధ చట్టం కావాలని ఆందోళన జరిపించారు. వితంతు వివాహాలు చేయటానికి సంఘాలు పెట్టారు. వితంతువులకు ఆశ్రమాలు నెలకొల్పారు. విధవా వివాహ దంపతులకు నివాసాలు ఏర్పరచారు. వితంతు వివాహాలకు అహరహం శ్రమించారు.

కందుకూరి సంస్కరణలలో శాశ్వత చరిత్ర కలది స్త్రీ జనోద్ధరణ. 1874లో ధవళేశ్వరంలోను, 1881లో రాజమండ్రిలో బాలికా పాఠశాలను స్థాపించి, స్త్రీ విద్యను బలపరిచారు. కందుకూరి భోగం మేళాల నిషేధానికి కూడ పడరాని పాట్లు పడి మార్గదర్శకుడైనాడు. వ్యభిచార వృత్తిని ఖండిస్తూ తన పత్రికలైన వివేక వర్ధని, సత్యవాది, చింతామణి పత్రికలలో రాయటమే కాక బహిరంగ సభలలో తీవ్రంగా ఖండించారు.

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)

1. కొడవటిగంటి కుటుంబరావు గురించి వివరించండి.
జవాబు:
ప్రగతిశీల మేధావి, మహారచయిత కొడవటిగంటి కుటుంబరావు. వీరు గుంటూరు జిల్లా తెనాలిలో 28-10-1909వ తేదీన జన్మించారు. సుందరమ్మ, రామచంద్రయ్య వీరి తల్లిదండ్రులు. బాల్యంలోనే తల్లి దండ్రులు చనిపోగా పెదతండ్రి సంరక్షణలో కొడవటిగంటి బాల్యం జరిగింది. స్కూలు ఫైనలు వరకు తెనాలిలో ఇంటరు గుంటూరు ఏ.సి. కళాశాలలో, బి.ఎ. (ఫిజిక్సు) విజయనగరం కళాశాలలో చదివారు 1929లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం. ఎస్సీ (ఫిజిక్సు) చేరినప్పటికీ ఆర్ధిక సంక్షోభంతో చదువు మధ్యలో ఆగిపోయింది. స్కూలు ఫైనలు చదివే సమయంలోనే వీరికి సంప్రదాయ పద్ధతిలో బాల్యవివాహం జరిగింది.

కొడవటిగంటి నాలుగువందల కథలు, ఎనభై గల్పికలు, ఇరవై నవలలూ, వందరేడియో నాటికలు, రెండు మూడు సినిమా స్క్రిప్టులు రచించారు. ఆరేడువందల వ్యాసాలు భిన్నఅంశాలకు సంబంధించి రాశారు కొన్నాళ్ళు ఆంధ్ర పత్రికలో చేసాక, 1952 నుండి జీవిత పర్యంతం చందమామ సంపాదకులుగా ఉన్నారు. 17-08-1980లో మరణించారు.

2. వేములపల్లి శ్రీకృష్ణ సాహిత్య, రాజకీయ జీవితాన్ని సంగ్రహంగా తెలపండి.
జవాబు:
వేములపల్లి శ్రీకృష్ణ గిరీశం, సాక్షి అనే కలం పేర్లతో కాగడా, నగారా పత్రికల్లో అనేక వ్యాసాలు రచించారు. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’, ‘జాయేంగే కయ్యూరు’, ‘చెంచుపాట’, ‘రెడ్ ఆర్మీ’, ‘రండీ దేశసేవకు’, ‘అన్నాచెల్లెలు’, ‘రావోయి’ అనే గీతాలు శ్రీకృష్ణ రచించారు. ఇవన్నీ అరుణ గీతాలు అనే సంకలనంలో ఉన్నాయి.

వీరు బాపట్ల (1952), మంగళగిరి (1962, 1972) నియోజక వర్గాల నుండి మూడుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. సమర్ధుడైన ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు.

3. యస్వీభుజంగరాయ శర్మ జీవిత విశేషాలను తెలపండి.
జవాబు:
యస్వీ భుజంగరాయశర్మ ఉత్తమ అధ్యాపకులు. తమ విద్యాబోధన ద్వారా వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు.
వీరు గుంటూరు జిల్లా తెనాలి దగ్గర వున్న కొల్లూరు గ్రామంలో 15-12-1925న జన్మించారు. రామలక్ష్మమ్మ, రాజశేఖరం వీరి తల్లిదండ్రులు. వీరు స్వగ్రామంలోను, నెల్లూరు వి. ఆర్. కళాశాలలోను, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటిలోను విద్యనభ్యసించారు. కొంతకాలం చెన్నైలోని పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. తరువాత కావలి జవహర్ భారతి కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా చిరకాలం పని చేశారు.

4. ధూర్జటి కవి గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ధూర్జటి 16వ శతాబ్దంలో విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. “స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో యతులిత మాధురీ మహిమ” అని రాయలు ప్రశంసించాడు. రాయల చేత అనేక గౌరవ సత్కారాలు పొందాడు. ధూర్జటి తల్లి సింగమ, తండ్రి జక్కయ నారాయణుడు.

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు. శ్రీకాళహస్తి మహాత్మ్యమనే నాలుగు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఇందులో శివభక్తుల కథలను మాధురీ మహిమతో రచించాడు. తన రచనలను శ్రీకాళహస్తీశ్వరునకే అంకితమిచ్చాడు.

IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. కళాశాల ప్రధానాచార్యులు గారికి సెలవు గురించి విజ్ఞప్తి.
జవాబు:

స్థలం : XXXXXX,
తేది : XXXXXX.

గౌరవనీయులైన ప్రధానాచార్యులుగారికి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల,
ప్రాంతం : …………………

మహోదయులకు !
నేను మీ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఈ నెల 30న మా అన్నయ్య పెళ్ళి జరగబోతోంది. పెళ్ళికి మా బంధుమిత్రులంతా వస్తారు. అయితే ఆ పెళ్ళికి మా ఇంట్లో మా తల్లిదండ్రులకు సహాయం చేయడానికి నేను తప్ప ఎవరూ లేరు. పెళ్ళికి వారం రోజులు ముందుగా రమ్మని మా తల్లిదండ్రులు ముందే నాకు చెప్పారు. అందువల్ల నేను కళాశాలకు మరుసటి వారం హాజరుకాలేను. ఈ కారణంగా 24-7-2013 నుండి 31-7-2013 వరకు సెలవు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను.
నమస్కారాలతో,

చిరునామా :
XXXXXX,
XXXXX.

భవదీయ,
XXXXXX.

2. నీవు చూచిన వైజ్ఞానిక ప్రదర్శన గురించి నీ మిత్రునికి లేఖ.
జవాబు:

స్థలం : XXXXXX,
తేది : XXXXXX

ప్రియ మిత్రునకు,
నీ స్నేహితుడు ప్రేమతో వ్రాయునది. గత మాసములో విజయవాడలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శన విశేషాలను నీకు తెలుపుతున్నాను. వైజ్ఞానిక ప్రదర్శనలు పాఠశాలల్లో కళాశాలల్లో కూడా ఏర్పాటు చేసి, విద్యార్థుల ఆసక్తిని, ప్రతిభను పెంపొందింపజేయుట జరుగుచుండును. విజయవాడలో ప్రతి సంవత్సరము జరుగు విధముగనే వైజ్ఞానిక ప్రదర్శన కన్నుల పండుగగా జరిగింది. వ్యవసాయము, విద్య, ఆరోగ్యము, కళలు, శాస్త్రాది రంగములకు సంబంధించిన ఇట్టి ప్రదర్శనలు ప్రజలకు వినోద, విజ్ఞానములను కలిగించును. ఇటువంటివే రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో జరిగినచో దేశ ప్రగతితోపాటు ప్రజలు విజ్ఞాన సంపన్నులగుటకు అవకాశము కలుగును. మన ప్రభుత్వము వైజ్ఞానిక ప్రదర్శనల విషయములో మరింత చొరవను ప్రదర్శించవలసిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ, ఈ లేఖను ముగించుచున్నాను.

ఇట్లు
నీ మిత్రుడు
XXXXXX

చిరునామా :
XXXXXXXXX,
XXXXXXX,

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1. అత్యంత
2. చిగురొత్తు
3. కదిలించియాడు
4. శిఖరాంచలము
5. అల్లిసెప్పారు
6. తోడబుట్టిన
7. హితోక్తులు
8. మునీంద్ర
జవాబు:
1. అత్యంత – అతి + అంత – యణాదేశసంధి.
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అవసర్ణములైన అచ్చులు పరమైనప్పుడు య, వ, ర లు ఏకాదేశమగును.

2. చిగురొత్తు – చిగురు + ఒత్తు – ఉత్త్వసంధి.
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధియగు.

3. కదిలించియాడు. కదిలించి + ఆడు – యడాగమసంధి.
సూత్రం : సంధిలేని చోట స్వరంబున కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.

4. శిఖరాంచలము శిఖర + అంచలము – సవర్ణదీర్ఘసంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదశమగు.

5. అల్లిసెప్పారు – అల్లి + చెప్పారు – గ, స, డ, ద, వా దేశసంధి.
సూత్రం : ప్రధమ మీది పురుషములకు గ, స, డ, ద, వ ళు బహుళముగానగు.

6. తోడబుట్టిన – తోడన్ + పుట్టిన – సరళాదేశసంధి.
`సూత్రం : అ) ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
ఆ) ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు, -బిందు సంశ్లేషలు విభాషణగు.

7. హితోక్తులు – హిత + ఉక్తులు – గుణసంధి.
సూత్రం : ‘అ’కారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్ అనునవి ఏకాదేశమగు.

8. మునీంద్ర – ముని + ఇంద్ర – సవర్ణదీర్ఘసంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు, పరమైనపుడు వాటి దీర్ఘములు ఏకాదేశమగును.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేరు రాయండి. (4 × 2 = 8)

1. ముల్లోకములు
2. పెనుగాలి
3. ప్రకృతిరంగము
4. కాళిదాస భారవులు
5. ధనాధిపుడు
6. రజనీచరులు
7. ఇగురుబోండ్లు
8. ధైర్యలత
జవాబు:
1. ముల్లోకములు : మూడైన లోకములు – ద్విగు సమాసం.
2. పెనుగాలి : పెదదైన గాలి – విశేషణాపూర్వపద కర్మధారయ సమాసం.
3. ప్రకృతిరంగము : ప్రకృతి అనెడి రంగము – రూపక సమాసం.
4. కాళిదాసభారవులు : కాళిదాసు మరియు భారవి – ద్వంద సమాసం.
5. ధనాధిపుడు : ధనముచేత అధిపుడు – తృతియాతత్పురుష సమాసం.
6. రజనీచరులు : రాత్రియందు చరించేవారు సప్తమి తత్పురుష సమాసం.
7. ఇగురుబోండ్లు : ఇగురువంటి మేను కలది. – బహువ్రీహి సమాసం.
8. ధైర్యలత : ధైర్యమనెడి లత – రూపక సమాసం.

XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి.

1. సిద్ధ సాధ్యులు
2. దైర్యము
5. స్మశానము
6. క్రుషి
9. త్రుతీయ
10. ప్రదమ
3. బావం
4. ప్రక్రుతి
7. పాట్యము
8. దాన్యం
జవాబు:
1. సిద్ద సాద్యులు – సిద్ధ సాధ్యులు
2. దైర్యము – ధైర్యము
3. బావం – భావం
4. ప్రక్రుతి – ప్రకృతి
5. స్మశానము – శ్మశానము
6. క్రుషి – కృషి
7. పాట్యము – పాఠ్యము
8. దాన్యం – ధాన్యము
9. త్రుతీయ – తృతీయ
10. ప్రదమ – ప్రథమ

XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. Have satsang of Mahatma.
జవాబు:
మహాత్ముల సాంగత్యంలో జీవించు.

2. This is the India of my dreams.
జవాబు:
ఇది నా స్వాప్నిక భారతదేశం.

3. The villages are the back bone.
జవాబు:
గ్రామాలు దేశానికి వెన్నముక వంటివి.

4. God has ocean of mercy.
జవాబు:
భగవంతుడు కరుణాసాగరుడు.

5. Mahatma Gandhi was born a porbandar.
జవాబు:
మహాత్మాగాంధి పోర్బందరులో జన్మించారు.

XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)

ఏదైనా ఒక పద్యాన్ని, కవితని లేదా కావ్యాన్ని అధిక్షేపిస్తూ, హేళనగా, హాస్యంతో తిరిగి రాయడాన్ని పేరడీ అంటారు. పరిహాస దృష్టి ప్రధానంగా ఉండాలి. తెలుగులో వినుకొండ వల్లభరాయుడు వ్రాసిన క్రీడాభిరామంలో మొదటిసారిగా పేరడీ లక్షణాలు కనిపిస్తాయి. కాకతీయుల నాటి ఏకశిలానగరంలోని సమస్త పౌర జీవితాన్ని ‘సెల్యులాయిడ్’పై చూపిన హాస్య, అధిక్షేప సాంఘిక కావ్యం – క్రీడాభిరామం. ఇది తెలుగులో తొలి కల్పిత కావ్యం కూడా. కాసల్నాటి గోవింద మంచనశర్మ, టిట్టిభసెట్టి అనే ఇద్దరు యువమిత్రులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఓరుగల్లు నగరంలో చూసిన వింతలు, విశేషాలు, వినోదాలను సుందరంగా చిత్రించిన కావ్యం.

ప్రశ్నలు :
1. దేనిని పేరడీ అంటారు ?
జవాబు:
ఏదైనా ఒక పద్యాన్ని, కవితని లేదా అధిక్షేపిస్తూ, హేళనగా హాస్యంతో తిరిగి రాయడాన్ని.. పేరడీ అంటారు.

2. తెలుగులో మొదటగా ఏ గ్రంథంలో పేరడీ లక్షణాలు కనిపిస్తాయి ?
జవాబు:
తెలుగులో “క్రీడాభిరామం”లో మొదటి సారిగా పేరడి లక్షణాలు కనిపిస్తాయి.

3. క్రీడాభిరామాన్ని రచించింది ఎవరు ?
జవాబు:
క్రీడాభిరామాన్ని రచించింది వినుకొండ వల్లభరాయుడు.

4. ఏ నగరానికి చెందిన పౌర జీవితం క్రీడాభిరామంలో వర్ణించారు ?
జవాబు:
ఏకశిలా నగరంలోని పౌరజీవితం క్రీడాభిరామంలో వర్ణింపబడింది.

5. తెలుగులో తొలి కల్పిత కావ్యం ఏది ?
జవాబు:
తెలుగులో తొలి కల్పితకావ్యం క్రీడాభిరామం.

XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. ధర్మ పరీక్ష పాఠ్య భాగ రచయిత ఎవరు ?
జవాబు:
తిక్కన

2. ధూర్జటి అనగా అర్థమేమి ?
జవాబు:
శివుడు

3. సారమేయ రూపాన ఉన్నదెవరు ?
జవాబు:
ధర్మదేవత

4. కుబేరునితో మాయాయుద్ధం ఎవరు చేసారు ?
జవాబు:
రావణాసురుడు.

5. నిటాలేక్షణుడు ఎవరు ?
జవాబు:
శివుడు.

6. స్వాహావల్లభుడు ఎవరు ?
జవాబు:
అగ్నిదేవుడు.

7. వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న అమరకవి ఎవరు ?
జవాబు:
గురజాడ అప్పారావు.

8. ఈశ్వరుని మూడవ కంటికి దగ్ధమైనది ఎవరు ?
జవాబు:
మన్మథుడు.

XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏక పద / వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. హాసము అనగా ఏమిటి ?
జవాబు:
హసమనగా నవ్వు.

2. నారదుని వీణ పేరేమిటి ?
జవాబు:
మహతి.

3. రాయలతో చదరంగం ఆడినది ఎవరు ?
జవాబు:
బొడ్డుచర్ల తిమ్మన.

4. దేశికవితకు ఒరవడి దిద్దిన దెవరు ?
జవాబు:
పాల్కురికి సోమనాధుడు.

5. మాట తీరు గ్రంధ రచయిత ఎవరు ?
జవాబు:
యార్లగడ్డ బాలగంగాధర రావుగారు.

6. కందుకూరి స్థాపించిన ఒక పత్రిక పేరు తెలపండి ?
జవాబు:
వివేక వర్ధిని.

7. భారత ప్రభుత్వం కృష్ణశాస్త్రిని ఏ బిరుదుతో సత్కరించింది ?
జవాబు:
పద్మభూషణ్.

8. అన్నం ఎవరి వల్ల లభిస్తుంది ?
జవాబు:
సూర్యుని వలన.

AP Inter 1st Year Commerce Question Paper May 2015

Collaborative study sessions centered around AP Inter 1st Year Commerce Model Papers and AP Inter 1st Year Commerce Question Paper May 2015 can enhance peer learning.

AP Inter 1st Year Commerce Question Paper May 2015

Time : 3 Hours
Max. Marks : 100

Part – I (50 Marks)
Section – A

Answer any TWO of the following questions in not exceeding 40 lines each.

Question 1.
What are the differences between Preference Shares and Equity Shares ?
Answer:
Differences between equity shares and preference shares.
AP Inter 1st Year Commerce Question Paper May 2015 16

Question 2.
Define partnership. Discuss its merits and demerits.
Answer:
Partnership is defined by section 4 of Indian Partnership Act of 1932 “as the relation between persons who have agreed to share the profits of the business carried on by all or any of them act for all”.

Merits:

  1. Easy formation: It is very easy and simple to form a partnership. There are no legal formalities to start the business. No formal documents are required. A simple agreement among partners is sufficient to start the business. Even the registration is not compulsory.
  2. Large resources : The resources of more them one person are available for the business. The partners can contribute to start a moderately large scale concern.
  3. Higher managerial power: We can pool capital, organising ability, managerial capacity, technical skill etc., in the partnership. It will leads to work efficiently among partners.
  4. Promptness in decision making: The partners meet frequently and they can take prompt decisions.
  5. Flexibility: The partnership is flexible in nature at any time the partners can decide the size or nature of business or area of its operations after taking necessary consent of all the partners.
  6. Sharing risks: The risk of business is shared by more persons.
  7. Cautions and sound approach : The principle of unlimited liability induces the partners to work hard for the success of the business. They take keen interest in the affairs of the business.
  8. Business secrecy : Annual accounts are not published and audit report is also not required. So, business secrets can be maintained.
  9. Benefits of specialisation : All partners actively participate in the business as per their specialisation and knowledge.

Limitations:

  1. Unlimited liability: The unlimited liability is fundamental drawback of partnership. The partners are personally liable for the debts of the firm.
  2. Instability : The partnership concern suffers from uncertainity of duration because it can be dissolved on the death, lunacy or insolvency of the partner.
  3. Limited resources: There is limitation in raising additional capital for expansion purposes. The business resources are limited to the personal funds of the partners.
  4.  Non-transferability of share: No partner can transfer his share to third party without the consent of other partners.
  5. Mutual distrust: The mutual distrust among partners is the main cause for dissolution of partnership firms.
  6. Delay in decisions: Before any decision is taken all the partners must be consulted. Hence quick decisions cannot be taken.

AP Inter 1st Year Commerce Question Paper March 2015

Question 3.
Distinguish between a Private Company and a Public Company.
Answer:
AP Inter 1st Year Commerce Question Paper May 2015 18

Section – B (4 × 5 = 20)

Answer any four of the following questions in not exceeding 20 lines each: 

Question 4.
Explain various types of industries.
Answer:
Industry: Industry is concerned with making or manufacturing goods. It is the part of production which is involved in changing form of goods at any stage from raw material to the finished product.
Ex : Weaving yarn into cloth.

Classification of Industires:

1) Primary industry: Primary industry is concerned with production of goods with the help of nature. It is nature-oriented industry, which requires very little human effort.
E.g : Agriculture, Farming, Fishing, Horticulture etc.

2) Genetic industry : Genetic industry is related to the reproducing and multiplying of certain species of animals and plants with the object of earning profits from their sale.
E.g : Nurseries, cattle breeding poultry, fish hatcheries etc.

3) Extractive industry : It is engaged in raising some form of wealth from the soil, climate, air, water or from beneath the surface of the earth. Generally the products of extractive industries comes in raw farm and they are used by manufacturing and construction industries for producing finished products. E.g: Mining, coal, mineral, iron ore, oil industry, extraction of timber and rubber from forests.

4) Construction industry : The industry is engaged in the creation of infrastructure for the smooth development of the economy. It is concerned with the construction, erection or fabrication of products. These industries are engaged in the construction of buildings, roads, dams, bridges and canals.

5) Manufacturing industry : This industry is engaged in the conversion of raw material into semifinished or finished goods. This industry creates form utility in goods by making them suitable for human uses. E.g : Cement industry, Sugar industry, Cotton textile industry, Iron and steel industry, Fertiliser industry etc.

6) Service industry : In modern times, service sector plays an important role in the development of the nation and therefore it is named as service industry. These are engaged in the provision of essential services to the community. E.g: Banking, transport, insurance etc.

Question 5.
Briefly explain the different types of Co-operative Societies. Differentiate between a share and a debenture.
Answer:
According to the needs of people the following of co-operative societies are started in India.

1. Consumers Co-operative Society: These are started to help lower and middle class people. These societies protect weaver sections from the clutches of hungry business men. These societies make bulk purchases directly from the producers and sells these goods to the members on retail basis. The commission and profits of the middle men are eliminated. The members contribute capital and membership is open to all irrespective of caste, creed, colour etc.

2. Producers Co-operative Society : Small producers find it difficult to collect various factors of production and they also face marketing problems. The production of’goods is undertaken by members in their houses or at common place. They are paid wages for their services. They are supplied raw material and equipment by the society. The output is collected and sold by the society. The profits are distributed among members after retaining some profits in the general pool. Ex : Apco, Co-optex, Emmiganur weavers co-operative society.

3. Marketing Co-operative Society : These societies are established by producers for selling their products at remunerative prices. These societies pool production from different members and undertake to sell these products by eliminating middle men. The goods are sold when the market is favourable. These societies provide some advance money to the members for helping them in meeting their urgent needs. The sale proceeds are shared among members according to their contributions. These societies provide services like grading, werehousing, insurance, finance etc.

4. Co-operative Credit Societies: These societies are voluntary associations of people. They are formed with the objectives to provide the short time financial accommodation to their members. These societies are formed with the idea of saving their members from the clutches of money-lenders.

5. Co-operative Housing Societies : Such societies are formed to provide residential accomodation to their members either on ownership basis or at fair rents. They are organized by poor and middle class people in big cities where housing is a serious problem. Housing co-operative buys and land and constructs flats which are alloted to members.

Question 6.
What are the sources of finance ?
Answer:
The following are the differences between shares and Debentures.

Shares Debentures
1. A share is a part of owned capital. 1. A debenture is an acknowledge of debt.
2. Shareholders are paid dividend on the shares held by them. 2. Debenture holders are paid in­terest on debentures.
3. The rate of dividend depends upon the amount of divisible profits and policy of the’com­pany. 3. A fixed rate of interest is paid on debentures irrespective of profit or loss.
4. Dividend on shares is a charge against profit and loss appropriation account. 4. Interest on debentures is a charge against profit and loss account.
5. Shareholders have voting rights. They have control over the management of the company. 5. Debenture holders are only creditors of the company. They cannot participate in management.
6. Shares are not redeemable except redeemable preference shares) during the life time of the company. 6. The debentures are redeemed after a certain period.
7. At the time of liquidation of the company, share capital is pay­able after meeting all outside liabilities. 7. Debentures are payable in priority over share capital.

Question 7.
Explain the functions of promoters.
Answer:
Sources of finance can be classified on the basis of period, ownership and generation.

On the basis of period: On the basis of period, sources of funds are divided into long term, medium term and short term finance. Long term sources fulfill the financial requirements for a period exceeding five years and include sources such as shares, debentures and long term borrowings. Medium term finance is required for a period of more than one year and these includes borrowings from commercial banks, public deposits, lease financing. Short term funds are required for a period of less than one year and the sources are trade credit, bank credit, instalment credit, advances, bank overdraft, cash credit and commercial paper.

On the basis of ownership : On the basis of ownership, the sources can be classified into owners funds and borrowed funds. Owners funds and borrowed funds. Owners funds are those which are provided by the owners which include issue of share and retained earnings. Borrowed funds refer to the funds raised through loans or borrowings which include loans from commercial banks, financial institutions, issue of debentures and public depends.

On the basis of generation: Sources of finance can be generated from internal source or external source. Internal sources of funds are generated within the business such retained earnings, collection of receivables, depreciation fund, disposing surplus stock etc. External sources lie outside the business and include shares, debentures, public deposits, borrowings from banks and financial institutions etc.

Question 8.
Find out the features of MNC’s.
Answer:
A promoter conceives an idea for setting up a particular business at a given place and performs various formalities required for starting a company. A promoter may be an individual, a firm, association of persons or a company. Promoter takes lead for bringing money, men, machinery and material together for establishing an enterprise.

Promoter performs the following functions.

  1. A promoter conceives an idea for the setting up of a business.
  2. He makes preliminary investigations and ensures about the future prospects of the business.
  3. He brings together various persons who agree to associate with him and share the business responsibilities.
  4. He prepares various documents and gets the company incorporated.
  5. He raise the required finances and gets the company going.

Question 9.
Find out the features of MNC’s.
Answer:
Characteristics or features of Multi National Corporations (MNC’s):

  1. Global Operations :,Multi National Corporation carry production and marketing operations in different countries of the world. They possess all the infrastructural facilities in all the countries of the their operations.
  2. Giant Size : The assets and sales of MNC are quite large. The sales turnover of Some MNC’s extend the gross national product of several developing countries.
  3. Centralised Control : It has its head office’in the home country. It exercises control over all branches and subsidiaries.
  4. Dominant Position and Status : They occupy a dominant position in the market due to their giant size. They also takeover the firms to acquire a huge economic power.
  5. Internationalised Research and Development: These are intended to capture the quality and serve according to the requirements of the host nation.
  6. Sophisticated Technology : MNC has advanced technology so as to provide world class products and services. It employees capital intensive technology in manufacturing, marketing and other area of business.
  7. Professional Management: A MNC employees professional managers to integrate and manage world wide operations.

Section – C (5 × 2 = 10)

Answer any five of the following questions in not exceeding 5 lines each: 

Question 10.
Explain the E – Banking.
Answer:
Electronic banking (E-banking) is one of the most successful online business. E-Banking allows customers to access their accounts and execute orders through website.online banking allows the customers to get their money from an Automatic Teller Machines instead of walking upto the cash desk in the bank. The customers can view their accounts, transfer funds and can pay bills. Ex : Internet banking.

Question 11.
Define manufacturing enterprise.
Answer:
Manufacturing enterprises are those business enterprises which are engaged in the manufacture or production of goods and services. The manufacturing enterprises are defined in terms of investment made in plant and machinery.

Enterprise Investment in plant and machinery
Micro Does not exceed ₹ 25 lakhs.
Small More than ₹ 25 lakhs but does not exceed ₹ 5 crores
Medium More than ₹ 5 crores but does not exceed ₹ 10 crores.

Question 12.
What do you mean by Karta ?
Answer:
The Senor most male member of the family is Karta. All the affairs to joint Hindu Family are controlled and managed by one person. He is known as Karta or Manager. The liability of Karta is unlimited. He acts on behalf of other members of two family. He is not accountable to anyone.

Question 13.
Who is active partner ?
Answer:
An active partner is one who fakes active part in the day-to-day working of the business. He may act in various capacities as manager, advisor or organiser. He is also known as working partner or managing parther.

Question 14.
Business Finance
Answer:
The requirement of funds by business firm to accomplish its various activities is called business finance.
R.C. Osborn defines business finance as “The process of acquiring and utilising funds by business.

Question 15.
Commercial Banks
Answer:
Commercial Banks occupy a vital position as they provide funds for different purposes as well as for different periods. Banks extends loans to forms of all sizes in many ways like cash credits, overdrafts, purchase, discounting of bills and issue of letters of credit. The loan is repaid in lumpusum or in instalments. The borrower is required to provide some security or create a charge before the loan is sanctioned.

Question 16.
Define Business
Answer:
The word business literally means a state of being busy. In the words of Honey “Business may be defined as human activities directed towards providing or acquiring wealth through buying and selling of goods”. Accourding to wheeler “Business is an institution organised and operated to provide goods and services – to the society under the incentive of private gain”.

Question 17.
Entrepot-Trade
Answer:
When the goods are imported from one country and the same is exported to another country, such trade is called entrepot trade. E.g.: India importing wheat from U.S.A. and exporting the same’ to Srilanka.

Part – II (Marks 50)
Section – D (1 × 20 = 20)

Answer the following question : 

Question 18.
From the following Trial Balance of Pallavi Traders, prepare fined accounts as on 31-03-2014.
AP Inter 1st Year Commerce Question Paper May 2015 1

Adjustments:
i) Closing Stock ₹ 20,000
ii) Reserve for Bad Debts 10%
iii) Depreciation on machinery 20%
iv) Depreciation on furniture at 10%
Answer:
Trading and profit and Loss Account of
Pallavi Traders as on 31-03 -2014.
AP Inter 1st Year Commerce Question Paper May 2015 8
Note: Depreciation of furniture at 10% was given in the problem but there is no furniture in the Trial Balance.

Balance sheet of Pallavi Traders as on 31-3-2014
AP Inter 1st Year Commerce Question Paper May 2015 9

Section – E (1 × 10 = 10)

Answer any one of the following questions : 

Question 19.
Prepare Three Column Cash Book from the following:
AP Inter 1st Year Commerce Question Paper May 2015 2
Answer:
AP Inter 1st Year Commerce Question Paper May 2015 10

Question 20.
Murali & Sons Pass Book showed a balance of 21,700 as on 30th September 2014. On comparing the cash book the following discrepancies were noted:
AP Inter 1st Year Commerce Question Paper May 2015 3
Prepare a Bank Reconciliation Statement showing balance as per cashbook.
Answer:
Bank Reconciliation statement of Murali & Sons as on 30.09.2014.
AP Inter 1st Year Commerce Question Paper May 2015 11

Section – F (2 × 5 = 10)

Answer any two of the following questions : 

Question 21.
Explain different types of accounts along with their debit and credit rules.
Answer:
Accounts are broadly divided into two types.

1) Personal Accounts
2) Impersonal Accounts.

1) Personal Accounts : These accounts relate to persons or firrps. Ex.: Rama’s a/c, Andhra Bank a/c., LIC a/c, InfosysLtd. The rule in personal accounts is “Debit the receiver and credit the giver”.
2) Impersonal Accounts : Impersonal Accounts are those accounts which are not personal accounts. They are again divided into

i) Real Accounts
ii) Nominal Accounts.

i) Real Accounts: These accounts related to the assets and properties Ex.: Building, machinery, stock, goodwill etc.
The rule in real account is “Debit what coihes in and credit what goes out”.

ii) Nominal Accounts : These accounts relate to expenses, incomes and gains; losses. Ex.: Salary a/c, Rent a/c, Interest received a/c etc.
The rule in nominal accounts is “Debit all expenses and losses and credit all incomes and gains”.

Question 22.
Prepare Sudha account from the following :
AP Inter 1st Year Commerce Question Paper May 2015 4
Answer:
AP Inter 1st Year Commerce Question Paper May 2015 12

Question 23.
Prepare Sales Book and Sales Return Book from the following:
AP Inter 1st Year Commerce Question Paper May 2015 5
Answer:
AP Inter 1st Year Commerce Question Paper May 2015 13

Question 24.
Explain the various kinds of errors.
Answer:
Errors are classified into two types.

1) Error of principle
2) Clerical errors.

1) Error of principle : Error of principle occurs where errors are made due to defective knowledge of accounting principles. These may arise, when distinction is not made between capital and revenue nature items.

2) Clerical errors: When mistake is committed while recording them in the books of original entry or posting them in the ledger is caused clerical errors. They are given divided into following types of errors.

a) Errors of Omission : These errors occur due to omission of some transactions in any subsidiary books.
b) Errors of Commission : These errors arises because of mistakes in calculations, totalling, carry forward or balancing.
c) Compensating errors: These errors arise when one error is compensated by other error or errors.

Section – G (5 × 2 = 10)

Answer any five of the following questions : 

Question 25.
What is Book Keeping ?
Answer:
Book-keeping is the art of recording business transactions in regular and systematic manner. According to carter “Book-keeping is the science and art of correctly recording books Of accounts all those business transactions that result in transfer of money or money’s worht.

Question 26.
What is the Business Entity Concept ?
Answer:
Business is treated as separate from the proprietor. All the transactions are recorded in the books of business but not in the books of proprietor. The proprietor is also treated as creditor of the business when he contributes capital he is treated as a person who has invested amount in business. So, capital appears on the liabilities side in the Balance sheet.

Question 27.
What is Revenue Expenditure ?
Answer:
Revenue expenditure consists of expenditure of the benefit of which is not carried over to the several accounting periods. It is expenditure incurred in one accounting period the full benefit of which is consumed in the same period. Such expenditure is necessary for the maintenance of earning capacity including the up keep 6f the fixed assets.

Eg:

  1. Office & administration expenses
  2. Selling expenses.

Question 28.
Suspense Account.
Answer:
Suspense account is an imaginary account, opened and used as a temporary measure to make the two side of the tried balance agree. As and when the errors which causes the disagreement in trial balance is detected, rectification entries should be passed through suspense account.
Detection and rectification of all the errors will result in automatic closure of suspense account.

Question 29.
Single Entry System.
Answer:
Single Entry system is a system where the scientific method of double entry system is not followed. It is more appropriate to call it as “Incomplete Accounting system”.

Definition According to carter: “Single Entry is a method or a veriety of methods employed for recording of transactions, which ignores the two-fold aspect and consequently fails to provide the businessman with the information necessary for him to be able to ascertain the position”.

Question 30.
Record the opening entry from the following particulars on 1st April, 2014.
AP Inter 1st Year Commerce Question Paper May 2015 6
Answer:
Opening entry as on 1-4-2014.
AP Inter 1st Year Commerce Question Paper May 2015 14

Question 31.
What is Double Entry System ?
Answer:
According to J.R.Batliboi “Every business transaction has a two sold effect and than it affects two accounts in opposite direction and if a complete record were to be made of each such transaction, it would be necessary to debit one accunt and credit another account. This recording of two fold effect of every transaction has given rise to the term Double entry system of book-keeping is that “for every debit there must be corresponding value of credit”.

Question 32.
Prepare Trial Balance of Susmitha from the following balances as on 31-3-2014.
AP Inter 1st Year Commerce Question Paper May 2015 7
Answer:
Trial Balance of Susmitha as on 31.3.2014
AP Inter 1st Year Commerce Question Paper May 2015 15

AP Inter 1st Year Commerce Question Paper March 2015

Collaborative study sessions centered around AP Inter 1st Year Commerce Model Papers and AP Inter 1st Year Commerce Question Paper March 2015 can enhance peer learning.

AP Inter 1st Year Commerce Question Paper March 2015

Time : 3 Hours
Max. Marks : 100

Part – I (50 Marks)
Section – A

Answer any TWO of the following questions in not exceeding 40 lines each.

Question 1.
Define partnership. Discuss its merits and limitations.
Answer:
Partnership is defined by section 4 of Indian Partnership Act of 1932 “as the relation between persons who have agreed to share the profits of the business carried on by all or any of them act for all”.

Merits:

  1. Easy formation: It is very easy and simple to form a partnership. There are no legal formalities to start the business. No formal documents are required. A simple agreement among partners is sufficient to start the business. Even the registration is not compulsory.
  2. Large resources : The resources of more than one person are available for the business. The partners can contribute to start a moderately large scale concern.
  3. Higher managerial power: We can pool capital, organising ability, managerial capacity, technical skill etc., in the partnership. It will leads to work efficiently among partners.
  4. Promptness in decision making: The partners meet frequently and they can take prompt decisions.
  5. Flexibility: The partnership is flexible in nature at any time the partners can decide the size or nature of business or area of its operations after taking necessary consent of all the partners.
  6. Sharing risks: The risk of business is shared by more persons.
  7. Cautions and sound approach : The principle of unlimited liability induces the partners to work hard for the success of the business. They take keen interest in the affairs of the business.
  8. Business secrecy : Annual accounts are not published and audit report is also not required. So, business secrets can be maintained.
  9. Benefits of specialisation : All partners actively participate in the business as per their specialisation and knowledge.

Limitations:

  1. Unlimited liability : The unlimited liability is fundamental drawback of partnership. The partners are personally liable for the debts of the firm.
  2. Instability : The partnership concern suffers from uncertainity of duration because it can be dissolved on the death, lunacy or insolvency of the partner.
  3. Limited resources : There is limitation in raising additional capital for expansion purposes. The business resources are lim-ited to the personal funds of the partners.
  4. Non-transferability of share: No partner can transfer his share to third party without the consent of other partners.
  5. Mutual distrust: The mutual distrust among partners is the main cause for dissolution of partnership firms.
  6. Delay in decisions: Before any decision is taken all the partners must be consulted. Hence quick decisions cannot be taken.

Question 2.
What is Memorandum of Association ? Explain its clauses.
Answer:
The Memorandum of Association is the most important document of the company. It is to be filed with the Registrar for obtaining the certificate of incorporation. It is the charter of the company. It forms the foundation on which the super structure of the company is based. It establishes the relationship between the company and the outside world. The contents of the Memorandum cannot be altered at the option of directors or even the shareholders. It is to be altered only with the central governments approval and court approval in many cases.

The Memorandum has to be divided into paragraphs, consecu-tively numbered and has to be printed. It should be signed by seven members in the case of public company and by two members in the case of Private company.

Memorandum of Association contains the following clauses.

1) Name clause: In this clause, the name of the company should be stated. The company is free to adopt any name it likes. But it should not resemble the name of another registered company. It should not any words pertaining to Government or local government, such as royal, crown, state etc. The name’ of the company must end with the word Limited’ if it is a public company or with the words Private Limited’ if it is a private company.

2) Situation clause : The place and the state in which the regis-tered oPice is to be situated must be mentioned in this clause.

3) Objects clause: This is the most important Clause of the Memorandum. This gives out the various objects for which the company is formed. The objects of the company must be legal and be very clearly defined. A company has power to carry on only those types of business which are included in the objects clause. Any action beyond the express powers of the company is ultravirus i.e., beyond the scope of the memorandum. Therefore, it should be carefully drafted.

4) Liability clause: This clause clearly states that the liability of members is limited to the extent of the face value of the shares purchased by them.

5) Capital clause : The amount of capital required by the com-pany is stated in this clause. This is called authorised or nominal or registered capital. This capital is divided into small units called as shares. The company must mention the number and kinds of shares and the value of each share.

6) Association and subscription clause : This clause contains the names of the persons who signed in the memorandum. The memorandum must be signed by atleast seven persons in case of public company and atleast two persons in the case of private company. Each subscriber must take atleast one share in the company. The subscribers declare that they agree to incorporate the company and agree to take the shares stated against their name. The signatures of the subscribers are attested by atleast one witness each. The addresses and occupations of subscribers and the witnesses are also given.

AP Inter 1st Year Commerce Question Paper March 2015

Question 3.
What is Business Finance ? Explain its need and significance in the Business Organisation.
Answer:
The requirement of funds by business firm to accomplish its various activities is called business finance.
R.C. Osborn defines business finance as “The process of acquiring and utilising funds by business”.

Need and signifiance of business finance:

  1. To commence a new business : Money is needed to start a new business and to procure fixed assets like land and buildings etc., working capital is required to meet the day-to-day expenses and holding current assets like cash, stock-in-trade etc.
  2. To expand the business: Huge amount of funds are required for purchasing Sophisticated machinery and for employing technically skilled labour. The quality of the product can be improved and cost per unit can be reduced by adopting new technology.
  3. To develop and market new products: Business needs money to spend on developing and marketing new products.
  4. To enter new markets : Creation of new markets leads attracting new customers. Business spend money on advertisement and retail shops in busy areas.
  5. To take over another business : In other to overcome competition an enterprise may decide to take over another business.
  6. To more to new premises : Sometimes a business may be forced to shift the business in another place.
  7. Day-to-day running ; A business needs money to meet the day-to-day requirements like wages, taxes etc.

Section – B (4 × 5 = 20)

Answer any four of the following questions in not exceeding 20 lines each: 

Question 4.
Define sole proprietorship and discuss its four merits.
Answer:
In this organisation only one individual is at the helm of all affairs of business. He makes all the investments. He bears all risks and takes all profits. He manages and controls the business himself. The business is run with the help of his family members or paid employees. His liability is unlimited. The sole trader is the sole organiser, manager, controller and master of his business.

Kimball and Kimball defines “Sole Proprietorship is a form of business where the individual proprietor is the supreme judge of all matters pertaining to his business”.

Merits:

  1. Easy to form : It is very easy and simple to form a sole trading business. The capital required is small. There are no legal formalities for starting the business.
  2. Prompt decisions and quick action: The sole trader is the sole dictator of his business. There is no need to consult any body while taking decisions. So, decisions can be taken quickly.
  3. Incentive to work hard : The Sole trader takes all the profits. There is a direct connection between the effort and reward. So, it is an incentive for him to work hard. He manages the business to the best of his ability.
  4. Flexibility in operation: Changes in the business are necessary. The sole trading concern is dynamic in its nature. The nature of the business can be easily changed according to charging market conditions.
  5. Business secrecy : Since the whole business is handled by the proprietor, his business secrets are known to him only. He need not publish annual accounts and there is no need to disclose the information to outsiders. So, he can maintain business secrets.
  6. Contact with customers: It is easy to maintain personal contact with the customers. He can easily know their tastes, likes and dislikes and adjust his operations accordingly. This results in increase of sales.

Demerits:

  1. Limited resources: The resources of sole trader are limited. He has only two sources of securing capital, personal savings and borrowing on personal security. Hence, he can raise very limited amount of capital.
  2. Instability: It has no separate legal status. The business and the owner are inseparable from one another. The business comes to an end on the insolvency, insanity or death of the sole trader.
  3. Unlimited liability : The liability of a sole trader is unlimited. The creditors can recover the loan amounts not only from the business assets but also from his private property.
  4. Not suitable for large scale operations: The resources are limited. Therefore, it is suitable only for small business and not large scale operations.
  5. Limited managerial skill : The managerial ability is limited. A person may not be an expert in all matters. Sometimes, wrong decisions may be taken.

Question 5.
Briefly explain five different types of Cooperative Societies.
Answer:
According to the needs of people the following of co-operative societies are started in India.

1. Consumers Co-operative Society: These are started to help lower and middle class people. These societies protect weaver sections from the cultches of hungry business men. These societies make bulk purchases directly from the producers and sells these goods to the members on retail basis. The commission and profits of the middle men are eliminated. The members contribute capital and membership is open to all irrespective of caste, creed, colour etc.

2. Producers Co-operative Society: Small producers find it difficult to collect various factors of production and they also face marketing problems. The production of goods is undertaken by members in their houses or at common place. They are paid wages for their services. They are supplied raw material and equipment by the society. The output is collected and sold by the society. The profits are distributed among members after retaining some profits in the general pool.
Ex: Apco, Cooptex, Emmiganur weavers co-operative society.

3. Marketing Cooperative Society: These societies are established by producers for selling their products at remunerative prices. These societies pool production from different members and undertake to sell these products by eliminating middle men. The goods are sold when the market is favourable. These societies provide some advance money to the members for helping them in meeting their urgent needs The sale proceeds are shard among members according to thei contributions. These societies provide services like grading, wert housing, insurance, finance etc.

4. Co-Operative Credit Societies : These societies are voluntai associations of people. They are formed with the objectives to provide the short time financial accommodation to their members. These societies are formed with the idea of saving their members from the cultches of money-lenders.

5. Co-Operative Housing Societies : Such societies are formed to provide residential accomodation to their members either on ownership basis or at fair rents. They are organized by poor and middle class people in big cities where housing is a serious problem. Housing co-operative buys and land and constructs flats which are alloted to members.

Question 6.
What is Article of Association ? Also explain its contents.
Answer:
Articles of Association is another important document to be registered with the Registrar at the time of incorporation. Some rules and regulations are necessary for conducting the internal affairs of the company efficiently. Articles contain only those rules and regulations and guide the management in day-to-day administration. It defines the relationship between the members and the company. It defines clearly the rights, duties and liabilities of shareholders, directors and chief executives. According to Section 2(2) of the companies Act “Articles of Association of the company as originally framed or as altered from time to time in pursuance of any previous companies law or of this Act”.

The private companies limited by shares, limited by guarantee and unlimited companies must have their articles of association. A public company limited by shares may not have own articles. If the company not prepared articles, it may adopt all or any regulations contained in Table A Schedule I of the Act.

The articles must be printed, divided into paragraphs, numbered consecutively, stamped and side by each subscriber of memorandum is duly witnessed and filed along with memorandum.

Contents : The Articles of Association contain the following details.

  1. Share capital – Division, number of shares, value of the shares, rights of the shareholders.
  2. Calls on shares.
  3. Rights of the underwriters.
  4. Transfer and transmission of shares.
  5. Forfeiture of shares and reissue.
  6. Lieu on shares.
  7. Conversion of shares into stock and stock into shares.
  8. Alteration of share capital.
  9. Issue of share warrants.
  10. Company meetings and resolutions.
  11. Borrowing powers of the company.
  12. Reserves, dividends, conversion of profits into capital.
  13. Company common seal.
  14. Approval of preliminary contracts.
  15. Quorum for the meetings.
  16. Voting procedure for members.
  17. Rights, duties, remuneration and their liabilities.
  18. Appointment, rights and remuneration of secretary and managing director.
  19. Minimum subscription.
  20. Company accounts and audit.
  21. Arbitration.
  22. Winding up of the company.

Question 7.
Differentiate between the Shares and Debentures.
Answer:
The following are the differences between shares and Debentures.

Shares Debentures
1. A share is a part of owned capital. 1. A Debenture is an acknowledge of debt.
2. Share holders are paid dividend on the shares held by them. 2. Debenture holders are paid interest on debentures.
3. The rate of dividend depends upon the amount of divisible profits and policy of the company. 3. A fixed rate of interest is paid on debentures irrespective of profit or loss.
4. Dividend on shares is a charge against profit and loss Appropriation account. 4. Interest on debenture is a charge against profit and Loss account.
5. Share folders have voting rights. They have control over the management of the company. 5. Debenture holders are only creditors of the company. They cannot participate in management.
6. At the time of liquidation of the company, share capital is payable after meeting all out side liabilities. 6. Debentures are payable in priority over share capital at the time of liquidation of the company.

AP Inter 1st Year Commerce Question Paper March 2015

Question 8.
What are the sources of Short-term Finance ?
Answer:
The following are the sources of short-term finance :

1. Bank credit : Commercial banks extend the short term financial assistance to business in the form of loans, cash credits, overdrafts and discount of bills. Bank loans are provided for a specific short period. Such advance is credited to loan account and the borrower has to pay interest on the entire amount of loan sanctioned. Bank grants cash credits upto a specific limit. The firm can withdraw any amount within that limit. Interest is charged on the actual amount withdrawn. In overdraft, the customer can overdraw his current account. The arrangement is for short period only. Commercial banks finance the business houses by discounting the bills of exchange and promissory notes.

2. Trade credit: Just as firm grants credit to customers, so it often gets credit from suppliers. It is known as trade credit. It does not make available of funds in cash but it facilitates the purchase of goods without immediate payment of cash.

3. Installment credit: Business firms get credit from equipment suppliers. The suppliers may allow the purchase of equipment with payments extended over a period of 12 months or more. Some portion of the cost price is paid on delivery and the balance is paid in number of installments. The supplier charges interest on the unpaid balance.

4. Customers advance: Many times, the manufacturer of goods insist on advance by customers incase of big order. The customers advance represent a part of the price of the product which will be delivered at a later date.

5. Commercial paper : Commercial paper is an unsecured promissory note issued by a firm to raise funds for shorter period, varying from 90 days to 365 days. It is issued by one firm to another firm. The amount raised by C.P. is large. As the debt is totally unsecured, firms having good credit rating can issue commercial paper.

Question 9.
Explain any five disadvantages of Multinational Corporations to the host country.
Answer:
The following are the disadvantages of MNC to host country.

  1. Threat to sovereignty : MNCs pose a danger to the independence of host countries. These corporations tend to interfere in the political affairs of the host nation.
  2. Spread of foreign culture: MNCs tend to vitiate the cultural heritage of local people. They propagate their own culture to sell their products.
  3. Depletion of natural resources: MNCs cause rapid depletion of the some of the resources of the host nation.
  4. Retard growth of employment: They create relatively few job opportunities and fail to solve chronic problems like unemployment etc.

Section – C
(5 × 2 = 10)

Answer any five of the following questions in not exceeding 5 lines each:

Question 10.
What is Profession ?
Answer:
Profession is an occupation involving the provision of personal service of a specialised and expert nature. The service is based on professional education, knowledge, training etc. The specfied service is provided for a professional fees charged from the clients. For example; a doctor helps his patients through his expert knowledge of science of medicine and Charges a fee for the service.

Question 11.
Define Genetic Industries.
Answer:
Genetic industry is related to the reproducing and multiplying certain species of animals and plants with the object of earning profit from their sale. E.g. : Nurseries, cattle breeding, poultry farm, fish hatcheries etc.

Question 12.
Define Joint Hindu Family.
Answer:
This form of organisation is prevalent in India only and that to among Hindus. It does not have any separate and distinct legal existance from that of its members. No outsider can be admitted into this form of business and the membership can be acquired by birth. The business of Joint Hindu Family is controlled under the Hindu law.

All the affairs of the Joint Hindu Family are controlled and managed by the senior male member of the family known as Karta or Manager. The other members are co-parceners. He works in consultation with other members of the family and act on behalf of them. He is not accountable to any one. He has a final say on all the matters. The liability of the Karta is unlimited but the liability of the other members is limited to their share in the business.

Joint Hindu family business is governed by two laws – Dayabhaga and Mitakshara.
Mitakshara: It is applicable to whole of India except Assam and Bengal. According to this law, three successive generations in the male line (son, grand son, great grand son) inherit the ancestral property by birth.

Dayabhaga: It is applicable in Assam and Bengal. According to this, the male heirs become members only on the death of the father.

Question 13.
What is prospectus ?
Answer:
A public limited company soon after its incorporation issues a prospectus. It is a circular inviting the public to subscribe to the shares of the company. It is issued by the public company with a view to raising necessary funds from the investors. It will be in the form of appeal describing the prospectus of the company Section 2(36) of the companies Act, defines prospectus as “any notice, circular, advertisement or other invitation offering to the public for subscription or purchase of any shares or debentures of body corporate”.

The objects of issue of prospectus is to bring to the notice of the public that a new company has been formed, it has able and competent board of directors and to create confidence in the public about the company and its profitability.

The prospectus should be dated and signed by the directors. A copy of the prospectus must be filed with the Registrar on or before the date of publication. No copy of the prospectus should .be’ issued until a copy has been filed with the Registrar.

Every prospectus contains an application form on which an intending investors can apply for the purchase of shares and debentures. A public company must get minimum subscription within 120 days from the date of issue of prospectus. If it fails to get the minimum subscription, it has to return the amount already collected.

Question 14.
What is Fixed Capital ?
Answer:
The capital which is used to acquire fixed assets such as land and buildings, plant and machinery etc., is called fixed capital. Capital used by the business organisations to meet the long term requirements is called fixed capital or block capital. The amount of fixed capital required by the business concern depends on the size and nature of business.

AP Inter 1st Year Commerce Question Paper March 2015

Question 15.
Define Equity Shares.
Answer:
These shares are also known as ordinary shares. Equity shareholders are the real owners of the company, as these shares carry voting rights. Equity shareholders are paid dividend after paying the preference shares. The rate of dividend depends upon the profits of the company. There may be higher rate of dividend or they may not get anything. These shareholders take more risk as compared to preference shares. Equity share capital is returned after meeting all other claims including preference shares.

Question 16.
Define Small Enterprises.
Answer:
In case of manufacturing enterpirses, a Small Enterprise is an enterprise where the investment in Plant and Machinery is more than ₹ 25 lakhs but does not exceed ₹ 5 crores.

In case of service enterprises, a small enterprise is an enterprise where investment in equipment is more than ₹ 10 lakhs but does not exceed ₹ 5 crores.

Question 17.
What is E-Marketing ?
Answer:
Electronic marketing provides a world wide platform for buying and selling of goods without having any geographical barriers. The Internet allows companies to react to the individual customers demands immediately without any loss of time. It does not matter where customer is located. It can be done by e-mails etc.

Part – II (Marks 50)
Section – D (1 × 20 = 20)

Answer the following question :

Question 18.
From the following Trial Balance of Mr. Pavan, prepare Final Accounts for the year ending 31-12-2014.
Trial Balance on 31-12-2014
AP Inter 1st Year Commerce Question Paper March 2015 1

Adjustments:
i) Closing stock Rs. 7,500
ii) Depreciation on machinery Rs. 12%
iii) Commission received in advance Rs. 1,200
iv) Interest receivable Rs. 1,500
v) Further bad debtors Rs. 400
vi) Prepared Insurance Rs. 500
Answer:
Trading, Profit and Loss a/c of a trader for the year ending 31-3-2014
AP Inter 1st Year Commerce Question Paper March 2015 8

Balance Sheet as on 31-03-2014
AP Inter 1st Year Commerce Question Paper March 2015 9
Note : Rent is taken as ₹ 5,900
AP Inter 1st Year Commerce Question Paper March 2015 10

Section – E (1 × 10 = 10)

Answer any one of the following questions : 

Question 19.
Prepare three Column cash book from the following:
AP Inter 1st Year Commerce Question Paper March 2015 2
Answer:
AP Inter 1st Year Commerce Question Paper March 2015 18

Question 20.
Prepare Bank Reconciliation Statement from the following transactions on 31-03-2014:
a) Bank overdraft as per cash book Rs. 14,500.
b) Cheque issued but not vet presented for payment Rs. 4,500.
c) Directly deposited by customer in Bank Account Rs. 3,500.
d) Cheques deposited in bank but not credited Rs. 7,500.
e) Debited in pass book of Bank charges Rs. 200.
f) Interest debited in the pass book only Rs. 500.
Answer:
Bank overdraft as per pass book
AP Inter 1st Year Commerce Question Paper March 2015 11

Section – F (2 × 5 = 10)

Answer any two of the following questions : 

Question 21.
Explain different types of Accounts along with their Debit and Credit principles.
Answer:
Accounts are broadly divided into two types.
1) Personal Accounts
2) Impersonal accounts.

1) Personal Accounts : These accounts which relate to the persons, group of persons or institutions are called personal accounts. Ex.: Rama’s a/c, Andhra Bank a/c., LIC a/c, Infosys Ltd. The rule in personal accounts is “Debit the receiver and credit the giver”. According to this, benefit receivers account is debited and benefit givers account is credited.

2) Impersonal Accounts : Impersonal accounts are those accounts which are not personal accounts. They are again divided into

i) Real Accounts
ii) Nominal Accounts.

i) Real Accounts: These accounts related to the assets and properties of the business firm. Ex.: Building, machinery, stock, goodwill etc.
The rule in real accounts is “Debit what comes in and credit what goes out”. When an asset is received the asset account is debited and when the asset goes out of the business, the asset is credited.

ii) Nominal Accounts : These accounts relate to expenses, incomes or gains or losses. Ex. : Salary a/c, Rent a/c, Commission received a/c etc.
The rule in nominal accounts is “Debit all expenses and losses and credit all incomes and gains”.

Question 22.
Prepare Sudha’s 2014 account from the following :
AP Inter 1st Year Commerce Question Paper March 2015 3
Answer:
AP Inter 1st Year Commerce Question Paper March 2015 12

Question 23.
What is meant by Suspense Account ? Why is it opened ? Explain.
Answer:
When the tried balance does not agree, an effort is made to locate the errors and rectify them. But if the errors cannot be located easily and quickly and at the same time, if the final accounts are to be prepared urgently, the difference in the trial balance is made good by writing it to smaller side of the trial balance under the name ‘suspense account’ such temporary suspense account is closed later when once errors are located and rectified.

The suspense account is an imaginary account opened temporarily for the purpose of just tallying trial balance. Ex: if the debit side of the trial balance exceeds credit side, then the difference put on the credit side and the suspense account shows credit balance. If the credit side of the trial balance exceeds debit side, then the difference is put – on the debit side and suspense account shows debit balance. The difference in trial balance are due to one side errors and not due to other errors. The errors which involve both the accounts permits the trial balance to agree and therefore they do not give rise to suspense account. The balance of suspense account is shown on the balance sheet either on liabilities or assets side, depending upon whether the suspense account has a credit or debit balance.

AP Inter 1st Year Commerce Question Paper March 2015

Question 24.
Enter the following in purchase book purchase return book :
AP Inter 1st Year Commerce Question Paper March 2015 4
Answer:
AP Inter 1st Year Commerce Question Paper March 2015 13
AP Inter 1st Year Commerce Question Paper March 2015 14

Section – G (5 × 2 = 10)

Answer any five of the following questions : 

Question 25.
What is Accounting ?
Answer:
The American Institute of Public Accountants defined accounting as “the art of recording, classifying and summerising in significant manner and interms of money transactions and events which are in part, atleast of financial character and interpreting the results thereof”.

Question 26.
Define Dual Aspect concept.
Answer:
Under this concept, every transaction has got a two fold aspect,

  1. Receiving the benefit and
  2. Giving of that benefit.

For instance, when a firm acquires an asset, (receiving the benefit) it must pay cash (giving of that benefit). Therefore, two accounts are to be passed in the books of accounts, one for receiving the benefit and other for giving the benefit. Thus, there will be a double entry for every transaction debit- for receiving the benefit and credit for giving the benefit.

Question 27.
What is meant by Overdraft ?
Answer:
Overdraft is a credit facility given by a bank to draw the amounts repeatedly up to a certain limit sanctioned as and when the need arises. This can be repaid by depositing cash and cheques and bank charges interest on the overdraft facility availed by the firm. The overdraft can be called as ‘unfavourable balance’.

Question 28.
Define Capital Income.
Answer:
Any amount received as investment by the owners, raised by way of loans and income received on sale of fixed assets is called capital income.
Ex.: Capital, sale of machinery.

Question 29.
Define Contra Entry.
Answer:
Contra means the other side, if the double entry of a transaction is complete in the cash book it self such entry is called contra entry. Contra entry arise when the cash and bank accounts are simultaneously involved in a transaction. It happens when either cash or cheques are deposited in the bank or cash is withdrawn from it for office use. In both the cases entries are to made in cash and bank columns.

AP Inter 1st Year Commerce Question Paper March 2015

Question 30.
Journalise the following transactions :
AP Inter 1st Year Commerce Question Paper March 2015 5
Answer:
AP Inter 1st Year Commerce Question Paper March 2015 15

Question 31.
Write the following particulars as opening Journal Entries on 1-01-2014:
AP Inter 1st Year Commerce Question Paper March 2015 6
Answer:
AP Inter 1st Year Commerce Question Paper March 2015 16

Question 32.
Prepare Trial Balance from the following transactions :
AP Inter 1st Year Commerce Question Paper March 2015 7
Answer:
AP Inter 1st Year Commerce Question Paper March 2015 17

AP Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

Access to a variety of AP Inter 1st Year Telugu Model Papers Set 6 allows students to familiarize themselves with different question patterns.

AP Inter 1st Year Telugu Model Paper Set 6 with Solutions

Time : 3 Hours
Max. Marks : 100

గమనిక : ప్రశ్నా పత్రం ప్రకారం సమాధానాలను వరుస క్రమంలో రాయాలి.

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి. (1 × 6 = 6)

I. ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి, భావం రాయండి.

1. ఇట నస్పృశ్యత ……………….. ధర్మం బిందుఁ గారాడెడిన్,
జవాబు:
ఇట నస్పృశ్యత సంచరించుటకుఁ దావే లేదు, విశ్వంభరా
నటనంబున్ గబళించి, గర్భమున విన్యస్తంబు గావించి, యు
త్కటపుం బెబ్బులితోడ మేఁక నొఁక ప్రక్కన్ జేర్చి జోకొట్టి, యూ
అంటఁ గల్పించునభేద భావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్.

భావం : ఈ శ్మశానంలో అంటరానితనం పాటించుటకు స్థానం లేదు. విష్ణుమూర్తి కపట లీలలతో, ప్రాణాలు తీసి భూగర్భంలో (మట్టిలో) కలిసిపోయేట్లు చేసి, మదించిన క్రూరమైన పులిని, బలహీనమైన సాత్విక మేకను పక్కప్రక్కనే చేర్చి జోలపుచ్చి వాటికి ఉపశమనం కలిగిస్తాడు. ధనిక, బీద, శక్తివంతుడు, బలహీనుల వంటి భేద భావనలు చూపించక సమానత్వ ధర్మం ఇక్కడ పాటించబడుతుంది.

2. అన్నకుఁ దండ్రికిన్ ……………….. కృతార్థుఁ డెయ్యెడన్.
జవాబు:
అన్నకుఁ దండ్రికిన్ గురున కాపద యెవ్వఁ డొనర్చు వానిఁ గ
నొన్న మహోగ్రపాతక మగున్ దనువస్థిరమృత్యు వెప్పుడున్
సన్నిహిత స్థితిన్ మెలఁగు సంపద పుణ్యవశంబటంచు లో
నిన్నియు నెంచి ధర్మము వహించు జనుండు కృతార్థుఁ డెయ్యెడన్.

భావం : అన్నకు, తండ్రికి, గురువుకు ఎవ్వరైతే కష్టాలు కలిగిస్తారో అటువంటి వారికి భయంకరమైన పాపము కలుగుతుంది. ఈ శరీరము అస్థిరము మరణము వెనువెంట పొంచి ఉంటుంది. కలిమి పూర్వకతము వలన సంప్రాప్తిస్తుంది. ఇవన్నీ మనసులో తలచుకొని ధర్మమార్గమున అనుసరించు వాడే కృతార్థుడు, ధన్యుడు.

II. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. తిన్నని చూసి బోయలు ఏవిధంగా దుఃఖించారు ?
జవాబు:
శివుని తన ఊరికి రమ్మని పిలిచి, శివలింగం ప్రత్యుత్తరం ఇవ్వకపోవడంతో శివలింగంపై భక్తిలో లీనమై సంపెంగ వాసనకు మత్తెక్కిన తుమ్మెద వలె తిన్నాడున్నాడు. ఆ సమయంలో తిన్నడిని వెతుకుతూ బోయలు వచ్చారు. వచ్చి ఇలా పలికారు.

నిన్ను అలసిపోయేలా చేసి, ఇక్కడ వరకు వచ్చేలా చేసినా ఆ అడవిపంది ఎక్కడకు పోయింది. మమ్ములను చూసి కూడా ఆదరంతో ఎందుకు చూడవు. వేగంగా కన్నీరు కారుతుంది. మేము ఏమి పలికిననూ, ఏమి కారణమో తిరిగి పలుకవు. అయ్యో ! వేటాడటానికి వచ్చి ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు మనస్సులో ఎంతో దుఃఖిస్తారు.

వేటకుక్కలు నీ మీద నుండి వచ్చే గాలి వాసన చూచి, నీజాడ గుర్తించి, శరీరాన్ని విరుచుకుని, మెడతాళ్ళతో గట్టిగా పట్టుకున్నప్పటికి స్థిమిత పడక, ఆగలేక, ఇక్కడికి వచ్చి నీ చుట్టూమూగి, నీవు ప్రేమగా చూడటం లేదని, కుయ్ కుయ్ మని అంటున్నాయి. వాటినెందుకు చూడవు.

ఉచ్చులను వేటాడటానికి వాడే జవనికలు, ప్రోగుతాళ్ళు చుట్టగా చుట్టలేదు. జంతువులను పొడిచిన పోటుగోలలు (శూలాలు) వాటి శరీరాలనుండి పీకలేదు. చచ్చిన మృగాలను తీసుకురాలేదు. డేగవేటకు వాడే పక్షులకు మేత పెట్టలేదు. మన చెంచులెవ్వరికీ అలసట తీరలేదు. చచ్చిన జంతువులను కుళ్ళకుండా కాల్చలేదు. వేటకుక్కలు, జింకలు, సివంగులు నీవు లేకుండటచే మేతముట్టడం లేదు. మృగాన్ని బలిచ్చి కాట్రేనిని పూజించలేదు.

అయ్యో ! వేట వినోదాన్ని నీ తండ్రికి తెలుపుటకు వార్త పంపలేదు. శరీరాన్ని మచి కొయ్యబారి ఉన్నావెందుకు ? ఎందుకు మాటలాడవు ? తెలియజేసి మా దు:ఖాన్ని తొలిగించు. నిన్ను విడిచి వెళ్ళడానికి నూ మనస్సు అంగీకరించడం లేదు. మీ సోదరులు, తల్లిదండ్రులు, స్నేహితులు మమ్ములను జూచి మీరంతా తిరిగిరాగా, మా తిన్నడు ఇప్పుడు ఎక్కడికి పోయాడు, అని అడిగితే నీ విషయం చెప్పలేక మా ప్రాణములు పోవా ? గూడెములో మము తిట్టింపక మాతో రావయ్యా, కీర్తిని, గొప్ప దనాన్ని తీసుకురావయ్య అని అన్నారు.

ఎంత దు:ఖపడిన నీవు మమ్ములను ఎందుకు చూడుట లేదు. విషయాన్నంతటినీ ఎఱుకల రాజుకు తెలియజేయుటకు వెళ్ళెదము. అక్కడ చెప్పవలసిన మంచి మాటలను (సందేశాన్ని) చెప్పి పంపమని తిన్నడి కాళ్ళని పట్టుకున్నారు. శివలింగమునందు లగ్నమైన దృఢమైన హృదయాంతర్భాగము కలవాడైన శ్రేష్టుడైన తిన్నడు దయ కలిగిన చూపులతో దరహాసం చేసి ఆటవికులతో ఇలా అన్నాడు. ఈ శివలింగములో నా ప్రాణాన్ని మరణించే వరకు ఓడ నడుచుటకు కట్టిన దూలం వలె పెనవేసుకున్నట్లు చేశాను. బాధ పడకండి. మీరు గూడెమునకు తిరిగి వెళ్ళండి. నాతో శివుడు వస్తేనే మీతో కలిసి వస్తాను. లేనిచో శివుడు ఏ దిక్కులో ఉన్నాడో అక్కడే అతనితోడిదే లోకంగా జీవిస్తాను.

నాకు బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రభువు అన్నీ ఈ దైవమే. మీరు ఈ అడవిలో కష్టపడకుండా గూడేనికి వెళ్ళండి. చివరకు నా దేవునికై ప్రాణములు వదులుతాను. భక్తిలో లీనమైన తిన్నడిని చూసి ఆటవికులు దు:ఖిస్తూ గూడెమునకు ప్రయాణమయ్యారు.

2. వేములపల్లి శ్రీకృష్ణ ఏవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపాలన్నాడు ?
జవాబు:
విజయనగర రాజులు పాలించిన రతనాలకు నిలయమైన ఈ రాయలసీమ ప్రాంతంపై కక్షగట్టిన శత్రువులు కత్తి దూస్తున్నారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించరా సీమకు చెందినోడా, నాటి రాయల పాలనా కాలంలోని వైభవాన్ని తిరిగి సాధించడానికి అంకితమవుదాం. తన ప్రవాహంతో ఎగిసిపడే గౌతమీ గోదావరితల్లి, వరదలతో ఉప్పొంగే కృష్ణవేణమ్మ, తుంగభద్రా తల్లి పొంగి ప్రవహిస్తే చాలు. ధాన్యరాసులు పండే ఈ ప్రాంతాలలో కూడు, గుడ్డకు కొరత ఉండదు.

నీ తెలుగు ప్రాంతము బంగారపు నిధులతో ఉన్నటువంటి వెలకట్టలేని దేశం. ఇతరులకు ఆ సిరిసంపదలపై దురాశ కలిగింది. తెలుగు జాతిలో అంతర్విభేదాలు సృష్టించి, చివరకు నిన్నే మోసం చేసారు. నీ దేశంలోని సిరిసంపదలు దోచుకుపోయారయ్యా తెలుగోడా. ఆ మోసాన్ని గ్రహించి రాష్ట్రాన్ని ఇప్పటికైనా మనం కాపాడుకోవాలి.

తెలుగువారి మధ్య ప్రాంత భేదభావాలు పోయి ఉత్తంంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ వరకు గల తెలుగు ప్రాంతమంతా తెలంగాణా ప్రాంతముతో స్నేహం చేయాలి. అందరమూ కలిసిమెలిసి ముందుకు పోతే మనలను ఎవరూ జయించలేరు. అందరమూ కలిసి సంపదలు పెంచుకుని శక్తిమంతులమవ్వాలి.

మూడుకోట్లకు పైగా పరిజనం కలిగిన బలం మనది. మనందరం కలిసి ఉంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో మనకి గౌరవం, పేరుప్రతిష్ఠలు ఉంటాయి. ఓ తెలుగు బిడ్డ మనందరికీ తల్లి ఒకటే. మనం తెలుగుజాతి వారము సవతితల్లి బిడ్డల్లా మనలో మనకు ఈ కలహములు మంచిది కాదు. అభివృద్ధి నిరోధకము.

తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రమనే హోరుగాలి ఉధృతంగా వచ్చింది. క్రమంగా ఆ హోరు తగ్గిపోయింది. ఉద్యమం నీరసించింది. తెలుగుజాతి అనే నావ కష్టాలు అనే సముద్రం మధ్యన దిశానిర్దేశం చేసేవారు లేక నిలుచుండిపోయింది. ఆ ఉద్యమం అనే నావ చుక్కాని బట్టి ఒడ్డుకు చేర్చరా మొనగాడా, తెలుగు వీరుడా.
ఈ విధంగా మనం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపాలని కవి ఆకాంక్షించాడు.

III. క్రింది ప్రశ్నలలో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (1 × 6 = 6)

1. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పూర్ణ గాయకుడు వివరించండి.
జవాబు:
చిన్నవయసులో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించేవారిని ప్రాడిజీలంటారు. గానం, గణితం, చిత్రలేఖనం. కవనం మొదలైన విద్యలలో ప్రాడిజీలు కన్పిస్తారు. అయితే ఈ ప్రాడిజీలు యుక్తవయస్కులయ్యేసరికి వాళ్ళు శక్తులన్నీ కోల్పోయి, చాలా మామూలుగా తయారవుతారు. కాని, బాలమురళి ఈ రకం ప్రాడిజీ కాదు. అందుకే తన నలభయ్యో ఏట అత్యుత్తమ కర్ణాటక గాయకుడి హోదాలో ఉండి, ముప్పయ్యేళ్ళుగా పాటకచేరీలు చేసినందుకు జనవరి 11న మద్రాసులో ఘనమైన సన్మానం జరిపించుకున్నారు.

బాలమురళి తండ్రి పట్టాభిరామయ్య సుసర్ల దక్షిణామూర్తిగారి దగ్గర నాలుగేళ్ళు సంగీతం అభ్యసించి, ఫ్లూట్ వాయించటం సాధనచేసి బెజవాడ చేరి సంగీత పాఠాలు చెప్పారు. తల్లి సూర్యకాంతమ్మ కూడ భర్త ప్రోత్సాహంతో వీణ నేర్చుకుని, చిన్న చిన్న పాటకచ్చేరీలు కూడ చేశారు. పట్టాభిరామయ్య దగ్గర నూకల చిన సత్యనారాయణ వంటి అనేక మంది శిష్యులు సంగీత పాఠాలు నేర్చుకున్నారు. బాలమురళి ఆ పాఠాలు విని పట్టుకున్నాడు. ఏడవ యేటనే అతనికి అనేక గీతాలు, వర్ణాలూ, కొన్ని కీర్తనలూ వచ్చు. అందువల్ల బాలమురళి మొదట గురువు ఆయన తండ్రిగారే.

తరవాత బాలమురళిని పారుపల్లి రామకృష్ణయ్యగారి దగ్గర సంగీత శిక్షణ కోసం చేర్చారు. బాలమురళికి అప్పటికే కొంత సంగీత జ్ఞానం ఉందని ఈ గురువు గారికి తెలియదు.
బెజవాడలో సుసర్ల దక్షిణామూర్తి వారి ఉత్సవాల కార్యక్రమంలో పదిమంది పేర్లలో బాలమురళి పేరు కూడ ఉంది. ఆరోజు బాలమురళి తొమ్మిదో పుట్టినరోజు తొలిఏకాదశి ఉదయం 8 నుంచి ఓ గంటసేపు బాలమురళిని పాడనివ్వవచ్చు అనుకున్నారు. కాని, తొమ్మిదేళ్ళ బాలమురళి రెండున్నర గంటల సేపు ఆలాపన, కీర్తన, స్వరకల్పనలతో పూర్తిస్థాయి కచేరీ చేయటం చూసి పండితుల మతులు పోయాయి.

గురువుగారు పారుపల్లి రామకృష్ణయ్య ఆనందాశ్రువులు రాల్చి తమగురుత్వాన్ని కొనసాగించారు. బాలమురళి పాట కచేరీలు చేస్తూనే, పారుపల్లి వారి శిష్యరికంలో కీర్తనలు నేర్చుకున్నాడు.
ఈ విధంగా అణుబాంబు పేల్చినట్లు మొదటి పాట కచ్చేరీ చేసినప్పుడు కుర్తాలం స్వాములవారు ఉన్నారు. ఆయన మూలంగా బందరు బుట్టాయి పేటలో బాలమురళి రెండవ కచేరీ జరిగింది. ప్రసిద్ధ విద్వాంసులందరినీ ఆహ్వానించారు. వాగ్గేయకారక హరి నాగభూషణంగారు కూడ కచేరీకి వచ్చారు. ఆయన కొంచెం సేపు విని, మధ్యలో లేచివెళ్ళి తన భార్యను, పిల్లలను వెంట బెట్టుకుని వచ్చారట.

1942లో తిరువాయూరులో త్యాగరాజ ఉత్సవాలకు రామకృష్ణయ్య పంతులు గారు బాలమురళిని వెంట తీసుకువెళ్ళాడు. గురువుగారికి అస్వస్థత కలిగి ఆయన పాడవలసిన సందర్భంలో బాలమురళికి అవకాశం ఇచ్చారట. అన్ని వేలమంది ప్రజలలో, అంతమంది విద్వాంసుల మధ్య బాలమురళి పాట అద్భుత సంచలనం కలిగించిందట.

అన్ని విధాలా ప్రతిభావంతుడైన వ్యక్తిని పూర్ణ పురుషుడు అంటారు. ఆ మాటకు అందరూ తగరు. ఒకటి రెండు అంశాలలో పరాకాష్ఠ అందుకున్నంత మాత్రాన మనిషి పూర్ణ పురుషుడు కాజాలడు.
బాలమురళికి స్వరమూ, రాగమూ, లయా బానిసలలా ఉంటాయి. వాటిపై అతను చూపే అధికారం అనన్యమైనది అతని సంగీతం అగాధమనిపిస్తుంది. అతడు సంగీతంలో వామన మూర్తిలా ఇంకా ఇంకా పెరిగిపోయాడు.
బాలమురళిని పూర్ణ గాయకుడు అనవచ్చు. ఆ మాట అతనికి పూర్తిగా అతుకుతుంది.

2. ఆంధ్ర, కర్ణాటక, తమిళ సాహిత్యాలకు రాయలకాలం స్వర్ణయుగం వివరించండి.
జవాబు:
శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలం తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణయుగం ! కవి పండిత పోషకుడైన రాయలవారి కాలంలో సాహిత్యం పల్లకి ఎక్కింది. కవులకు అత్యున్నత గౌరవం లభించింది. ఈ కాలంలో ప్రబంధ ప్రక్రియ వికసించి ఎన్నో కావ్య కుసుమాలను పూయించింది.

కృష్ణదేవరాయలు క్రీ.శ. 1509-1529 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ కాలం మత సామరస్యానికే కాక, కళలకూ, కవులకూ నిలయం.
రాయలు స్వయంగా కవి సంస్కృతంలో నాటకాలను రచించాడు. తెలుగులో ఆముక్త మాల్యద అనే గొప్ప ప్రబంధాన్ని రచించాడు. కవులలోని విద్వత్తును గ్రహించి వారికి ఎన్నో అగ్రహారాలను, భూములను దానంగా, బహుమతిగా ఇచ్చాడు.

పెద్దనగారి మను చరిత్రను రాయలవారు అందుకునే స్వీకార మహోత్సవానికి అన్ని ప్రాంతాల కవులు, పండితులు తరలివచ్చారు. భాషా బేధాలు మత బేధాలు లేని సామరస్య భావన అక్కడ నెలకొని వుంది. రాయలవారి కాలంలో కవులు సుఖ, సంతోషాలతో వుండేవారు. రాయలు పెక్కు ప్రబంధాలు క్షుణ్ణంగా చదివి కవుల గుణ సంపదకు విలువ కట్టిన కవి వతంసుడు.
రాయలవారు పెద్దనగారి మను చరిత్రను స్వీకరిస్తున్నారన్న వార్త సామ్రాజ్యం మారుమూలలకి పాకిపోయింది.

ఆంధ్ర, కర్ణాటక, తమిళ ప్రాంతాలనుంచి కవులు, విద్వాంసులు ఆ వేడుక చూడటానికి ఉత్సాహంగా వచ్చారు. అటు కళింగం నుంచి, గౌతమీ తీరాన్నుంచి, ఇటు కావేరి నుంచి, మధుర నుంచి, కవీశ్వరులు, గాయకులు, విద్వాంసులు, ఎక్కడెక్కడివారు కొన్ని రోజుల ముందుగానే విజయనగరానికి వచ్చి విడిది చేశారు. ప్రభాత సమయంలోను, ప్రదోష కాలంలోను, తుంగభద్రా తీరంలోను, విఠల స్వాముల కళ్యాణ మండపంలోను వీరందరి గోష్ఠులు ఎంతో సందడి చేశాయి.
వారిలో ఆంధ్ర కవులున్నారు, తమిళ కవులున్నారు, కర్ణాట కవులున్నారు.

పింగళి సూరన, ధూర్జటి, నంది తిమ్మన, రామభద్రకవి, రామలింగకవి, రాధామాధవ కవి, భట్టుమూర్తి వంటి ఉద్దండులైన తెలుగు కవులున్నారు.
రాయలు రచించిన సంస్కృత నాటకం ‘జాంబవతీ కళ్యాణం’ ప్రదర్శించటానికి నట్టువ నాగయ్య, నట్టువ తిమ్మయ్యగారు వచ్చారు.

గీర్వాణ కావ్యకర్తలు దైవజ్ఞ విలాస కావ్యకర్తలు కొండవీటి విద్వత్కవి సార్వభౌములు లక్ష్మీధరుల వారున్నారు. వ్యాస తీర్థులు, రాజనాధ డిండిముడు, ఇరుసమయి విళక్కన్ రచించిన తమిళ కవిరాజున్నాడు. చాటు విఠలనాధుడు కర్ణాటక కవి. ఇంకా పురందర దాసు, కనకదాసులు, కర్ణాటక కవిరాజులు గుబ్బి మల్లనార్యుడు, నంజుడయ్య లింగమంత్రి ఇత్వాది పండితులున్నారు.

ఆంధ్ర, కర్ణాటక, తమిళ సాహిత్యాలకు స్వర్ణయుగమది. దక్షిణా పథం అంతా ఒక సుందర సంస్కార బంధం కట్టిపెట్టిన రోజులవి. అవి కవులకు గొప్పరోజులు. కవి పండితులకన్న రాయలకు ఇష్టులెవరూ లేరు.
సంస్కృతాంధ్ర, కర్ణాట, తమిళ భాషా పండితులను ఆదరించి ఆంధ్ర సాహిత్యంపై విశేష గౌరవం చూపి, ఆంధ్ర భోజుడని పేరు పొందిన రాజు కృష్ణదేవరాయలు. సాహిత్య, కళా పోషకులలో అగ్రగణ్యునిగా పేరు పొందిన కవి, రాజు కృష్ణదేవరాయలు.

IV. క్రింది ప్రశ్నలలో రెండింటికి 20 పంక్తులలో సమాధానం రాయండి. (2 × 4 = 8)

1. ‘దహేజ్’ కథలోని వివాహ సంప్రదాయాన్ని వివరించండి.
జవాబు:
సుల్తానా రెహమాన్ల వివాహం జరిగింది. పెండ్లికి వచ్చిన వారు పూర్వపు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు. నిక్కా అంటే పెళ్ళి. ఒకప్పుడు ఈ పెళ్ళి వేడుకలు ఏడు రోజులు జరిగేవి సాయిబుల ఇళ్ళలో ఒకరోజు పెళ్ళికి ముందు రోజు రాత్రి చేసే కార్యక్రమాలు దీనినే షుక్రానా అంటారు. రెండోరోజు నిక్కా అంటే పెళ్ళి జరిగేది. ఆ మరుసటి రోజు వలీమా అంటే మరుసటి రోజు పెండ్లి కొడుకు ఇంటి దగ్గర నిర్వహించే విందు వినోదాలు తర్వాత ఐదు శుక్రవారాలు ఐదు జుమాగీలు జరిగేవి. ఇప్పుడు ఆ పద్ధతులేవీ లేవని వాపోయింది. ఓ మధ్య వయసున్న పెద్దమ్మ పెళ్ళికొడుకు అక్క పర్వీన్ మేకప్ వేసుకుంటూ” మీ కాలంతో పోలిస్తే ఎట్లా ఇప్పుడు ఎవరికి టైము, తీరిక ఉన్నాయి? అప్పుడు కాళ్ళతో నడిచే కాలం అది. ఇప్పుడు విమానాలతో పరిగెత్తే కాలం వచ్చేసింది. ఒక్కరోజులోనే అన్నీ సాంగ్యాలు అవజేస్తున్నారు” అని అన్నది.

ఇంతలో ఓ అవ్వ “అవునే తల్లి మేము కూర్చొని నీళ్ళు తాగేవాళ్ళం కొంతకాలానికి నిలబడి నీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు పరిగెత్తి పాలు తాగుతున్న కాలమిది ఇంకా రాను రాను ఏం చూడాలో?” అని అన్నది. ఇంతలో కళ్యాణ మండపాన్ని పూలతో అలంకరించారు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మండపంలో కూర్చున్నారు. మండపం పైకి వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించండి అంటూ, పెళ్ళిళ్ళ పేరమ్మ జులేఖ అందర్ని పిలిచింది.

పెళ్ళి మండపంపై పూలచారులు రంగులైట్లతో అత్తరు గుబాళింపులతో అందంగా అమర్చిన మంచం పూలతో అలంకరించి ఉంది. రంగురంగుల దోమ తెరలురాజఠీవిని ప్రదర్శిస్తున్నాయి. పెళ్ళి కూతురు సర్గా ముసుగు అనగా పెళ్ళి సమయంలో వేసే ముసుగులో ఉంది. మంచానికి ఆవలి వైపు పెళ్ళి కొడుకు ఆడపడుచుల కలకల నవ్వుల మధ్య కూర్చున్నాడు. వధూవరుల మధ్య ఎర్రని తెర అడ్డంగా ఉంది. ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. ముసుగులోనుండే అద్దంలో పెళ్ళికూతురు మొకం చూడమన్నారు. అలాగే చేసాడు పెళ్ళికొడుకు. తొలిసారి వధువును చూసినప్పుడు శుభ సూచకంగా ఉంగరం తొడిగే ఆచారం ఉంటుంది. కలకండను వరునికి ఆడపడుచులు అందిస్తారు. దానిని సగం కొరికి వధువుకి ఇస్తాడు.

ఆడపడుచులు వధువును ఆటపట్టిస్తారు. వరుని దగ్గరకు వచ్చి కలకండ తీయగా ఉందా? వధువు తీయగా ఉందా అని అడుగుతారు. కలకండ తీయగా నా నాలుకకు అనిపించింది. వధువు నాబ్రతుక్కి తీయగా ఉంది వధువు అని అంటాడు పెళ్ళికొడుకు. వధువును భుజాన్ని వేసుకునే సంప్రదాయం ఉంటుంది. బ్రతుకంతా ఆమె బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నట్లు అనుకుంటారు. పెళ్ళికూతురు తండ్రి దహేజ్ అనగా సారె అత్తగారింటికి కూతుర్ని పంపుతూ అక్కడకు సరిపడే వస్తువులు అన్నీ దహేజ్లో అమరుస్తారు. పెళ్ళి కొచ్చిన వారందరూ వాటిని చూసి ముచ్చట పడతారు. కాపురానికి కావాల్సిన సామాగ్రీ అంతా దహేజ్లో ఉంటుంది. దీనిలోనే ‘కఫన్’ అని ఎర్ర గుడ్డ తెల్ల గుడ్డ కూడా ఇచ్చే సాంప్రదాయం ఉంటుంది. భర్త ఉండగా భార్య చనిపోతే ఎర్ర కఫన్ గుడ్డ, భర్త పోయాక భార్య చనిపోతే తెల్ల కఫన్ గుడ్డ ఈ సారెలో దహేజ్లో పెళ్ళి కూతురు తండ్రి ఇస్తాడు. ప్రతి ఆడ బిడ్డ తండ్రి దీనిని గుర్తుంచుకోవాలని అంటాడు వధువు తండ్రి.

2. ఊతకర్ర కథలో రచయితను ఆకర్షించిన తండ్రీ కొడుకుల అనుబంధాన్ని వివరించండి.
జవాబు:
జీవితంలో అందరూ ఉన్నారు. సుదూర ప్రాంతాల్లో వారితో ఇమడలేక తన ఇంట్లో ఒంటరి బ్రతుకు బ్రతుకున్న వ్యక్తి. జీవన పోరాటంలో తన బిడ్డల కోసం తాపత్రయంతో బ్రతికాడాయన. ఎవరైనా తన బిడ్డల గురించి ఆలోచిస్తారే కాని వారు ఒకరికి బిడ్డలమేనన్న స్పృహ ఉండదు. అందుకే తనవంటి అభాగ్యులు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శనిలా మిగిలిపోతున్నారు.

ఇలా ఆలోచనలతో గందరగోళంగా ఉన్న అతను ఒకరోజు బయటకు వచ్చాడు. ఎంతదూరం నడిచాడో అతనికి తెలియదు. ఒంట్లో ఓపిక లేదు. బాట ప్రక్కన ఒక పెద్ద చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. ఆ చెట్టు నీడన సేదతీరాలని చేరబడ్డాడు ఆ వృద్ధుడు. ఇంతలో అతనికి కొంతదూరంలో ఓ దృశ్యం కంటపడింది. తనను అది బాగా ఆకట్టుకుందని రచయిత భావించాడు.

అక్కడకు కనుచూపుమేరలో ఒక పల్లె అంత ఎండలో అంతదూరం ఎలా వెళ్ళాడో అతనికే ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు చేరాలంటే గుండె గుభేలుమన్నది. కాసేపు అక్కడే కూర్చునే ప్రయత్నం చేశాడు అతడు. ఆ చెట్టు పక్కనే బాట. ఆ బాటకు కాస్త దగ్గరలో కొత్తగా కట్టిన ఇల్లు. ఆ ఇల్లు దూలాల మధ్య ఎండుగడ్డితో కప్పుతున్నాడు ఓ వ్యక్తి. నిప్పులు చెరిగే ఎండలో చెమటలు ధారాపాతంగా కారుతున్నా పనిలో నిమగ్నమయ్యాడు. అది ఆ వ్యక్తి తండ్రి చూశాడు. కన్నపేగు మెలిపడింది. ముసలాడు ఊతకట్టెపై ఆనుకొని తలపైకెత్తి చూశాడు. సూర్యకాంతికి చెయ్యి అడ్డం పెట్టుకొని చూస్తూ పొద్దు తిరిగాక కట్టవచ్చు కదా ! ఇప్పుడు కాస్త అన్నం తిని పడుకోరాదు అని అన్నాడు. పని అయిపోతుంది కాస్తంత కోసం మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి అంటూ తండ్రి మాటను పెడచెవిని పెట్టాడు.

కన్నతండ్రి మాటను పెడచెవిని పెట్టినందుకు మనసు చివుక్కుమంది. ఇంట్లోకి వెళ్ళి మూడేళ్ళ పసివాడిని తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి ఇంట్లోకి వెళ్ళాడు తండ్రి. పాలుగారే పసివాడి పాదాలు చుర్రుమనగానే కెవ్వుమన్నాడు. ఇంటి పైకప్పు పని చేస్తున్న తండ్రి చెవుల్లో పడిందా కేక. అయ్యయ్యో ! పసివాణ్ణి ఇలా వదిలేసారేమిటని గబగబా దిగాడు. బిడ్డను తెలుగు ఎత్తుకున్నాడు. ఇదే విషయాన్ని రచయిత చెప్పాలనుకున్నాడు. కాకిపిల్ల కాకికి ముద్దు అయితే ఆ కాకి ఇంకొక కాకికి పిల్లే కదా ! ఈ సంగతి ఎవరూ గుర్తించరేమని రచయిత అభిప్రాయం. ఈ తండ్రీబిడ్డల సంఘటన అనుబంధానికి ఒక చక్కని నిదర్శనం. ఈ సంఘటనే ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధునికి ఉపదేశ వాక్యమయ్యింది. ఈ ఘటన ద్వారా రచయిత తండ్రీ కొడుకుల అనుబంధాన్ని వివరించారు.

3. ‘అంపకం’ పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
శివయ్య, పార్వతమ్మల గారాల బిడ్డ సీత. పుట్టినప్పటి నుండి తండ్రి చేతుల్లో పెరిగింది. బళ్ళో వేసినప్పుడు శివయ్య ఊరంతా మిఠాయిలు పంచిపెట్టాడు. కూతురు చెప్పే కబుర్లు విని ఆనంద పడిపోయేవాడు. సీతకు ఏ కూర ఇష్టమో అడిగి అదే కలిపి పెట్టేవాడు. భోజనాలు అయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్యతో పాటు చేరి సీత కథలు చెప్పమని వేధించేది. శివయ్య తోచిన కథ చెప్తూ ఉంటే మధ్యలోనే నిద్రలోకి జారుకునేది. నిశ్చింతగా నిద్రపోతున్న కూతుర్ని చూసి మురిసిపోయేవాడు శివయ్య.

పదహారేళ్ళ వయసు వచ్చే సరికి మంచి సంబంధం కుదిరింది సీతకు. కన్యాదానం చేసేటప్పుడు శివయ్య తన బ్రతుకుని ధారపోస్తున్నట్లుగా భావించాడు. అత్తగారింటికి పంపడానికి అన్నీ సిద్ధమయ్యాయి. కాలుగాలిన పిల్లిలా ‘ఇళ్ళంతా తిరుగుతూ హైరానా పడిపోతున్నాడు. పొద్దున్నే ఇక ఎవరిని పిలవాలి ? పూజలో హారతి ఎవరికి అద్దాలి ? తన ప్రాణంలో ప్రాణం అయిన కూతురు తనను విడిచి వెళ్ళి పోతున్నదనే ఆలోచనలతో కుమిలి పోతున్నాడు శివయ్య. తన ఇంటి దీపం. తన కంటి వెలుగు వెళ్ళిపోతోందని బెంబేలు పడిపోతున్నాడు. అందరి కంటే ఆఖరున వచ్చింది సీత పట్టుచీర, నగలు మెళ్ళో గంధం, కాళ్ళకు పసుపు నడుముకు వడ్డాణం, తండ్రి పాదాలకు నమస్కరించి పాదాలను వదలలేక వదలలేక వదిలింది. తండ్రి శివయ్య కూలబడిపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన కూతురు వెళ్ళిపోతున్నందుకు నోటమాట రాలేదు. కన్నీటి పొరల్లో సీత కనిపించలేదు.

బంధువుల్లో ఒకరు ఇదంతా సహజమేనని ఓదార్చారు. శివయ్య కళ్ళు తుడుచుకొని ఉత్తరీయం భుజాన వేసుకొని బళ్ళ వెంట నడవసాగాడు. మధ్యలో జ్వాలమ్మని దర్శించుకున్నారు తండ్రీ కూతుళ్ళు. ఊరిపొలిమేరలు దాటుతుండగా బండి ఆపి అల్లుడితో నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. చిన్నపిల్ల ఏదైనా తప్పు చేస్తే మందలించండి. బాగా కోపం వస్తే నాకు ఓ కార్డు వ్రాయండి. కాకి చేత కబరు పెట్టినా వచ్చి వాలిపోతాను. మీ కోపం తీరే దాక నన్ను తిట్టండి కొట్టండి అని బావురుమన్నాడు శివయ్య. శివయ్య వేదనకు అల్లుడి కళ్ళు కూడా చమర్చాయి. చుట్టూ ఉన్నవాళ్ళు ఓదార్చారు. కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదారి పట్టాడు. ఇంటి దగ్గర స్తంభానికి ఆనుకొని ఉంది పార్వతమ్మ. ఇల్లంతా బోసి పోయి ఉంది. మనసంతా ఖాళీగా ఉంది. ఎవరూ మాట్లాడుకోలేదు. శివయ్యకు అన్నం ముట్టబుద్ధి కాలేదు. అదిచూసి పార్వతమ్మ “నన్ను మా అయ్య ఈ ఇంటికి పంపించినప్పుడు ఇలాగే బాధ పడలేదా ? నువ్వు నన్ను చల్లగా చూసుకోలేదా ? అలాగే నీ కూతురు కూడా” అని అన్నది.

ఆ మాటలకు శివయ్యకు కొంత ధైర్యం వచ్చింది. నీ కూతురికి ఇష్టమైన కూర కలుపుకో అనగానే గబగబ కలిపాడు కాని ముద్ద గొంతులో దిగలేదు దుఃఖంతో ఆడపిల్లని కన్న ప్రతి తల్లిదండ్రుల్లో ఇటువంటి భావోద్వేగాలు సహజంగానే ఉంటాయని రచయిత ఈ కథ ద్వారా అందించాడు.

4. కుంకుడాకు కథలోని సామాజిక, ఆర్థిక అంతరాలను వివరించండి.
జవాబు:
గవిరి కూలి చేసుకొనే చినదేముడి కూతురు. గోచీ పెట్టుకొని రాగికాడలు అలంకరించుకుంటుంది. తిండి లేకపోయినా తన తోటి పారమ్మతో రొయ్యలు నంచుకున్నానని అబద్ధం చెప్తుంది. లేనితనం అబద్ధాలను ఆడిస్తుంది. పారమ్మ మోతుబరి రైతు కూతురు అవడం వల్ల పరికిణి కట్టుకుంటుంది. గావంచా పైట వేస్తుంది. కాళ్ళకు చేతులకి సిల్వర్ కడియాలు, ముక్కుకి, చెవులకు బంగారు కాడలు ధరిస్తుంది. అంతరంగంలో కూడా డబ్బులేని గవిరి బేలగా నిస్సహాయంగా ఉంటుంది. పారమ్మ డబ్బున్నవాడి కూతురు. గాబట్టి నిర్భయం, ధైర్యం ఎక్కువ.

పారమ్మని బడికి పంపమని మేష్టారు చెప్పినప్పుడు అప్పలనాయుడు పంపిస్తానని అంటాడు. పారమ్మ బడిలోకి వెళుతున్నట్లు గవిరితో చెప్తుంది. దానికి సమాధానంగా గవిరి కూలివాడి కూతురుకి చదువెందుకని వాళ్ళ నాన్న అన్నాడని అంటుంది గవిరి. దీనిని బట్టి డబ్బుంటేనే చదువు లేకపోతే ఏదీ లేదని అర్థం అవుతుంది. ఆనాటి సమాజంలోనే కాదు ఈ నాటి సమాజంలోనూ ఈ ఆర్థిక అంతరాలు మనుష్యులను నడిపిస్తాయనడంలో సందేహం లేదు.

కూలి చేసి తల్లీదండ్రీ ఏదైనా తెస్తేనే పిల్లలకు ఇంత గంజి అయినా దొరుకుతుంది. లేకుంటే పస్తులుండాలి. పారమ్మ బుగతగారిచ్చిన ఊరగాయ చాల రుచిగా ఉందనడం బట్టి డబ్బు ఉన్నవాళ్ళకు బుగతలు ఊరగాయలు ఇస్తారని, కూరలైనా ఇస్తారని అర్థం అయింది. తిండి లేక ఆకలి ఆకలి అని ఏడ్చే గవిరికి తల్లి ఓదార్పు తప్ప తాగడానికి గంజి కూడా లేదని రచయిత వివరించారు. వయసు ఎనిమిదేళ్ళే అయినా కోనేటి నుండి నీళ్ళు తేవడం పొలాల్లో కంపా, కర్రా ఏరుకొని పొయ్యిలోకి వంట చెరకు ఏరుకోవడం వంటి బాధ్యత గవిరి మోస్తుంది.

V. క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. (2 × 3 = 6)

1. ప్రమథ వర్యులకిపి గచ్చపట్టు లేమొ.
జవాబు:
కవి పరిచయం : ఈ క్యము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది.
సందర్భం : కైలాస శిఖర సమూహములను కవి వర్ణించిన సందర్భంలోనిది.
భావము : కైలాస పర్వత సమూహాలు మొక్కల గుబురులతోను, కలువపూల కొలనుల తోను, కల్పవృక్షములతోను, బిల్వ రుద్రాక్ష వృక్షములతోను నిండియున్నాయి. శివుడు ఇక్కడ తాండవం ఆడతాడు. ఈ ప్రాంతం ప్రమథ గణాలకు నెలవులు అని ఇందలి భావం.

2. తల్లియు తండ్రియు న్మఱుగరే యుల్లంబులో.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిచే రచింపబడిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన తిన్నని ముగ్ధ భక్తి పాఠ్యాంశం నుండి గ్రహించబడింది.
సందర్భం : శివలింగం వద్ద తన్మయుడై ఉన్న తిన్నడిని వెతుకుతూ వచ్చిన చెంచులు తిన్నడితో ఇంటికి తిరిగి రమ్మని కోరుతూ పలికిన సందర్భంలోనిది.
అర్థం : తల్లి, తండ్రి మనసులో దు:ఖించరా !
భావము : నాయనా నిన్ను అలసిపోయేలా చేసి ఇక్కడ వరకు వచ్చేలా చేసిన ఆ అడవి పంది ఎటుపోయింది. మమ్ములను చు’సి కూడా ఆదరంతో ఎందుకు చూడవు. వేగంగా కన్నీరు కారుతుంటే మేము ఏమి పలికినను, ఏమి కారణమో తిరిగి పలుక.. అయ్యో వేటాడుటకు వచ్చి ఇలా ఉంటే నీ తల్లిదండ్రులు మనసులో ఎంతో దుఃఖిస్తారు అని బోయలు పలికారని భావము.

3. ఇత్తెఱగు సూరి నుతుండగు నీకు నర్హమే.
జవాబు:
కవి పరిచయం : కవిబ్రహ్మ తిక్కనచే రచించబడిన ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించిన ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినది.
సందర్భం : ఇంద్రుడు ధర్మరాజుతో పండితులతో కీర్తింపబడే నీవు కుక్క కోసం పంతం పట్టుట సమంజసమా అన్న సందర్భంలోనిది.
అర్థం : ఈ విధంగా పండితులతో స్తుతింపబడే నీకు ఇలా చేయుట తగునా.
భావం : ప్రజలందరూ ప్రస్తుతించే పుణ్యకార్యాలు చేస్తావు. కుక్క కొరకు దైవత్వాన్ని వదులుకుంటానంటున్నావు. ఇది మంచిపనా ? ద్రౌపదిని, సోదరులను వదలుకున్నావు. సువ్రతుడవు, కుక్కను మాత్రం వదలనంటున్నావు. పండితులచే స్తుతించబడే ధర్మరాజా నీవు ఇలా పంతం పట్టుట తగునా అని అన్నాడు.

4. కార్యశూరులు నేడు కావాలోయ్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం వేములపల్లి శ్రీకృష్ణచే రచించబడిన చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనే గీతం నుండి స్వీకరించబడింది.
సందర్భం : తెలుగువారు అభివృద్ధి పధంలోకి పయనించాలి అని చెప్పే సందర్భంలోనిది.
అర్థం : కార్యసాధకులు నేటి కాలానికి అవసరం.
భావము : రాజ్యం వీరులు పరాక్రమంతో సంపాదించుకునేది అని చెప్పిన మహాకవి తిక్కన వాక్కులు వీరులకు మార్గంపంటిది. మన పూర్వీకుల పరాక్రమాన్ని తెలుసుకుని ఆ స్ఫూర్తితో ముందుకు సాగాలి. నేడు మనకి వట్టి మాటలు చెప్పేవారు కాకుండా పనిచేసి చూపే కార్యసాధకులు కావాలి అని భావం.

VI. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పద్యభాగం) (2 × 3 = 6)

1. సహదేవుడెట్టి వాడు ?
జవాబు:
సహదేవుడు పాండురాజుకు, మాద్రికి పుట్టిన సంతానం. పాండవులందరిలో చివరివాడు. సహదేవునికి అహంకారమనేది లేదు. మా అందరిలో అతడు ఎంతో సన్మార్గుడని భీముడు కూడా స్తుతించాడు. తన అన్నగారైన ధర్మరాజును తండ్రితో సమానంగా భక్తి ప్రపత్తులతో సేవించేవాడు. భీముడు సహదేవుని మరణ కారణం అడుగగా, సహదేవుడు లోకంలో తనకంటే ప్రాజ్ఞుడు ఎవడూ లేడని భావిస్తూ తనను తాను గొప్పవాడిగా భావించుకునేవాడు. అందుకే ఈ దురవస్థ సంభవించింది అని ధర్మరాజు సహదేవుని గురించి చెప్పాడు.

2. పుష్పక విమాన విశేషాలేమిటి ?
జవాబు:
నందీశ్వరుని శాపము అను పాఠ్యభాగము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది. పుష్పక విమానమును బ్రహ్మదేవుడు కుబేరునకు కానుకగా ఇచ్చాడు. ఆ విమానమును రావణుడు కుబేరుని యుద్ధములో జయించి తాను పొందాడు. అది వేలవేల బంగారు స్తంభములు కలిగి ఉన్నది. వైడూర్య తోరణముల సమూహములతో ముత్యాలతో చాందినీలు కలిగి ఉన్నది. చంద్రకాంత శిలలతో వేదికలు, వజ్రాల సోపానాలు ఉన్నాయి. కోరిన కోరికలను తీర్చు కల్పవృక్షములున్నాయి. మనోవేగాన్ని మించిన వేగం పుష్పక విమానానికున్నది. దానికి కోరిన చోటికి తీసుకుపోగల మహిమ ఉన్నది. కామరూపాన్ని ధరించి, మహిమ గల కాంతితో వెండి రంగులో ప్రకాశవంతంగా పుష్పక విమానమున్నది. ఎంతమంది ఎక్కినా, మరొకరికి చోటు ఉంటుందని పెద్దలన్నారు.

3. శ్రీరంగం నారాయణబాబును గురించి రాయండి.
జవాబు:
శ్రీరంగం నారాయణబాబు 1906వ సంవత్సరంలో రమణమ్మ, నారాయణ దంపతులకు జన్మించాడు. మహాకవి శ్రీశ్రీ ఇతనికి తమ్ముడి వరుస అవుతాడు. నారాయణబాబు అభ్యుదయ కవి. రుధిరజ్యోతి అనే కవితా సంకలనం, ఎర్రబుస్కోటు, అఖిలాంధ్ర దొంగల మహాసభ వంటి కథలు, మల్లమ్మదేవి కూతురు, పాలవాన వంటి నాటికలు రచించాడు.
నిత్య జీవన పోరాట సమస్యలు నారాయణబాబు కవితా వస్తువులు. విభిన్న పద ప్రయోగం, క్లుప్తత, గాఢతాత్త్వికత, ప్రతీకాత్మక అభివ్యక్తి వీరి కవిత్వంలో కనిపిస్తుంది. వీరు 1961వ సంవత్సరంలో మరణించారు.

4. ఐకమత్యాన్ని ఏ విధంగా సాధించాలని వేములపల్లి కోరాడు ?
జవాబు:
తెలుగు వారి మధ్య ప్రాంతీయ భేదభావాలు పోయి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ వరకు గల తెలుగు ప్రాంతమంతా తెలంగాణా ప్రాంతంతో స్నేహం చేయాలి. అందరమూ కలిసిమెలిసి ముందుకు పోతే మన తెలుగు వారిని ఎవరూ జయించలేరు. అందరమూ కలిసి సంపదలు పెంచుకుని శక్తిమంతులం కావాలి అన్నాడు. దీనిని తెలుగు ప్రాంతాల మధ్య పరస్పర ప్రేమ, అభిమానం, స్నేహ భావాలతోనే సాధించగలుగుతాము.

VII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (గద్యభాగం) (2 × 3 = 6)

1. అసహజత్వం వల్ల కలిగే హాస్యాన్ని గురించి తెల్పండి.
జవాబు:
ఒక విషయంలో ఉండే అసహజత్వం (Incongruity), వైపరీత్యము నవ్వు పుట్టిస్తుంది. ఒక పరమ సత్యాన్ని, ఒక సామాన్య విషయాన్ని విపరీత విషయంగా పరామర్శ చేస్తే, ఆ కథనం అసహజమై హాస్య జనకం అవుతుంది.

మనిషి ఒంటికాలు మీద నడవటం అసహజం. ఒకడు తమాషాకు ఒక కాలుతో నడిచినా, తలకింద పెట్టి, కాళ్ళు పైకెత్తినా చూసే వాళ్ళకు నవ్వు వస్తుంది. మనుషులు గుఱ్ఱాలు ఎక్కటం సహజం. కాని గుఱ్ఱం మనుషుల పైకెక్కటం అసహజం. ఇది నవ్వు పుట్టిస్తుంది.

మన సంఘంలో పత్నికి పతి దైవ సమానం అన్నమాట బహుజన నమ్మకం అయిపోయింది. పత్నియే పతికి దైవం అంటే నవ్వు ఉదయిస్తుంది. ఇది అసహజం కాబట్టి.
‘అర్థరాత్రి దొంగలు కన్నం వేసి లోపల ప్రవేశించారు’ అన్నది సామాన్య విషయం. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. అయినా ఒకడు అతి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అర్థరాత్రా! అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చారన్న మాట దొంగలు! ఇలా అంటుంటే ఆ మనిషి ఆశ్చర్యాన్ని చూసి నవ్వు వస్తుంది.

సహజమైన విషయాన్ని అసహజమైన వృత్తాంతంగా ప్రదర్శించటంలో రచయిత ప్రతిభ కనబడుతుంది. చిలకమర్తి వారి ప్రహసనాల్లో చెవిటివాళ్ళ సంభాషణ, నత్తివాళ్ళ సంభాషణ, ఇంకా పానుగంటి వారి ‘బధిర విధవా ప్రహసనము’ ఇత్యాదులలో హాస్యం ఆ సంభాషణలలో అసహజత్వం వల్ల వచ్చినదే!

2. రాయలు వ్రాసిన మనుచరిత్ర అందుకున్న తీరును వివరించండి.
జవాబు:
ఆ సంవత్సరం మహర్నవమినాడు రాయలవారు భువన విజయంలో మను చరిత్ర అందుకుంటున్నారన్న వార్త సామ్రాజ్యం మారుమూలలకి పాకిపోయింది. ఎక్కడెక్కడి విద్వాంసులు, గాయకులు కొన్నిరోజుల ముందుగానే విజయనగరానికి వచ్చి విడిది చేశారు. వచ్చిన కవులలో సగం మంది పెద్దన్నగారి యింట్లోనే దిగారు.

ముందు ఇద్దరూ, వెనక శకటంలో అప్పాజీ పెద్దన్న గారింటికి వస్తారు. రాయలవారు అక్కడికి వస్తున్నారని, ఊరేగింపు మహోత్సవం పెద్దన్నగారింటి నుండి కొలువు కూటందాకా సాగుతుందని అప్పాజి అక్కడ వున్న మహా కవులందరితో చెపుతాడు. కొంచెంసేపట్లో విజయనగర ప్రజలు చేసే జయజయ ధ్వానాలు దగ్గరగా వినబడతాయి. రాయలవారు అల్లసానివారి గృహంగణానికి మంత్రులతో, సామంతులతో వస్తారు. ముందు అప్పాజి, అచ్యుతదేవరాయలు, నంది తిమ్మన, మాదయగారి మల్లన నడుస్తుంటే, పింగళి సూరన చెయ్యి అందుకుని వచ్చి, బంగారపుటడ్డల పల్లకిలో పెద్దనగారు కూర్చుంటారు.

శ్రీకృష్ణ దేవరాయలు ముందు నిలబడి పల్లకి తన చేతితో ఎత్తుతాడు. తక్షణం కొందరు సామంతులు, కవులు పల్లకి బొంగులకు భుజాలు తగిలిస్తారు. భోజరాజేనా ఇలా చేశాడని విన్నామా ! మహాకవుల గొప్పతనం మహాకవులకే తెలుస్తుందని రాయలను ప్రశంసిస్తూ నంది తిమ్మన, ధూర్జటి మొదలైన కవీశ్వరులు ఆ గౌరవం తమకి జరిగినట్లే సంతోషిస్తారు.

ముందు వందలకొద్దీ రౌతులు తరవాత చల్లగా సాగే తంజావూరు సన్నాయి కూటం. భట్టు కవుల స్తుతి పాఠాలు, ఆ వెనక వేద మంత్రాలు పఠించే వైదిక బృందం, కంచి నుంచి వచ్చిన కామ సుందరి మేళం. ఆ వెంటనే మంత్రులతో సామంతులతో, దండనాధులతో, కవులతో, పండితులతో, గాయకులతో శ్రీకృష్ణదేవరాయలు. ఊరేగింపు విజయనగర రాజు వీధులలో సాగుతుంటే తోవలో రాయలవారికి, మహాకవికి ప్రజలు హారతులు ఇచ్చారు. శఠకోపయతుల మఠం దగ్గర రాయలు, పెద్దన పల్లకి దిగి గురువుగారి పాదాలపై శిరస్సులు ఉంచారు. రాయలవారి నిండు సభలో, మను చరిత్రను పెద్దనగారు పఠిస్తున్నప్పుడు ‘ఆంధ్రకవితా పితామహుడనెవ్వరీడు పేర్కొన నీకున్’ అన్న పద్యం దగ్గరికి వచ్చేసరికి మహాకవి కంఠం రుద్ధమై చదవలేకపోయారు. పఠనానంతరం కవి పండితులందరూ మను చరిత్రలో, ఆంధ్ర కవిత్వ చరిత్రలో నవయుగం ప్రారంభమైనదని కీర్తించారు.
ఇంత కన్నుల పండుగగా రాయలవారు మను చరిత్రను అందుకున్నారు.

3. మల్లాది సుబ్బమ్మ సామాజిక సేవను వివరించండి.
జవాబు:
నేను ‘ఫెమినిస్టుని, హ్యూమనిస్టు ఫెమినిస్టుని’ అని తనకు తాను గర్వంగా ప్రకటించుకున్న రచయిత్రి మల్లాది సుబ్బమ్మ. ఈమె ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రిగాను, స్త్రీ హక్కుల ఉద్యమ నేతగాను ప్రసిద్ధి కెక్కారు. ఆంధ్రదేశంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో ఈమె చురుకుగా పాల్గొన్నారు. సారాను నిషేధించే వరకూ వీరు విశ్రమించలేదు. ‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’ ను స్థాపించి ఆమె తన స్థిరాస్తులను తన పిల్లలకు కాకుండా ఆ ట్రస్టుకు రాసిచ్చారు.

సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పదకొండేళ్ళకే వివాహం జరిగిన మల్లాది సుబ్బమ్మ అటువంటి వాతావరణం నుంచి ఒక సామాజిక ఉద్యమకారిణిగా తనను తాను మలచుకోవటం విశేషం తన ఆస్తినంతా సామాజిక సేవకు అంకితం చేశారు.

మల్లాది సుబ్బమ్మగారికెప్పుడైనా మనస్తాపం కలిగితే వీరేశలింగంగారి ఆత్మకథ చదువుతారట. ఒంటరివాడు, అనారోగ్యవంతుడు, కేవలం బడి పంతులు ఒక్కడు అన్ని ఘనకార్యాలు చేస్తూ ధైర్యంగా నిలబడ్డాడంటే మనం ఇలా ఇన్ని సౌకర్యాలుండి ఇలా వ్యధ చెందటం ఎందుకు ? అని అడుగు ముందుకేస్తారట. వీరేశలింగం సంస్కరణల స్ఫూర్తితో వీరు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

4. కలవారికోడలు కలికి కామాక్షిలోని అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని తెలియజేయండి.
జవాబు:
కలవారి కోడలు కలికి కామాక్షిలోని అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఆదర్శవంతం స్ఫూర్తివంతం.
కామాక్షి అన్నయ్య గుమ్మం దాటి లోపలికి వచ్చేదాకా కామాక్షి చూడనేలేదు. ఆమె పప్పు కడుగుతోంది. అన్నను చూసీ చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చింది. గబగబ వచ్చి అన్నకు కాళ్ళకు నీళ్ళిచ్చింది. ఆమెకు కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. అన్నకు కనబడకుండా ముఖం పక్కకు తిప్పుకుంది అన్న చెల్లెలిని గమనించాడు.

ఆ కన్నీళ్ళలో ఎన్ని భావాలు దాగివున్నాయో మన ఊహకందవు. తాను బిడ్డ నెత్తుకు అత్తవారింటికి వచ్చి ఇన్ని నెలలైనా వచ్చి చూడలేదేమనే నిష్ఠూరము ఆ కన్నీళ్ళలో ఉంది. ఇంత కాలానికైనా వచ్చాడనే నిస్సహాయమైన తృప్తి కూడ కన్నీళ్ళలో ఉంది. ఏడాది లోపల పురిటి మంచం చూడాలి. కాబట్టి తననిప్పుడు తీసుకువెళ్ళటానికి వచ్చాడు కాని లేకపోతే ఇప్పుడు వస్తాడా అనే కోపం కళ్ళలో ఉంది. ఏవో పనులుండి నాన్న రాలేకపోయినా చిన్నన్నయ్యలను పంపించకుండా పెద్దన్నయ్యను పంపించటంలోని గౌరవమూ, నిండుతనమూ, అర్థం చేసుకోవటం వల్ల కలిగిన సంతోషమూ కన్నీళ్ళుగా మారింది. ఆ కన్నీటికి కొన్ని అర్థాలున్నాయి.

చెల్లెలి కంటతడి చూసి అన్న గుండె కరిగింది. పేద ఇంటి పిల్ల. కలవారింట్లో ఎన్ని కష్టాలు పడుతున్నదో అని ఆరాటపడుతూ చెల్లెల్ని దగ్గరకు తీసుకుని తన ఉత్తరీయపు కొంగుతో కన్నీళ్ళు తుడిచాడు. ఓదార్చి పుట్టింటికి ప్రయాణం అవమన్నాడు. పల్లకి తెచ్చాడు.

VIII. క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (పాఠ్యాంశ కవులు / రచయితలు) (2 × 3 = 6)

1. యార్లగడ్డ బాలగంగాధరరావు గురించిన విశేషాలేమిటి ?
జవాబు:
ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు కృష్ణాజిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న చల్లపల్లి ఎస్టేటులోని పెదప్రోలు గ్రామంలో 1.7.1940వ తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణవేణమ్మ, భూషయ్య.
వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. నామ విజ్ఞానంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక సంస్థల్లో వీరు చిరకాల సభ్యులుగా కొనసాగారు. నామ విజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై అనేక గ్రంథాలను రచించారు.

ఒక ఊరి కథ (1995), మాటమర్మం (2000), ఇంటిపేర్లు (2001), అక్షరయజ్ఞం (2001) వంటివి ఈ కోవకు చెందిన గ్రంథాలే. ఇవేకాక, క్రీడాభిరామం, పల్నాటి వీరచరిత్ర, రాధికాస్వాంతనం వంటి కొన్ని కావ్యాలను వచనంలోకి అనువదించి వ్యాఖ్యలు రాశారు. మహాభారతానికి వీరు అందించిన విశేష వ్యాఖ్య బహుళ ప్రాచుర్యం పొందింది.
తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసిన యార్లగడ్డ వారు 23.11.2016న మరణించారు.

2. గుఱ్ఱం జాషువా రచనలను పేర్కొనండి.
జవాబు:
జాషువా రచించిన అనేక ఖండకావ్యాలు ఆధునిక తెలుగు కావ్యావరణంలో సరికొత్త వాతావరణానికి ఊపిరులూదాయి. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్మహల్, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర, ముసాఫరులు, నేతాజీ, బాపూజీ వంటి కావ్యాలు జాషువాకు ఎనలేని గౌరవాన్ని సంతరింపచేశాయి.

3. కొడవటిగంటి కుటుంబరావు గురించి వివరించండి.
జవాబు:
ప్రగతిశీల మేధావి, మహారచయిత కొడవటిగంటి కుటుంబరావు. వీరు గుంటూరు జిల్లా తెనాలిలో 28-10-1909వ తేదీన జన్మించారు. సుందరమ్మ, రామచంద్రయ్య వీరి తల్లిదండ్రులు. బాల్యంలోనే తల్లి దండ్రులు చనిపోగా పెదతండ్రి సంరక్షణలో కొడవటిగంటి బాల్యం జరిగింది. స్కూలు ఫైనలు వరకు తెనాలిలో ఇంటరు గుంటూరు ఏ.సి. కళాశాలలో, బి.ఎ. (ఫిజిక్సు) విజయనగరం కళాశాలలో చదివారు 1929లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ (ఫిజిక్సు) చేరినప్పటికీ ఆర్థిక సంక్షోభంతో చదువు మధ్యలో ఆగిపోయింది. స్కూలు ఫైనలు చదివే సమయంలోనే వీరికి సంప్రదాయ పద్ధతిలో బాల్యవివాహం జరిగింది.

కొడవటిగంటి నాలుగువందల కథలు, ఎనభై గల్పికలు, ఇరవై నవలలూ, వందరేడియో నాటికలు, రెండు మూడు సినిమా స్క్రిప్టులు రచించారు. ఆరేడువందల వ్యాసాలు భిన్నఅంశాలకు సంబంధించిరాశారు కొన్నాళ్ళు ఆంధ్ర పత్రికలో చేసాక, 1952 నుండి జీవిత పర్యంతం చందమామ సంపాదకులుగా ఉన్నారు. 17-08-1980లో మరణించారు.

4. తిక్కన గురించి వివరించండి.
జవాబు:
కవిత్రయంలో ద్వితీయమైన తిక్కన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇంటి పేరు కొట్టరువు. ‘సోమ’ యజ్ఞం చేసి సోమయాజి అయ్యారు. నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి ఆస్థానకవి. అతనికి తను రచించిన నిర్వచనోత్తర రామాయణాన్ని అంకితమిచ్చాడు. సంస్కృత వ్యాస భారతాన్ని నాలుగవదైన విరాటపర్వం నుండి చివరిదైన స్వర్గారోహణ పర్వం వరకు రచించాడు. తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చారు. తిక్కనకు కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదులున్నాయి. తిక్కన ఇతర రచనలు అలభ్యం.

IX. క్రింది వానిలో ఒకదానికి లేఖ రాయండి. (1 × 5 = 5)

1. దూరదర్శన్ వలన లాభనష్టాలను వివరిస్తూ సోదరికి లేఖ.
జవాబు:
కాకినాడ,
3-3-2008.

ప్రియమైన సోదరి స్వాతికి,
మీ అన్న వ్రాయునది. నేను క్షేమముగా ఉన్నాను. నీవు క్షేమమని తలుస్తాను. మా కాలేజీలో ఇటీవలే టెలివిజన్ ద్వారా పాఠ్యాంశాలు నేర్చుకొనే ఏర్పాటు కల్పించారు. 1925లో బ్రిటీష్ శాస్త్రజ్ఞులు బయర్డ్, జెన్కిన్స్ అనువారు టెలివిజన్ను కనిపెట్టిరి. అప్పటి నుండి ఈనాటి వరకు టెలివిజన్ బహుముఖముగా అభివృద్ధి చెంది, ప్రధాన ప్రసార సాధనముగా, విజ్ఞాన వరప్రసాదినిగా ఉపయోగపడుతున్నది. క్రీడలు, కళలు, వ్యాపారము, వార్తలు, వ్యవసాయము, శాస్త్ర సంబంధమైన విషయములెన్నియో బుల్లి తెరమీద చూచి విజ్ఞాన వినోదములను ప్రజలు పొందగలుగుతున్నారు. కానీ, అదే పనిగా టి.వి.ని చూడటం వలన కంటి చూపు దెబ్బతినే ప్రమాదము ఉంది. ఏమైనను దూరదర్శన్ విజ్ఞాన శాస్త్రజ్ఞుల అపూర్వ సృష్టి. శక్తివంతమైన ప్రచారసాధనమని చెప్పక తప్పదు.
ఈనాడు దేశమునందు పలు ప్రాంతాలలో దూరదర్శన్ కేంద్రములు స్థాపించి యున్నారు. వీలయినంత వరకు టెలివిజన్లు ప్రజలకు చౌక ధరలో అందించుటకు ప్రభుత్వం కృషి చేయుచున్నది. నీవు కూడా దూరదర్శన్ సాయమున విజ్ఞానాభివృద్ధి చేసుకోగలవని ఆశించుచున్నాను.

ఇట్లు,
మీ అన్నయ్య,
XXXXXX.

చిరునామా :
ఎ. శ్రీలత,
సీనియర్ ఇంటర్ (ఎం.పి.సి.),
మేరీస్ స్టెల్లా కళాశాల,
విజయవాడ.

2. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వివరిస్తూ నీ మిత్రునికి లేఖ.
జవాబు:
కాకినాడ,
20-8-2013.

ప్రియమైన మిత్రునకు,
నీ స్నేహితుడు వ్రాయునది. మా కళాశాలలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఉత్తరము వ్రాయుచున్నాను. వ్యాపార నిమిత్తమై మన దేశములో ప్రవేశించిన ఆంగ్లేయులు, మన దేశస్థుల అనైక్యతను సాధనముగా చేసికొని క్రమముగా యావద్భారత దేశమును ఆక్రమించుకొన్నారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యమును ఎదిరించుటకు, భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించుటకు స్వాతంత్ర్య సమర యోధులెందరో రక్త తర్పణలు గావించిరి. చివరకు గాంధీ మహాత్ముని స్వాతంత్ర్య శాంతి సమర శంఖారావానికి బ్రిటీష్ సింహాసనము కదిలింది. 1947వ సంవత్సరము ఆగస్టు 15వ తేదీన మన దేశానికి స్వాతంత్ర్యమునిచ్చి ఆంగ్లేయులు వదలిపోయిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరము ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశములో కన్నుల పండుగగా జరుపుకొంటున్నాము.
మా కళాశాలలో కూడా స్వాతంత్య్ర దినోత్సవము బాగుగా జరిగినది. దేశ ప్రగతికి యువత నడుం బిగించి, కృషి చేయాలని మా ప్రిన్సిపల్గారు తమ సందేశములో పేర్కొన్నారు. మన నాయకులు సంపాదించి పెట్టిన ఈ స్వాతంత్ర్య ఫలమును కాపాడుకొనవలసిన బాధ్యత ముఖ్యముగా మన విద్యార్ధుల పైన ఆధారపడియున్నదని నా అభిప్రాయము.

ఇట్లు,
నీ మిత్రుడు,
XXXXXX.

చిరునామా :
కె. చంద్రశేఖర్ (హెచ్.ఇ.సి,),
గవర్నమెంటు జూనియర్ కళాశాల,
కడప 541 621.

X. క్రింది పదాలలో నాల్గింటిని విడదీసి, సంధి పేరు, సూత్రం రాయండి. (4 × 3 = 12)

1. మునీంద్ర
2. ఆద్యనిమిషులు
3. సూడిదవెట్టిన
4. హితోక్తులు
5. చేరబోయి
6. వేడుకెల్ల
7. ఇట్లనియె
8. రోదసియెల్ల
జవాబు:
1. మునీంద్ర – ముని + ఇంద్ర – సవర్ణదీర్ఘసంధి.
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవరములు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.

2. ఆద్యనిమిషులు ఆది + అనిమిషులు – యణాదేశసంధి.
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు, పరమైనపుడు క్రమముగా య, వ, ర లు ఏకాదేశమగును.

3. సూడిదవెట్టిన – సూడిద + పెట్టిన – గసడదవాదేశసంధి.
సూత్రం : ప్రథమమీది పరుషములకు గ, స, డ, ద,వ లు బహుళముగానగు.

4. హితోక్తులు – హితా + ఉక్తులు – గుణసంధి.
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఆదేశముగా వచ్చును.

5. చేరబోయి – చేరన్ + పోయి – సరళాదేశ సంధి.
సూత్రం : 1. ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
2. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు విందు సంశ్లేషలు విభాషనగు.

6. వేడుకెల్ల – వేడుక + ఎల్ల – అత్త్వసంధి.
సూత్రం : అత్తునకు సంధి బహుళము

7. ఇట్లనియె – ఇట్లు + అనియె ఉత్త్వసంధి.
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధిఅగు.

8. రోదసియెల్ల – రోదసి + ఎల్ల – ఇత్త్వసంధి.
సూత్రం : ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికము.

XI. క్రింది పదాలలో నాల్గింటికి విగ్రహవాక్యాలు వ్రాసి, సమాసాల పేరు రాయండి. (4 × 2 = 8)

1. నడిరేయి
2. పుష్పవర్షం
3. పూజాపుష్పం
4. దొంగ భయం
5. మృగశ్రేణి
6. అసత్యము
7. రౌరవ బాధలు
8. చిగురుకేలు
జవాబు:
1. నడిరేయి : రేయి యొక్క మధ్య భాగము – ప్రథమ తత్పురుష సమాసం.
2. పుష్పవర్షము : పుష్పములతో వర్షం – తృతీయ తత్పురుష సమాసం.
3. పూజా పుష్పం : పూజ కొరకు పుష్పం – చతుర్ధి తత్పురుష సమాసం.
4. దొంగ భయం : దొంగ వలన భయం – పంచమీ తత్పురుష సమాసం.
5. మృగశ్రేణి : మృగముల యొక్క శ్రేణి – షష్ఠీ తత్పురుష సమాసం.
6. అసత్యము : సత్యము కానిది · నష్ తత్పురుష సమాసం.
7. రౌరవ బాధలు : గౌరవము నందలి బాధలు – సప్తమీ తత్పురుష సమాసం.
8. చిగురుకేలు : చిగురు వంటి కేలు – ఉపమాన పూర్వపదకర్మధారయ సమాసం.

XII. క్రింది పదాలలో ఐదింటికి పదదోషాలను సవరించి సరైన రూపాలను రాయండి. (5 × 1 = 5)

1. కర్మధారయం
2. లేక
3. మితృడు
4. ద్రుశ్యం
5. వుడు
6. భాధ
7. బాష
8. ప్రబందం
9. బోదన
10. ధ్రువీకరణ
జవాబు:
1. కర్మదారయం – కర్మధారయం
2. లేక – లేఖ
3. మితృడు – మిత్రుడు
4. ద్రుశ్యం – దృశ్యం
5. సివుడు – శివుడు
6. భాధ – బాధ
7. బాష – భాష
8. ప్రబందం – ప్రబంధం
9. బోదన – బోధన
10. ధ్రువీకరణ – ధృవీకరణ

XIII. క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి. (5 × 1 = 5)

1. White revolution has increased the milk production.
జవాబు:
శ్వేత విప్లవం పాత ఉత్పత్తిని పెంచింది.

2. The Ramayana consists of 24,000 stanzas.
జవాబు:
రామాయణములో ఇరవైనాలుగు వేల శ్లోకములు ఉన్నాయి.

3. The Ganges is a sacred river.
జవాబు:
గంగానది పవిత్రమైన నది.

4. Health is the basis of success.
జవాబు:
ఆరోగ్యమే విజయానికి మూలం.

5. Take care of your health.
జవాబు:
నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో.

XIV. క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (5 × 1 = 5)

అన్నమయ్య కడపజిల్లా రాజంపేట తాలూకా తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు. నారాయణమూర్తి, లక్కమాంబ దంపతులకు 9-5-1408న ఆయన జన్మించాడని భావిస్తున్నారు. తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడైన అన్నమయ్య 16వ ఏటనే వెంకటేశ్వరస్వామి సాక్షాత్కారం పొందిన “పదకవితా పితామహుడు”. మొత్తం 32వేల కీర్తనలు రచించినా, 12 వేల కీర్తనలు మాత్రమే దొరుకుతున్నాయి. వీటిని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి మొదలైనవారు పరిష్కరించి స్వరపరిచారు. అన్నమయ్య శృంగారమంజరి, వెంకటేశ్వర శతకం కూడా రచించినట్లు తెలుస్తోంది.

“అదిగో అల్లదిగో శ్రీహరివాసము”, “కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు”. “బ్రహ్మకడిగిన పాదము” వంటి భక్తి సంకీర్తనలు నేటికీ తన్మయత్వంతో పాడబడుతున్నాయి. అన్నమయ్య పరమభక్తాగ్రేసరుడు. ప్రహ్లాదునికి హరిభక్తిలాగా అన్నమయ్యకు నిరంతరం వేంకటేశుని చింతనే ! వేంకటేశుని తలపులే ! ఆయన భక్తి జీవనతత్త్వాన్ని వివరించే భక్తి !!

ప్రశ్నలు :
1. అన్నమయ్య ఎవరు ?
జవాబు:
తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు.

2. అన్నమయ్య బిరుదు ఏమిటి ?
జవాబు:
పదకవితా పితామహుడు.

3. వేంకటేశ్వరస్వామిని గురించి అన్నమయ్య రచించిన కీర్తనలు ఎన్ని ?
జవాబు:
32 వేల కీర్తనలు.

4. అన్నమయ్య కీర్తనలను పరిష్కరించి స్వరపరిచినవారు ఎవరు ?
జవాబు:
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి.

5. భక్తి తత్వానికి నిదర్శమైన 2 కీర్తనల పేర్లను తెలపండి.
జవాబు:
అదివో అల్లదివో శ్రీహరివాసము, బ్రహ్మ కడిగిన.

XV. క్రింది వాటిలో ఐదింటికి ఏక వాక్య / పద సమాధానం రాయండి. (పద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. తిక్కన భారతాన్ని ఎవరికి అంకితమిచ్చాడు ?
జవాబు:
మనుమ సిద్ధి.

2. రుధిరజ్యోతి సంపుటి ఎవరి నేతృత్వంలో వెలువడింది ?
జవాబు:
ఆరుద్ర.

3. ధర్మ పరీక్ష పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
తిక్కన.

4. తిన్నని గ్రామం పేరేమిటి ?
జవాబు:
ఉడుమూరు.

5. కపాలమోక్షం పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
శ్రీరంగం నారాయణబాబు.

6. పాపరాజు తన రచనలను ఎవరికి అంకితమిచ్చాడు ?
జవాబు:
మదన గోపాల స్వామి.

7. పౌలస్త్యుడు ఎవరు ?
జవాబు:
రావణాసురుడు.

8. సత్కవీంద్రుని కమ్మని కలము ఎక్కడ కరిగింది ?
జవాబు:
శ్మశానం.

XVI. క్రింది వాటిలో ఐదింటికి ఏక పద / వాక్య సమాధానం రాయండి. (గద్యభాగం నుండి) (5 × 1 = 5)

1. కామాక్షి బావగారు చదువుతున్న గ్రంధం ఏమిటి ?
జవాబు:
భారతం.

2. మానవ సంబంధాలు దేనిపై ఆధారపడి ఉంటాయి ?
జవాబు:
మాటతీరుపై.

3. రాయలవారు వ్రాసిన నాటకం పేరేమిటి ?
జవాబు:
జాంబవతి కళ్యాణం.

4. కాంతకథలు రాసిందెవరు ?
జవాబు:
మునిమాణిక్యం నరసింహరావు.

5. కందుకూరి సతీమణి పేరేమిటి ?
జవాబు:
రాజ్యలక్ష్మి.

6. మొత్తం లోకాలు ఎన్ని ?
జవాబు:
14 లోకాలు.

7. ప్రాడిజీ అంటే ఏమిటి ?
జవాబు:
చిన్న వయస్సులో అసాధారణ ప్రజ్ఞ పాఠవాలను ప్రదర్శించే వారిని ప్రాడిజీలంటారు.

8. కలవారి కోడలు పేరేమిటి ?
జవాబు:
కామాక్షి.